Political News

గత పాలనలో న్యాయమూర్తులనూ వేధించారు: జస్టిస్ ఎన్వీ రమణ

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి భ‌విష్య‌త్తులో ప్ర‌పంచ స్థాయి న‌గ‌రంగా ఎదుగుతుంద‌న్న న‌మ్మ‌కం త‌న‌కు ఉంద‌ని సుప్రీంకోర్టు మాజీ ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చిన త‌ర్వాత‌.. జ‌రిగిన అతిపెద్ద పోరాటం ఏదైనా ఉంటే.. అది అమ‌రావ‌తి కోసం రైతులు చేసిన సుదీర్ఘ పోరాట‌మేన‌ని చెప్పారు. తాజాగా అమ‌రావ‌తిలోని విట్‌విశ్వ‌విద్యాల‌యం లో జ‌రిగిన 5వ స్నాత‌కోత్స‌వంలో జస్టిస్ ఎన్డీ ర‌మ‌ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ …

Read More »

జూబ్లీహిల్స్ లో ఆ పార్టీ వైపే కేకే సర్వే మొగ్గు

తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం జోరందుకున్న సంగతి తెలిసిందే. సిట్టింగ్ స్థానంలో మరోసారి గెలిచేందుకు బీఆర్ఎస్ ముమ్మరంగా ప్రయత్నిస్తోంది. ఆ స్థానాన్ని కైవసం చేసుకోవాలని అధికార పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. బరిలో ప్రధానంగా ఈ రెండు పార్టీలే ఉండడంతో బీజేపీపై పెద్ద అంచనాలు లేవు. ఈ క్రమంలోనే ఈ బైపోల్ రిజల్ట్స్ పై ఆసక్తికరమైన అంచనాలు వెలువడుతున్నాయి. ఈ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత …

Read More »

విజయ్ తప్పు లేదన్న అజిత్

సెప్టెంబరు నెలాఖర్లో తమిళనాడులోని కరూర్‌లో తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత విజయ్ రోడ్ షో సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకుని 41 మంది ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. మాటలకందని ఈ విషాదం విషయమై తప్పు ఎవరిదే అనే విషయంలో పెద్ద చర్చే జరిగింది. టీవీకే అధినేత విజయే దీనికి బాధ్యత వహించాలంటూ అధికార డీఎంకే దాడి చేసింది. టీవీకేయేమో ప్రభుత్వానిదే బాధ్యత అని, …

Read More »

క్షతగాత్రులకు మాజీ మంత్రి వైద్యం

శ్రీకాకుళంలోని కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిస‌లాట ఘ‌ట‌న‌లో 9 మంది దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో చాలామంది భక్తులు తీవ్రంగా గాయపడడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఘటనా స్థలానికి మంత్రి అచ్చెన్నాయుడు, టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీష తదితరులు వెళ్లి సహాయక చర్యలను పరిశీలించారు. అదే క్రమంలో మాజీ మంత్రి, వైసీపీ నేత డాక్టర్ సీదిరి అప్పల రాజు …

Read More »

కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట..9 మంది మృతి

శ్రీకాకుళంలోని కాశీబుగ్గలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 9 మంది భక్తులు మృతి చెందారు. పదుల సంఖ్యలో భక్తులు తీవ్రంగా గాయపడినట్లుగా తెలుస్తోంది. గాయపడిన భక్తులను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కార్తీకమాసం ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు వచ్చారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరగడంతో చాలామంది భక్తులు …

Read More »

ఈ నియోజ‌క‌వ‌ర్గంపై వైసీపీ ఆశ‌లు గ‌ల్లంతే… !

నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌లం లేక‌పోతే.. పార్టీలైనా.. నాయ‌కులైనా విజ‌యం ద‌క్కించుకుంటార‌ని అనుకోలేం. సో.. నాయ‌కులు ఎంత బ‌ల‌మైన వారైనా.. పార్టీల ప‌రంగా.. వ్య‌క్తుల ప‌రంగా నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ట్టు పెంచక‌పోతే.. అది ఇబ్బందే అవుతుంది. ఇక‌, ఉన్న ప‌ట్టును నిలుపుకోవ‌డం కూడా.. నాయ‌కుల‌కు అత్యంత ముఖ్యం. ఎందుకంటే ప్ర‌త్య‌ర్థుల‌ను అంచ‌నా వేయ‌డం అంత ఈజీ కాదు. నెల్లూరు జిల్లాలోని కోవూరు నియోజ‌క‌వ‌ర్గంలో ప‌రిణామాలు మారాయి. ఇవి వాస్త‌వం. వైసీపీ ఒప్పుకొన్నా.. ఒప్పుకోకున్నా కూడా.. …

Read More »

‘ఆ రాజా’కు ఇప్పుడూ రాలేదు.. కిం క‌ర్త‌వ్యం?

మాట పెళుసు.. మ‌నిషి క‌రుకు.. అన్న పేరు తెచ్చుకున్న మునుగోడు ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి.. ఆశ‌లు మ‌రోసారి ఆవిర‌య్యాయి. త‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వాల‌ని.. ఇస్తార‌ని.. కానీ కొంద‌రు అడ్డు ప‌డుతున్నార‌ని వ్యాఖ్యానిస్తూ వ‌చ్చిన రాజ‌గోపాల్ రెడ్డి ఉర‌ఫ్ రాజా.. త‌న‌దైన శైలిలో విమ‌ర్శ‌లు గుప్పి స్తున్న విష‌యం తెలిసిందే. అనేక సంద‌ర్భాల్లో ఆయ‌న మంత్రి పీఠంపై అనేక వ్యాఖ్య‌లు చేశారు. ఒకే కుటుంబంలోని వారికి ప‌దవులు ఇవ్వ‌డం …

