Political News

క‌శ్మీర్ ఎప్ప‌టికీ మ‌న‌దే.. పాక్‌పై ప్రేముంటే వెళ్లిపోండి

ఏపీ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జ‌మ్ము క‌శ్మీర్‌లోని ప‌హ‌ల్గామ్‌లో ఇటీ వ‌ల జ‌రిగిన ఉగ్ర‌వాద దాడిపై ఆయ‌న స్పందించారు. తాజాగా జ‌న‌సేన ఆధ్వ‌ర్యంలో నాటి ఉగ్ర దాడిలో మృతి చెందిన వారి ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని కోరుతూ.. నివాళుల‌ర్పించారు. అనంత‌రం.. పార్టీ కార్యాలయంలో స‌భ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా పార్టీ నాయ‌కులు, కార్య‌కర్త‌లు.. రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంత‌రం.. ప‌వ‌న్ క‌ల్యాణ్ …

Read More »

జగన్ తన్నితే.. బాబు అక్కున చేర్చుకుంటున్నారు

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి ప‌నులను వ‌చ్చే నెల 2న ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ పునః ప్రారంభించ‌నున్న విష‌యం తెలిసిందే. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జ‌రుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా అమ‌రావ‌తి రైతుల‌తో సీఎం చంద్ర‌బాబు భేటీ అయ్యారు. ఉండ‌వ‌ల్లిలోని త‌న నివాసంలో ఉన్న కాన్ఫ‌రెన్స్ హాల్లో ప్ర‌త్యేకంగా భేటీ అయిన ఆయ‌న‌.. వారిని అమ‌రావ‌తి నిర్మాణ ప‌నుల‌కు ఆహ్వానించారు. మే 2వ తేదీ రాష్ట్ర చరిత్రలో కీలక …

Read More »

ల‌క్ష మంది ముందు.. ఏఎస్పీని కొట్ట‌బోయిన సీఎం!

సిద్ధరామయ్య గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ లో సీనియర్ మోస్ట్ నేత. అంతేనా… కర్ణాటకకు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న నేత. ఇప్పుడే కాదు… గతంలోనూ ఆయన కర్ణాటకకు సీఎంగా వ్యవహరించారు. అదేంటో గానీ… ఎప్పుడు సీఎంగా ఉన్నా కూడా సిద్ధరామయ్య వివాదాలను కొని తెచ్చుకుంటారు. తనకు నచ్చని పని జరిగిందంటే… తానెక్కడున్నాను?.. ఆ సందర్భం ఏమిటి?.. తన ఎదురుగా ఉన్నది ఎవరు? అన్న విషయాలను ఆయన ఏమాత్రం పట్టించుకోరనే చెప్పాలి. కోపం వచ్చిందంటే… ఆయన చేయి దానికదే పైకి లేస్తుంది. ఎదురుగా ఉన్న …

Read More »

పాక్ ఆర్మీ చీఫ్ మిస్సింగ్.. పాక్ క్లారిటీ ఇచ్చింది కానీ..

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ లో తీవ్ర అవ్యవస్థ నెలకొంది. భారత్ చర్యల నేపథ్యంలో పాక్ లో భయటపడని భయం నెలకొందనే సంకేతాలు వస్తున్నాయి. పాక్ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైన సందర్భంలోనే భారత్ పై కావాలని విషం చిమ్మారు అనేది మరో కారణం. దేశం మీద మరక పడకూడదని జనాల దృష్టిని మళ్ళించి ఈ తరహా గొడవలు క్రియేట్ చేస్తున్నారనే ఉదాహరణలు అందుతున్నాయి. ఇక భారత్ ప్రతిఘటన అనంతరం ఆర్మీ …

Read More »

పెద్ద‌ల స‌భ‌కు `పాకా`.. బీజేపీ బ‌లిజ మంత్రం!

ఏపీలో తాజాగాఖాళీ అయిన‌.. రాజ్య‌స‌భ(పెద్ద‌ల స‌భ‌) సీటును బీజేపీ ఎట్ట‌కేల‌కు ఖ‌రారు చేసింది. నామినేష‌న్ దాఖ‌లుకు కేవ‌లం 18 గంట‌ల ముందు(మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌తో దాఖ‌లుకు స‌మ‌యం ముగుస్తుంది) అభ్య‌ర్థిని ఖ‌రారు చేయ‌డం విశేషం. కాగా.. ఈ ద‌ఫా బీజేపీ.. శెట్టి బ‌లిజ సామాజిక వ‌ర్గానికి చెందిన పాకా స‌త్య‌నారాయ‌ణ‌కు పెద్ద పీట వేసింది. తూర్పుగోదావ‌రి జిల్లాకు చెందిన పాకా.. ఆర్ ఎస్ ఎస్ కార్య‌క‌ర్త‌గా త‌న ప్ర‌స్తానాన్ని …

Read More »

యుద్ధ వాతావరణంలో భారత్ పవర్ఫుల్ డీల్

ప్రస్తుతం భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో, భారత రక్షణ వ్యూహానికి మరో భారీ బలం జతకానుంది. భారత్ సముద్ర పరిరక్షణ సామర్థ్యాన్ని పెంచే దిశగా ఫ్రాన్స్‌తో కీలక ఒప్పందం కుదిరింది. రఫేల్ మెరైన్ (Rafale Marine) యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి సుమారు రూ.63,000 కోట్ల విలువైన ఈ డీల్‌పై సోమవారం అధికారికంగా సంతకాలు జరిగాయి. ఈ ఒప్పందం ప్రకారం, భారత నౌకాదళానికి 22 సింగిల్ …

Read More »

డేటా ఎనలైటిక్స్ కు ఇక విశాఖనే కేంద్రం!

