Political News

బాబు నామినేటెడ్ మంత్రం.. వైసీపీలో చ‌ర్చ‌..!

కూట‌మి ప్ర‌భుత్వం నామినేటెడ్ ప‌ద‌వుల భ‌ర్తీ చేప‌ట్టింది. తాజాగా 22 ప‌ద‌వుల‌ను భ‌ర్తీ చేసింది. వీటిలో 16 టీడీపీ తీసుకుని.. మూడు జ‌న‌సేన‌కు.. 1 బీజేపీకి ఇచ్చింది. తొలిసారి రాజ‌కీయాల‌కు అతీతంగా అమ‌రావ‌తి రాజ‌ధాని కోసం ఉద్య‌మించిన జేఏసీకి కేటాయించింది. అయితే.. దీనిపై సాధార‌ణంగా కూట‌మి నాయ‌కుల మ‌ధ్య చ‌ర్చ వ‌స్తుంది. త‌మ‌కు ద‌క్క‌లేద‌ని.. వేరేవారికి ద‌క్కింద‌ని.. లేదా మంచి ఈక్వేష‌న్ అని నాయ‌కులు చ‌ర్చించుకోవ‌డం కామ‌నే. కానీ, చిత్రంగా …

Read More »

బాబు ‘వెల్ఫేర్’తో జగన్ బలాదూరే!

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలో బుధవారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం లో పార్టీ పొలిట్ బ్యరో సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశం తీసుకున్న నిర్ణయాలను పార్టీ సీనియర్ నేత, ఏపీ శాఖ మాజీ అధ్యక్షుడు, మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా అచ్చెన్న ఓ కీలక విషయాన్ని వెల్లడించారు. కూటమి సర్కారు అమలు చేయబోయే సంక్షేమ పథకాలకు సంబంధించిన …

Read More »

దేశ చ‌రిత్ర‌లో ఫ‌స్ట్ టైమ్‌: రాష్ట్ర‌ప‌తి వ‌ర్సెస్ సుప్రీంకోర్టు!

దేశ చ‌రిత్ర‌లో తొలిసారి రాష్ట్ర‌ప‌తికి అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టుకు మ‌ధ్య వివాదం ఏర్ప‌డింది. తొలిసారి.. సుప్రీంకోర్టులో రాష్ట్ర‌ప‌తి పిటిష‌న్ దాఖ‌లు చేయ‌డంతోపాటు.. సూటిగా కొన్ని ప్ర‌శ్న‌లు సైతం సంధించారు. ‘రాజ్యాంగం ప్ర‌కారం ఎవ‌రిది ఏస్థాయి?’ అని సూటిగా ప్ర‌శ్నించారు. అంతేకాదు. రాజ్యాంగం ప్ర‌కారం.. సుప్రీంకోర్టు.. రాష్ట్ర‌ప‌తికి ల‌క్ష్మ‌ణ రేఖ‌లు గీయ‌గ‌ల‌దా? అనేది మ‌రో కీల‌క ప్ర‌శ్న‌. ఇలా.. మొత్తం 14 ప్ర‌శ్న‌ల‌తో కూడిన పిటిష‌న్ను రాష్ట్ర‌ప‌తి ముర్ము తాజాగా దాఖ‌లు …

Read More »

మీ తెలివి ప్ర‌మాద‌క‌రం: ‘తెలంగాణ’ పై సుప్రీం ఫైర్‌

“మీ తెలివి ప్ర‌మాదక‌రం.. ఈ తెలివి తేట‌లు వేరే రాష్ట్రాలు కూడా అనుస‌రించే అవ‌కాశం ఉంది. వీటిని మొగ్గ‌లోనే తుంచేయాల్సిన అవ‌స‌రం ఉంది. వీటిని కొన‌సాగించినా.. ఉపేక్షించినా.. అవి స‌మాజానికి ప్ర‌మాద‌క‌ర సంకేతాలు ఇస్తాయి.” అని తెలంగాణ అధికారుల‌ పై(ప్ర‌భుత్వం పై నేరుగా కాదు) సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. చ‌ట్టానికి లోబ‌డి..నిబంధ‌న‌ల ప్ర‌కారం ప‌నులు చేయాల్సిన అధికారులు.. ఇష్టానుసారంగా వ్య‌వ‌హ‌రిస్తే.. న్యాయ‌స్థానాలు చూస్తూ ఊరుకోబోవ‌ని తేల్చి చెప్పింది. …

