Political News

‘నాన్ లోకల్’ రద్దు… సీట్లన్నీ ఏపీ విద్యార్థులకే

ఏపీలోని కూటమి సర్కారు ఇటీవలే ఓ సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో మొన్నటిదాకా కొనసాగిన నాన్ లోకల్ కోటాను రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఏపీలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాలయాల్లోని సీట్లన్నీ ఏపీ విద్యార్థులకే దక్కనున్నాయి. ఈ మేరకు 15 శాతం సీట్లను నాన్ లోకల్ కోటాకు కేటాయిస్తూ వస్తున్న విధానానికి ఏపీ సర్కారు చరమ గీతం పాడేసింది. ఇప్పటిదాకా 85 …

Read More »

వైసీపీ లిక్క‌ర్ స్కాం: ఆ ఇద్ద‌రు అరెస్టు

వైసీపీ హ‌యాంలో జరిగిన లిక్క‌ర్ కుంభ‌కోణంలో కీల‌క ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న మాజీ ఐఏఎస్ అధికారి.. జ‌గ‌న్ పాల‌న‌లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన ధ‌నుంజ‌య్ రెడ్డి, ఆయ‌న‌కు ఆప‌రేష‌న్ ఆన్ స్పెష‌ల్ డ్యూటీ (ఓఎస్‌డీ)గా చేసిన కృష్ణ‌మోహ‌న్‌ను ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం శుక్ర‌వారం రాత్రి 8 గంట‌ల స‌మ‌యంలో అరెస్టు చేసింది. ఈ విష‌యాన్ని వారి వారి కుటుంబ స‌భ్యుల‌కు కూడా అధికారులు వివ‌రించారు. అరెస్టు నేప‌థ్యంలో విజ‌య‌వాడ‌లో ఎలాంటి ఘ‌ర్ష‌ణ‌ల‌కు తావు …

Read More »

సెల‌బ్రిటీల నుంచి దేశ భ‌క్తి ఆశించొద్దు: ప‌వ‌న్

ఉగ్ర‌వాదాన్ని విడిచి పెట్ట‌క‌పోతే.. పాకిస్థాన్‌లోని ప్ర‌తి ఇంట్లోకీ దూరి మ‌రీ కొడ‌తామంటూ.. ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ దాయాది దేశాన్ని తీవ్ర‌స్థాయిలో హెచ్చ‌రించారు. ఇదే స‌మ‌యంలో సెల‌బ్రిటీలు(సినీ, క్రీడారంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు) నుంచి దేశ‌భ‌క్తిని ఆశించొద్ద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. విజ‌య‌వాడ‌లో నిర్వ‌హించిన తిరంగా(జాతీయ ప‌తాకం) ర్యాలీలో పాల్గొన్న ఆయ‌న‌.. అనంత‌రం బెంజి స‌ర్కిల్‌లో నిర్వ‌హించిన స‌భ‌లో మాట్లాడారు. పాకిస్థాన్ ఉగ్ర‌మూక‌ల‌కు ఆశ్ర‌యం క‌ల్పిస్తోంద‌న్న‌ది ప‌క్కా వాస్త‌వ‌మ‌ని పేర్కొన్నారు. …

Read More »

వైసీపీ ఫిక్స్!.. జగన్ అరెస్ట్ ఖాయం!

ఏపీలో ఇప్పుడు ఏ ఇద్దరు కూడినా ఒకటే చర్చ జరుగుతోంది. అదేంటంటే… వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అరెస్టు తప్పదట కదా అంటూ జనం చర్చించుకుంటున్నారు. ఈ చర్చ ఇప్పుడు జనాన్ని దాటేసి వైసీపీ నోళ్లలోనూ గట్టిగానే వినిపిస్తోంది. జగన్ ను అరెస్టు చేసేందుకే మద్యం కుంభకోణాన్ని కూటమి సర్కారు అత్యంత సీరియస్ గా తీసుకుని మరీ సాగుతోందని కూడా వైసీపీ నేతలు …

Read More »

టిడ్కో ఇళ్ల‌కు పూర్వ వైభ‌వం..

