ఏపీలో ఎంపీ సీట్లు హాట్ కేకుల్లా మారాయి. ఆ పార్టీ ఈపార్టీ అనే తేడా లేకుండా.. అన్ని పార్టీలదీ ఇదే పరిస్థితిగా ఉంది. అధికార పార్టీలో అయితే.. ఏకంగా 70 నుంచి 120 కోట్ల వరకు కూడా ఎంపీ సీటుకు ధర పలుకుతున్నట్టు ప్రచారంలో ఉంది. అదే సమయంలో గత ఎన్నికల్లో చేసిన ప్రయోగాలకు కూడా.. ఈ దఫా పార్టీలు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఆర్థికంగా బలంగా ఉన్న నాయకులు, …
Read More »ఆడుదాం ఆంధ్ర.. తొలిరోజే విరిగిన బ్యాట్లు
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదాం ఆంధ్ర క్రీడా ప్రోత్సాహక కార్యక్రమాన్ని సీఎం జగన్ మంగళవారం గుంటూరులో ప్రారంభించారు. ఇదే సమయంలో అన్ని జిల్లాల్లోనూ ఈ కార్యక్రమంలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఔత్సాహిక కళాకారులను ఎంపిక చేసి క్రీడా పరికరాలతో కూడిన కిట్లను వారికి పంపిణీ చేశారు. ఇది కూడా జిల్లాల్లోనూ పంపిణీ చేశారు. ఈ కిట్లో క్రికెట్ బ్యాటు, చేతులకు, కాళ్లకు ధరించే రక్షణ పరికరాలు, టెన్సిస్ ర్యాకెట్, …
Read More »ఏపీలో జంపింగులు రెడీ.. డౌటేంటంటే…!
ఏపీలో త్వరలోనే జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నాయకులు అంతర్మథనంలో ఉన్నా రు. తమకు టికెట్ దక్కుతుందో లేదో అనే బెంగతో ఉన్న నాయకులు పక్క దారులు వెతుక్కుంటున్నా రు. ముఖ్యంగా వైసీపీ నుంచి భారీ సంఖ్యలో ఈ జంపింగులు ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పటికే టికెట్ దక్కదన్న సందేహంతో పలువురు నాయకులు.. పొరుగు పార్టీలతోనూ చర్చలు చేస్తున్నట్టు సమాచారం. పిఠాపురం, గుంటూరు పశ్చిమ(టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన), …
Read More »పీకేతో చెలిమి.. బాబుకు ప్లస్సా.. మైనస్సా…!
టీడీపీ అధినేత చంద్రబాబు అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో అధికారం దక్కించుకునేందుకు ఆయన వ్యూహాలకు పదును పెంచుతున్నారు. ఈ క్రమంలో జాతీయ రాజకీయాల వ్యూహ కర్త.. ప్రశాంత్ కిషోర్ను సంప్రదించడం.. నేరుగా ఆయనను ఉండవల్లికి పిలిపించుకుని చర్చిం చడం వంటిపరిణామాలు ఏపీలో రాజకీయాలను మరింత వేడెక్కించాయి. అయితే..చంద్రబాబు పరంగా చూసుకుంటే.. ఈ పరిణామం ప్లస్సా.. మైనస్సా.. అనేది కూడా ఆసక్తిగా మారింది. గత ఎన్నికల్లో పీకే వ్యూహాలతోనే …
Read More »ఇట్లు.. మీ రేవంత్: మోడీకి టీ-సీఎం విన్నపాలు
తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. 2014 నాటి ఉమ్మడి రాష్ట్ర విభజన చట్టం లోని అంశాలను అమలు చేయాలని.. ఆయన కోరారు. ఇచ్చిన హామీలకు పదేళ్లు గడిచిపోతున్నా.. ఎక్కడివక్కడే ఉన్నాయని .. ఇప్పటికైనా వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నించాలని ఆయన విన్నవించారు. దాదారు 40 నిమిషాల పాటు సాగిన ప్రధాని మోదీతో బేటీలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా పాల్గొన్నారు. ప్రధానితో …
Read More »సాయిరెడ్డికి సెగ: నడిరోడ్డు పై వైసీపీ నేతల నిరసన
వైసీపీ కీలక నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వేణుంబాకం విజయసాయిరెడ్డికి వైసీపీ నేతల నుంచి భారీ సెగ తగిలింది. ప్రస్తుతం పార్టీలో టికెట్ల రగడ కొనసాగుతున్న నేపథ్యంలో టికెట్ దక్కదని భావిస్తున్నవారు తమ అనుచరులతో నిరసనలకు దిగుతున్నా రు. అయితే.. ఇది ఇప్పటి వరకు నియోజకవర్గాలకే పరిమితం అయింది. దీంతో నిరసనలు వ్యక్తం చేస్తున్నవారి విషయాన్ని సర్దుబాటు చేసేందుకు పార్టీ ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, అనూహ్యంగా ఉమ్మడి నెల్లూరు …
Read More »మంగళగిరిలో లోకేష్ పాదయాత్ర.. 15 రోజుల ప్లాన్ ఇదే!
