Political News

కూటమి సంబరాలు షురూ!

ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలతో కూడిన కూటమి ఘన విజయం సాధించి బుధవారం(జూన్ 4) నాటికి సరిగ్గా ఏడాది పూర్తి అయ్యింది. ఈ సందర్భంగా కూటమి పార్టీలు సంబరాలు ప్రారంభించాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఎక్కడికక్కడ ఆ పార్టీ నేతలు పెద్ద ఎత్తున కార్యక్రమాలను చేపట్టారు. ఓ వైపు వెన్నుపోటు దినం అంటూ విపక్ష వైసీపీ నిరసనలకు తెర తీసినా… కూటమి పార్టీలు చేపట్టిన సంబరాల నేపథ్యంలో ఆ నిరసనలు దాదాపుగా …

Read More »

ఏపీలో తొలిసారి కొత్త కార్పొరేష‌న్‌.. చంద్ర‌బాబు నిర్ణ‌యం

ఏపీలో పాల‌నా ప‌రంగా తీసుకువ‌చ్చిన అనేక మార్పులు ప్ర‌జ‌ల అభివృద్ధికి దోహ‌ద‌ప‌డుతున్నాయ‌ని సీఎం చంద్ర‌బాబు పేర్కొన్నారు. ఈ క్ర‌మంలో కొత్త‌గా లాజిస్టిక్స్ కార్పొరేష‌న్ ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు తెలిపారు. ఇది దేశంలోనే తొలిసారి ఏర్పాటు చేస్తున్న కార్పొరేష‌న్ అని పేర్కొన్నారు. దీనివ‌ల్ల అభివృద్ధి, ఉపాధి మ‌రింత వేగంగా ప్ర‌జ‌ల‌కు చేరువ అవుతాయ‌ని ఆశిస్తున్న‌ట్టు తెలిపారు. ఈ కార్పొరేష‌న్ రాష్ట్రంలోని పోర్టులు, మౌలిక స‌దుపాయాలు, ర‌హ‌దారుల అభివృద్ధిని మ‌రింత వేగ‌వంతం చేస్తుంద‌న్నారు. …

Read More »

జ‌గ‌న్.. ఈ విష‌యాలు మ‌రిచిపోతే ఎలా స‌ర్!?

వైసీపీ అధినేత జ‌గ‌న్ తాజాగా తెనాలిలో ప‌ర్య‌టించడం, పోలీసుల చేతిలో దెబ్బ‌లు తిన్న యువ‌కుల కుటుంబాన్ని పరామ‌ర్శించ‌డం ఎలా ఉన్నా, వైసీపీ హ‌యాంలో జ‌రిగిన కొన్ని ఘ‌ట‌న‌ల‌కు సంబంధించి ఆయ‌న వివ‌ర‌ణ ఇస్తే బాగుంటుంద‌న్న ప్ర‌శ్న‌లు తెర‌మీదికి వ‌స్తున్నాయి. ఏ ప్ర‌భుత్వం వ‌చ్చినా ఆ ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు విధేయులుగా పోలీసులు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న చ‌ర్చ ఎప్పుడూ ఉంటుంది. అయితే దీనిని జ‌గ‌న్ తప్పుబడుతున్నారు. కానీ వైసీపీ హ‌యాంలోనూ ఇలానే జ‌రిగింది. విశాఖలో …

Read More »

విడదల రజినీని జగన్ పక్కన పెట్టేశారా?

విడదల రజినీ.. పూర్వాశ్రమంలో ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా వృత్తి జీవితాన్ని ప్రారంభించి ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన స్ట్రాంగ్ లేడీ. అంతేనా మస్తు మాస్ ఫాలోయింగ్ కలిగిన నేతగానూ ఆమె గుర్తింపు పొందారు. తొలుత టీడీపీతో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన రజినీ…2019 ఎన్నికలకు కాస్తంత ముందుగా వైసీపీలోకి చేరి చిలకలూరిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచి… రెండున్నరేళ్లకే మంత్రి కూడా అయ్యారు. వైసీపీ మంచి ప్రాధాన్యత దక్కిన నేతగానూ …

Read More »

ఏ పధకమైనా ఫీడ్ బ్యాక్ తప్పనిసరి

అధికారంలోకి వస్తున్న ఆయా రాజకీయ పార్టీల ప్రభుత్వాలు ఏవో కొన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం… వాటిని వీలయినంత మేరకు కొనసాగించడం, ఆపై తిరిగి ఎన్నికలకు వెళ్లడం… ఇదే ఇప్పటిదాకా మనం చూస్తున్నది. ఇటీవలే ఘోర పరాజయం పాలైన వైసీపీ అధినేత కూడా లెక్కలేనన్ని సంక్షేమ పథకాలను అమలు చేశానని, అయినా తాను ఓడిపోయానంటూ ఆవేదన పడిపోయారు. అంటే ఎక్కడో లెక్క తప్పినట్టే కదా. ఆ తప్పిన లెక్కేమిటంటే… అమలు చేస్తున్న …

Read More »

వైసీపీ ‘పశ్చాత్తాప దినం’ చేసుకోవాలి: అనగాని

2019-2024 వరకు ఏపీలో సీఎం జగన్ నేతృత్వంలో విధ్వంసకర పాలన కొనసాగిందని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు మొదలు ప్రజల వరకు అంతా ముక్తకంఠంతో విమర్శించారు. ఆ క్రమంలోనే జగన్ నియంత పాలనకు చరమగీతం పాడుతూ 2024 సార్వత్రిక ఎన్నికలలో ప్రజలు చరిత్రాత్మక తీర్పునిచ్చారు. జగన్ అండ్ కోకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేశారంటూ వైసీపీ పాలనపై ప్రజల్లో ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చు. …

Read More »

మిస్ వ‌రల్డ్… `పొలిటిక‌ల్ కంటెస్ట్‌`.. రెడీ!

తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్‌లో రెండు రోజుల కింద‌ట వ‌ర‌కు.. మిస్ వ‌రల్డ్ పోటీలు ఘ‌నంగా జ‌రిగాయి. భారీ ఎత్తున నిర్వ‌హించిన ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌పంచ దేశాల నుంచి కూడా తెలంగాణ ప్ర‌భుత్వానికి ప్ర‌శంస‌లు ద‌క్కాయి. మొత్తంగా 108 దేశాల‌కు చెందిన సుంద‌రీమ‌ణులు.. ఈ పోటీలో పాల్గొన్నారు. దాదాపు 20 రోజుల పాటు వారు ఇక్క‌డే ఉన్నారు. ఈ పోటీల ద్వారా తెలంగాణ ప‌ర్యాట‌క ప్రాంతాల‌ను.. రాష్ట్ర ఉన్న‌తిని ప్ర‌పంచానికి చాటుకునే …

Read More »

జ‌గ‌న్‌ను చూస్తే జాలేస్తోంది : ఆర్ ఆర్ ఆర్‌

చాలా రోజుల త‌ర్వాత‌.. మాజీ సీఎం జ‌గ‌న్‌పై.. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు(ఆర్ ఆర్ ఆర్‌) స్పందించారు. గ‌తంలో త‌ర‌చుగా జ‌గ‌న్‌ను టార్గెట్ చేసిన ర‌ఘురామ‌.. ఇటీవ‌ల కాలంలో మౌనంగా ఉన్న విష‌యం తెలిసిందే. తాజాగా తెనాలి యువ‌కుల‌పై పోలీసులు లాఠీల‌తో విరుచుకుపడిన ఘ‌ట‌న నేప‌థ్యంలో ఆ యువ‌కుల కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించేందుకు జ‌గ‌న్ వెళ్లారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌భుత్వ తీరుపై విమ‌ర్శ‌లు గుప్పించారు. అయితే.. జ‌గ‌న్ తెనాలి …

Read More »

జ‌గ‌న్‌ ఉగ్ర‌వాదుల‌ను కూడా ప‌రామ‌ర్శిస్తాడా?: జ‌న‌సేన‌ కిరణ్ రాయల్

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై జ‌న‌సేన నాయ‌కులు విమ‌ర్శ‌లు గుప్పించారు. తాజాగా మంగ‌ళ‌వారం జ‌గ‌న్‌.. తెనాలిలో పోలీసులతో లాఠీ దెబ్బ‌లు తిన్న యువ‌కుల కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న స‌ర్కారు, పోలీసుల తీరుపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఈ ఘ‌ట‌న‌ను ఉద్దేశించి.. జ‌న‌సేన నాయ‌కుడు, తిరుప‌తి జిల్లా పార్టీ ఇన్ చార్జి కిర‌ణ్ రాయ‌ల్ స్పందించారు. జ‌గ‌న్‌పైనా, ఆయ‌న వ్య‌వ‌హార శైలి పైనా తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. గ‌త ఏప్రిల్ 22న …

Read More »

పాత కేసులు ఉంటే కొట్టేస్తారా : జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం నాటి తెనాలి పర్యటన నిరసనలతో మొదలు కాగా… ఏ బాధితులను అయితే పరామర్శించడానికి వెళ్లారో…వారికే షాకిచ్చేలా జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ పిల్లలను తాను వెనకేసుకుని రావడం లేదని ఆయన బహిరంగంగా ప్రకటించి… బాదితుల కుటుంబాలను ఆయన షాక్ కు గురి చేశారు. ఈ పిల్లలు గతంలో తప్పులు చేసి ఉండవచ్చు కూడా అని జగన్ వ్యాఖ్యానించారు. యుక్త వయసులో …

Read More »

జగన్ గో బ్యాక్..తెనాలిలో హై టెన్షన్

శాంతి భద్రతలు కాపాడుతూ విధి నిర్వహణలో ఉన్న పోలీసుపై గంజాయి మత్తులో ఉన్న కొందరు యువకులు దాడి చేశారు. దీంతో, ఆ యువకులకు బుద్ధి చెప్పేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. నడి రోడ్డుపై ఆ యువకులకు అరికాళ్ల కోటింగ్ ఇచ్చారు. భవిష్యత్తులో మరే గంజాయి బ్యాచ్ పోలీసులపై చేయి ఎత్తకుండా పనిష్మెంట్ ఇచ్చారు. పోలీసులను కొట్టిన ఆ యువకులకు తగిన శాస్తి జరిగిందని సర్వత్రా అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే, …

Read More »

పొగరుతో వెళ్లి కరువులో ఇరుక్కున్న పాక్!

జలవనరుల విషయంలో చాలా కాలంగా గా ఓ లబ్ధిదారుగా ఉన్న పాకిస్థాన్ ఇప్పుడు నీటి కొరతతో అల్లాడుతోంది. పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్‌ తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయం ఇప్పుడు ప్రభావాన్ని చూపిస్తోంది. పొగరుతో నదిలో పారేది రక్తం అంటూ చేసిన కామెంట్స్ కు ప్రతిఫలంగా కరువుతో అల్లాడే పరిస్థితి ఎదురైంది. సింధు జలాల ఒప్పందాన్ని పూర్తిగా తిరస్కరించి, తన హక్కైన నీటిని నిలిపివేసిన భారత్ చర్యలతో పాకిస్థాన్ వ్యవసాయ …

Read More »