ఇప్పుడంతా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) గురించే చర్చ నడుస్తోంది. గతంలో మాదిరిగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) ఏ రీతిన అయితే సత్తా చాటిందో… ఇప్పుడు ఆ స్థానాన్ని ఏఐ ఆక్రమించేసింది. మారుతున్న కాలానికి అనుగుణంగా చోటుచేసుకున్న ఈ మార్పును టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కూడా అందిపుచ్చుకున్నారనే చెప్పాలి. అంతేనా… అందరి కంటే కూడా ఈ విషయంలో చంద్రబాబే ముందు వరుసలో ఉన్నారని కూడా చెప్పాలి. నూతనంగా …

Read More »

వైసీపీ పలాయనం.. 3 చోట్ల కూటమి జెండా

ఏపీలో వేగంగా రాజకీయం మారుతోంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో రికార్డు విక్టరీతో కూటమి అధికారంలోకి రావడం… కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కని స్థాయికి వైసీపీ పడిపోవడమే ఇందుకు దోహదం చేసిందని చెప్పాలి. వైసీపీ అధికారంలో ఉండగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒకటి, రెండు చోట్ల మినహా మిగిలిన అన్ని స్థానిక సంస్థలను వైసీపీ గెలుచుకుంది. అధికార బలంతో వైసీపీ పరం అయిపోయిన ఈ స్థానాలన్ని ఇప్పుడు …

Read More »

పాకిస్తానీలను భారత్ నుండి ఖాళీ చేయించడం కష్టమేనా..?

పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మొన్న కశ్మీర్ లోని పెహల్ గాంలో భీకర దాడికి దిగారు. 25 మంది భారతీయులను, ఒక నేపాల్ వాసిని పొట్టనబెట్టుకున్నారు. ఈ పరిణామం భారత ప్రభుత్వాన్ని తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. యావత్తు భారతీయులు కూడా ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. పాక్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. జనాభిప్రాయానికి అనుగుణంగా సాగిన కేంద్ర ప్రభుత్వం… పాక్ పై కఠిన చర్యలకు దిగింది. ఇప్పటికే సింధూ నదీ జలాల ఒప్పందాన్ని …

Read More »

కేసీఆర్ ప్ర‌సంగానికి ఎన్ని మార్కులు?

తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌.. ఆదివారం వరంగ‌ల్లులో నిర్వ‌హించిన బీఆర్ ఎస్ ర‌జ‌తోత్స‌వ స‌భ‌లో బ‌ల‌మైన గ‌ళ‌మే వినిపించారు. గ‌త స‌మ‌స్య‌ల‌ను ప‌క్క‌న పెట్టి .. కేవ‌లం కాంగ్రెస్ పాల‌న‌పైనే ఆయ‌న ఫోక‌స్ పెంచారు. అదేస‌మ‌యంలో త‌మ హ‌యాంలో జ‌రిగిన అభివృద్ధిని ఏక‌రువు పెట్టారు. మ‌రి ప్ర‌జ‌ల నుంచి ఎలాంటి స్పంద‌న వ‌చ్చింది? ఎంత‌మంది పాజిటివ్‌గా స్పందించారు? అనేది కీల‌కం. ఏ నాయ‌కుడు స‌భ పెట్టినా.. …

Read More »

ఆ లేడీ ఎమ్మెల్యే వైసీపీని వ‌దిలేస్తారా

దాస‌రి సుధ‌. ఉమ్మ‌డి క‌డ‌ప జిల్లాలోని ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం బ‌ద్వేల్ నుంచి రెండు సార్లు విజ‌యం ద‌క్కించుకున్నారు. 2022-23 మ‌ధ్య వ‌చ్చిన ఉప ఎన్నిక‌లో(ఆమె భ‌ర్త మ‌ర‌ణంతో) ఒక‌సారి, 2024లో వ‌చ్చిన ఎన్ని క‌లో రెండోసారి విజ‌యం ద‌క్కించుకున్నారు. ఈమె.. సౌమ్యురాలిగా పేరు తెచ్చుకున్నారు. అదే స‌మ‌యంలో వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి కూట‌మిలో ఉన్నార‌న్న పేరు కూడా ఉంది. అవినాష్‌రెడ్డి ఎంత చెబితే అంత అన్న‌ట్టుగా ఆమె రాజకీయాలు చేశారు. …

Read More »

అదిరేలా అమ‌రావ‌తి.. వీడియో విడుద‌ల చేసిన లోకేష్‌

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి ప‌రుగులు పెడుతోంది. ఈ నెల 13 నుంచి ప‌నులు శ‌ర వేగంగా పూర్త‌వుతున్నాయి. ప్ర‌పంచ బ్యాంకు, ఆసియా అభివృద్ది బ్యాంకుల నుంచి 8 వేల కోట్ల రూపాయ‌లు సుమారుగా ప్ర‌భుత్వానికి చేరాయి. దీనికి తోడు.. రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా కొంత మొత్తం కేటాయించింది. ఫ‌లితంగా ప్ర‌స్తుతం 15 వేల కోట్ల రూపాయ‌ల‌తో ప్ర‌భుత్వం రంగంలోకి దిగింది. దీనికి కాంట్రాక్ట‌ర్లు కూడా తోడ‌య్యారు. దీంతో సుమారు 65 …

Read More »