టీడీపీ యువనేత నారా లోకేష్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్న ఉమ్మడి గుంటూరు జిల్లాలోని మంగళగిరి మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఈ నియోజకవర్గంలో వచ్చే శుక్రవారం నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభించనున్నారు. సుమారు 15 రోజుల పాటు నియోజకవర్గంలోని ప్రతి మండలంలోనూ పాదయాత్ర నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఇక, ఇప్పటికే హైదరాబాద్ నుంచి ఉండవల్లి నివాసానికి చేరుకున్న నారా లోకేష్.. బుధవారం మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో …
Read More »టీడీపీలో ‘మేకపాటి’కి కీలక బాధ్యత…!
నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే, వైసీపీ నుంచి కొన్నాళ్ల కిందట సస్పెన్షన్ వేటు పడిన మేకపాటి చంద్రశేఖరరెడ్డి ప్రస్తుతం టీడీపీలోఉన్నారు. ఇటీవలే ఆయన సతీసమేతంగా పార్టీ కండువా కూడా కప్పుకొన్నారు. అయితే.. ఆయన ఆశిస్తున్నట్టుగా ఉదయగిరి టికెట్ ఆయనకు దక్కేలా కనిపించడం లేదని అంటున్నారు పరిశీలకులు. ఈ విషయంపై ఇప్పటికే చంద్రబాబు కూడా క్లారిటీ ఇచ్చారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉదయగిరి టికెట్ను వేరేవారికి ఇచ్చేస్తూ.. చంద్రబాబు తాజాగా నిర్ణయం …
Read More »వెలంపల్లికి.. టికెట్ కష్టాలు!
వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి, వైశ్య సామాజిక వర్గానికి చెందిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్కు వచ్చే ఎన్నికల్లో టికెట్దక్కుతుందా? లేక ఆయన స్థానంలో వేరే వారి కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయా? అనే చర్చ జోరుగా సాగుతోంది. మొదట ప్రజారాజ్యం పార్టీతో రాజకీయాలు ప్రారంభంచిన వెలంపల్లి 2009లో తొలిసారే విజయం దక్కించుకున్నారు. తర్వాత.. పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడంతో బీజేపీ బాట పట్టారు. ఈ క్రమంలో ఆయన …
Read More »టీడీపీ-జనసేన పొత్తును కాపు నాయకులు యాక్సెప్ట్ చేయలేక పోతున్నారా?
ఏపీలో వచ్చే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పనిచేస్తామని.. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలకుండా చూస్తామని చెబుతున్న జనసేన అధినేత పవన్, టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలు బాగానే ఉన్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో కాపు నాయకులు ఈ పొత్తు ను అంగీకరించలేక పోతున్నట్టు కనిపిస్తోంది. టీడీపీ-జనసేన పొత్తు అయితే ఖరారైంది. వచ్చే ఎన్నికలలో పోటీ చేయడం కూడా ఖాయమై పోయింది. ఇక, ఇప్పుడు మిగిలింది.. సీట్ల పంపకాలు మాత్రమే. ఈ దశకు …
Read More »2024 ఎలక్షన్స్: చంద్రబాబు ధైర్యం ఇదే… !
వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో టీడీపీ గెలిచి తీరుతుందని.. ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్ర బాబు పదే పదే చెబుతున్నారు. అయితే.. ఈ వ్యాఖ్యలకు ఇటీవల కాలంలో మరింత పదును పెరిగింది. అది కూడా.. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత మరింతగా చంద్రబాబులో ఆత్మ విశ్వాసం పుంజుకుంది. ఈ విషయాన్ని పరిశీలిస్తే.. చంద్రబాబు ధైర్యానికి కారణాలు తెలుస్తాయని అంటున్నారు పరిశీలకులు. తాజాగా జరిగిన …
Read More »తెలంగాణ ఎఫెక్ట్.. ఏపీలో మహిళా ఓటు బ్యాంకు దారెటు?
ఔను.. మహిళా ఓటు బ్యాంకు ఎటుంది? ఇదీ.. ఇప్పుడు ఏపీలో అన్ని ప్రధాన పార్టీల మధ్య జరుగుతున్న చర్చ. తెలంగాణలో అయినా.. ఏపీలో అయినా.. మహిళా ఓటర్ల సంఖ్య పురుష ఓటర్లతో పొలిస్తే.. ఎక్కువ గా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే మహిళలను సెంట్రిక్గా చేసుకుని.. పథకాలు ప్రకటిస్తున్నారు. అమలు కూడా చేస్తున్నారు. అయినప్పటికీ.. మహిళలు అధికార పార్టీలను ఆదరించలేదు. మొత్తం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క మధ్యప్రదేశ్లో తప్ప.. …
Read More »