Read More »

కన్నడిగుడి రుబాబుతో ఏపీ లిక్కర్ స్కాం

ఏపీలో వైసీపీ పాలనలో చోటుచేసుకున్న మద్యం కుంభకోణానికి తొలి అడుగు పడింది ఓ కన్నడిగుడి దబాయింపుతో. వినడానికి వింతగా ఉన్నా… ఏపీతో ఏమాత్రం సంబంధం లేని సదరు కన్నడిగుడు ఏపీలో ఏం జరుగుతుందో?… ఏం జరగాలి?… ఎలా జరగాలో? కూడా నిర్దేశించాడు. అది కూడా తనదైన శైలి రుబాబు, దబాయింపుతో అతడు స్వైర విహారం చేశాడు. అతడే జగన్ కుటుంబ వ్యాపారాల్లో కీలకమైన భారతి సిమెంట్స్ పర్మనెంట్ డైరెక్టర్ బాలాజి …

Read More »

క‌డ‌ప‌-మాచ‌ర్ల‌.. ఒకేసారి వైసీపీకి రెండు దెబ్బ‌లు!

ఏపీ ప్ర‌తిప‌క్షం వైసీపీ ఒకేరోజు రెండు భారీ ఎదురు దెబ్బ‌లు త‌గిలాయి. రెండు స్థానిక సంస్థ‌లు ఆ పార్టీ నుంచి చేజారిపోయాయి. వీటిలో ఒక‌టి.. ప‌ల్నాడు జిల్లాలోని మాచ‌ర్ల మునిసిపాలిటీ కాగా.. రెండోది వైసీపీ అధినేత జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప మునిసిప‌ల్ కార్పొరేష‌న్‌. ఈ రెండు మునిసిపాలిటీల చైర్మ‌న్‌ల‌పై కూట‌మి స‌ర్కారు బుధ‌వారం ఒక్క‌సారే వేటు వేసింది. వీటిలో ఒక‌రు నిబంధ‌న‌లు పాటించ‌క‌పోవ‌డం కార‌ణ‌మైతే.. మ‌రొక‌రు అవినీతి పాల్ప‌డ్డార‌న్న …

Read More »

ఉగ్రవాదాన్ని దెబ్బకొట్టేలా భారత్ చురుకైన ప్లాన్

పాకిస్థాన్ ఆధారిత ఉగ్రవాదంపై కఠినంగా దూసుకెళుతున్న భారత్‌ ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపై కూడా తన దౌత్య యుద్ధాన్ని కొనసాగిస్తోంది. ఆపరేషన్ సిందూర్ విజయంతో భారత్ తన సంకల్పాన్ని నిరూపించుకున్న తరుణంలో, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కీలక దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఉగ్రవాదాన్ని సహించేది లేదన్న భారత్‌ ఉద్దేశాన్ని ప్రపంచ దేశాలకు స్పష్టంగా వెల్లడించేందుకు కేంద్రం గట్టిగా కదులుతోంది. ఇప్పటికే ఆస్ట్రియా విదేశాంగ మంత్రి బీట్ మెయిన్ల్-రైసింగర్‌తో టెలిఫోన్ ద్వారా …

Read More »

బాబు మార్కు… చేతికే 3 గ్యాస్ బండల డబ్బు

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు బుధవారం నాడు సంక్షేమంలో తనదైన మార్కు నిర్ణయాన్ని ప్రకటించారు. బుధవారం సాయంత్రం మంగళగిరి పరిధిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మహానాడుతో పాటు కూటమి సర్కారు అమలు చేస్తున్న, అమలు చేయబోతున్న సంక్షేమ పథకాలకు సంబంధించి చంద్రబాబు కీలక నిర్ణయాలను ప్రకటించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సూపర్ …

Read More »

పాక్‌కు మేకులా మారిన సొంత రాష్ట్రం!

