Political News

ఏపీలో గూగుల్ AI హబ్: ఊహించని పెట్టుబడి

భారతదేశంలో టెక్నాలజీ రంగానికి ఊపునిచ్చే అతిపెద్ద ప్రకటన ఇది. గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్ ఇండియాలో ఏకంగా $15 బిలియన్లు (సుమారు రూ. 1.25 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. రాబోయే ఐదేళ్లలో ఈ పెట్టుబడిని పెట్టనున్నట్లు తెలిపిన గూగుల్, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో (వైజాగ్‌లో) తమ అతిపెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) హబ్‌ను ఏర్పాటు చేయనుంది. అమెరికా వెలుపల గూగుల్ ఇంత పెద్ద AI హబ్‌ను ఏర్పాటు చేయడం …

Read More »

ఎవ‌రీ కోట వినుత‌.. రాయుడి హ‌త్య వెనుక ఏం జ‌రిగింది..?

రాష్ట్రంలో సంచ‌ల‌నంగా మారిన జ‌న‌సేన మాజీ నాయ‌కురాలు కోట వినుత సెల్ఫీ వీడియో-ఆమె ఒక‌ప్ప‌టి కారు డ్రైవ‌ర్ రాయుడి దారుణ హ‌త్య.. తాజాగా వెలుగు చూసిన రాయుడి సెల్ఫీ వీడియో ఉదంతాలపై తీవ్ర చర్చ సాగుతోంది. త‌నను హ‌త్య చేసే అవ‌కాశం ఉందంటూ… కోట వినుత‌, ఆమె భ‌ర్త చంద్ర‌బాబుపై రాయుడు తీవ్ర ఆరోప‌ణ‌లు వ్య‌క్తం చేస్తూ.. చేసిన సెల్ఫీ వీడియో విడుద‌లైన 24 గంట‌ల్లోనే వినుత కూడా సెల్ఫీ …

Read More »

క‌ర‌ణం.. కుటుంబ రాజ‌కీయం హిట్టా-ఫ‌ట్టా.. !

కరణం బలరామకృష్ణమూర్తి. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న సీనియర్ నాయకుడు. తొలుత ఆయన ప్రస్థానం కాంగ్రెస్ తో ప్రారంభమైంది. ఇందిరా గాంధీకి అత్యంత విధేయుడుగా పేరు తెచ్చుకున్న కరణం బలరాం.. ఈ క్రమంలోని అద్దంకి నియోజకవర్గం నుంచి 1978లోనే పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత పార్లమెంటుకు కూడా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత అనూహ్య‌ పరిణామాల నేపథ్యంలో టిడిపిలోకి వచ్చిన ఆయన ఆ పార్టీలోనూ పలుమార్లు …

Read More »

ఆ మంత్రుల‌పై సీఎం డిజ‌ప్పాయింట్.. నిజ‌మెంత ..!

కొంతమంది మంత్రులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరచుగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఎప్పుడు క్యాబినెట్ సమావేశం జరిగినా పలువురు మంత్రులను ఆయన హెచ్చరిస్తున్నారు. పనితీరు మార్చుకోవాలని, ప్రజలతో కలివిడిగా ఉండాలని, నాయకులతో కలిసి పనిచేయాలని కూడా ఆయన సూచిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశం అనంతరం ఉత్తరాంధ్రకు చెందిన మంత్రులను ప్రత్యేకంగా తన చాంబర్ కు పిలిపించుకున్న ముఖ్యమంత్రి వారికి క్లాస్ ఇచ్చార‌ని తెలిసింది. …

Read More »

ఇవి పాలిటిక్స్‌: సినిమా చేసినంత ఈజీకాదు స‌ర్‌!

