Political News

యోగాంధ్ర స‌క్సెస్ వెనుక లోకేష్‌: మోడీ

రాష్ట్రంలో యోగాంధ్ర స‌క్సెస్ వెనుక మంత్రి నారా లోకేష్ ఉన్నార‌ని.. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ కొనియాడారు. విశాఖ‌ప‌ట్నంలో శ‌నివారం నిర్వ‌హించిన 11వ అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని ప్ర‌ధాని మోడీ, సీఎం చంద్ర‌బాబు, ఉప‌ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌లు యోగాస‌నాలు వేశారు. అనంత‌రం ప్ర‌ధాని మాట్లాడుతూ.. “సమాజంలోని అనేక వర్గాలను ఏకం చేయడం ద్వారా.. ఒకటిన్నర నెలల కాలంలో.. యోగాంధ్ర కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన నారా లోకేష్ …

Read More »

శంషాబాద్‌లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్టు

బీఆర్ ఎస్ నాయ‌కుడు, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఓ క్వారీ య‌జ‌మానిని బెదిరించిన కేసులో ఆయ‌న‌ను శ‌నివారం ఉద‌యం వ‌రంగ‌ల్ జిల్లా సుబేదారి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్ విమానాశ్ర‌యం నుంచి వేరే ప్రాంతానికి వెళ్లేందుకు ప్ర‌య‌త్నించిన స‌మయంలో పాడిని పోలీసులు అరెస్టు చేయ‌డం గ‌మ‌నార్హం. క్వారీ య‌జ‌మాని మ‌నోజ్‌కుమార్ నుంచి రూ.50 ల‌క్ష‌లు కౌశిక్‌రెడ్డి డిమాండ్ చేశార‌నే ఆరోప‌ణ‌లు వున్నాయి. దీనిపై …

Read More »

‘కొండా’ రచ్చ!… రచ్చస్య, రచ్చోభ్యహ!

తెలంగాణ కాంగ్రెస్ లో ప్రత్యేకించి ఓరుగల్లు శాఖలో ఇప్పుడు పెను వివాదరే రేగింది. గురువారం ఎవరి జన్మదినమో తెలియదు గానీ… మంత్రి కొండా సురేఖ భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి నోట నుంచి అలా అలా దూసుకువచ్చిన మాటలు పెను రచ్చనే క్రియేట్ చేశాయి. ఈ మాటల్లోకి ఇప్పుడు కొండా ప్రత్యర్తి వర్గం దూసుకురావడం, ఆపై సురేఖ నేరుగా బరిలోకి దిగడంతో ఆ రచ్చ కాస్త పరిష్కారం లేని …

Read More »

ఎదురు ప్ర‌శ్నిస్తున్న ప్ర‌భాక‌ర్‌రావు!

తెలంగాణ‌లో జ‌రిగిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ ఎస్ హ‌యాంలో స్టేట్ ఇంటెలిజెన్స్ బ్యూరో(ఎస్ ఐబీ) చీఫ్‌గా వ్య‌వ‌హ‌రించిన ప్ర‌భాక‌ర‌రావు త‌మ‌కు స‌హ‌క‌రించ‌లేద‌ని ఈ కేసును విచారిస్తున్న ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం(సిట్‌) అధికారులు వెల్ల‌డించారు. శుక్ర‌వారం కూడా ఆయ‌న‌ను సుమారు 8 గంట‌ల‌కుపైగానే విచారించారు. వాస్త‌వానికి ఈ నెల‌లో 4 సార్లు విచార‌ణ‌కు పిలిచారు. అమెరికా నుంచి ట్రాన్సిట్ వారెంటుపై హైద‌రాబాద్‌కు …

Read More »

బాబు – మోడీ సూప‌ర్ జోడీ..!

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ,కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ అధిపతి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇద్దరిదీ సూపర్ కాంబినేషన్ అని కూటమి నాయకులు కాదు జాతీయస్థాయిలో బిజెపి నాయకులు చెబుతున్న మాట, ప్రస్తుతం అంతర్జాతీయ యోగాను విశాఖపట్నంలో ప్రతిష్టాత్మకంగా చంద్రబాబు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆహ్వానించారు. దీనికి సంబంధించి కేంద్రంలోని మంత్రులు ఉత్తరాది నాయకులు కూడా తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రధాని …

Read More »

వాహ్: ప్రభుత్వ కాలేజీలో ‘నో మోర్ సీట్స్’ బోర్డు

అదో ఏపీలోని మారుమూల జిల్లా, వెనుకబడిన జిల్లాగా ముద్రపడిన శ్రీకాకుళం జిల్లా. ఆ జిల్లాలోని టెక్కలిలో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలతో పాటుగా అదే పాఠశాలలో బాలికల జూనియర్ కళాశాల కూడా కొనసాగుతోంది. ఏటా అటు పాఠశాలతో పాటుగా ఇటు కళాశాలలోనూ సీట్లు నిండక అధ్యాపకులు ఈగలు తోలుకున్న పరిస్థితి. అయితే కూటమి సర్కారు వచ్చిన తర్వాత టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ చేపట్టిన విద్యా …

Read More »

కేసీఆర్ 3 వేల కావాలంటే.. రేవంత్ వెయ్యి చాలంటున్నారు: హరీశ్

గోదావరి నుంచి ఏటా సముద్రంలో వృథాగా కలుస్తున్న జలాల ఆధారంగా ఏపీ నిర్మించతలపెట్టిన బానకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ నేత, సాగునీటి శాఖ మాజీ మంత్రి హరీశ్ రావుల మధ్య మాటల తూటాలు ఇంకా పేలుతూనే ఉన్నాయి. బానకచర్ల విషయంలో అయినా, ఇంకే ప్రాజెక్టు విషయంలో అయినా పొరుగు రాష్ట్రాలతో గొడవలు అవసరం లేదని, సామరస్యపూర్వకంగానే పరిష్కరించాలని నిర్ణయించినట్లుగా రేవంత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా …

Read More »

టీడీపీ ఎమ్మెల్యే `ఏలూరి` రాజ‌కీయాలకు ఇది బిగ్ టెస్ట్‌… !

ఆయన ఎంతో సౌమ్యుడుగా పేరు తెచ్చుకున్న ఎమ్మెల్యే. అన్యాయాలు అక్రమాలకు కడు దూరంలో ఉండే శాసనసభ్యుడిగా, పిలిస్తే పలికే నాయకుడిగా పేరు తెచ్చుకున్న ప్రజా ప్రతినిధి. ఆయనే ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పరుచూరి నియోజకవర్గ శాసనసభ్యుడు తెలుగుదేశం పార్టీ నాయకులు ఏలూరి సాంబశివరావు. ప్రజా ప్రతినిధిగా ఉంటూ ప్రజలకు చేరువ అయినవారు ఎంతమంది ఉన్నారు అని లెక్క వేసుకుంటే చాలా చాలా తక్కువ మంది మనకు కనిపిస్తారు. అట్లాంటి వాళ్ళలో …

Read More »

ఉచిత‌మే అయినా.. మ‌హిళ‌ల కోసం కొత్త బ‌స్సులు: మ‌న‌సు పెట్టిన‌ బాబు

ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వం గ‌త ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు మ‌హిళ‌ల‌కు ఉచిత ఆర్టీసీ బ‌స్సు సౌక‌ర్యం క‌ల్పిస్తామ‌ని హామీ ఇచ్చిన విష‌యం తెలిసిందే. టీడీపీ ప్ర‌క‌టించిన ఉమ్మ‌డి మేనిఫెస్టోలోనూ.. సూప‌ర్ 6 హామీల్లోనూ మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణాన్ని ప్ర‌ధానంగా ప్ర‌క‌టించింది. తాజాగా కొన్ని రోజుల కింద‌ట‌.. సీఎం చంద్ర‌బాబు దీనిపై ప్ర‌క‌ట‌న కూడా చేశారు. ఆగ‌స్టు 15వ తేదీ నుంచి రాష్ట్రంలో మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణాన్ని చేరువ …

Read More »

లోకేష్ శ‌భాష్‌.. విశాఖ‌కు కాగ్నిజెంట్ రాక‌!

Cognizant

ఏపీ మంత్రి నారా లోకేష్ చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించాయి. ఆయ‌న ఎంతో ఆస‌క్తి క‌న‌బ‌రిచి.. ఆహ్వానించిన ప్ర‌తిష్టాత్మ‌క సంస్థ కాగ్నిజెంట్ టెక్ సొల్యూష‌న్స్‌.. త్వ‌ర‌లోనే ఏపీకి రానుంది. ఈ మేర‌కు తాజాగా త‌న స‌మ్మ‌తిని తెలుపుతూ.. మంత్రి నారా లోకేష్‌కు స‌మాచారం అందించింది. కాగ్నిజెంట్ టెక్ సొల్యూస‌న్స్ అనేది అమెరికాకు చెందిన కీల‌క సంస్థ‌. దీని ప్ర‌ధాన కార్యాల‌యం వాషింగ్ట‌న్‌లో ఉంది. ప్ర‌పంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పెట్టుబ‌డులు …

Read More »

చంద్రబాబు ను మోడీ ఏమని పొగిడారంటే

“ప్ర‌పంచ దేశాలను ఏపీ చూడ‌డం కాదు.. ఏపీని ప్ర‌పంచ దేశాలు చూసేలా చేశారు. మీ క‌ర్త‌వ్య నిష్ఠ‌కు ఇదే ఉదాహ‌ర‌ణ‌” అని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ సీఎం చంద్ర‌బాబును ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు. శ‌నివారం(జూన్ 21) అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ విశాఖ‌ప‌ట్నానికి వ‌చ్చారు. శుక్ర‌వారం రాత్రికి ఒడిశా రాజ‌ధాని భువ‌నేశ్వ‌ర్ నుంచి విశాఖ‌కు ప్ర‌త్యేక విమానంలో చేరుకున్న ఆయ‌న‌కు సీఎం చంద్ర‌బాబు, గ‌వ‌ర్న‌ర్ అబ్దుల్ …

Read More »

‘గొడవలు’ ఒద్దన్న బాబు… స్పందించిన రేవంత్

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నదుల అనుసంధానంలో భాగంగా పోలవరం- బనకచర్ల ప్రాజెక్టును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పరిగణిస్తున్నారు. రాజధాని అమరావతికి వచ్చినంత ప్రయారిటీని బాబు ఈ ప్రాజెక్టుకు ఇస్తున్నారు.. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రం నుంచి అనుమతులు చాలా ఈజీనే. అయితే మరో తెలుగు రాష్ట్రం తెలంగాణ నుంచే ఈ ప్రాజెక్టుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో శుక్రవారం ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరిన తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుములత రేవంత్ రెడ్డి …

Read More »