Read More »

ఆ ఇద్ద‌రినీ అలా సంతృప్తి ప‌రిచిన రేవంత్ రెడ్డి

మంత్రి ప‌ద‌వులు ఆశించిన వారి విష‌యంలో సీఎం రేవంత్ రెడ్డి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ముఖ్యంగా ఇద్ద‌రు సీనియ‌ర్ నేత‌లు.. రేవంత్‌రెడ్డి మంత్రి వ‌ర్గంలో చోటు కోసం ప్ర‌య‌త్నాలు చేశారు. అయితే.. వివిధ కార‌ణాల‌తో వారికి అవ‌కాశం చిక్క‌లేదు. నిజానికి 18 మంది వ‌ర‌కు మంత్రివ‌ర్గంలో చోటు ల‌భించే అవ‌కాశం ఉంది. కానీ.. పూర్తిస్థాయిలో మంత్రి వ‌ర్గాన్ని విస్త‌రించ‌ లేదు. తాజాగా చేసిన విస్త‌ర‌ణ‌లోనూ ఒక్క‌రికి మాత్ర‌మే అవ‌కాశం క‌ల్పించారు. …

Read More »

ఈ ఫోటోని ఇప్పుడు ఎందుకు వదిలేరు?

ప్ర‌స్తుతం ఏదీ దాగ‌దు.. సోష‌ల్ మీడియా ప‌వ‌ర్ పుల్‌గా ఉంది.. ప్ర‌ధాన మీడియా అయితే.. విస్తృతంగా ఉంద‌ని చెప్పుకొంటాం క‌దా!. కానీ.. కొన్ని కొన్ని కీల‌క విష‌యాలు ఇప్ప‌టికీ ఎవ‌రో ఒక‌రు బ‌య‌ట పెడితే త‌ప్ప తెలియ‌డం లేదు. తాజాగా ఇలాంటి ‘షాకింగ్ న్యూస్‌’ ఒక‌టి.. సీఎం రేవంత్ రెడ్డి సోద‌రుడు కొండ‌ల్ రెడ్డి స్వ‌యంగా బ‌య‌ట‌కు వెల్ల‌డిస్తే.. త‌ప్ప‌.. వెలుగు చూడ‌లేదు. అంతేకాదు.. ఇది తెలిసిన త‌ర్వాత‌.. అంద‌రూ …

Read More »

నష్టం పూడ్చడానికి ఢిల్లీకి బాబు

ప్ర‌స్తుతం త‌లెత్తిన తుఫాను న‌ష్టాన్ని సీఎం చంద్ర‌బాబు చెప్పుకొచ్చారు. ప్రాథ‌మికంగా 5625 కోట్ల రూపాయ‌ల మేర‌కు న‌ష్టం వాటిల్లింద‌న్నారు. ఇక పూర్తిస్థాయిలో న‌ష్టాన్ని రెండు మూడురోజుల్లోనే అంచ‌నా వేయ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో కేంద్రం నుంచి సాయం తీసుకువ‌చ్చి రాష్ట్రంలో తుఫాను ప్ర‌భావిత బాధితుల‌కు అందించాల‌ని సీఎం చంద్ర‌బాబు నిర్ణ‌యించారు. అయితే గ‌త అనుభ‌వాల‌ను దృష్టిలో పెట్టుకుని ఈ ద‌ఫా లేఖ‌లు రాసినా ఆయ‌నే స్వ‌యంగా ఢిల్లీకి వెళ్ల‌నున్నారని సీఎంవో వ‌ర్గాలు …

Read More »

రేప‌టి నుంచి సీఎం చంద్ర‌బాబు లండ‌న్ టూర్‌

ఏపీ సీఎం చంద్ర‌బాబు ఇటీవలే.. దుబాయ్‌లో మూడు రోజుల పాటు ప‌ర్య‌టించారు. పెట్టుబడుల వేట‌లో ఉన్న ఆయ‌న‌.. గ‌ల్ఫ్ దేశాల్లో సుడిగాలి ప‌ర్య‌ట‌న‌లు చేసి.. పెట్టుబ‌డిదారుల‌తో వ‌రుస స‌మావేశాలు నిర్వ‌హించారు. అదేవిధంగా దుబాయ్ మంత్రుల‌తోనూ భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబ‌డుల‌కు ఉన్న అవ‌కాశాల‌ను వివ‌రించారు. ప్ర‌వాసాంధ్రుల‌ను క‌లిసి.. పీ-4లో భాగ‌స్వామ్యం కావాల‌ని కోరారు. ఇలా.. మూడు రోజుల పాటు అనేక మందిని క‌లిసి పెట్టుబ‌డుల‌పై చ‌ర్చించారు. ఈ క్ర‌మంలో మ‌రోసారి …

Read More »

అనే.. నేను: మంత్రిగా అజారుద్దీన్ ప్ర‌మాణం

భార‌త మాజీ క్రికెట‌ర్, కాంగ్రెస్ పార్టీ నాయ‌కుడు మ‌హమ్మ‌ద్ అజారుద్దీన్‌.. తెలంగాణ రాష్ట్ర‌ మంత్రిగా శుక్ర‌వారం ప్ర‌మాణ స్వీకారం చేశారు. తెలంగాణ‌ రాజ్‌భవన్‌లోని దర్బార్‌ హాలులో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు, ముఖ్య నాయకులు పాల్గొననున్నారు. కాగా, 1963, ఫిబ్ర‌వ‌రి 8న హైద‌రాబాద్‌లో జ‌న్మించిన అజారుద్దీన్‌.. భార‌త క్రికెట్ దిగ్గ‌జంగా పేరు తెచ్చుకున్నారు. క్రికెట్ నుంచి …

Read More »