సినీ పరిశ్రమకు రాజకీయ రంగానికి మధ్య అవినాభావ సంబంధం ఉందన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అనేకమంది సినిమా హీరోలు నటులు రాజకీయాల్లోకి వచ్చారు. కొందరు గెలిచినవారు ఉన్నారు. ఓడిన వారు కూడా ఉన్నారు. సినీ పరిశ్రమలో ఉన్న ఇమేజ్‌ను వినియోగించుకుని రాజకీయంగా ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో వచ్చిన వారు కొందరైతే మరింత ఇమేజ్‌ను పెంచుకోవడంతో పాటు అధికారం కోసం రాజకీయాల్లోకి వచ్చిన వారు కూడా కొందరు కనిపిస్తారు. …

Read More »

సునీత క‌న్నీరు.. కేటీఆర్ విమ‌ర్శల జోరు!

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ఉప ఎన్నిక‌ల వేడి రాజుకుంటోంది. తాజాగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు.. ర‌హ్మ‌త్‌న‌గ‌ర్‌లో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మం… వాడి వేడిగా సాగింది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ స‌తీమ‌ణి, బీఆర్ఎస్ అభ్య‌ర్థి.. మాగంటి సునీత క‌న్నీరు పెట్టుకున్నారు. త‌న భ‌ర్త ఈ నియోజ‌కవ‌ర్గం ప్ర‌జ‌ల‌ను క‌డుపులో పెట్టుకుని చూసుకున్నార‌ని తెలిపారు. ఏ స‌మ‌స్య వ‌చ్చినా వారికి వెన్నంటి ఉన్నార‌ని గుర్తు చేసుకుంటూ.. క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు. ఇక‌, బీఆర్ఎస్ వ‌ర్కింగ్ …

Read More »

తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ..

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సీఎం చంద్రబాబు సోమవారం సాయంత్రం ఢిల్లీలో భేటీ అయ్యారు. రెండు కీలక విషయాలపై ఆయన ప్రధానితో చర్చించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ముందుగా జీఎస్టీ 2.0 సంస్కరణలు అమలులోకి వచ్చిన తర్వాత తొలిసారి కలిసిన నేపథ్యంలో ప్రధాని మోడీకి సీఎం శుభాకాంక్షలు తెలిపారు. జీఎస్టీ సంస్కరణలతో పేదలు, మధ్యతరగతి వర్గాల ప్రజలకు ఎంతో మేలు జరుగుతోందని ఈ సందర్భంగా ఆయన మోడీకి వివరించారు. ఏపీలోనూ …

Read More »

‘జోగి రమేశే నకిలీ లిక్కర్ తయారు చేయమన్నారు’

గత వారం పది రోజులుగా ఏపీని కుదిపేస్తున్న నకిలీ లిక్కర్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ మద్యం తయారు చేస్తున్న కీలక నిందితుడు కేసులో ఏ-1గా ఉన్న జనార్దన్‌రావు తాజాగా పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో సంచలన విషయాలను వెల్లడించారు. వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేశే తమతో నకిలీ మద్యం తయారు చేయిస్తున్నట్టు చెప్పారు. అంతేకాదు, ఆయన ఆదేశాల మేరకే తాము తంబళ్లపల్లి నియోజకవర్గంలో …

Read More »

దేశంలోనే ఫ‌స్ట్ టైమ్‌: చంద్ర‌బాబు భారీ అగ్రిమెంట్‌!

ఏపీ సీఎం చంద్ర‌బాబు ఇప్ప‌టి వ‌ర‌కు అనేక పెట్టుబ‌డులు తెచ్చారు. కానీ, మంగ‌ళ‌వారం ఆయ‌న ఢిల్లీలో చేసుకునే ఓ కీల‌క ఒప్పందం మాత్రం ఆయ‌న రాజ‌కీయ జీవితంలోనే అతి పెద్ద ఒప్పందంగా మార‌నుంది. ఈ విష‌యాన్ని ఆయ‌న మ‌రోసారి గుర్తు చేశారు. తాజాగా అమ‌రావ‌తిలో ప‌ర్య‌టించిన ఆయ‌న‌.. మునిసిప‌ల్ శాఖ‌కు చెందిన హెచ్ వోడీని ప్రారంభించారు. అనంత‌రం.. మీడియాతో మాట్లాడుతూ.. తాను ఢిల్లీకి వెళ్తున్నాన‌ని.. భారీ అగ్రిమెంట్ చేసుకుంటున్నాన‌ని చెప్పారు. …

