Political News

హోం మంత్రి అనితను మెచ్చుకున్న పవన్

సింహాచలం అప్పన్న స్వామి చందనోత్సవం సందర్భంగా గోడ కూలి ఏడుగురు భక్తులు చనిపోయిన ఘటన ఏపీలో పెను కలకలం రేపింది. మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత జరిగిన ఈ ప్రమాదంలో మరికొందరు గాయపడ్డారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే…రాష్ట్ర హోం, విపత్తులశాఖ మంత్రి వంగలపూడి అనిత వేగంగా స్పందించారు. బుధవారం తెల్లవారుజామున 3 గంటలకే ఆమె ఘటనా స్థలికి వెళ్లారు. అక్కడ పరిస్థితులను సమీక్షించి.. బాధితులకు భరోసాగా నిలిచారు. క్షతగాత్రులను …

Read More »

అమరావతి 2.0 ఇన్విటేషన్ ఇదిగో!… కండీషన్స్ ఇవే!

నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి పనుల పున:ప్రారంభోత్సవానికి సమయం దగ్గర పడింది. మే నెల 2న స్వయంగా భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన చేతులతో అమరావతి పనులను పున:ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాన్ని టాప్ ప్రయారిటీగా తీసుకున్న రాష్ట్రంలోని కూటమి సర్కారు.. మోదీ టూర్ కు భారీ ఏర్పాట్లు చేస్తోంది. అమరావతి పరిధిలోని సచివాలయ భవనాల వెనుక బాగాన్ని ఈ కార్యక్రమ నిర్వహణ కోస ఎంపిక చేయగా…ఇప్పటికే దాదాపుగా ఏర్పాట్లు …

Read More »

చేయి తీయ్..పోలీసులపై షర్మిల ఫైర్

మే 2న అమరావతిలో ప్రధాని మోదీ పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఏపీ రాజధానికి సంబంధించిన కొన్ని డిమాండ్లను కాంగ్రెస్ పార్టీ తెరపైకి తెచ్చింది. రాజధాని కోసం ఏం అడగాలి అనే విధివిధానాల కోసం ‘అమరావతి క్యాపిటల్ కమిటీ’ ప్రకటించింది. ఈ క్రమంలోనే 2015లో ప్రధాని మోదీ అమరావతి రాజధానికి శంకుస్థాపన చేసిన ఉద్దండరాయునిపాలెంను సందర్శించేందుకు వెళుతున్న షర్మిల పర్యటనకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, పోలీసులకు …

Read More »

సింహాచ‌లం సెగ‌: క‌లెక్ట‌ర్ ట్రాన్స్‌ఫ‌ర్‌.. చంద్ర‌బాబు డెడ్‌లైన్‌!

విశాఖ‌ప‌ట్నం జిల్లాలోని ప్ర‌ముఖ దేవాల‌యం సింహాచ‌లంలో బుధ‌వారం తెల్ల‌వారు జామున ఓ గోడ కూలి భ‌క్తుల‌పై ప‌డిన ఘ‌ట‌న‌లో ఎనిమిది మంది మృతి చెందిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న రాష్ట్ర వ్యాప్తం గానే కాకుండా దేశ‌వ్యాప్తంగా కూడా సంచ‌ల‌నం రేపింది. దీనిపై ప్ర‌ధాని నుంచి రాష్ట్ర‌ప‌తి వ‌ర‌కు ప్రగాఢ సానుభూతి వ్య‌క్తం చేశారు. ఇక‌, రాష్ట్ర ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తీవ్ర సానుభూతి వ్య‌క్తం చేస్తూనే.. అధికారుల‌పై నిప్పులు చెరిగారు. …

Read More »

ప్రైవేట్ రిసార్టులో గ్రూప్ 1 మూల్యాంకనమా..?

గ్రూప్ 1 పరీక్ష రాష్ట్ర స్థాయిలో అత్యున్నత స్థాయి అధికారులను నియమించేందుకు నిర్వహించే పరీక్ష. దేశంలోనే అత్యున్నత స్థాయి అయిన సివిల్ సర్వీసెస్ తర్వాత స్థాయి సర్వీసు ఉద్యోగులు వీరే. వీరే ఆ తర్వాత సివిల్ సర్వీసెస్ అధికారులుగా ప్రమోట్ అవుతారు. ఇంతటి ప్రాధాన్యం కలిగిన గ్రూప్ 1 పరీక్షా పత్రాల మూల్యాంకనం (వాల్యూయేషన్) ఎంత పకడ్బందీగా జరగాలి. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉద్యోగార్థులకు ఎలాంటి అనుమానాలు రేకెత్తని రీతిలో …

Read More »

పిక్ టాక్.. ఒకే ఫ్రేమ్ లో రేవంత్, లోకేశ్

ఏపీ పొలిటికల్ కేపిటల్ విజయవాడలో బుధవారం ఉదయం ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డితో కలిసి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ కనిపించారు. ఒకే ఫ్రేమ్ లో కనిపించిన వీరిద్దరూ అక్కడి వారికి వీనుల విందు చేశారనే చెప్పాలి. ఈ ఇద్దరిలో రేవంత్ ఇప్పటికే తెలంగాణకు సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టగా… టీడీపీకి భావి అధినేతగా ప్రొజెక్టు అవుతున్న …

Read More »

వైసీపీ పాల‌న‌లో నాణ్య‌త లేని ‘గోడే’ నిలువునా ముంచేసిందా!

