Political News

బాబు మార్కు!… ఇకపై ‘సీడ్ రాఖీ’లదే ట్రెండ్!

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిని అంతా విజనరీ అని అంటూ ఉంటారు గానీ… బాబు విజనరీ మాత్రమే కాదు ట్రెండ్ సెట్టర్ కూడా. ఏ కాలమాన పరిస్థితులకు తగ్గట్టుగా ఆయన తనదైన శైలి సూచనలు ఇస్తూ ఉంటారు. ఇప్పుడు బాబు నోట ఓ కొత్త మాట వినిపించింది. అదే సీడ్ రాఖీ. దేశంలో 2018లోనే సీడ్ రాఖీ మాట వినిపించినా ఇప్పటికీ అది దేశవ్యాప్తంగా విస్తరించలేదనే చెప్పాలి. మెజారిటీ జనం ఇప్పటిదాకా …

Read More »

వైసీపీకి ఛాన్స్ ఇవ్వ‌ని కూట‌మి.. వాట్ నెక్ట్స్ … !

వైసీపీ ఒక‌టి అంటే.. కూట‌మి నాలుగు వాయించేస్తోంది. వైసీపీ నుంచి ఒక్క‌రు బ‌య‌ట‌కు వ‌స్తే.. కూట‌మి పార్టీల నుంచి బ‌ల‌మైన నాయ‌కులు న‌లుగురు వ‌స్తున్నారు. వైసీపీపై విరుచుకుప‌డుతున్నారు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న‌ది ఇదే రాజ‌కీయం. వైసీపీ ఏడాది పాటు మౌనంగా ఉండి.. త‌ర్వాత‌.. చేప‌ట్టిన కార్య‌క్ర‌మం వెన్నుపోటు దినం. అయితే.. దీనికి పోటీగా కూట‌మి కూడా ప‌లు కార్య‌క్ర‌మాలు చేప‌ట్టింది. పీడ విర‌గ‌డైంద‌ని.. పేర్కొంటూ.. జ‌న‌సేన నాయ‌కులు రోడ్డెక్కారు. ఇక‌, స‌మ‌తా …

Read More »

నేతలు ఇలా పడిపోతున్నారేంటి?.. ఈ రోజు కొండా వంతు!

అదేంటో గానీ తెలుగు నేలకు చెందిన రాజకీయ నేతలు వరుసగా కుప్పకూలి పడిపోతున్నారు. నిన్నటికి నిన్న ఏపీలో వైసీపీ చేపట్టిన వెన్నుపోటు దినం నిరసనల్లో భాగంగా ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ చేతిలో మైకు పట్టుకుని మాట్లాడుతూనే కుప్పకూలిపోయారు. ఈ వీడియో వైరల్ అయ్యింది. తాజాగా గురువారం తెలంగాణ వంతు వచ్చినట్టుంది. తెలంగాణలో అధికార కాంగ్రెస్ కు చెందిన సీనియర్ మహిళా నేత, మంత్రి కొండా సురేఖ …

Read More »

బెంగుళూరు విషాదం.. డిప్యూటీ సీఎం కన్నీళ్లు!

ఐపీఎల్ 2025 టైటిల్ గెలిచిన ఆర్సీబీ విజయాన్ని పురస్కరించుకుని బెంగళూరులో చిన్నస్వామి స్టేడియం వెలుపల ఏర్పాటు చేసిన విజయోత్సవ సభ విషాదంగా మారిన విషయం తెలిసిందే. భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చిన వేళ, గేటు నెం.7 వద్ద తీవ్ర తొక్కిసలాట చోటుచేసుకుని 11 మంది ప్రాణాలు కోల్పోగా, 47 మందికి పైగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన నగరాన్ని విషాదంలోకి నెట్టింది. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కర్ణాటక …

Read More »

జగన్ చెట్లు నరికిస్తే!… బాబు నాటుతున్నారు!

