Political News

టీ-టీడీపీ : బాల‌య్య స‌రే.. ప‌వ‌న్ కూడా ప్ర‌చారం చేస్తే..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల సంరంభం పెద్ద ఎత్తున ముందుకు సాగుతుండ‌డం.. ప్ర‌ధాన పార్టీలు టికెట్లు కేటాయిస్తుండ‌డం.. ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేస్తున్న నేప‌థ్యంలో మ‌రో ప్ర‌ధాన పార్టీ తెలుగు దేశం కూడా అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న‌పై దృష్టి పెట్టింది. ప్రస్తుతం టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్ర‌బాబు నాయుడు స్కిల్ కేసులో అరెస్ట‌యి రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలులో ఉన్నారు. దీంతో ఆయ‌న నేరుగా ఈ కార్య‌క‌లాపాల‌పై దృష్టి పెట్టే అవ‌కాశం లేకుండా పోయింది. …

Read More »

నంద‌మూరి సుహాసిని.. ఈ సారి ప‌క్కా.. టీడీపీ స్కెచ్ ఇదే!

నంద‌మూరి కుటుంబానికి చెందిన ఆడ‌ప‌డుచు.. నంద‌మూరి సుహాసిని ఈ సారి తెలంగాణ అసెంబ్లీలో అడుగు పెట్డడం ఖాయ‌మ‌ని అంటున్నారు తెలుగు దేశం పార్టీ నాయ‌కులు. ఎందుకంటే.. ఈ సారి పార్టీ వ్యూహం .. అడుగులు వేరేగా ఉన్నాయ‌ని చెబుతున్నారు. గ‌త 2018 ఎన్నిక‌ల్లో తొలిసారి నంద‌మూరి కుటుంబం నుంచి ఆడ‌ప‌డుచు రాజ‌కీయాల్లోకి వ‌చ్చింది (పురందేశ్వ‌రి లైన్ వేరు). దివంగ‌త హ‌రికృష్ణ గారాల ప‌ట్టి అయిన సుహాసిని గురించి అప్ప‌టి వ‌ర‌కు …

Read More »

‘కేసీఆర్‌పై పోటీనా.. వ‌ద్దు బాబూ.. !’

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో అన్ని ప్ర‌ధాన పార్టీలూ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌డం, వారికి బీఫారా లు ఇవ్వ‌డం వంటివి యుద్ధ ప్రాతిప‌దిక‌న చేస్తున్నాయి.ఈ క్ర‌మంలో కాంగ్రెస్ పార్టీ కూడా అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించింది. కానీ.. పార్టీ ఎంత ఖ‌చ్చితంగా రూల్స్ పెట్టినా.. ఎన్నిక‌మిటీలు వేసినా.. కాంగ్రెస్‌లో టికెట్ల ప్ర‌క‌ట‌న త‌ర్వాత కూడా అసంతృప్తి ర‌గులుతూనే ఉంది. కొంద‌రు నాయ‌కులు టికెట్ల వ్య‌వహారంపై ఆవేద‌న వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిలో మాజీ మంత్రి, …

Read More »

లండ‌న్‌లో వైసీపీ సోష‌ల్ మీడియా ఆత్మీయ స‌మావేశం

రాష్ట్రం కోసం, రాష్ట్ర‌ప్ర‌జ‌ల కోసం సీఎం జ‌గ‌న్ అనుక్ష‌ణం త‌పిస్తున్నార‌ని.. క‌ష్ట‌ప‌డుతున్నార‌ని వైసీపీ సోష‌ల్ మీడియా విబాగం కో ఆర్డినేట‌ర్ స‌జ్జ‌ల భార్గ‌వ్‌రెడ్డి అన్నారు. బ్రిట‌న్ రాజ‌ధాని లండ‌న్‌లో వైసీపీ సోష‌ల్ మీడియా విభాగం ఆత్మీయ స‌మావేశం ఘ‌నంగా జ‌రిగింది. ఈ స‌మావేశానికి బ్రిట‌న్ వైసీపీ క‌న్వీన‌ర్ డాక్ట‌ర్ చింతా ప్ర‌దీప్‌రెడ్డి, వైసీపీ నేత ఓవుల్‌రెడ్డి నేతృత్వం వ‌హించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా వైసీపీ ఏపీ మీడియా, సోషల్ …

Read More »

బీఆర్ఎస్ కు రాజీనామా.. సొంతంగా పోటీ!

హ్యాట్రిక్ విజయంపై కన్నేసి.. తెలంగాణ ఎన్నికల యుద్ధానికి సిద్ధమవుతున్న బీఆర్ఎస్ కు షాక్ లు తప్పడం లేదు. ఎప్పుడో టికెట్లు ప్రకటించినప్పటికీ.. ఇంకా అసంత్రుప్తి సెగ కొనసాగుతూనే ఉంది. టికెట్లు రాలేవనే నిరాశతో కీలక నాయకులు ఆ పార్టీని వీడుతూనే ఉన్నారు. కేటీఆర్ బుజ్జగించినా.. హరీష్ రావు నచ్చజెప్పినా వెళ్లేవాళ్లు వెళ్తూనే ఉన్నారు. తాజాగా బీఆర్ఎస్ కీలక నేత, ముదిరాజ్ సంఘం రాష్ట్ర నాయకుడు కొత్తపల్లి నీలం మధు ఆ …

Read More »

బాబు లేని టీడీపీ అంతేనా?

