తెలంగాణ ఎన్నికలకు మరికొద్ది రోజుల గడువు మాత్రమే ఉండడంతో సీఎం కేసీఆర్ ప్రచారంలో తలమునకలయ్యారు. వరుస సభలు, రోడ్ షోలతో ప్రజలతో మమేకమయ్యేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మహబూబ్ నగర్ జిల్లాలోని దేవరకద్రలో బహిరంగ సభకు హాజరయ్యేందుకు వెళ్లిన కేసీఆర్ కు పెను ప్రమాదం తప్పింది. కేసీఆర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ లో సాంకేతిక లోపం ఏర్పడిన వైనం సంచలనం రేపుతోంది. దేవరకద్రకు బయలుదేరిన కాసేపటికే ఆ లోపాన్ని …
Read More »ఆమె రారు.. ఎవరూ పిలవరు.. కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ సైలెంట్!!
ఆమె గళం విప్పితే.. నిప్పులు కురవాల్సిందే. మైకులు దద్దరిల్లాల్సిందే! ప్రత్యర్థులపై తన మాటల తూటాలతో విరుచుకుపడడంలో తనకు తానే సాటి అని పేరొందిన కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి. పార్టీ పరిస్థితితో సంబంధం లేకుండా.. వ్యక్తిగత రాజకీయాలు చేయడంలో దిట్టగా పేరు సంపాయించుకున్న రేణుకా చౌదరి ఊసు ప్రస్తుతం ఎక్కడా వినిపించడం లేదు. నిజానికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గెలుపు గుర్రం ఎక్కాలనే లక్ష్యంతో …
Read More »మల్లారెడ్డి దగ్గర మస్తు పైసలు
మంత్రి మల్లారెడ్డి.. తన డైలాగ్ లు, మాటలతో మాస్ లీడర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. మాటలతో ప్రజలను ఆకట్టుకుంటున్నారు. లీడర్ గానే కాదు సెలబ్రిటీగానే మారారు. ఇదే జోరులో వరుసగా రెండో ఎన్నికల్లోనూ విజయం సాధించే దిశగా సాగుతున్నారు. మేడ్చల్ నుంచి మరోసారి బరిలో దిగిన మల్లారెడ్డి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో మల్లారెడ్డి చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు …
Read More »62-51-36… కేసీఆర్ ఇమేజ్కు డ్యామేజీ?!
“ఇంతింతై.. వటుడింతై.. అని పోతన్నగారు చెప్పినట్టు మనం, మన పార్టీ ఎదుగతమే తప్ప.. దిగజారుడు లేనేలేదు. దద్దమ్మలను మనల్నను ఏమార్చేందుకు కట్టుకథలు అల్లుతారు. వాటిని నమ్మకుర్రి. మనం, మన పార్టీ మధ్యాహ్నపు సూరీడి లెక్క ప్రభంజనంగా మెరుస్తున్నాం”- 2018 ఎన్నికల సమయంలో బీఆర్ ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇవి. ఎక్కడికి వెళ్లినా.. ఆయన ఈ వ్యాఖ్యలే చెప్పుకొచ్చారు. దీనికి కారణం.. 2014 ఎన్నికల సమయంలో …
Read More »రాహుల్, ప్రియాంక క్యాంపేస్తారా ?
రాబోయే తెలంగాణా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా అధికారంలోకి రావాలని గట్టిగా డిసైడ్ అయ్యింది. ఇందులో భాగంగానే అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటోంది. ఇప్పటివరకు జరిగిన సర్వేలన్నీ మిశ్రమ స్పందననే చూపించాయి. కొన్ని సర్వేల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావటం ఖాయమని చెబితే మరికొన్ని సర్వేలు మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరకు వచ్చి ఆగిపోతుందని, రెండో అతిపెద్ద పార్టీగా నిలుస్తుందని ఫలితాలను వెల్లడించాయి. దాంతో ఎలాంటి ఛాన్స్ తీసుకోకూడదని పీసీసీ …
Read More »కామారెడ్డిలో కేసీయార్ Vs రేవంత్ ?… బిగ్ ఫైట్ తప్పదా ?
తెలంగాణా మొత్తంమీద కామారెడ్డి నియోజకవర్గంలో పోటీ హోరెత్తిపోబోతోందా ? అవుననే అంటున్నాయి కాంగ్రెస్ పార్టీ వర్గాలు. పార్టీవర్గాల సమాచారం ప్రకారం కామారెడ్డిలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోటీచేయబోతున్నారు. 10వ తేదీన నామినేషన్ వేయబోతున్నారు. ఇప్పటికే కొడంగల్లో పోటీకి రెడీ అయిన రేవంత్ రెండో నియోజకవర్గంగా కామారెడ్డిలో పోటీకి రెడీ అవుతున్నారట. రేవంత్ పోటీకి కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. ఇక్కడ రేవంత్ పోటీచేస్తే రాష్ట్రమంతా …
Read More »బెజవాడ తూర్పుకు సెగపెడితే.. అవినాష్కు పెద్ద డ్యామేజ్..!