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లు గురువారం రాజధాని అమరావతి పరిధిలోని అనంతవరంలో చెట్లు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏడాదిలో కోటి మొక్కలు నాటే ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రారంభించగా… పవన్ ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా చెట్లను నాటి బాబు, పవన్ లు ఆ తర్వాత అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ …

Read More »

మాజీ ఐపీఎస్‌.. న్యాయ శాస్త్ర ప‌రీక్ష‌ – జగన్ కోసమేనా?

ఏపీకి చెందిన మాజీ ఐపీఎస్ అధికారి, గ‌త 2014-19 మ‌ధ్య చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా వ్య‌వ‌హ‌రించిన‌.. ఆలూరి బాల వెంక‌టేశ్వ‌ర‌రావు(ఏబీవీ) తాజాగా న్యాయ‌శాస్త్ర ప‌రీక్ష‌కు హాజ‌ర‌య్యారు. ఏపీలో లాసెట్ ఎంట్ర‌న్స్ టెస్టు గురువారం ప్రారంభ‌మైంది. ఈ ప‌రీక్ష‌కు ఆయ‌న రావ‌డం.. అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా లాసెట్ ఎంట్ర‌న్స్‌ను గురువారం నిర్వ‌హించారు. లా చ‌దివేందుకు వ‌యో ప‌రిమితి నిబంధన‌లు లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఈ క్ర‌మంలోనే ఏబీవీ …

Read More »

జ‌గ‌న్‌కు ముందున్న‌ది ముళ్ల దారే.. !

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు ముందున్న‌ది ముళ్ల‌దారే. ఈ విష‌యంలో ఎలాంటి శ‌ష‌భిష‌ల‌కు తావులేదు. ఆయ‌న అనుకున్న‌ట్టుగానో.. ఆయ‌న ఊహించుకుంటున్న‌ట్టుగానో.. ఏదీ సానుకూలంగా జ‌రుగుతుంద‌ని భావించే ప‌రిస్థితి ఇప్పుడు లేదు. తాజాగా చేపట్టిన `వెన్నుపోటు దినం` దీనికి ప్ర‌త్య‌క్ష నిద‌ర్శ‌నం. ఎందుకంటే.. ఆయ‌న అనుకున్న విధంగా అయితే.. ఈ నిర‌స‌న సాగ‌లేదు. పైగా గ‌తంలో వైసీపీ పాల‌న‌లో ప‌ద‌వులు పొందిన‌వారే.. ఇప్పుడు తీవ్ర విమ‌ర్శ‌ల‌తో చెల‌రేగిపోయారు. జ‌గ‌న్ నేర‌చ‌రిత్ర ఇదీ అంటూ.. …

Read More »

`పీ-4`కు టార్గెట్‌.. అర్ధ‌రాత్రి వ‌ర‌కు చంద్ర‌బాబు స‌మీక్ష‌!

పీ-4కు సంబంధించి.. సీఎం చంద్ర‌బాబు బుధ‌వారం అర్ధ‌రాత్రి వ‌ర‌కు స‌మీక్ష నిర్వ‌హించారు. దీనికి సంబంధించి కీల‌క ల‌క్ష్యం కూడా నిర్దేశించారు. వ‌చ్చే ఆగ‌స్టు 15 నాటికి 15 ల‌క్ష‌ల కుటుంబాల‌ను `మార్గ‌ద‌ర్శులు` ద‌త్త‌త తీసుకునేలా అధికారులు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. ఈ మేర‌కు ల‌క్ష్యాన్ని చేరుకునేందుకు ప‌క్కా ప్ర‌ణాళిక‌లు రెడీ చేసుకోవాల‌ని పేర్కొన్నారు. పీ-4 కేవ‌లం ప్ర‌క‌ట‌న కాద‌ని.. ఇది ఎంతో ఉదాత్త ఆశ‌యంతో నిర్వ‌హిస్తున్న కార్య‌క్ర‌మ‌మ‌ని సీఎం చంద్ర‌బాబు …

Read More »

`వెన్నుపోటు`.. వైసీపీ నేత‌ల‌కేనా?!

వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. తీరు ఏమాత్రం మార‌డం లేద‌న్న వాద‌న సొంత పార్టీలోనే వినిపిస్తోంది. నిర‌స‌న‌ల‌కు, ధ‌ర్నాల‌కు ఆయ‌న పిలుపునిస్తున్నారు. నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను కూడా పార్టిసిపేట్ చేయాల‌ని కోరుతున్నారు. ష‌రుతులు పెడుతున్నారు. ఒత్తిడి కూడా తెస్తున్నారు.దీంతో నాయ‌కులు కార్య‌క‌ర్త‌లు పాల్గొంటున్నారు. కానీ, ఇదేస‌మ‌యంలో జ‌గ‌న్ మాత్రం ఎస్కేప్ అవుతున్నారు. ఆయా నిర‌స‌న‌ల‌కు, ధ‌ర్నాల‌కు మాత్రం జ‌గ‌న్ ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. మ‌రి దీనిని పార్టీ నాయ‌కులు త‌ప్పుబ‌ట్టకుండా ఉంటారా? అంటే.. …

Read More »

రేష‌న్‌కు సొమ్ములు.. బాబుకు ప్ల‌స్సా.. మైన‌స్సా.. !

రేష‌న్‌.. పేద కుటుంబాల‌కు ప్ర‌భుత్వం స‌ర‌ఫ‌రా చేసే నిత్య‌వ‌స‌రాలు. ఇప్ప‌టి వ‌ర‌కు పేద‌ల‌కు అందించే ఈ సరుకుల విష‌యంపై స‌ర్కారు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతోంది. దీనిని ఇచ్చే విష‌యంపై క్లారిటీ ఉన్నా.. వీటిని ప్ర‌జ‌లు వినియోగించుకునే విష‌యంలో మాత్రం తేడా కొడుతోంది. దీనిపైనే ఇప్పుడు స‌ర్కారు క‌స‌ర‌త్తు చేస్తోంది. తాజాగా రేష‌న్‌కు సొమ్ములు ఇస్తే బెట‌ర్ అనే ఆలోచ‌న చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. అయితే.. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్త‌మవుతున్నాయి. పేద‌ల‌కు ఇచ్చేందుకు …

Read More »

కూట‌మి ఏడాది పాల‌న‌.. 17 మంది ఖైదీల‌కు విముక్తి!

ప‌లు సంద‌ర్భాల‌ను పుర‌స్క‌రించుకుని జైల్లో ఉన్న ఖైదీల‌కు ప్ర‌భుత్వాలు క్ష‌మాభిక్ష ప్ర‌సాదించ‌డం ఆన‌వాయితీ. జ‌న‌వ‌రి 26, ఆగ‌స్టు 15, అక్టోబ‌రు వంటి కీల‌క దినాల్లో మంచి ప్ర‌వ‌ర్త‌న‌, మంచి న‌డ‌వ‌డిక గ‌ల ఖైదీల‌ను జైలు నుంచి విడుద‌ల చేస్తారు. ఇది కొన్నిద‌శాబ్దాలుగా వ‌స్తున్న ఆన‌వాయితీ. అయితే.. తాజాగా ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డి ఏడాది పూర్త‌యిన నేప‌థ్యంలో.. ఈ పాల‌న‌పై ప్ర‌జ‌లు సంతోషంగా ఉన్నార‌ని …

Read More »

అంబటి మరియు పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం

ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడి ఏడాది పూర్తయిన సందర్భంగా అధికార పార్టీలయిన టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు సంబరాలకు పిలుపునిచ్చారు. మరోవైపు, జూన్ 4వ తేదీని వెన్నుపోటు దినంగా జరుపుకోవాలని వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో వైసీపీ నేతలు వెన్నుపోటు దినం నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే గుంటూరులో ఈ కార్యక్రమం నిర్వహించేందుకు ప్రయత్నించిన మాజీ మంత్రి అంబటి …

Read More »