Political News

రేవంత్ వర్సెస్ కేటీఆర్!… హీటెక్కిపోయింది!

తెలంగాణలో అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ ల మధ్య మరోమారు మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. ప్రత్యేకించి సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మాటల తూటాలు పేలాయి. రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు తమ సమస్యల పరిష్కారం నిమిత్తం సమ్మె నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సమ్మె నోటీసులపై సోమవారం స్పందించిన సీఎం రేవంత్… రాష్ట్ర ఆర్థిక పరిస్థితి …

Read More »

ఆ రెడ్డిగారంతే.. మార‌రంట‌… !

రెడ్డినేతలందు.. ఈ రెడ్డి వేర‌యా! అని అనిపిస్తున్నారు నెల్లూరు జిల్లా రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధ‌ర్‌రెడ్డి. హార్డ్ కోర్ జ‌గ‌న్ అభిమాని అయిన కోటంరెడ్డి గ‌త ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీని వ‌దిలేసి టీడీపీ సైకిల్ ఎక్కారు. వాస్త‌వానికి టీడీపీ అంటేనే అనేక మంది నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు.. అనేక అభిప్రాయాలు.. ఉంటాయి. దీంతో చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌నులు ముందుకు సాగ‌డం లేదు. ఈ విష‌యంపై అనేక విమ‌ర్శ‌లు కూడా ఉన్నాయి. …

Read More »

ప‌వ‌న్ సిఫార‌సు ఓకె చెప్పిన బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. హిందువుల చిర‌కాల కోరిక‌ను తీర్చేందుకు సిద్ధ‌మ‌య్యారు. దాదాపు ఐదు ద‌శాబ్దాల‌కు పైగా హిందువుల‌కు చెందిన ధార్మిక సంస్థ‌లు.. త‌మ‌కు నామినేష‌న్ ప‌ద్ధ‌లితో వ‌న‌రులు క‌ల్పించాలని కోరుతున్నాయి. అయితే.. ఇది న్యాయ‌ప‌ర‌మైన వివాదాల‌కు దారి తీస్తుంద‌న్న ఉద్దేశంతో ఏ ప్ర‌భుత్వం కూడా ప‌ట్టించుకోలేదు. పైగా.. ఎవ‌రూ సాహ‌సం కూడా చేయ‌లేదు. ఇత‌ర మ‌తాలవారు కూడా ఇలానే డిమాండ్ చేస్తార‌న్న ఉద్దేశం కూడా ఉంది. దీంతో హిందూ ధార్మిక …

Read More »

బాబు మాట ఎవరూ వినట్లేదా

రాష్ట్రంలోని కూట‌మి ప్ర‌భుత్వంలో ఉన్న టీడీపీ మంత్రుల‌కు.. చంద్ర‌బాబు అప్ప‌గించిన జిల్లాల్లో ప‌నితీరు ఎలా ఉంది? నాయ‌కులు క‌లిసి ముందుకు సాగుతున్నారా? ఇంచార్జ్ మంత్రులు ప‌ట్టించుకుంటున్నారా? అంటే.. లేద‌నేదే చంద్ర‌బాబు మాట‌. తాజాగా ఆయ‌న రెండు జిల్లాల‌కు చెందిన ఇంచార్జ్ మంత్రుల‌తో భేటీ అయ్యారు. ఆయా జిల్లాల పరిస్థితి, అభివృద్ధి కార్య‌క్ర‌మాలు, నాయ‌కుల ప‌నితీరును ఆయ‌న స‌మీక్షించారు. అయితే.. ఆశాజ‌న‌క‌మైన ప‌రిస్థితి అయితే.. చంద్ర‌బాబుకు క‌నిపించ‌లేదు. దీంతో ఇంచార్జ్ మంత్రుల …

Read More »

వంశీ.. ఇక‌, జైలు ప‌క్షేనా?!

వైసీపీ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ ఇక‌, జైలుప‌క్షేనా? ఆయ‌న ఇప్ప‌ట్లో బ‌య‌ట‌కు వ‌చ్చే అవ‌కాశం లేదా? అంటే.. ఔన‌నే అంటున్నారు న్యాయ‌వాదులు. ఆయ‌న త‌ర‌ఫున వాద‌న‌లు వినిపిస్తున్న న్యాయ‌వాదులు కూడా ఈ విష‌యంలో ఏమీ చేయ‌లేమ‌ని చేతులు ఎత్తేస్తున్నారు. దీనికి కార‌ణం.. వంశీకి వ్య‌తిరేకంగా బ‌ల‌మైన సాక్ష్యాలు, ఆధారాలు ఉండ‌మే న‌ని చెబుతున్నారు. వంశీ ప్రాతినిధ్యం వ‌హించిన గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ కార్యాల‌యంపై దాడి జ‌రిగింది. ఇది …

Read More »

2027లో జగన్ 2.0 పాదయాత్ర అంట!

2024 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ ఇప్పుడప్పుడే కోలుకునేలా కనిపించడం లేదనే చెప్పాలి. అప్పటిదాకా 151 సీట్లతో బలంగా కనిపించిన జగన్ పార్టీ మొన్నటి ఎన్నికల్లో కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేకపోయింది. ఈ షాక్ నుంచి ఇతరుల సంగతేమో తెలియదు గానీ… జగన్ అయితే ఇంకా తేరుకోలేదనే చెప్పాలి. ఎక్కువ కాలం బెంగళూరులోని తన పాలెస్ లో సేదదీరుతున్న జగన్… ఏదో తనకు వీలున్నప్పుడు …

Read More »

యుద్ధ స‌న్న‌ద్ధం:  రాష్ట్రాల‌కు కేంద్రం సంచ‌ల‌న ఆదేశాలు

భార‌త్‌-పాకిస్థాన్ ల మ‌ధ్య పెరుగుతున్న ఉద్రిక్త‌త‌లు ఏ క్ష‌ణ‌మైనా యుద్ధానికి దారితీయొచ్చ‌ని ర‌క్ష‌ణ రంగ నిపుణులు చెబుతు న్న స‌మ‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సోమ‌వారం సాయంత్రం దేశ‌వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల‌ను అలెర్ట్ చేసింది. ప్ర‌జ‌లు ఏ విప‌త్క‌ర ప‌రిస్థితినైనా ఎదుర్కొనేలా.. శిక్ష‌ణ ఇవ్వాల‌ని ప్ర‌భుత్వాల‌కు తేల్చి చెప్పింది. ఈ క్ర‌మంలో రాష్ట్రాల వ్యాప్తంగా మాక్ డ్రిల్‌ను నిర్వ‌హించాల‌ని పేర్కొంది. వ‌రుస‌గా మూడు రోజుల పాటు మాక్ డ్రిల్ చేప‌ట్టి.. …

Read More »

క‌ర్ణుడి చావు.. వైసీపీ ఓట‌మి.. రెండూ ఒక్క‌టే: బొత్స‌

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, ఎమ్మెల్సీ బొత్స స‌త్య‌నారాయ‌ణ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లుచేశారు. వైసీపీ గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన విష‌యం తెలిసిందే. అయితే.. ఇప్ప‌టికి 11 మాసాలు పూర్త‌యినా.. ఇంకా త‌ప్పులు వెతుకుతూనే ఉన్నామ‌ని ఆయ‌న చెప్పారు. ఇదేస‌మయంలో ఆయ‌న.. మ‌హాభార‌తంలోని క‌ర్ణుడి చావును వైసీపీ ఓట‌మికి లింకు పెట్టారు. “క‌ర్ణుడి చావుకు 100 కార‌ణాలు ఉన్న‌ట్టే.. వైసీపీ ఓడిపోవ‌డానికి కూడా వంద కార‌ణాలు ఉన్నాయి. ఏం చెప్పమంటారు?” అని మీడియాను ఎదురు …

Read More »

