Political News

జ‌గ‌న్‌ పై కీల‌క నిర్ణ‌యం దిశ‌గా కూట‌మి..

జగన్ దూకుడుకి కళ్లెం ఎలా వేద్దాం? ఇదీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న కీలక చర్చ. విపక్షంలో ఉండగా సాధారణంగా ప్రజల మధ్యకు రావడం అనేది పార్టీలకు అవసరం. దాన్ని ఎవరు కాదనలేని విషయం కూడా. అయితే జగన్ పర్యటనలకు భారీ ఎత్తున జన సమీకరణ జరుగుతుండడం, తీవ్రస్థాయిలో యువత కూడా వస్తున్న నేపథ్యంలో కొన్ని వివాదాస్పద ఘటనలు చోటుచేసుకున్నాయి. పొదిలి పర్యటనలో మహిళలపై రాళ్లు చెప్పులు విసిరారు. గుంటూరు …

Read More »

Jr చెవిరెడ్డి కోసం వేటా?, వెయిటింగా?

ఏపీలో పెను కలకలం రేపుతున్న మద్యం కుంభకోణంలో ఏ39గా ఉన్న చెవిరెడ్డి భాస్కర రెడ్డి కుమారుడు, మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో చంద్రగిరి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలైన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కోసం పోలీసులు వేట మొదలు పెడతారా? లేదంటే మూడు రోజుల పాటు వేచి చూస్తారా? అన్నది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) బుధవారం తమ …

Read More »

క‌లిసొచ్చే కాలం అంటే ఇదే బాబూ!

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు అన్నీ క‌లిసి వ‌స్తున్నాయి. కేంద్రం నుంచి స‌హ‌కారం అందుతోంది. ప‌నులు వేగం గా పూర్త‌వుతున్నాయి. ప్రాజెక్టుల ప‌నులు సాగుతున్నాయి. అంతేకాదు.. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా స‌కాలంలో అందుతున్నాయి. ఇలా.. క‌లిసొచ్చే కాలంగా చంద్ర‌బాబుకు అన్నీ స‌కాలంలో జ‌రుగుతు న్నాయి. ఇక‌, ఇప్పుడు కీల‌క‌మైన ఫిక్కీ కూడా.. చంద్ర‌బాబుతో క‌లిసి న‌డిచేందుకు, రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకునేందుకు ముందుకు వ‌చ్చింది. ఏంటీ ఫిక్కీ.. ఫిక్కీ …

Read More »

కేసులు ఎదుర్కొనే ధైర్యం జ‌గ‌న్ కోల్పోతున్నారా?

వైసీపీ అధినేత జ‌గ‌న్ కేసుల‌కు భ‌య‌ప‌డుతున్నారా? ఒక‌ప్పుడు ఉన్న ధైర్యం ఇప్పుడు కోల్పోయారా? అంటే.. తాజాగా జ‌రిగిన ప‌రిణామం.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇప్ప‌టికే అక్ర‌మాస్తుల కేసులు న‌మోదైన విష‌యం తెలిసిందే. అయితే, వాటి విష‌యంలో ఒక‌ప్పుడు 16 మాసాల పాటు జైలుకు వెళ్లిన విష‌యం కూడాఅంద‌రికీ గుర్తుండే ఉంటుంది. కానీ.. తాజాగా మాత్రం ఆయ‌న యూట‌ర్న్ తీసుకున్నారు. కేసులు ఎదుర్కొనే ప‌రిస్థితి లేద‌ని గ్ర‌హించారో ఏమో తెలియ‌దు కానీ.. …

Read More »

శంకర్ కలల సౌథం కూలినట్టేనా

గేమ్ ఛేంజర్ దారుణంగా డిజాస్టరయ్యింది. ఇండియన్ 3 రిలీజవుతుందో లేదో కనీసం ఓటిటిలో అయినా వస్తుందో రాదో ఎవరికీ తెలియదు. ఇంతటి సందిగ్ధం మధ్య దర్శకుడు శంకర్ తర్వాతి సినిమాల మీద నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ముఖ్యంగా ఆయన డ్రీం ప్రాజెక్టుగా చెప్పుకుంటూ వచ్చిన వేల్పరికి నిర్మాతలు దొరకడం లేదని చెన్నై అప్డేట్. మూడు భాగాలుగా వెయ్యి కోట్ల దాకా బడ్జెట్ డిమాండ్ చేసే ఈ విజువల్ గ్రాండియర్ కోసం చాలా …

Read More »

ఎమ‌ర్జెన్సీకి 50 ఏళ్లు.. అస‌లేంటింది? ఏం జ‌రిగింది?

దేశంలో ఎమ‌ర్జెన్సీ.. అంటే అత్య‌యిక స్థితిని విధించి జూన్ 25 (బుధ‌వారం) నాటికి 50 సంవ‌త్స‌రాలు పూర్త‌య్యాయి. అప్ప‌టి ప్ర‌ధాని ఇందిరా గాంధీ తీసుకున్న నిర్ణ‌యం.. దేశ చ‌రిత్ర‌లో ఒక చీక‌టి అధ్యాయంగా నిలిచిపోయింది. అంతేకాదు, గాంధీల కుటుంబ చ‌రిత్ర‌లో కూడా ఇది మాయ‌మైన మ‌చ్చ‌గా మారింది. మ‌రి అస‌లు ఎమ‌ర్జెన్సీ అంటే ఏంటి? ఎందుకు విధించారు? అప్ప‌ట్లో ఏం జ‌రిగింది? అనే కీల‌క విష‌యాలు ఇప్పుడు చూద్దాం.. ఎమ‌ర్జెన్సీ …

Read More »

కూట‌మికి ప‌వ‌నే ఆయువుప‌ట్టు!

