Political News

చంద్రబాబు అవినీతి చేయరు – రవిబాబు

తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు వ్యతిరేకంగా తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులు ఒక్కొక్కరుగా గళం వినిపిస్తున్నారు. రాఘవేంద్రరావు, అశ్వినీదత్, కేఎస్ రామారావు.. ఇలా పలువురు సీనియర్లు ఇప్పటికే బాబు అరెస్టును ఖండించారు. ఐతే వీళ్లు ముందు నుంచే టీడీపీ సపోర్టర్లన్న సంగతి తెలిసిందే. ఐతే తెలుగుదేశం పార్టీ అంటే తనకు ఇష్టం లేదు అని ప్రకటించుకున్న ఓ సినిమా వ్యక్తి ఇప్పుడు బాబు అరెస్టును తప్పుబట్టారు. …

Read More »

అక్టోబర్ లో జగన్ కీలక సమావేశం

Y S Jagan

రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి పార్టీకి కూడా సమయం కేటాయించాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగానే అక్టోబర్ 9వ తేదీన విజయవాడలో పార్టీ నేతలతో కీలకమైన మేథోమథనం సదస్సు నిర్వహించబోతున్నారు. ఈ సదస్సుకు అచ్చంగా నియోజకవర్గం, మండల స్ధాయి నేతలు హాజరవ్వబోతున్నారు. వై ఏపీ నీడ్స్ జగన్ అనే స్లోగన్ గురించి జగన్ ఆరోజు హాజరవ్వబోయే నేతలకు వివరించబోతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు పార్టీ కార్యక్రమాలు మాత్రమే ఉంటాయి …

Read More »

పెద్ద రిలీఫ్ ఇచ్చిన కేజ్రీవాల్

ఇండియా కూటమికి ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పెద్ద రిలీఫే ఇచ్చారు. తాను ఇండియాకూటమితోనే ఉంటానని ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో పోటీచేయబోయే సీట్ల విషయంలో విభేదాలు రావటంతో కేజ్రీవాల్ కూటమి నుండి బయటకు వెళిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే గనుక జరిగితే కూటమికి పెద్ద దెబ్బనే అనుకోవాలి. అయితే జరుగుతున్న ప్రచారంలో నిజంలేదని తాను కూటమిలోనే కంటిన్యు అవుతానని కేజ్రీవాల్ ప్రకటించటంతో కూటమిలోని ఇతర …

Read More »

తిరుపతి అభ్యర్ధిని ఫైనల్ చేశారా ?

రాబోయే ఎన్నికలకు సంబంధించి వైసీపీ తిరుపతి ఎంఎల్ఏ అభ్యర్ధిని ఫైనల్ చేసినట్లే ఉంది. భూమన అభినయరెడ్డి పోటీ చేయబోతున్నట్లు పార్టీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. తిరుపతి జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని ముఖ్యనేతలతో విజయసాయిరెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రాబోయే ఎన్నికలో తిరుపతి ఎంఎల్ఏగా అభినయరెడ్డి పోటీచేస్తారని ప్రకటించారు. ఎంపీ తాజా ప్రకటనతో అభ్యర్ధి విషయంలో ఇంతకాలం జరిగిన ప్రచారానికి తెరపడినట్లయ్యింది. ప్రస్తుతం …

Read More »

స్టూడెంట్స్ కు ఫ్రీ ఇంటర్నెట్టా ?

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే విద్యార్థులకు ఫ్రీ ఇంటర్నెట్ ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ప్రకటించారు. శ్రీధర్ కాంగ్రెస్ మ్యానిఫెస్టో కమిటికి ఛైర్మన్ గా ఉన్న విషయం తెలిసిందే. శుక్రవారం పార్టీ ఆఫీస్ గాంధీభవన్లో మేనిఫెస్టో కమిటీ నేతలు సమావేశమై అనేక అంశాలను చర్చించారు. ఇందులో స్టూడెంట్స్ అందరికీ ఉచిత ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలన్న అంశం కీలకమైంది. స్టూడెంట్స్ కే కాదు స్విగ్గీ, జొమాటో లాంటి ఫుడ్ డెలివరీ …

Read More »

మోత్కుప‌ల్లి వారి మ‌నోభీష్ఠం… తీరేవ‌ర‌కు ఇంతేనా?!

మోత్కుప‌ల్లి న‌ర్సింహులు. ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు. తాజాగా మ‌రోసారి టాక్ ఆఫ‌ది టౌన్ అన్న‌ట్టుగా వార్త‌ల్లోకి ఎక్కారు. టీడీపీతో రాజ‌కీయ ఓన‌మాలు ప్రారంభించిన మోత్కుప‌ల్లి.. గ‌తంలో క‌మ్యూనిస్టుల ఉద్య‌మాల్లోనూ పాల్గొన్న చ‌రిత్ర‌ను సొంతం చేసుకున్నారు. దాదాపు 40 ఏళ్ల పొలిటిక‌ల్ లైఫ్‌లో ఏనాడూ… వివాదం కాని మోత్కుప‌ల్లి.. మూడున్న‌రేళ్ల కింద‌ట తొలిసారి వివాదానికి కేంద్రంగా మారారు. ఆ వివాదం ద‌రిమిలా.. ఆయ‌న సాధించింది ఏమీ లేక‌పోయినా.. …

Read More »