కాశ్మీర్ కోసం దశాబ్దాలుగా భారత్‌పై దొంగదారిలో విరుచుకుపడుతూ, ఉగ్రవాదానికి ఆశ్రయం కల్పిస్తున్న పాకిస్థాన్‌కు ఇప్పుడు చుట్టు పక్కల నుంచి సవాళ్లు ఎదురవుతున్నాయి. కాశ్మీర్ కావాలని పాకిస్థాన్ ఎంతగా ప్రయత్నించినా, ఇప్పుడు తనే ఆక్రమించి ఉన్న బలూచిస్థాన్‌ను చేజార్చుకునే పరిస్థితి తెచ్చుకుంది. స్వతంత్ర బలూచిస్థాన్ కోసం పోరాటం చేస్తున్న నేతలు, ప్రజలు బహిరంగంగానే తమ వాయిస్ వినిపిస్తూ ‘పాకిస్థాన్ మాకు అవసరం లేదు’ అంటూ నినాదాలు చేస్తున్న పరిస్థితి ఈ మాటలకు …

Read More »

చంద్ర‌బాబుకు కొత్త హెలికాప్ట‌ర్‌.. క‌మిటీ ఏర్పాటు

ఏపీ సీఎం చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌ల నిమిత్తం కొత్త హెలికాప్ట‌ర్‌ను కొనేందుకు ప్ర‌భుత్వం ఆలోచ‌న చేస్తోంది. ఈ నేప‌థ్యంలో ఆర్థిక‌, ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ, డీజీసీఏ అధికారుల‌తో కూడిన క‌మిటీని ఏర్పాటు చేస్తూ.. ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కె. విజ‌యానంద్ తాజాగా ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఈ క‌మిటీ ప్ర‌స్తుతం ఉన్న హెలికాప్ట‌ర్ ప‌నితీరును అధ్య‌య‌నం చేయ‌నుంది. అదేవిధంగా కొత్త‌గా కొనుగోలు చేయాల‌ని భావిస్తున్న హెలికాప్ట‌ర్ విష‌యంపైనా సూచ‌న‌లు, స‌ల‌హాలు ఇవ్వ‌నుంది. ఈ …

Read More »

పిన్నెల్లి ‘ఆయుధం’పై కూటమి వేటు!

వైసీపీ కీలక నేత, పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి రైట్ హ్యాండ్ గా కొనసాగుతున్న వైసీపీ నేత, మాచర్ల మునిసిపల్ చైర్మన్ తురకా కిశోర్ పై కూటమి సర్కారు వేటు వేసింది. వరుసబెట్టి 15 మునిసిపల్ సర్వసభ్య మావేశాలకు హాజరు కాని ఆయనపై రాఫ్ట్ర ప్రభుత్వం అనర్హత వేటు వేసింది. ఈ మేరకు ఏపీ పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి హోదాలో సురేశ్ కుమార్ బుధవారం …

Read More »

పాక్ – భారత్ వివాదం.. చైనా+అమెరికా విషపు ఆలోచన!

భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు ఏ మాత్రం తగ్గకపోవడానికీ, తరచూ మళ్లీ మళ్లీ ఘర్షణలు చెలరేగడానికీ, అంతర్జాతీయ శక్తుల ఆడంబర నీతులు పెద్ద కారణమేనని విశ్లేషకుల అభిప్రాయం. ముఖ్యంగా చైనా అమెరికా వంటి అగ్రరాజ్యాలు భారత్, పాక్ లాంటి దేశాల మధ్య ఎప్పుడూ ఒక చీకటి గీత ఉండాలని కోరుకుంటున్నాయని భద్రతా రంగ నిపుణులు చెబుతున్నారు. ఈ యుద్ధ వేడి వల్ల ఆయుధ వ్యాపారం బుమ్ అవుతుంది, బిలియన్ల డాలర్ల వ్యాపారం …

Read More »