రాష్ట్రంలో కూటమి ప్ర‌భుత్వానికి ప‌వ‌నే ఆయువుప‌ట్టుగా మారుతున్నారా? 2024 ఎన్నిక‌ల‌కు ముందు కూట‌మి క‌ట్టించ‌డంలో నూ.. గెలుపు గుర్రం ఎక్కించ‌డంలోనూ కీల‌క రోల్ పోషించిన ప‌వ‌న్‌.. ఇప్పుడు కూడా అదే పాత్ర పోషిస్తున్నార‌న్న చ‌ర్చ రాజ‌కీ య వ‌ర్గాల్లో సాగుతోంది. కూట‌మి స‌ర్కారు విష‌యంలో ప‌వ‌న్ చాలా కీల‌కంగా మారుతున్నార‌ని ప‌రిశీల‌కులు అంటున్నారు. మ‌ళ్లీ ఎన్నిక‌ల స‌మయానికి కూట‌మి ప‌దిలంగా ఉండేందుకు.. క‌ట్టుబాటుతో ముందుకు క‌దిలేందుకు కూడా ప‌వ‌న్ రాజ‌కీయ …

Read More »

సీఎంగా జ‌గ‌న్‌ కావాలని ఎంతమంది కోరుకుంటున్నారు?

వైసీపీ నాయ‌కులు ఇటీవ‌ల కొన్నాళ్లుగా ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే.. మాదే గెలుపు! మాదే విజ‌యం.. జ‌గ‌న్ ప‌క్కా సీఎం.. అంటూ వ్యాఖ్య‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. కూట‌మి ప్ర‌భుత్వం ఏడాది పాల‌నలో ప్ర‌జ‌ల‌కు ఏమీ చేయ‌లేద‌ని ఆరోపి స్తున్న వైసీపీ నాయ‌కులు.. ప్ర‌జ‌లు ఇప్పుడు యూట‌ర్న్ తీసుకున్నార‌ని చెబుతున్నారు. అందుకే త‌మ‌కు గెలుపు అవ‌కాశాలు మెరుగు ప‌డ్డాయ‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికిప్పుడు ఒక‌వేళ ఎన్నిక‌లు జ‌రిగే ప‌రిస్థితి ఉంటే.. …

Read More »

అయ్యో పాపం జగన్.. లైవ్‌లో జూపూడి కన్నీళ్లు

ఈ మధ్య పొలిటికల్ మైలేజీ కోసం వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న కార్యక్రమాలేవీ ఆశించిన ఫలితాన్నివ్వట్లేదు. ముఖ్యంగా ఇటీవలి పల్నాడు పర్యటన తీవ్ర వివాదాస్పదం అయింది. ఎప్పుడో ఏడాది కిందట, అది కూడా బెట్టింగ్‌లో నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న పార్టీ కార్యకర్త కుటుంబాన్ని ఇన్నాళ్ల తర్వాత పరామర్శించడానికి వెళ్లడం చూసి అందరూ అవాక్కయ్యారు. ఈ పర్యటన సందర్భంగా వేర్వేరు కారణాలతో ముగ్గురు ప్రాణాలు …

Read More »

పవన్ కు కట్టప్ప వార్నింగ్..?

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవలి తమిళనాడు పర్యటన అక్కడ అగ్గి రాజేసింది. తమిళనాడులోని మురుగన్ మానాడు పేరిట బీజేపీ నిర్వహించిన సమ్మేళనానికి హాజరైన పవన్… సమావేశంలో కీలక ప్రసంగం చేశారు. నకిలీ సెక్యూలరిజంపై ఆయన నిప్పులు చెరిగారు. ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు నటుడు సత్యరాజ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాదాపుగా పవన్ కు వార్నింగ్ ఇచ్చినంత పనిచేశారు. దేవుడి పేరుతో తమిళనాడులో రాజకీయాలు చేస్తే …

Read More »

వైసీపీ అన్యాయాన్ని కూటమి సరిదిద్దింది!

మైనేని సాకేత్… టెన్నిస్ లో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ఏపీ క్రీడాకారుడు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ఎన్నో పతకాలు సాధించాడు. అతడి ప్రతిభను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం అతడికి అర్జున అవార్డును కూడా ప్రకటించింది. అంతటి ప్రతిభావంతుడైన మైనేని… జగన్ కు మాత్రం కంటిగింపుగా కనిపించాడు. స్పోర్ట్స్ కోటాలో అతడికి గ్రూప్1 ఉద్యోగం ఇవ్వాల్సి ఉన్నా అందుకు మోకాలొడ్డాడు. ఆ అన్యాయాన్ని ఇప్పుడు కూటమి సర్కారు సరిదిద్దింది. మైనేనికి గ్రూప్ …

Read More »

ష‌ర్మిల‌ది సొంత అజెండానా? కాంగ్రెస్ స్పందన ఏమిటి?

ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల చేస్తున్న రాజకీయాలకు ఇప్పటివరకు సీనియర్ నాయకులు ఎవరు పెద్దగా స్పందించలేదు. ఎవరు కూడా ఆమె చేస్తున్న ఏకపక్ష రాజకీయాలను సమర్ధించలేదు. అంతేకాదు, వీటిని ఏకపక్ష రాజకీయాలు అంటూ సాకే శైలజానాథ్.. అదేవిధంగా మరికొందరు నాయకులు బయటకు వచ్చేసారు. దీంతో షర్మిల చేస్తున్న రాజకీయాలపై ఆ పార్టీలో తరచుగా చర్చ జరుగుతూనే ఉంది. ఆమెకు మద్దతుగా ఎవరు నిలవకపోవడం, ఆమె ప్రెస్ మీట్ లు …

Read More »