Political News

విచార‌ణ‌కురా బాబూ.. చెవిరెడ్డి కుమారా

వైసీపీ నాయ‌కుడు, చంద్ర‌గిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర రెడ్డి ప్ర‌స్తుతం జైల్లో ఉన్నారు. వైసీపీ హ‌యాంలో జ‌రిగిన మ‌ద్యం కుంభ‌కోణం కేసులో ఆయ‌న‌ను పోలీసులు అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. వసూలు చేసిన న‌గ‌దును విదేశాల‌కు త‌రలించే ప్ర‌క్రియ‌లో చెవిరెడ్డి పాత్ర ఉంద‌న్న‌ది ఈ కేసును విచారిస్తున్న ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం అధికారులు(సిట్‌) చెబుతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో తాజాగా చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డికి కూడా …

Read More »

ష‌ర్మిల అక్కడ ఫైల్ అవుతున్నారు

ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల‌.. ఇటు కూట‌మి ప్ర‌భుత్వం, అటు ప్ర‌ధాని మోడీ, మ‌రోవైపు.. సొంత సోద‌రుడు జ‌గ‌న్‌ను టార్గెట్ చేస్తున్న విష‌యం తెలిసిందే. కూట‌మి స‌ర్కారు, ప్ర‌ధాని మోడీ సంగ‌తి ఎలా ఉన్నా వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై విరుచుకు ప‌డుతున్నారు. స‌మ‌యం, సంద‌ర్భం చూసుకుని తీవ్ర‌స్థాయిలో విజృంభిస్తున్నారు. అయితే.. ఈ సంద‌డిలో ప‌డిన ఆమె.. పార్టీ కార్య‌క్ర‌మాల‌పై ఒకింత సీత‌క‌న్నేశారు. దీంతో క్షేత్ర‌స్థాయిలో నాయ‌కులు పార్టీలో …

Read More »

అప్రూవర్‌గా కృష్ణంరాజు.. సాక్షికి ఉచ్చు?

వైసీపీ అధినేత జగన్‌కు చెందిన సాక్షి మీడియాలో అమరావతి రాజధానిని “వేశ్యల రాజధాని” అంటూ చేసిన తీవ్ర వివాదాస్పద, దారుణ వ్యాఖ్యల కేసులో సీనియర్ జర్నలిస్టు కృష్ణంరాజు అప్రూవర్‌గా మారేందుకు అనుమతి కోరారు. “ఉన్నది చెప్పేస్తా. నన్ను వదిలేయండి!” అని పోలీసుల ముందు ఆయన వేడుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కేసులో ఏ1గా ఉన్న కృష్ణంరాజును మూడు రోజుల పాటు అమరావతిలోని తుళ్లూరు పోలీసులు విచారించారు. అయితే మొదటి రోజు …

Read More »

సింగ‌మ‌య్య చ‌నిపోయాడ‌ని తెలీదు: జ‌గ‌న్ డ్రైవ‌ర్‌

గుంటూరు జిల్లా రెంట‌పాళ్ల గ్రామంలో ఈ నెల 18న వైసీపీ అధినేత మాజీ సీఎం జ‌గ‌న్ ప‌ర్య‌టించారు. త‌న పార్టీకి చెందిన ఓ కార్య‌క‌ర్త 2024లో చ‌నిపోయిన నేప‌థ్యంలో ఆయ‌న విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించి, కుటుంబా న్ని ప‌రామ‌ర్శించారు. ఈ స‌మ‌యంలో వేలాదిగా కార్య‌క‌ర్త‌లు, అభిమానులు త‌ర‌లి వ‌చ్చారు. అయితే.. విచ్చ‌ల‌విడిగా వ్య‌వ‌హ‌రించిన కార‌ణంగా.. ఆయ‌న కాన్వాయ్ కింద ప‌డి సింగ‌మ‌య్య అనే వృద్ధుడు న‌లిగిపోయిన‌ట్టు తాజాగాపోలీసులు ఓ వీడియోను వెలుగులోకి …

Read More »

సూడో సెక్యూల‌రిస్టుల‌ను ఏకి ప‌డేసిన ప‌వ‌న్

ఈ మ‌ధ్య జ‌న‌సేనాని, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌నాత‌న ధ‌ర్మం గురంచి చాలా గ‌ట్టిగా మాట్లాడుతూ.. సెక్యూల‌రిజం పేరుతో హిందూ మ‌తాన్ని త‌క్కువ చేసే వాళ్ల మీద ఘాటుగా స్పందిస్తున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఆయ‌న మ‌రోసారి సూడో సెక్యూల‌రిస్టుల తీరును బ‌లంగా ఎండ‌గ‌ట్టాడు. త‌మిళ‌నాడులోని మధురైలో నిర్వహిస్తున్న మురుగ భక్తర్గళ్ మానాడు కార్య‌క్ర‌మంలో అతిథిగా పాల్గొన్న ప‌వ‌న్.. త‌న ప్ర‌సంగంతో భారీగా హాజ‌రైన జ‌నాలను ఉర్రూత‌లూగించాడు. …

Read More »

ఇదేం రాక్ష‌సానందం అన్న‌య్యా?: ష‌ర్మిల

వైసీపీ అధినేత జ‌గ‌న్‌ పై ఆయ‌న సోద‌రి, కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ ష‌ర్మిల విరుచుకుప‌డ్డారు.”ఇదేం రాక్ష‌సానందం” అంటూ.. విమ‌ర్శ‌లు గుప్పించారు. గుంటూరు జిల్లా రెంట‌పాళ్ల గ్రామంలో ప‌ర్య‌టించిన స‌మ‌యంలో జ‌గ‌న్ కారు డోర్ ద‌గ్గ‌ర నిల‌బ‌డి ప్ర‌జ‌ల‌కు అభివాదం చేస్తూ.. ముందుకు సాగుతుండ‌గా.. అదే కారు కింద ప‌డి సింగ‌మయ్య అనే వృద్ధుడు మృతి చెందిన దారుణ వీడియో వెలుగు చూసిన నేప‌థ్యంలో జ‌గ‌న్‌పై ఆమె నిప్పులు చెరిగారు. …

