తెలంగాణలో మెట్రో, ఫార్మాసిటీని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయబోతుందని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ ప్రచారంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. మెట్రో, ఫార్మాసిటీ రద్దు చేయడం లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వెళ్లే మెట్రో మార్గాన్ని తగ్గిస్తామని ఆయన వెల్లడించారు. బీహెచ్ఈఎల్ నుంచి విమానాశ్రయానికి 32 కిలోమీటర్ల దూరం ఉందని, ఎంజీబీఎస్ నుంచి ఓల్డ్ సిటీ …
Read More »వైసీపీ ఎఫెక్ట్.. పక్కా ప్లాన్తో టీడీపీ
వచ్చే ఎన్నికల్లో విజయం కోసం.. టీడీపీ అధినేత చంద్రబాబు ముందు నుంచి పక్కా ప్లాన్తోనే అడుగులు వేసిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఆయన, ఆయన కుమారుడు నారా లోకేష్ కూడా కష్టపడుతూ నే ఉన్నారు. అయితే.. ఇప్పుడు ఎన్నికలకు సమయం వచ్చేసిన నేపథ్యంలో నియోజకవర్గాల్లో అభ్యర్థు లను ఖరారు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కొంత మేరకు జల్లాల బాధ్యతలను కీలక నాయకులకు అప్పగించాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. తాజాగా …
Read More »మాజీ డిప్యూటీ సీఎంకి సీటు ఉన్నట్టా… లేనట్టా…?
వైసీపీలో మార్పులు తప్పడం లేదు. సీనియర్ నేతలను కూడా వారికి ఉన్న గ్రాఫ్, ప్రజల్లో ఉన్న హవా వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని పార్టీ అధిష్టానం మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో టికెట్ వస్తుందని ఆశించిన వారికి కూడా కొంత నిరాశ తప్పడం లేదు. దీంతో కొందరు నాయకులు ఏకం గా పోటీ చేయబోమని ప్రకటించారు. మరికొందరు సహకరిస్తామని అంటున్నారు. ఏదేమైనా.. వైసీపీలో కొంత గందర గోళం నెలకొన్న …
Read More »లోకేష్ – చంద్రబాబు – పవన్.. ఈ కామన్ పాయింట్ చూశారా…!
ఒకే సారి .. ఒకే సమయంలో పక్కాషెడ్యూల్. ఒకే సారి మూడు ప్రాంతాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. వచ్చేఎన్నికలకు సమయం పెద్దగా లేకపోవడం.. రాష్ట్రంలో అభ్యర్థుల ఎంపికకు ముందు.. మరోసారి వేడి రగిలించడం.. వైసీపీని తట్టుకుని నిలబడేలా.. వ్యూహాత్మకంగా ముందుకు సాగడం వంటి …
Read More »కవిత పరువు పోగొట్టుకుంటున్నారా ?
అనవసరమైన మాటలు మాట్లాడటం వల్ల నేతలు తమ పరువును తామే తీసేసుకుంటారు. అందుకనే మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇపుడిదంతా ఎందుకంటే కల్వకుంట్ల కవిత వ్యవహారం వల్లే. ఇంతకీ విషయం ఏమిటంటే ఈమధ్యనే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి దెబ్బ నుండి కేసీయార్ అండ్ కో ఇంకా కోలుకోలేదు. అందుకనే మళ్ళీ ఇక్కడ ఓడిపోతే పరువుపోతుందని సింగరేణి ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయద్దని …
Read More »వైసీపీ నుంచి బయటకు వస్తే సెల్ఫ్గోలేనా..
ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగింది. ఒకవైపు.. వైసీపీ తమకు టికెట్లు ఇవ్వకపోవడంతో అనేక మంది నాయ కులు అలుగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి కూడా దూరంగా ఉంటామని చెబుతున్నారు. వాస్తవానికి రాజకీయాల్లోకి వచ్చిన వారు.. మళ్లీ తిరిగి దూరం కావాలంటే.. చాలా సమయం, ఓర్పు.. నేర్పు.. ఇలా అనేకం కావాలి. పైకి చెప్పినంత తేలికగా.. రాజకీయ సన్యాసం తీసుకోవడం కుదరదు. తమనే నమ్ముకు న్న కార్యకర్తలు కావొచ్చు. పారిశ్రామిక వేత్తలు …
Read More »రాహుల్ గాంధీ తో షర్మిల భేటీ
కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు వైఎస్ షర్మిలకు ముహూర్తం రెడీ అయ్యిందా ? అవుననే సమాచారం వస్తోంది కాంగ్రెస్ పార్టీ వర్గాల నుండి. ఈనెల 3 లేదా 7వ తేదీన పార్టీలోకి షర్మిల ఎంట్రీ ఉండచ్చని అంచనా అనుకుంటున్నారు. ఎంట్రీతో పాటు మరిన్ని విషయాలు మాట్లాడుకునేందుకు షర్మిల మంగళవారం ఢిల్లీకి వెళ్ళి రాహూల్ గాంధీతో భేటీ అవబోతున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పెద్దలకు షర్మిలకు మధ్య చర్చలు చివరి దశకు చేరుకున్నాయట. పార్టీవర్గాల …
Read More »గజపతుల ఆడబిడ్డకు మరో ఛాన్స్.. టీడీపీ సంచలన నిర్ణయం
వచ్చే ఏడాది జరగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ ఆచితూచి అడుగులు వేస్తోంది. గెలుపు గుర్రం ఎక్కేవారు ఎక్కడ ఉన్నా.. వెతికి పట్టుకుని మరీ టికెట్లు ఇవ్వాలని పార్టీ అధినేత చంద్ర బాబు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో గత రెండు సంవత్సరాలుగా మౌనంగా ఉన్నప్పటికీ.. విజయనగరం జిల్లా గజపతుల ఆడబిడ్డకే వచ్చే ఎన్నికల్లోనూ టికెట్ ఇవ్వాలని భావిస్తున్నారు. దీనిపై అంతర్గత కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. ఎవరు.. ? ఎందుకు? …
Read More »పొలిటికల్ న్యూ ఇయర్.. `తూర్పు` నేతల సరికొత్త రాజకీయం
2024 నూతన సంవత్సరవేళ.. రాజకీయాలు మరింతగా మలుపులు తిరుగుతున్నాయి. తమకు టికెట్ దక్కదని భావించిన వైసీపీ సిట్టింగులు.. పొలిటికల్ న్యూ ఇయర్ వేడుకలకు తెరదీశారు. సోమవారం, మంగళవారం(జనవరి 1, 2) ప్రత్యేక విందులు ఏర్పాటు చేసి.. తమ అనుచరులను ఆహ్వానించారు. అదేసమయంలో వివిధ సామాజిక వర్గాలను కూడా ఆహ్వానించారు. తద్వారా.. తమ తమ బలాలను ప్రదర్శించేందుకు ఈ వేడుకలను వేదికగా చేసుకున్నారు. వైసీపీ నేతలు విందులు, ఆత్మీయ సమావేశాలతో కేడర్లో …
Read More »టీడీపీలో ఈ కుటుంబాలకు రెండేసి సీట్లు..
ఇతర పార్టీలకు టీడీపీకి చాలా తేడా కనిపిస్తోంది. ఇతర పార్టీల్లో బంధువర్గ కుటుంబాలు చాలా వరకు తక్కువ. కానీ, టీడీపీ విషయానికి వస్తే.. ప్రతి జిల్లాలోనూ బంధు వర్గ కుటుంబాలు కనిపిస్తాయి. దీంతో పార్టీ వచ్చే ఎన్నికలకు సంబంధించి ఒక్కటే టికెట్ అనే లైను పెట్టుకున్నా వీరి విషయంలో మాత్రం.. దీనిని దాటవేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే.. ఆకుటుంబాలు అంత బలంగా పార్టీలో వ్యవహరిస్తు న్నాయి. ఫలితంగా ఈ …
Read More »బీజేపీ మైండ్ గేమ్ ఆడుతోందా?
రాబోయే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి తెలంగాణా బీజేపీ మైండ్ గేమ్ మొదలుపెట్టింది. అదేమిటంటే కేసీయార్, బీఆర్ఎస్ పనైపోయిందని. ఇదే విషయాన్ని కమలనాదులంతా ఉద్దేశ్యపూర్వకంగా పదేపదే ప్రచారం చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో పోటీ బీజేపీ-కాంగ్రెస్ మధ్యమాత్రమే ఉంటుందని కావాలనే చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో కేసీయార్ పనైపోయిందని అవసరం లేకపోయినా ప్రతిచోటా ప్రస్తావిస్తున్నారు. దీనికి కారణం ఏమిటంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లు గెలవటంతో పాటు 16 నియోజకవర్గాల్లో రెండోస్ధానంలో …
Read More »వైఎస్ వారసత్వానికి కాల పరీక్ష
ఇదొక అనూహ్య రాజకీయం. దివంగత ప్రజానేత, రైతు బాంధవుడిగా పేరొందిన వైఎస్ రాజశేఖరరెడ్డి వారసత్వానికి కఠిన పరీక్ష.. కాలపరీక్ష రెండూ ఎదురు కానున్నాయి. అది కూడా వైఎస్ జన్మరాష్ట్రం ఏపీలోనే కావడం గమనార్హం. నిన్న మొన్నటి ఎన్నికల వరకు .. వైఎస్ వారసత్వం అంటే.. కేవలం ఆయన కుమారుడు జగన్ మాత్రమేఅనుకునే పరిస్థితి ఉండేది. ఇదే.. 2014, 2019లో జగన్కు కలిసి వచ్చిన రాజకీయ వ్యూహం. అయితే.. కాలం మారిపోయింది. …
Read More »