విజయవాడలో టీడీపీ బలం ఎక్కువగా ఉన్న నియోజకవర్గం తూర్పు కాన్సిట్యుయెన్సీ. ఈ సెగ్మెంట్ పరిధిలో ప్రజలు టీడీపీకే వరుసగా జై కొడుతున్నారు. 2014లో ఇక్కడ నుంచి టీడీపీ విజయం దక్కించు కుంది. తర్వాత 2019 ఎన్నికల్లో వైసీపీ హవా రాష్ట్ర వ్యాప్తంగా కనిపించినా.. ఇక్కడ మాత్రం టీడీపీనే తిరిగి సీటు దక్కించుకుంది. గద్దె రామ్మోహన్ వరుసగా ఈ నియోజకవర్గం నుంచి గెలుపు గుర్రం ఎక్కుతున్నా రు. అయితే.. వచ్చే ఎన్నికలలో …
Read More »టీ – కాంగ్రెస్ ఓడితే కాంగ్రెసోళ్లే ఓడించినట్టా…!
“తెలంగాణ ఇచ్చింది మేమే. ఇక్కడి ప్రజల త్యాగాలను చూసి సోనియమ్మ మనసు కరిగిపోయింది. ఎన్నో అడ్డంకులను కూడా అధిగమించి.. రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. ఆమెకు కృతజ్ఞతగా.. పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత తెలంగాణ సమాజంపై ఉంది. ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి. బంగారు తెలంగాణ కల సాకారం చేసే బాధ్యతను కాంగ్రెస్ తీసుకుంటుంది”- ఇదీ.. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేతలు చెబుతున్న మాట. మరి ఈ మాటలకు తెలంగాణ …
Read More »ఏపీలో విద్యావ్యవస్థకు అంతర్జాతీయ ప్రశంసలు
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. సీఎం జగన్ విద్యావ్యవస్థలో సమూల ప్రక్షాళనలకు ప్రాధాన్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశం పెట్టడం నుంచి డ్రాపౌట్లు లేకుండా చూసేందుకు అమ్మ ఒడి వంటి కీలక నిర్ణయాలు తీసుకుని ఖర్చుకు వెనుకాకుండా ముందుకు సాగుతున్నారు. ఇదే సమయంలో ఏళ్ల తరబడి మట్టి కొట్టుకుపోయి న పాఠశాలలకు కొత్త రూపు ఇస్తూ.. కార్పొరేట్ తరహాలో పాఠశాలలను తీర్చిదిద్దేందుకు నాడు-నేడు …
Read More »సాయిరెడ్డి వర్సెస్ పురందేశ్వరి: ఏపీ బీజేపీ పిన్ డ్రాప్ సైలెన్స్!!
ఏపీ రాజకీయాల్లో గత నాలుగైదు రోజులుగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార పార్టీ వైసీపీకి చెందిన కీలక నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వేణుంబాక్కం విజయసాయిరెడ్డి, బీజేపీ రాష్ట్ర చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరిల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇవి మామూలుగా కూడా కాదు.. భారీ రేంజ్లోనే ఉండడం.. వ్యక్తిగత విమర్శలకు కూడా దారితీశాయి. ఏకంగా సాయిరెడ్డి బెయిల్ రద్దు కోరుతూ.. పరందేశ్వరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం …
Read More »రేవంత్ కోసం షబ్బీర్ అలీ త్యాగం
మొదటి నుంచి కాంగ్రెస్ తోనే రాజకీయ ప్రయాణం సాగిస్తున్న సీనియర్ నాయకుడు ఆయన. 1989 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి.. చెన్నారెడ్డి మంత్రివర్గంలో రాష్ట్ర తొలి మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. 2004లో మరోసారి వైఎస్సార్ ప్రభుత్వంలోనూ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. కానీ వరుసగా ఓటములు ఆయన రాజకీయ జీవితానికి బ్రేకులేశాయి. కానీ పట్టు వదలకుండా ఆయన ముందుకు సాగుతూనే ఉన్నారు. ఈ సారి తెలంగాణలో …
Read More »పవన్ అక్కడి నుంచే.. జెండా ఊపిన బాబు
వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ పోటీ చేసే స్థానం ఖాయమైందా? మరోసారి ఆయన భీమవరం నుంచి బరిలో దిగబోతున్నారా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. తాజాగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో చర్చల సందర్భంగా పవన్ పోటీ చేసే స్థానం ఖరారైందని తెలిసింది. మరోసారి భీమవరం నుంచే లక్ పరీక్షించుకోవాలని పవన్ భావించగా.. అందుకు బాబు సరేనన్నారని …
Read More »