స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రిమాండ్ మీద జైలుకు వెళ్లి నెల గడిచిపోయింది. ఆయన అరెస్టు అక్రమమని బయట టీడీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయి. కానీ బాబు లేని టీడీపీ ఎలా ఉందనే ప్రశ్న ఉత్పన్నమైతే మాత్రం పూర్తిగా పడకేసిందనే సమాధానం వినిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బాబు లేకపోవడంతో నాయకులు పార్టీని పట్టించుకోవడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎన్నికల …

Read More »

ఎవరిది అహంకారం..ఎవరిది ఆత్మ గౌరవం?

అహంకారం వల్లే గత ఎన్నికల్లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఓడిపోయారని, ఈ సారి ఎన్నికల్లో టికెట్ వచ్చిన అభ్యర్థులు ఎవరూ అలా అహంకారంతో ఉండొద్దని సీఎం కేసీఆర్ చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపాయి. ఈ క్రమంలోనే తాజాగా కేసీఆర్ వ్యాఖ్యలకు జూపల్లి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ చెప్పింది వినలేదనే తనకు అహంకారం అంటున్నాడని షాకింగ్ కామెంట్లు చేశారు. తనది అహంకారం కాదని.. ఆత్మగౌరవం అని జూపల్లి …

Read More »

అటు కాంగ్రెస్.. ఇటు కేసీఆర్.. ఇప్పుడు బీజేపీ ఏం చేస్తుంది?

తెలంగాణ ఎన్నికల రేసులో అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ దూసుకెళ్తున్నాయి. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి బీఆర్ఎస్ ముందంజలో ఉండగా.. ఇప్పుడు విడతల వారీగా కాంగ్రెస్ జాబితాలు వెల్లడిస్తోంది. ఇప్పటికే ఆరు గ్యారెంటీలతో కాంగ్రెస్ ప్రజల్లోకి వెళ్తోంది. ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా మేనిఫెస్టో ప్రకటించారు. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఈ రెండు పార్టీల మధ్యే ఢీ అంటే ఢీ అన్నట్లు పరిస్థితి మారింది. మరి బీజేపీ ఏం చేస్తోందనే …

Read More »

విపక్షాలకు సైతం రాజుగారు.. వైసీపీలో మాత్రం పేదవారు

వైసీపీ నుంచి గెలిచిన ఎంపీలలో రఘురామకృష్ణం రాజు రూటే వేరు. అందుకే ఆయనంటే వైసీపీ అధ్యక్షుడు జగన్ సహా జగన్ బ్యాచ్ అందరికీ మంట. రఘురామకృష్ణంరాజు నిత్యం సొంత పార్టీ చేసే తప్పులను ఎండగడుతూ వారికి మంచిమాటలు చెప్తుంటారు. అయినా, వినకపోతే మీ ఖర్మ అంటూ.. రాష్ట్రానికి మంచి చేసేది చంద్రబాబేనంటూ ఆయన్ను గౌరవిస్తుంటారు. ఎక్కువగా ఢిల్లీలోనే ఉంటూ అక్కడున్న తెలుగువారికి ఏ అవసరం వచ్చినా నేనున్నానంటూ సాయపడుతుంటారు. చంద్రబాబు …

Read More »

చంద్రబాబుకు ఊరట..బెయిల్ పొడిగింపు

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. ఆ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ ను ఈ నెల 18 వరకు ఏపీ హైకోర్టు పొడిగించింది. ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను కూడా ఈ నెల 18కి వాయిదా వేసింది. విజయవాడ ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్‌పై కూడా ఈ నెల 18 వరకు వరకూ విచారణ జరపవద్దని ఆదేశాలు జారీ చేసింది. …

Read More »

కొత్తవాళ్లకు పండగ.. హామీ మేరకు కాంగ్రెస్ టికెట్లు

తెలంగాణ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో కాంగ్రెస్ ఉంది. అందుకు అవసరమైన కసరత్తుల్లో పార్టీ ముగినిపోయింది. ఈ నేపథ్యంలోనే ఆదివారం 55 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించింది.  ఇందులో చాలా వరకు కొత్తవాళ్ల పేర్లు ఉండటం విశేషం. ఈ సారి బీఆర్ఎస్ ను గద్దె దించడమే లక్ష్యంగా చేరికలను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్.. బీఆర్ఎస్, బీజేపీ నుంచి నాయకులను పార్టీలో చేర్చుకుంటున్న సంగతి తెలిసిందే. కీలక నాయకులకు, ఎన్నికల్లో …

Read More »

మేనిఫెస్టో..జగన్ ను కాపీ కొట్టిన కేసీఆర్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరో నెలన్నర గడువు మాత్రమే ఉండడంతో రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల సన్నాహాలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే తొలి విడత అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ ప్రకటించగా…బీజేపీ ఫస్ట్ లిస్ట్ రెడీ చేసే పనిలో బిజీగా ఉంది. ఇక, ఆల్రెడీ నెలన్నర క్రితమే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించిన కేసీీఆర్..తాజాగా ఈ రోజు మేనిఫెస్టోను ప్రకటించారు. మేనిఫెస్టోలోని కొన్ని అంశాలను ఏపీ సీఎం జగన్ నుంచి కేసీఆర్ …

Read More »