2014-19మ‌ధ్య కాలంలో రాష్ట్రంలోని పేద‌ల కోసం నిర్మించిన టిడ్కో ఇళ్ల‌ను గ‌తంలో కొన్ని పూర్తి చేశారు. ఇంత‌లోనే ఎన్నిక‌లు వ‌చ్చాయి. అయితే.. వీటిని పూర్తి చేయాల్సిన వైసీపీ దూరంగా ఉంది. పైగా.. ల‌బ్ధిదారుల‌కు కూడా అన్యాయం చేసింద‌నే టాక్ వినిపించింది. టిడ్కో ఇళ్ల‌కు ల‌బ్ధిదారుల నుంచి డ‌బ్బులు కూడా క‌ట్టించుకున్నారు. దీనిలో కేంద్రం 60 శాతం, రాష్ట్రం 30 శాతం, ల‌బ్ధిదారులు 10 శాతం నిధులు వెచ్చించి.. నిర్మాణాలు చేప‌ట్టారు. …

Read More »

100 కోట్ల అక్ర‌మాలు: వంశీపై మ‌రో కేసు

వైసీపీ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే వల్ల‌భ‌నేని వంశీ ఇప్ప‌ట్లో కేసుల నుంచి బ‌య‌ట‌ప‌డేలా క‌నిపించ‌డం లేదు. తాజాగా వంశీ పై మ‌రో కేసు న‌మోదైంది. వైసీపీ హ‌యాంలో 2019-24 మ‌ధ్య గ‌న్న‌వ‌రంలో మైనింగ్ అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డార‌న్న‌ది ఆయ‌న‌ పై తాజాగా వ‌చ్చిన అభియోగం. దీని పై మైనింగ్ ఏడీ గన్నవరం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వర్గం జ‌రిగిన మైనింగ్ అక్ర‌మాల‌ను కేసులో వివ‌రించారు. దీంతో వంశీపై తాజాగా …

Read More »

తోటి మంత్రులను బుక్ చేసేసిన కొండా సురేఖ

తెలంగాణ మంత్రి, సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కురాలు కొండా సురేఖ తాజాగా చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ దుమారం రేపాయి. మంత్రులు అంద‌రూ లంచాలు తీసుకుంటున్నార‌ని ఆమె వ్యాఖ్యానించారు. అయితే.. తాను మాత్రం ఎలాంటి లంచాలు తీసుకోకుండానే ప‌నులు చేస్తున్నాన‌ని చెప్పుకొచ్చారు. ఇది జ‌రిగిన కొన్ని నిమిషాల‌పై పెద్ద ఎత్తున దుమారం రేగింది. రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు సూటి ప్ర‌శ్న‌ల‌తో ప్ర‌భుత్వంపై విరుచుకు ప‌డ్డారు. దీంతో మంత్రి యూట‌ర్న్ తీసుకున్నారు. ఏం జ‌రిగింది? గురువారం …

Read More »

జ‌గ‌న్‌ వర్క్ స్టైల్ ఇలా వుంటదా?

జ‌గ‌న్ గురించి తెలిసిన వారు ఆయ‌న ‘ర్యాపిడ్ యాక్ష‌న్’ గురించి ప్ర‌స్తావిస్తున్నారు. ఏ నిర్ణ‌య‌మైనా.. జ‌గ‌న్ చాలా వేగంగా తీసుకుంటార‌ని.. దీనిలో ఎవ‌రి సూచ‌న‌లు.. స‌ల‌హాలు కూడా ఆయ‌న పాటించ‌ర‌ని చెబుతున్నారు. తాజాగా ఈ వ్య‌వ‌హారంపై మాజీ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, జ‌గ‌న్ ద‌గ్గ‌ర ప‌నిచేసిన మాజీ ఐఏఎస్ ఎల్వీ సుబ్ర‌హ్మ‌ణ్యం చెప్పుకొచ్చారు. “జ‌గ‌న్ ర్యాపిడ్ యాక్ష‌న్ వ‌ల్లే.. ఆయన చాలా న‌ష్ట‌పోయారు” అని వ్యాఖ్యానించారు. మ‌ద్యం నుంచి ఇసుక …