సింహాచలంలోని అప్పన్న ఆల‌యం వ‌ద్ద‌ ఘోర ప్రమాదం జరిగింది. చందనోత్సవం వేళ అప్పన్న సన్నిధిలో అపశృతి చోటు చేసుకుంది. మంగ‌ళ‌వారం రాత్రి కురిసిన భారీ వ‌ర్షం కార‌ణంగా 300 రూపాయ‌ల‌ టికెట్ కౌంటర్ దగ్గర గోడ కూలిపోయింది. ఈ ఘటనలో 8 మంది భక్తులు మృతి చెందారు. మరో 10 మందికి పైగా భ‌క్తుల‌కు గాయాలయ్యాయి. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నారు. మృతి చెందిన వారిలో ముగ్గురు మహిళలు ఉన్నారని …

Read More »

వైసీపీ.. ‘వెంట్రుక’ భాష‌లు.. మారితే మంచిది!

ఒక‌సారి త‌ప్పు చేయొచ్చు.. రెండుసార్లు త‌ప్పు చేయొచ్చు. కానీ, ప‌దే ప‌దే అదే త‌ప్పులు చేస్తే.. ప్ర‌జ‌ల్లో మ‌రింత చుల‌క‌న‌వుతారు. ప్ర‌జ‌లు మ‌రింత‌గా ఏవ‌గించుకుంటారు. మ‌రి ఈ విష‌యం వైసీపీ నాయ‌కుల‌కు తెలుసో.. తెలియ‌దో.. కానీ, ఇప్ప‌టికీ వారిలో మార్పు క‌నిపించ‌డం లేదు. అధికారంలో ఉన్న‌ప్పుడు.. నోటికి ఎంత మాట ప‌డితే అంత మాట మాట్లాడారు. బూతుల మంత్రులుగా పేరు తెచ్చుకున్నారు. దీంతో ప్ర‌జలు ఛీత్క‌రించుకున్నారు. ఫ‌లితంగా గ‌త ఎన్నిక‌ల్లో …

Read More »

‘సింహాచలం’మృతులకు రూ.25 లక్షల పరిహారం: చంద్రబాబు

విశాఖ జిల్లాలోని సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవం సందర్భంగా గోడ కూలిన ప్రమాద ఘటనలో ఏడుగురు భక్తులు మృతి చెందిన సంగతి తెలిసిందే. గోడపై టెంట్ పడడంతో అది కూలి దాని కింద భక్తులు సజీవ సమాధి అయ్యారు. ఈ క్రమంలోనే ఆ ప్రమాద ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను కలిచివేసిందని …

Read More »

టార్గెట్ జ‌గ‌న్‌.. దొరికిన డొంక‌.. !

వైసీపీ మ‌ద్యం కుంభ‌కోణంలో తీగ లాగుతున్న ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందానికి.. డొంక‌లు క‌దులుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఈ క్ర‌మంలో వైసీపీ హ‌యాంలో మ‌ద్యం పాల‌సీని అడ్డు పెట్టుకుని దోచుకున్న కీల‌క నాయ‌కుడి చుట్టూ.. ఉచ్చు బిగిస్తోందని పేరు వెల్ల‌డించేందుకు ఇష్ట‌ప‌డ‌ని ఓ అధికారి చెప్పారు. ప్ర‌స్తుతం ఈయన కూడా సిట్‌లో స‌భ్యుడిగా ఉన్నారు. మ‌ద్యం ఎక్క‌డ నుంచి వ‌చ్చింది? ఎవ‌రు త‌యారు చేసేశారు? అనే విష‌యాల‌పై ఇప్ప‌టికే ఆరా తీశారు. …

Read More »

సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో ఘోరం… భ‌క్తులు మృతి

ఉత్త‌రాంధ్ర ఇల‌వేల్పు .. విశాఖప‌ట్నం జిల్లాలోని వ‌రాహ ల‌క్ష్మీ న‌ర‌సింహ స్వామి ఆల‌య‌మైన‌ సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవం నేడు. ఏడాదికి ఒక్క‌సారి జ‌రిగే ఈ చంద‌నోత్స‌వం నాడు మాత్ర‌మే స్వామి వారి నిజ‌రూప ద‌ర్శ‌నం ల‌భిస్తుంది. ఈ నేప‌థ్యంలో ఈ ఒక్క‌రోజు కోసం.. 364 రోజులు వేచి చూసే భ‌క్తులు స్వామి ఆల‌యానికి పోటెత్తుతారు. అలానే.. ఈ రోజు(బుధ‌వారం) కూడా భ‌క్తులు భారీ సంఖ్య‌లో ఆల‌యానికి చేరుకున్నారు. అయితే.. …

Read More »

అమరావతికి గట్టి భద్రత కావాల్సిందే!

తెలుగు నేల విభజన తర్వాత కనీసం రాజధాని కూడా లేకుండా నవ్యాంధ్రప్రదేశ్ నూతన ప్రస్థానాన్ని ప్రారంభించింది. ఈ తరహా పరిస్థితి శత్రు రాజ్యాలకు కూడా రాకూడదు. ఎందుకంటే… రాజధాని లేకుండా పాలన సాగించేదెలా? వ్యవస్థలను పకడ్బందీగా నిర్వహించేదెలా? రాజధాని లేని రాజ్యం తల లేని మొండెం మాదిరే కదా. ఇదే భావనతో సాగిన టీడీపీ అదినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తన తొలి పాలనలో ఏడాది వ్యవధిలోనే ఏపీకి …

Read More »