Read More »

అక్క‌డ కాంగ్రెస్ గెలిస్తే రేవంత్ క్రేజ్ మ‌రింత పెరుగుతుందా..?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత పార్టీ నేతల నుంచి ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాజకీయంగా మాత్రం ఒక్కో పరీక్షలో విజయం సాధిస్తూ తన పట్టు నిలుపుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే త్వరలో జరిగే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలతో పాటు.. గ్రేటర్ హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుని తన పట్టు నిలుపుకునేందుకు రేవంత్ కొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారు. …

Read More »

జ‌గ‌న్‌ది నేర పూరిత నిర్ల‌క్ష్యం: మాణిక్కం ఠాకూర్‌

కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, ఆ పార్టీ ఏపీ వ్య‌వ‌హారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాకూర్‌.. వైసీపీ అధినేత జ‌గన్ పై తొలిసారి విమ‌ర్శ‌లు గుప్పించారు. గ‌తంలో అనేక ఆరోప‌ణ‌లు వ‌చ్చినా.. జ‌గ‌న్‌పై ప‌న్నెత్తు మాట అన‌ని ఠాకూర్ తాజాగా గుంటూరు జిల్లా రెంట‌పాళ్ల స‌మీపంలో జ‌గ‌న్ కారు కింద ప‌డి సింగ‌మ‌య్య అనే వృద్ధుడు మృతి చెందిన ఘ‌ట‌న‌పై సీరియ‌స్ కామెంట్లే చేశారు. దీనిని ఖండిస్తున్న‌ట్టు తెలిపారు. జ‌గ‌న్ నాయ‌కుడుకాద‌న్నారు. …

Read More »

హిందువుగా పుట్టా..ఇతర మతాలనూ గౌరవిస్తా: పవన్

మురుగన్ మానాడు పేరిట తమిళనాడులోని మధురైలో నిర్వహించిన సుబ్రహ్మణ్యస్వామి భక్తుల సమ్మేళనంలో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక ప్రసంగం చేశారు. తాను హిందువుగా పుట్టానని చెప్పిన పవన్… ఇతర మతాలను కూడా గౌరవిస్తానని ఆయన పేర్కొన్నారు. హిందూ మతాన్ని గౌరవిస్తూనే ఇతర మతాలను గౌరవిస్తానని కూడా పవన్ తెలిపారు. ఈ తరహా వైఖరి తన హక్కు అని చెప్పిన పవన్…ఇందులో ఇతరులు తన నమ్మకాన్ని …

Read More »

బీజేపీ ఎమ్మెల్యేల వ‌ర్కింగ్ స్టైల్‌.. ఇదేనా ..!

బీజేపీకి రాష్ట్రంలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మొత్తం 10 స్థానాల్లో పోటీ చేసిన పార్టీ 8 స్థానాల్లో విజ‌యం ద‌క్కించుకున్న విష‌యం తెలిసిందే. వీరిలో ఒక‌రిద్ద‌రు అప్ప‌టి క‌ప్పుడు వేరే పార్టీల నుంచి వ‌చ్చి క‌మ‌లం కండువా క‌ప్పుకొన్నారు. అయితే.. ఏడాది పూర్తయిన నేప‌థ్యంలో వీరి ప‌నితీరు ఎలా ఉంది? ఏం చేస్తున్నారు? అనేది ఆస‌క్తిక‌ర విష‌యం. ఈ ఎనిమిది మందిలోనూ.. ఒక్కొక్క‌రు ఒక్కొక్క విధంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అయితే.. …

Read More »

ప్ర‌తిప‌క్షంలోనూ భ‌య‌పెడుతోన్న జ‌గ‌న్‌..

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ తీసుకున్న నిర్ణయాలు.. జగన్ ప్రభుత్వం అనుసరించిన పద్ధతులు చాలామందిని భయపెట్టాయి. అందుకే మొన్నటి ఎన్నికలలో వైసీపీ అంత దారుణంగా ఓడిపోయింది. చంద్రబాబు ఇచ్చిన హామీల కంటే జగన్ పాలన వద్దు అనుకుని ఓట్లు వేసిన వాళ్లే ఎక్కువమంది ఉన్నారు. ఇప్పుడు కనీసం ప్రతిపక్ష హోదా లేకపోయినా వైసిపి అదే మోడల్ ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోంది. ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గత …

Read More »

జ‌గ‌న్ త‌ప్పు చేశారు: ఎస్పీ

గుంటూరు జిల్లా స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం రెంట‌పాళ్ల‌లో ఈ నెల 18న ప‌ర్య‌టించిన స‌మ‌యంలో మాజీ సీఎం జ‌గ‌న్ త‌ప్పు చేశార‌ని గుంటూరు ఎస్పీ స‌తీష్ కుమార్ తెలిపారు. ఆదివారం రాత్రం 10 గంట‌ల స‌మ‌యంలో ఆయ‌న మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆనాడు జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌లో మృతి చెందిన సింగ‌మ‌య్య వ్య‌వ‌హారాన్ని వివ‌రించారు. తొలుత తాము జ‌గ‌న్ కాన్వాయ్ ఢీ కొన‌లేద‌ని భావించామ‌ని.. ప్రైవేటు వాహ‌నం ఒక‌టి ఢీ …

Read More »