Read More »

బెయిల్ ఇవ్వ‌లేం: జ‌గ‌న్ స‌న్నిహితుల‌కు సుప్రీంకోర్టు షాక్‌

Supreme Court Shocker: No Bail for Jagan Aides in Liquor Scam

వైసీపీ అధినేత జ‌గ‌న్ స‌న్నిహితులు, వైసీపీ హ‌యాంలో జ‌రిగిన మ‌ద్యం కుంభ‌కోణంలో కీల‌క ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న మాజీ ఐఏఎస్ అధికారి ధ‌నుజ‌య్‌రెడ్డి, జ‌గ‌న్ ఓఎస్‌డీగా ప‌నిచేసిన కృష్ణ మోహ‌న్‌రెడ్డిల‌కు సుప్రీంకోర్టులో భారీ షాక్ త‌గిలింది. గ‌త విచార‌ణ‌లో ఈనెల 16(శుక్ర‌వారం) వ‌ర‌కు ప్ర‌త్యేక ర‌క్ష‌ణ క‌ల్పించిన సుప్రీంకోర్టు.. దానిని ఎత్తివేసింది. అంతేకాదు.. వారు పెట్టుకున్న ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్‌ల‌ను కూడా కొట్టివేసింది. ఈ సంద‌ర్భంగా ధ‌ర్మాస‌నం కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. …

Read More »

‘బాయ్ కాట్ తుర్కియే’.. మోడీ సర్కారు కూడా మొదలు పెట్టింది

భారత్-పాక్ మధ్య నెలకొన్న తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో దాయాదికి బహిరంగంగా మద్దతు తెలపడమే కాదు, ఆయుధాలను సైతం సప్లై చేసిన టర్కీ తీరును ఖండిస్తూ, ఇప్పుడు ఆ దేశాన్ని బహిష్కరించాలని, ఆ దేశంతో ఉన్న వ్యాపార సంబంధాలను తెంచుకోవాలని దేశ ప్రజల నుంచి డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది. తుర్కియే తీరుపై ఆగ్రహంతో ఉన్న వాణిజ్య వర్గాలు, ఆ దేశంతో తమకున్న వ్యాపార బంధాన్ని తెగతెంపులు చేసుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే పుణె …

Read More »

వంశీని పాపాలు ప‌ట్టి పీడిస్తున్నాయి

చేసుకున్న పాపం చెబితే పోతుంద‌ని సామెత‌. కానీ.. రాజ‌కీయాల్లో చెప్పినా చెప్ప‌క‌పోయినా.. పోయేట్టు క‌నిపించ‌డం లేదు. ఎందుకంటే పాపాల తీవ్ర‌త అలా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ముఖ్యంగా టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ చేసిన వంశీ.. గ‌తంలో చేసిన పాపాలు ఒక్కొక్క‌టిగాకాదు.. మూకుమ్మ‌డిగా ముందుకు వ‌స్తున్నాయి. దీంతో వ‌ద‌ల వంశీ అంటూ కేసులు.. జైళ్లు.. ఆయ‌న‌ను ప‌ట్టి పీడిస్తున్నాయి. తాజాగా రెండు కేసుల్లో ఆయ‌న‌కు బెయిల్ వ‌చ్చింది. 1) స‌త్య‌వ‌ర్థ‌న్ …

Read More »

పవన్ ‘పంట కుంటలు’ ఇప్పుడెలా ఉన్నాయి?

జనావాసాల్లో నీటి ఎద్దడి నివారణకు ఇంకుడు గంతలు ఎంతగానో ఉపయోగపడతాయి. అదే సమయంలో పొలాలను నిత్యం నీటితో కళకళలాడేలా చేయడంలో పంట కుంటలు ఇతోధికంగా తోడ్పాటు అందిస్తాయి. పేర్లు వేరైనా… వీటి లక్ష్యాలు ఒక్కటే. వీటిలో ఇంకుడు గుంతలను చాలా కాలం క్రితమే టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రోత్సహిస్తే..తాజాగా జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పంట కుంటలకు అత్యధిక ప్రాధాన్యం …

Read More »