Read More »

విజ‌య్‌కు రిలీఫ్‌: క‌రూర్ తొక్కిస‌లాట‌పై `సీబీఐ`

త‌మిళ‌గ వెట్రి క‌ళ‌గం(టీవీకే) పార్టీ అధినేత‌, సినీ హీరో ఇళ‌య ద‌ళ‌ప‌తి విజ‌య్‌కు భారీ ఉర‌ట ల‌భించింది. ఆయ‌న కోరుకున్న‌ట్టుగానే త‌మిళ‌నాడులో జ‌రిగిన తొక్కిస‌లాట ఘ‌ట‌న‌పై సీబీఐతో ద‌ర్యాప్తు చేయించేందుకు సుప్రీంకోర్టు ఓకే చెప్పింది. దీంతో సీబీఐ విచార‌ణ‌కు మార్గం సుగమం అయింది. కొన్నాళ్ల కింద‌ట‌.. సీబీఐ వేసేందుకు మ‌ద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ నిరాక‌రించిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో విజ‌య్ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. అప్ప‌ట్లో అటు ప్ర‌భుత్వాన్ని, …

Read More »

సంచ‌ల‌న వీడియో: జ‌న‌సేన‌ను కుదిపేస్తోందా?

జ‌న‌సేన‌-టీడీపీ పొత్తుపై కీల‌క సంచ‌ల‌న వ్య‌వ‌హారం.. ప్ర‌భావం చూపించ‌నుందా? టీడీపీకి చెందిన యువ నాయ‌కుడు తొలి సారి విజ‌యం ద‌క్కించుకున్న బొజ్జ‌ల సుదీర్ రెడ్డి వ్య‌వ‌హారం.. మంట పెడుతోందా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. దీనికి తోడు వ‌రుసగా జ‌రుగుతున్న ప‌రిణామాలు కూడా.. జ‌న‌సేన‌- టీడీపీల‌ను కుదిపేస్తున్నాయి. తాజాగా వెలుగు చూసిన ఓ సెల్ఫీ వీడియో.. మ‌రింత‌గా జ‌న‌సేన వ‌ర్గాల‌ను కుదిపేస్తున్నాయి. దీనిపై చ‌ర్య‌లు తీసుకోవాల్సిందేన‌ని సీమ‌కు చెందిన జ‌న‌సేన …

Read More »

బుల్లెట్‌లా దూసుకుపోతున్న డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కార్‌: లోకేష్‌

రాష్ట్రంలో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కార్‌.. బుల్లెట్ మాదిరిగా దూసుకుపోతోంద‌ని మంత్రి నారా లోకేష్ తెలిపారు. అన్ని రంగాల్లోనూ అభివృద్ది సాధిస్తున్న‌ట్టు చెప్పారు. రాష్ట్రంలో మొత్తం ఐదేళ్ల‌లో 20 ల‌క్ష‌ల ఉద్యోగాల‌ను క‌ల్పిస్తామ‌ని ఎన్నిక‌ల‌కు ముందు హామీ ఇచ్చామ‌ని.. తొలి ఏడాదిలోనే మొత్తం 4.7 ల‌క్ష‌ల ఉద్యోగాల‌ను క‌ల్పించిన‌ట్టు వివ‌రించారు. తాజాగా విశాఖ ప‌ట్నంలో ప‌ర్య‌టించిన మంత్రి లోకేష్‌..  ఏఐ ఎడ్జ్‌ డేటా సెంటర్‌తో పాటు ఓపెన్‌ కేబుల్‌ ల్యాండింగ్‌ స్టేషన్‌కు …

Read More »