ఏపీలో ప్రస్తుతం ఉన్న 26 జిల్లాలను మార్పు చేసే దిశగా సర్కారు అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై మంత్రి అనగాని సత్యప్రసాద్ నేతృత్వంలో సర్కారు కమిటీని ఫామ్ చేసింది. ఈ కమిటీ కార్యక్రమాలు కొంత మేరకు నెమ్మదిగా సాగుతున్నాయి. అయితే.. వచ్చే డిసెంబరు 31 నాటికి పూర్తి చేయాలన్న డెడ్లైన్ ఉండడంతో తాజాగా దీనిపై మరోసారి దృష్టి పెట్టారు. నిన్న మొన్నటి వరకు సుపరిపాలనలో తొలి అడుగు, సూపర్ …
Read More »ఏ క్షణమైనా పెద్దారెడ్డి ఇల్లు కూల్చివేత
ఉమ్మడి అనంతపురం జిల్లా తాడిపత్రిలో నిత్యం గోలనే. ఓ వైపు మునిసిపల్ చైర్మన్, అధికార పార్టీకి చెందిన సీనియర్ మోస్ట్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, మరోవైపు తాడిపత్రి తాజా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిల మధ్య నిత్యం రాజకీయ మంటలు రేగుతూనే ఉన్నాయి. తాడిపత్రిలోని తన ఇంటికి తనను ఎందుకు అనుమతించరు అంటూ లోకల్ నుంచి సుప్రీంకోర్టు దాకా వెళ్లిన కేతిరెడ్డి ఎట్టకేలకు తాడిపత్రిలో కాలుపెట్టారు. అయితే ఏ …
Read More »ఎవరెళ్లినా కనిపించేది మొండిగోడలేగా!
ఏపీలో గత కొన్ని రోజులుగా మెడికల్ కాలేజీల ప్రైవేటు పరంపై పెద్ద రచ్చే నడుస్తోంది. జగన్ హయాంలో రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలను కేంద్రం నుంచి సాధించామని వైసీపీ చెబుతుంటే, వాటిని తామేమీ ప్రైవేటు వ్యక్తులకు తెగనమ్మడం లేదని, పీపీపీ పద్ధతిలో మాత్రమే అభివృద్ధి చేస్తున్నామని కూటమి పార్టీలు చెబుతున్నాయి. ఈ క్రమంలో గడచిన మూడు రోజులుగా అటు కూటమి పార్టీల నేతలు, ఇటు వైసీపీ నేతలు మెడికల్ కాలేజీల …
Read More »నేపాల్ ప్రధానిగా ‘నిప్పులాంటి మహిళ’
విద్యార్థులు, యువత ఉద్యమాలతో అట్టుడికిన నేపాల్లో పరిస్థితులు శుక్రవారం ఓ మోస్తరు సర్దుబాటు దారి పట్టాయి. ఉద్యమ కారులతో మాజీ ప్రధాని ప్రచండ సహా.. సామాజిక వేత్తలు చర్చలు జరిపారు. ఈ క్రమంలో ప్రస్తుత పార్లమెంటును రద్దు చేయడం తోపాటు.. దేశంలో తమ డిమాండ్లను నెరవేర్చాలన్న ఒప్పందం కుదిరింది. ఆ వెంటనే తొలి హామీ అయిన పార్లమెంటును రద్దు చేశారు. అనంతరం.. ఇతర డిమాండ్లను కొత్త ప్రభుత్వం నెరవేర్చనుందని ఉద్యమకారులతో …
Read More »2004లో నన్ను ఎవరూ ఓడించలేదు: చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. 2004లో తనను, తన పార్టీని ఎవరో ఓడించారని ప్రచారం చేసుకుంటున్నారని.. కానీ, తనను ఎవరూ ఓడించలేదని అన్నారు. తాను రాజకీయాలను చూడకుండా.. ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం 1999లో కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టు చెప్పారు. అయితే.. ఈ క్రమంలో తాను తీసుకువచ్చిన సంస్కరణలను కొందరు అర్ధం చేసుకోలేక పోయారని.. అదే తనను ఓడించిందని చెప్పారు. అందుకే.. ఇప్పుడు సంక్షేమం, అభివృద్ధికి రెండు …
Read More »“జగన్.. నువ్వే కాదు.. నీతాతొచ్చినా.. ఏం చేయలేడు!”