‘మోత మోగిద్దాం రండి!’: నారా బ్రాహ్మ‌ణి

టీడీపీ అధినేత చంద్ర‌బాబు కోడ‌లు, నారా లోకేష్ స‌తీమ‌ణి నారా బ్రాహ్మ‌ణి నేరుగా క‌ద‌న‌రంగంలోకి దిగిపో యారు. నారా చంద్ర‌బాబు అరెస్టు, జైలును నిర‌సిస్తూ.. రాష్ట్రంలో చేప‌ట్టిన ప‌లు కార్య‌క్ర‌మాల్లో ఆమె ప్ర‌త్య క్షంగా పాల్గొంటూ యువ‌త‌ను ప్రోత్స‌హిస్తున్నారు. అదేస‌మ‌యంలో వైసీపీ ప్ర‌భుత్వంపై స‌మ‌ర శంఖం కూడా పూరించారు. ఇక‌, ఇప్పుడు ప్ర‌త్య‌క్ష కార్యాచ‌ర‌ణ‌ను మ‌రింత ముమ్మ‌రం చేస్తూ.. ప్ర‌జ‌ల‌కు ఉద్య‌మ పిలుపునిచ్చారు. “మోత మోగిద్దాం రండి!” పేరుతో చంద్ర‌బాబు …

Read More »

స్కిల్ స్కాం కేసులో లోకేష్ కు ముందస్తు బెయిల్

స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసుతోపాటు ఏపీ ఫైబర్ స్కామ్ కేసులో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేరు కూడా చేర్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ రెండు కేసులలో ముందస్తు బెయిల్ కోరుతూ లోకేష్ తరఫున హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే ఆ పిటిషన్ల పై విచారణ జరిపిన హైకోర్టు లోకేష్ కు ఊరటనిచ్చింది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో లోకేష్ కు …

Read More »

హైకోర్టు షాక్: లోకేష్ కు 41ఏ నోటీసులు

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను సీఐడీ ఏ14గా చేర్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హైకోర్టులో లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే ఆ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. లోకేష్ కు సీఆర్పీసీ 41ఏ ప్రకారం నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. అంతేకాదు, సీఐడీ విచారణకు …

Read More »

విశాఖ‌ప‌ట్నం-న‌ర‌సాపురం-క‌డ‌ప‌..వెరీ ఇంట్ర‌స్టింగ్‌ స్టోరీ

అదేంటి? ఏపీలో ఎన్నో న‌గ‌రాలు, నియోజ‌క‌వ‌ర్గాలు ఉండ‌గా.. ఈ మూడు ప్రాంతాల‌నే ఎందుకు ఎంచుకున్నారు? ఎందుకు అంత స్పెషాలిటీ? ఏంటా ఇంట్ర‌స్టింగ్ అనే ప్ర‌శ్న‌లు స‌హ‌జ‌మే. మ‌రో ఆరేడు మాసాల్లో జ‌ర‌గ‌బోయే ఏపీ ఎన్నికల నేప‌థ్యంలో ఈ మూడు నియోజ‌క‌వ‌ర్గాలు ఇప్పుడు ప్ర‌ధాన పార్టీల‌కు కీల‌కంగా మారాయి. ఈ మూడు చోట్ల విజ‌యం ద‌క్కించుకునేందుకు.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ నిన్న మొన్న‌టి వ‌ర‌కు వ్యూహాల‌పై వ్యూహాలు ప‌న్నింది. ప్ర‌స్తుతం ఈ …

Read More »

మ‌ళ్లీ సైలెంట్‌: జ‌న‌సేన‌లో ఊపేది బ్రో?!

అన్న అడుగేస్తే మాస్‌… అన్న స్టెప్పేస్తే మాస్‌.. అన్న మాట జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు బాగానే న‌ప్పుతుంది. త‌ర‌చుగా నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఆయ‌న పార్టీ త‌ర‌ఫున నిర్వ‌హించిన స‌భ‌లు, స‌మావేశాల్లో ఏం మాట్లాడినా… నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఈల‌లతో గోల పుట్టించి.. మాట్లాడే నాయ‌కుడికి కూడా గగ్గోలు పుట్టించేసి ఇంక ఆపండి చాలు! అనే రేంజ్‌లో హ‌డావుడి చేశారు. ఊపు తెచ్చారు. ప‌వ‌న్ సీఎం-ప‌వ‌నే సీఎం.. అంటూ ఊర‌మాసు …

Read More »

బ్రాహ్మణికి ట్రైనింగ్ ఇస్తున్నారా ?

తాజా రాజకీయ పరిస్థితుల్లో ఏ నిముషంలో అయినా పార్టీలో కీలక బాధ్యతలు పోషించటానికి వీలుగా బ్రాహ్మణి అవసరమైన ట్రైనింగ్ తీసుకుంటున్నారట. పార్టీలోని కొందరు సీనియర్లు పార్టీ వ్యవహారాలపై బ్రాహ్మణికి ట్రైనింగ్ ఇస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. యువగళం పాదయాత్రను ఈరోజు నుండి పునఃప్రారంభించాలని లోకేష్ అనుకున్నారు. అయితే ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణంలో లోకేష్ ను సీఐడీ అధికారులు అరెస్టు చేసే అవకాశం ఉందనే ప్రచారం అందరికీ తెలిసిందే. పాదయాత్ర …

Read More »