మీ ‘స‌మ‌రం’ ఎవ‌రి మీద‌?.. ఉద్యోగుల‌కు ఇచ్చిప‌డేసిన రేవంత్

తెలంగాణ ప్ర‌భుత్వ ఉద్యోగులు త‌మ డిమాండ్ల సాధ‌న కోసం చేయ‌ త‌లపెట్టిన ‘ప్ర‌భుత్వంపై స‌మ‌రం’పై సీఎం రేవంత్ రెడ్డి నిప్పు లు చెరిగారు. “మీ స‌మ‌రం ఎవ‌రి మీద‌?.” అని నిల‌దీశారు. ఉద్యోగులు చేసే స‌మ‌రం ఏదైనా.. ప్ర‌భుత్వంపై కాద‌ని.. ప్ర‌జ‌ల‌పైనేనని తేల్చి చెప్పారు. ఉద్యోగుల క‌ష్టాలు, న‌ష్టాలు తెలుసుకునే తాము అన్ని విధాలా వారికి స‌హ‌క‌రిస్తున్న‌ట్టు చెప్పారు. జీతాలు గ‌తంలో ఎప్పుడు వ‌స్తాయో తెలియ‌ని ప‌రిస్థితి నుంచి ఇప్పుడు …

Read More »

ఇక తెలుగుదేశంలో ‘ ఏఐ ‘ హ‌వా మొద‌లైందా…!

తెలుగు దేశం పార్టీ నిర్వ‌హించే ప‌సుపు పండుగ మ‌హానాడుకు ఏర్పాట్లు ప్రారంభ‌మ‌య్యాయి. వైసీపీ అధినేత జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లో పార్టీ పెట్టిన తొలిసారి నిర్వ‌హిస్తున్న మ‌హానాడుకు.. చాలానే ప్ర‌త్యేక‌త‌లు ఉన్నాయ‌ని పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు ఒక‌రు తెలిపారు. ప్ర‌ధానంగా సాధార‌ణ స్తాయి కాకుండా.. ఈ ద‌ఫా అసాధార‌ణ స్థాయిలో మ‌హానాడును నిర్వ‌హిస్తున్న‌ట్టు చెప్పారు. దీనిలో 3 ర‌కాల ప్ర‌త్యేక‌త‌లు ఉంటాయ న్నారు. 1) ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌ను వినియోగించ‌డం: ఈ …

Read More »

‘విష’ ప్ర‌చారానికి ప‌నితీరే విరుగుడు బాబు గారూ..!

కూట‌మి ప్ర‌భుత్వం 11 మాసాలు పూర్తి చేసుకుంటున్న నేప‌థ్యంలో స‌హ‌జంగానే ప్ర‌భుత్వం ఏం చేసిందన్న విషయంపై చ‌ర్చ జ‌రుగుతుంది. అయితే.. ఈ విష‌యంలో ఉన్న‌వీ లేనివీ క‌లిపి ప్ర‌తిప‌క్ష‌ వైసీపీ విష ప్ర‌చారానికి తెర‌దీసే అవ‌కాశం ఉంద‌ని సీఎం చంద్ర‌బాబు భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో త‌న పార్టీ నాయ‌కుల‌ను, మంత్రుల‌ను ఆయ‌న అలెర్ట్ చేస్తున్నారు. విష ప్ర‌చారాన్ని తిప్పికొట్టేందుకు రెడీ కావాల‌ని కూడా ఆయ‌న చెబుతున్నారు. దీనిపై సుదీర్ఘంగా రెండు …

Read More »

ఖాతాలు అప్ డేట్ చేసుకోండి.. ఏపీ స‌ర్కారు ఎనౌన్స్‌మెంట్

“మీ మీ బ్యాంకు ఖాతాల‌ను మ‌రోసారి అప్ డేట్ చేసుకోండి” అంటూ.. ఏపీ ప్ర‌భుత్వం రాష్ట్రంలోని అన్న దాత‌ల‌కు సూచించింది. ఈ నెల‌లోనే ‘అన్న‌దాత సుఖీభ‌వ’ ప‌థ‌కాన్ని అమ‌లు చేయనున్న‌ట్టు పేర్కొంది. ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన కీల‌క హామీల్లో ఇది కూడా ఒక‌టి. రైతుల‌కు ఏటా రూ.20 వేల చొప్పున ఇస్తామని అప్ప‌ట్లో చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో అన్న‌దాత సుఖీభ‌వ కార్య‌క్ర‌మానికి ఈ నెల‌లో శ్రీకారం చుట్ట‌నున్నారు. దీనికి …

Read More »