Political News

సాయిరెడ్డికి సెగ: న‌డిరోడ్డు పై వైసీపీ నేత‌ల నిర‌స‌న‌

వైసీపీ కీల‌క నాయ‌కుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడు వేణుంబాకం విజ‌య‌సాయిరెడ్డికి వైసీపీ నేత‌ల నుంచి భారీ సెగ త‌గిలింది. ప్ర‌స్తుతం పార్టీలో టికెట్ల ర‌గ‌డ కొన‌సాగుతున్న నేప‌థ్యంలో టికెట్ ద‌క్క‌ద‌ని భావిస్తున్న‌వారు త‌మ అనుచ‌రుల‌తో నిర‌స‌న‌ల‌కు దిగుతున్నా రు. అయితే.. ఇది ఇప్ప‌టి వ‌ర‌కు నియోజ‌క‌వ‌ర్గాల‌కే ప‌రిమితం అయింది. దీంతో నిర‌స‌న‌లు వ్య‌క్తం చేస్తున్న‌వారి విష‌యాన్ని స‌ర్దుబాటు చేసేందుకు పార్టీ ప్ర‌య‌త్నాలు చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే, అనూహ్యంగా ఉమ్మ‌డి నెల్లూరు …

Read More »

మంగ‌ళ‌గిరిలో లోకేష్ పాద‌యాత్ర.. 15 రోజుల ప్లాన్ ఇదే!

టీడీపీ యువనేత నారా లోకేష్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌నున్న ఉమ్మ‌డి గుంటూరు జిల్లాలోని మంగ‌ళ‌గిరి మ‌రోసారి వార్త‌ల్లోకి వ‌చ్చింది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో వ‌చ్చే శుక్ర‌వారం నుంచి ఆయ‌న పాద‌యాత్ర ప్రారంభించ‌నున్నారు. సుమారు 15 రోజుల పాటు నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌తి మండ‌లంలోనూ పాద‌యాత్ర నిర్వ‌హించేలా ప్ర‌ణాళిక సిద్ధం చేశారు. ఇక‌, ఇప్ప‌టికే హైద‌రాబాద్ నుంచి ఉండవల్లి నివాసానికి చేరుకున్న నారా లోకేష్‌.. బుధ‌వారం మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో …

Read More »

టీడీపీలో ‘మేక‌పాటి’కి కీల‌క బాధ్య‌త‌…!

నెల్లూరు జిల్లా ఉద‌య‌గిరి ఎమ్మెల్యే, వైసీపీ నుంచి కొన్నాళ్ల కింద‌ట స‌స్పెన్ష‌న్ వేటు ప‌డిన మేకపాటి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి ప్ర‌స్తుతం టీడీపీలోఉన్నారు. ఇటీవ‌లే ఆయ‌న స‌తీస‌మేతంగా పార్టీ కండువా కూడా క‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న ఆశిస్తున్న‌ట్టుగా ఉద‌యగిరి టికెట్ ఆయ‌న‌కు ద‌క్కేలా క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఈ విష‌యంపై ఇప్ప‌టికే చంద్ర‌బాబు కూడా క్లారిటీ ఇచ్చార‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఉద‌యగిరి టికెట్‌ను వేరేవారికి ఇచ్చేస్తూ.. చంద్ర‌బాబు తాజాగా నిర్ణ‌యం …

Read More »

వెలంప‌ల్లికి.. టికెట్ క‌ష్టాలు!

వైసీపీ నాయ‌కుడు, మాజీ మంత్రి, వైశ్య సామాజిక వ‌ర్గానికి చెందిన విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే వెలంప‌ల్లి శ్రీనివాస్‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్‌ద‌క్కుతుందా? లేక ఆయ‌న స్థానంలో వేరే వారి కోసం ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయా? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. మొద‌ట ప్ర‌జారాజ్యం పార్టీతో రాజ‌కీయాలు ప్రారంభంచిన వెలంప‌ల్లి 2009లో తొలిసారే విజ‌యం ద‌క్కించుకున్నారు. త‌ర్వాత‌.. పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయ‌డంతో బీజేపీ బాట ప‌ట్టారు. ఈ క్ర‌మంలో ఆయ‌న …

Read More »

టీడీపీ-జ‌న‌సేన పొత్తును కాపు నాయ‌కులు యాక్సెప్ట్ చేయ‌లేక పోతున్నారా?

ఏపీలో వ‌చ్చే 2024 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో క‌లిసి ప‌నిచేస్తామ‌ని.. ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటును చీల‌కుండా చూస్తామ‌ని చెబుతున్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌, టీడీపీ అధినేత చంద్ర‌బాబు వ్యాఖ్య‌లు బాగానే ఉన్న‌ప్ప‌టికీ.. క్షేత్ర‌స్థాయిలో కాపు నాయ‌కులు ఈ పొత్తు ను అంగీక‌రించ‌లేక పోతున్న‌ట్టు క‌నిపిస్తోంది. టీడీపీ-జ‌న‌సేన పొత్తు అయితే ఖ‌రారైంది. వ‌చ్చే ఎన్నిక‌ల‌లో పోటీ చేయ‌డం కూడా ఖాయ‌మై పోయింది. ఇక‌, ఇప్పుడు మిగిలింది.. సీట్ల పంప‌కాలు మాత్ర‌మే. ఈ ద‌శ‌కు …

Read More »

2024 ఎల‌క్ష‌న్స్‌: చంద్ర‌బాబు ధైర్యం ఇదే… !

వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో టీడీపీ గెలిచి తీరుతుంద‌ని.. ఆ పార్టీ అధినేత‌, మాజీ సీఎం చంద్ర బాబు ప‌దే ప‌దే చెబుతున్నారు. అయితే.. ఈ వ్యాఖ్య‌ల‌కు ఇటీవ‌ల కాలంలో మ‌రింత ప‌దును పెరిగింది. అది కూడా.. ఇటీవ‌ల జ‌రిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల త‌ర్వాత మ‌రింత‌గా చంద్ర‌బాబులో ఆత్మ విశ్వాసం పుంజుకుంది. ఈ విష‌యాన్ని ప‌రిశీలిస్తే.. చంద్ర‌బాబు ధైర్యానికి కార‌ణాలు తెలుస్తాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. తాజాగా జ‌రిగిన …

Read More »

తెలంగాణ ఎఫెక్ట్‌.. ఏపీలో మ‌హిళా ఓటు బ్యాంకు దారెటు?

ఔను.. మ‌హిళా ఓటు బ్యాంకు ఎటుంది? ఇదీ.. ఇప్పుడు ఏపీలో అన్ని ప్ర‌ధాన పార్టీల మ‌ధ్య జ‌రుగుతున్న చ‌ర్చ‌. తెలంగాణ‌లో అయినా.. ఏపీలో అయినా.. మ‌హిళా ఓట‌ర్ల సంఖ్య పురుష ఓట‌ర్ల‌తో పొలిస్తే.. ఎక్కువ గా క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే మ‌హిళ‌ల‌ను సెంట్రిక్‌గా చేసుకుని.. ప‌థ‌కాలు ప్ర‌క‌టిస్తున్నారు. అమ‌లు కూడా చేస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ.. మ‌హిళ‌లు అధికార పార్టీల‌ను ఆద‌రించ‌లేదు. మొత్తం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఒక్క మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో త‌ప్ప‌.. …

Read More »

ఎంపీ రేసు.. ఈటల ఇక్కడ, చీకోటి అక్కడ?

లోక్ సభ ఎన్నికలు మరోసారి తెలంగాణలో పొలిటికల్ వార్ కు తెరలేపుతున్నాయి. ఇప్పటి నుంచే రాష్ట్రంలో ఉన్న 17 లోక్ సభ స్థానాల్లో బరిలో దించే అభ్యర్థులపై ఆయా పార్టీలు ఫోకస్ పెట్టాయి. ఈ నేపథ్యంలో బీజేపీలో సీట్ల కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. ఎమ్మెల్యేగా పోటీ చేసి ఊహించని పరాజయాన్ని ఎదుర్కొన్న ఈటల రాజేందర్ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అత్యంత కీలకమైన మల్కాజిగిరి స్థానం …

Read More »

తెలంగాణ‌లో ఫెయిల్‌.. ఏపీలో స‌క్సెస్ అయ్యేనా?

తెలంగాణలో ప్ర‌భుత్వం మారింది. త‌మ‌నే గెలిపిస్తార‌ని.. తాము చేసిన అబివృద్ధి దేశంలో ఎక్క‌డా ఎవ‌రూ చేయ‌డం లేద‌ని.. అనేక సంక్షేమ కార్య‌క్ర‌మాలు అమ‌లు చేస్తున్నామ‌ని. ప‌దే ప‌దే చెప్పుకొన్న కేసీఆర్‌ను ప్ర‌జ‌లు ప‌క్క‌న పెట్టేశారు. ఎన్నో సెంటిమెంట్లు ప్లే చేసినా.. వాటిని కూడా ప్ర‌జ‌లు ప‌ట్టించుకో లేదు. ఇవ‌న్నీ ఒక ఎత్త‌యితే.. రెండు అంశాల‌ను కీల‌కంగా తీసుకున్న కేసీఆర్‌.. అవైనా త‌మ‌ను గ‌ట్టెక్కిస్తాయ‌ని అనుకున్నారు. అయితే.. అవి కూడా ఫ‌లించ‌లేదు. …

Read More »

ష‌ర్మిల ఎఫెక్ట్‌.. టీడీపీకి లాభ‌మెంత‌…!

ఏపీలో తాజా రాజ‌కీయ ప‌రిణామాలు మ‌రింత ఆస‌క్తిగా మారాయి. ఇప్ప‌టికే వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ రాజ‌కీయాలు సెగ‌లు పుట్టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో త‌మ‌కు క‌లిసి వ‌చ్చే పార్టీల‌ను టీడీపీ అక్కున చేర్చుకుంటోంది. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలోనే జ‌న‌సేన‌తో టీడీపీ జ‌త‌క‌ట్టింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇరు పార్టీలూ కూడా క‌లిసి పోటీ చేయ‌నున్నాయి. ఇక‌, ఇప్పుడుమ‌రో సంచ‌ల‌నం చోటు చేసుకుంది. ఆది నుంచి టీడీపీ వ్య‌తిరేకిస్తున్న వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి …

Read More »

కాకినాడ‌లో పొలిటిక‌ల్ సునామీ.. జంపింగులు రెడీ!

స‌ముద్ర తీరం వెంబ‌డి ఉన్న కాకినాడలో రాజ‌కీయ సునామీ ప్రారంభ‌మైంది. అధికార పార్టీ వైసీపీ టికెట్ పై గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్న ముగ్గురు కీల‌క ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు. ఇత‌ర పార్టీల్లో చేరేందుకు త‌మ త‌మ ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. దీనికి కార‌ణం.. వారి గ్రాఫ్‌, స‌ర్వేల ఆధారంగా.. వైసీపీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో వారికి టికెట్ కేటాయించేం దుకు నిరాక‌రించ‌డ‌మేన‌ని తెలుస్తోంది. ఈ జాబితాలో జూనియ‌ర్లు, …

Read More »

ఎవరొచ్చినా చేర్చుకుందాం.. తగ్గి పనిచేద్దాం

వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్ లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలంటే టీడీపీ నాయకులు, కార్యకర్తలు తగ్గాలని పార్టీ అధినేత చంద్రబాబు చెబుతున్నారు. అదేంటీ పార్టీ విజయం కోసం రెచ్చిపోయి పని చేయాలని చెప్పాలే కానీ తగ్గమని చెప్పడమేంటని అనుకుంటున్నారు. దీని వెనుక బాబు వ్యూహం ఉంది. ఇప్పుడు పార్టీని బలోపేతం చేయడం కోసం అధికార వైసీపీ సహా ఇతర పార్టీల నుంచి ఎవరొచ్చినా సరే కండువా కప్పేయాల్సిందేనని బాబు …

Read More »