ఏపీలో మెడికల్ కాలేజీలను పీపీపీ(ప్రైవేటు-పబ్లిక్-పార్టనర్ షిప్)కి ఇవ్వాలన్న సర్కారు నిర్ణయంపై విమర్శలు, వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. మెజారిటీ రాజకీయ పార్టీలు.. ప్రజాసంఘాలు కూడా వైద్య కళాశాలల నిర్మాణాన్ని ప్రైవేటుకు అప్పగించవద్దని కోరుతున్నారు. ఈ వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ఇప్పటికే స్పష్టం చేశారు. తాను ఎంతో కష్టపడి తన ప్రభుత్వ హయాంలో 17 మెడికల్ కాలేజీలను తీసుకువచ్చానన్నారు. వీటిలో ఐదు కాలేజీల నిర్మాణాలను పూర్తి చేసి.. తరగతులు కూడా ప్రారంభించామని …
Read More »అప్పుడు కుక్కలు.. ఇప్పుడు కెమెరాలు: సుప్రీంకోర్టు
సుప్రీంకోర్టు పరిధిలో కొన్ని విషయాలపై ఆంక్షలు విధిస్తూ.. సర్వోన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల వీధి కుక్కలు సుప్రీంకోర్టు ఆవరణలోకి రాకుండా నిషేధం విధించిన విషయం తెలిసిందే. అంతేకాదు.. కోర్టు సిబ్బంది ఎవరూ కుక్కలకు ఆహారం పెట్టరాదని కూడా కోర్టు నిషేధం విధించింది. వీధికుక్కలు లోపలికి రాకుండా సిబ్బందికి కొన్ని సూచనలు చేసింది. ఈ పరంపరలో తాజాగా సాధారణ వ్యక్తుల నుంచి న్యాయ వాదుల వరకు అనుసరించాల్సిన విధానాలపై …
Read More »ప్రతిపక్షంలో ఉండడం గొప్ప అవకాశం: సజ్జల
వైసీపీ రాజకీయ వ్యవహారాల రాష్ట్ర కోఆర్డినేటర్.. సజ్జల రామకృష్ణారెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నందుకు.. బాధపడుతున్నామని, ప్రజలు తమను ఎందుకు ఓడించారో కూడా అర్ధం కావడం లేదని.. రెండు రోజుల కిందట పార్టీ అధినేత జగన్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు.. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత.. తమ పార్టీ నాయకులు కూడా యాక్టివ్గా పనిచేయలేక పోతున్నారని అన్నారు. అంటే.. ఒక రకంగా ప్రతిపక్షంలో ఉన్నందుకు.. గత …
Read More »పిక్ ఆప్ ద డే… పుస్తక ప్రియుడు పవన్!
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. భారత నూతన ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ పదవీ ప్రమాణానికి హాజరయ్యేందుకు పవన్ ఈ పర్యటనకు వెళ్లారు. రాష్ట్రపతిలో ఈ వేడుక ముగిసిన అనంతరం ఆయన డిల్లీలో భావల్పూర్ ప్రాంతంలోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాను సందర్శించారు. ఈ సందర్భంగా ఆ సంస్థలోని లైబ్రరీ, పుస్తక విక్రయశాలను సందర్శించారు. తనకు …
Read More »జగన్ మానసిక పరిస్థితి బాగోలేదు: గంటా
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్పై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ మానసిక స్థితి సరిగాలేదని అన్నారు. ఆయన ఓకే అంటే.. ఏదైనా ఆసుపత్రిలో చూపిస్తామన్నారు. తాజాగా విశాఖలో మీడియాతో మాట్లాడిన గంటా.. జగన్ కు పొరపాటున 11 సీట్లు ఇచ్చామని ప్రజలు అనుకుంటున్నారని చెప్పారు. దీనివల్ల తమకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని బాధ పడుతున్నారని …
Read More »జగన్ పై పవన్ సెటైర్ బాంబులా పేలింది!
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుక్రవారం ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా గడిపారు. భారత నూతన ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ పదవీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు ఢిల్లీకి వెళ్లిన పవన్… ఆ తర్వాత పలు కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడిన సందర్భంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆయన ఓ బాంబులాంటి సెటైర్ సంధించారు. ఆ సెటైర్ …
Read More »జగన్కు సెగ పెంచేసిన షర్మిల
వైసీపీ అధినేత జగన్కు.. ఆయన సోదరి, కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల మరింత సెగ పెంచారు. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ మంటలు రేపుతున్నాయి. ముఖ్యంగా వైసీపీలో తీవ్ర కలవరానికి గురి చేస్తున్నాయి. ఇప్పటి వరకు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి వారసుడిగా.. జగన్ చెప్పుకొంటున్నారు. తానే నిజమైన వారసుడిని అని ఆయన బయటకు చెప్పకపోయినా.. తన పాలనలోనూ… పార్టీలోనూ.. వైఎస్ పేరును పెట్టుకున్నారు. ఆయన పేరిట …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates