దేశంలో ఎమర్జెన్సీ.. అంటే అత్యయిక స్థితిని విధించి జూన్ 25 (బుధవారం) నాటికి 50 సంవత్సరాలు పూర్తయ్యాయి. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ తీసుకున్న నిర్ణయం.. దేశ చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా నిలిచిపోయింది. అంతేకాదు, గాంధీల కుటుంబ చరిత్రలో కూడా ఇది మాయమైన మచ్చగా మారింది. మరి అసలు ఎమర్జెన్సీ అంటే ఏంటి? ఎందుకు విధించారు? అప్పట్లో ఏం జరిగింది? అనే కీలక విషయాలు ఇప్పుడు చూద్దాం.. ఎమర్జెన్సీ …
Read More »కూటమికి పవనే ఆయువుపట్టు!
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి పవనే ఆయువుపట్టుగా మారుతున్నారా? 2024 ఎన్నికలకు ముందు కూటమి కట్టించడంలో నూ.. గెలుపు గుర్రం ఎక్కించడంలోనూ కీలక రోల్ పోషించిన పవన్.. ఇప్పుడు కూడా అదే పాత్ర పోషిస్తున్నారన్న చర్చ రాజకీ య వర్గాల్లో సాగుతోంది. కూటమి సర్కారు విషయంలో పవన్ చాలా కీలకంగా మారుతున్నారని పరిశీలకులు అంటున్నారు. మళ్లీ ఎన్నికల సమయానికి కూటమి పదిలంగా ఉండేందుకు.. కట్టుబాటుతో ముందుకు కదిలేందుకు కూడా పవన్ రాజకీయ …
Read More »సీఎంగా జగన్ కావాలని ఎంతమంది కోరుకుంటున్నారు?
వైసీపీ నాయకులు ఇటీవల కొన్నాళ్లుగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. మాదే గెలుపు! మాదే విజయం.. జగన్ పక్కా సీఎం.. అంటూ వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజలకు ఏమీ చేయలేదని ఆరోపి స్తున్న వైసీపీ నాయకులు.. ప్రజలు ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారని చెబుతున్నారు. అందుకే తమకు గెలుపు అవకాశాలు మెరుగు పడ్డాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఒకవేళ ఎన్నికలు జరిగే పరిస్థితి ఉంటే.. …
Read More »అయ్యో పాపం జగన్.. లైవ్లో జూపూడి కన్నీళ్లు
ఈ మధ్య పొలిటికల్ మైలేజీ కోసం వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న కార్యక్రమాలేవీ ఆశించిన ఫలితాన్నివ్వట్లేదు. ముఖ్యంగా ఇటీవలి పల్నాడు పర్యటన తీవ్ర వివాదాస్పదం అయింది. ఎప్పుడో ఏడాది కిందట, అది కూడా బెట్టింగ్లో నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న పార్టీ కార్యకర్త కుటుంబాన్ని ఇన్నాళ్ల తర్వాత పరామర్శించడానికి వెళ్లడం చూసి అందరూ అవాక్కయ్యారు. ఈ పర్యటన సందర్భంగా వేర్వేరు కారణాలతో ముగ్గురు ప్రాణాలు …
Read More »పవన్ కు కట్టప్ప వార్నింగ్..?
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవలి తమిళనాడు పర్యటన అక్కడ అగ్గి రాజేసింది. తమిళనాడులోని మురుగన్ మానాడు పేరిట బీజేపీ నిర్వహించిన సమ్మేళనానికి హాజరైన పవన్… సమావేశంలో కీలక ప్రసంగం చేశారు. నకిలీ సెక్యూలరిజంపై ఆయన నిప్పులు చెరిగారు. ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు నటుడు సత్యరాజ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాదాపుగా పవన్ కు వార్నింగ్ ఇచ్చినంత పనిచేశారు. దేవుడి పేరుతో తమిళనాడులో రాజకీయాలు చేస్తే …
Read More »వైసీపీ అన్యాయాన్ని కూటమి సరిదిద్దింది!
మైనేని సాకేత్… టెన్నిస్ లో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ఏపీ క్రీడాకారుడు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ఎన్నో పతకాలు సాధించాడు. అతడి ప్రతిభను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం అతడికి అర్జున అవార్డును కూడా ప్రకటించింది. అంతటి ప్రతిభావంతుడైన మైనేని… జగన్ కు మాత్రం కంటిగింపుగా కనిపించాడు. స్పోర్ట్స్ కోటాలో అతడికి గ్రూప్1 ఉద్యోగం ఇవ్వాల్సి ఉన్నా అందుకు మోకాలొడ్డాడు. ఆ అన్యాయాన్ని ఇప్పుడు కూటమి సర్కారు సరిదిద్దింది. మైనేనికి గ్రూప్ …
Read More »షర్మిలది సొంత అజెండానా? కాంగ్రెస్ స్పందన ఏమిటి?
ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల చేస్తున్న రాజకీయాలకు ఇప్పటివరకు సీనియర్ నాయకులు ఎవరు పెద్దగా స్పందించలేదు. ఎవరు కూడా ఆమె చేస్తున్న ఏకపక్ష రాజకీయాలను సమర్ధించలేదు. అంతేకాదు, వీటిని ఏకపక్ష రాజకీయాలు అంటూ సాకే శైలజానాథ్.. అదేవిధంగా మరికొందరు నాయకులు బయటకు వచ్చేసారు. దీంతో షర్మిల చేస్తున్న రాజకీయాలపై ఆ పార్టీలో తరచుగా చర్చ జరుగుతూనే ఉంది. ఆమెకు మద్దతుగా ఎవరు నిలవకపోవడం, ఆమె ప్రెస్ మీట్ లు …
Read More »పనిచేసే వారికే పదవులు: రేవంత్ రెడ్డి
తెలంగాణలో అధికార కాంగ్రెస్ లో పదవుల పంచాయతీలు ఇంకా తగ్గలేదు. ప్రభుత్వం ఏర్పాటై అప్పుడే ఏడాదిన్నర దాటిపోతున్నా… ఇంకా చాలా మంది నేతలు పదవుల కోసం నిత్యం పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీ భవన్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. మరికొందరైతే…తమకు పరిచయం ఉన్న కీలక నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ క్రమంలో పదవులను ఆశించే వారికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గట్టి వార్నింగే ఇచ్చారు. పార్టీ కోసం …
Read More »జగన్ బుల్లెట్ ప్రూఫ్ సీజ్.. తర్వాతేంటి?
వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చుట్టూ కేసుల చట్రం ఉచ్చు బిగుసుకుంటోందా? అన్న అనుమానాలు అంతకంతకూ బలపడుతున్నాయి. తాను విపక్ష నేతనంటూ.. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు తాను రాష్ట్రంలో ఏ ప్రాంతంలో అయినా పర్యటించే హక్కు తనకుందని చెబుతున్న జగన్… ఆయా పర్యటనల్లో పోలీసు ఆంక్షలను మాత్రం పట్టించుకోవడం లేదు. ఫలితంగానే మొన్నటి రెంటపాళ్ల పర్యటనలో సింగయ్య అనే వైసీపీ కార్యకర్త జగన్ …
Read More »అలా అయితే ఇంకా టీడీపీలోనే ఉండేవాడిని: రేవంత్ రెడ్డి
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై అప్పుడే ఏడాదిన్నర దాటిపోయింది. ఈ ఏడాదిన్నర సమయంలో ఎన్నో కేబినెట్ సమావేశాలు, మరెన్నో పీసీసీ సమావేశాలు, సీఎల్పీ సమావేశాలు ఇలా చాలానే జరిగి ఉంటాయి. అయితే ఏ ఒక్క సమావేశంలోనూ మంత్రివర్గ సభ్యులపై ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసింది లేదు. కనీసం అసంతృప్తి వ్యక్తం చేసిన ఘటన కూడా లేదు. అయితే మొట్టమొదటిసారి మంగళవారం జరిగిన టీపీసీసీ పొలిటికల్ అఫైర్స్ …
Read More »జగన్ కు ఇక ‘జెడ్ ప్లస్’దొరకదు!
నిజమేనండోయ్…ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇకపై జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత లబించే ఛాన్సులు కనిపించడం లేదు. ఏపీ హైకోర్టులో జగన్ వేసిన పిటిషన్ పై మంగళవారం జరిగిన విచారణ తీరును గమనిస్తే… ఈ మాట నిజమేనని నమ్మక తప్పదు. ఎందుకంటే.. జగన్ కు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించేంత ముప్పేమీ లేదని, అసలు జగన్ కు ఎలాంటి ప్రాణహానీ లేదని …
Read More »అమ్రపాలి.. రిటర్న్ బ్యాక్ టూ తెలంగాణ
యువ ఐఏఎస్ అధికారిణి కాటా అమ్రాపాలి ఎట్టకేలకు విజయం సాధించారు. తెలుగు రాష్ట్రాల విభజన నేపథ్యంలో ఏపీ కేడర్ కు అమ్రపాలిని కేంద్రం కేటాయించగా… ఏపీకి వెళ్లేందుకు ఆమె ససేమిరా అన్నారు. దాదాపుగా పదేళ్ల పాటు ఆమె కోర్టుల్లో పోరాటం చేస్తూ ఈ పదేళ్ల పాటు ఏపీ కేడర్ కు కేటాయించినా… ఆమె తెలంగాణ కేడర్ లోనే పని చేశారు. ఇటీవలే మరో ఇద్దరు ఐఏఎస్ లతో కలిసి ఏపీకి …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates