Political News

చంద్ర‌బాబు చేస్తోంది క‌రెక్టే..!

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తరఫున చేసిన మంచి పనులను ప్రజలకు వివరించేందుకు తెలుగుదేశం పార్టీ సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని ద్వారా ఏడాది కాలంలో ప్రజలకు ఇచ్చిన పథకాలు, చేసిన సంక్షేమం, ఇతరత్రా అనేక అంశాలను ప్రజల మధ్యకు తీసుకువెళ్లాలని భావిస్తారు. ప్రధానంగా పెట్టుబడులు తీసుకురావడం ద్వారా రాష్ట్రంలో ఉపాధి ఉద్యోగ కల్పనకు తమ ప్రభుత్వం ఎంత ప్రాధాన్యం ఇస్తోందో అన్నది చెప్పే ప్రయత్నం …

Read More »

‘సుపరిపాలనలో’ బాబు ధైర్యం!

భారత రాజకీయాల్లో ఏ నేత అయినా ఎన్నికల ముందు హామీలు గుప్పించడం.. ఆ తర్వాత తిరిగి ఎన్నికల సమయంలోనే కనిపించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఇప్పుడు ఏపీలో ఆ పరిస్థితి మారిపోయింది. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న ఓ నిర్ణయాన్ని చూస్తే మాత్రం ప్రత్యర్థులైనా ఆయనను అభినందించకుండా ఉండలేరు. ఎందుకంటే.. సీఎంగా తన ఏడాది పాలన ఎలా ఉంది? అంటూ ఆయన నేరుగా ప్రజల్లోకే …

Read More »

సోష‌ల్ మీడియాపైనే జ‌గ‌న్ ఆశ‌లు ..!

వైసీపీ అధినేత జగన్ మళ్ళీ సోషల్ మీడియా పైన ఆధారపడినట్లు తెలుస్తోంది. పార్టీ యువజన విభాగం నాయకులతో భేటీ అయిన ఆయన సోషల్ మీడియాను మరింత దూకుడుగా తీసుకువెళ్లాలని చెప్పారు. సోషల్ మీడియాను ఆధారంగా చేసుకుని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాలని ఆదేశించారు. అయితే సోషల్ మీడియా గురించి రెండు ప్రధాన ప్రశ్నలు అయితే వెంటాడుతున్నాయి. ఒకటి సోషల్ మీడియా ను ప్రజలు ఎంతవరకు ఫాలో అవుతున్నారు అనేది ఒక ప్రశ్న. …

Read More »

ఆసుప‌త్రిలో చేరిన కేసీఆర్‌.. రేవంత్ రియాక్ష‌న్‌!

తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆక‌స్మికంగా అనారోగ్యానికి గుర‌య్యారు. గురువారం సాయంత్రం 6 గంట‌ల త‌ర్వాత‌.. ఆయ‌న నీర‌సంగా క‌నిపించ‌డంతోపాటు.. న‌డ‌వ‌లేని స్థితికి చేరుకున్నారు. దీంతో కు టుంబ స‌భ్యులు ఆయ‌న‌ను హైద‌రాబాద్‌లోని య‌శోదా ఆసుప‌త్రికి తీసుకువ‌చ్చారు. వెనువెంట‌నే ఆయ‌న ను ఐసీయూకు త‌ర‌లించిన‌ట్టు తెలిసింది. అన్ని ప‌రీక్ష‌లు చేసిన వైద్యులు.. ప్రాథ‌మిక వైద్యం అందించారు. దీనికి సంబంధించి య‌శోదా ఆసుప‌త్రి రాత్రి 9 గంట‌ల స‌మ‌యంలో బులెటిన్ విడుద‌ల …

Read More »

ఏడాది దాటినా ఇంకా పాత పాటలేనా..?

భారత దేశంలో రాజకీయ పార్టీలు భలే చిత్రంగా ఉంటాయి. ఎన్నికల్లో గెలిచిన పార్టీలు ఈవీఎంలకు మద్దతుగా నిలిస్తే… ఓడిన పార్టీలు ఈవీఎంలను వ్యతిరేకిస్తూ బ్యాలెట్ పద్దతిన ఓటింగ్ జరగాలంటూ డిమాండ్ చేస్తాయి. అంతేకాదండోయ్… ఇప్పుడు గెలిచిన పార్టీ తర్వాతి ఎన్నికల్లో ఓడితే… ఆ పార్టీ కూడా తన మాట మార్చేసి తనకూ బ్యాలెట్ ఓటింగే కావాలని డిమాండ్ చేస్తుంది. ఈ తరహా విచిత్ర పరిస్థితి మన వద్దే కనిపిస్తుంది. సంచలన …

Read More »

తెలంగాణ‌కు మ‌ళ్లీ చెబుతున్నా…: బాబు కీల‌క కామెంట్స్‌

తెలంగాణ‌కు మ‌ళ్లీ చెబుతున్నా.. అంటూ ఏపీ సీఎం చంద్ర‌బాబు కీల‌క కామెంట్లు చేశారు. ఇరు రాష్ట్రాల మ‌ధ్య ఉన్న జ‌ల వివాదాల‌ను కూర్చుని చ‌ర్చించుకుందామ‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. దీనికి నాయ‌కులు, పార్టీలు స‌హ‌క‌రించాల‌ని ఆయ‌న సూచించారు. ఇరు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య స‌ఖ్య‌త‌, స‌మ‌న్వ‌యం చాలా అవ‌స‌ర‌మ‌ని.. గ‌తంలో తాము స‌హ‌క‌రించామ‌ని చెప్పారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టును అడ్డుకోవాల‌ని కొంద‌రు అనుకున్నారు.కానీ.. మేం స‌హ‌క‌రించాం.. అని తెలిపారు. ఇప్పుడు క‌ర్నూలు జిల్లాలో …

Read More »

జ‌గ‌న్‌ను క‌లిసిన వంశీ.. ఏం చెప్పారంటే!

“దేవుడు అన్నీ చూస్తున్నాడు.. ఈ ప్ర‌భుత్వానికి పోయే కాలం వ‌చ్చింది.” అని వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రాక్ష‌స పాల‌న సాగుతోంద‌న్న ఆయ‌న‌.. మ‌న‌కు కూడా మంచి రోజులు వ‌స్తాయ‌ని.. అప్పుడు మ‌నం కూడా చేయొచ్చ‌ని న‌ర్మ‌గ‌ర్భంగా వ్యాఖ్యానించారు. తాజాగా ప‌లు కేసుల నుంచి బెయిల్‌పై బ‌య‌ట‌కు వ‌చ్చిన వైసీపీ నాయ‌కుడు, గ‌న్న‌వ‌రం మాజీ ఎమ్మెల్యే వల్ల‌భ‌నేని వంశీ స‌తీస‌మేతంగా జ‌గ‌న్‌ను క‌లుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా …

Read More »

నేనెవ‌రికీ.. భ‌య‌ప‌డ‌: కొండా ముర‌ళి

శ‌ష‌బిష‌ల‌కు తావు లేకుండా మంత్రి కొండా సురేఖ భ‌ర్త ముర‌ళీ కుండ బ‌ద్ద‌లు కొట్టి మ‌రీ చెప్పారు. నేనెవ రికీ భ‌య‌ప‌డేది లేద‌న్నారు. అంతేకాదు.. నేను ఎవ‌రినీ బ్రతిమాలేది కూడా లేద‌న్నారు. వ‌రంగ‌ల్ రాజ‌కీ యాలు త‌న‌కు కొట్టిన పిండి అన్న ఆయ‌న‌.. ఎవ‌రో వ‌చ్చి.. త‌న‌పై ఏదో చెబితే వినేవారికి కొంత విచ‌క్ష‌ణ ఉండాల‌ని అనుకోవ‌డం త‌ప్పేలేద‌న్నారు. అయితే.. తాను పార్టీకి వ్య‌తిరేకంగా మాట్లాడ‌లేద‌న్నారు. తాను కాంగ్రెస్ పార్టీ …

Read More »

జగన్ అప్పుకీ బాబు అప్పుకీ అదే తేడా

“ఔను.. అప్పు చేశాం. కూట‌మి ప్ర‌భుత్వంలోనూ అప్పులు చేశార‌ని కొంద‌రు(వైసీపీ) యాగీ చేస్తున్నారు. కానీ, వారిలా కాదు. మేం చేసిన అప్పులు అభివృద్ధికి వినియోగించాం. దీని నుంచి సంప‌ద సృష్టిస్తున్నాం. దానినే ప్ర‌జ‌ల‌కు సంక్షేమం రూపంలో అందిస్తున్నాం. వారిలా(జ‌గ‌న్‌) అప్పులు చేసి దానిని తీర్చేందుకు కూడా మ‌ళ్లీ అప్పులు చేయాల్సిన ప‌రిస్థితి మాకు లేదు. అస‌లు అప్పుల గురించి జ‌గ‌న్‌కు మాట్లాడే హ‌క్కు లేదు.” అని సీఎం చంద్ర‌బాబు సంచ‌ల‌న …

Read More »

వంశీకి ధైర్యం చెప్పిన జగన్

వైసీపీ హయాంలో చేసిన అరాచకాలకు సంబంధించి నమోదు అయిన కేసుల నుంచి ఎట్టకేలకు తాత్కాలిక ఉపశమనం పొందిన ఆ పార్టీ కీలక నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ గురువారం పార్టీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ మేరకు గురువారం మధ్యాహ్నం తన సతీమణిని వెంటబెట్టుకుని తాడేపల్లిలోని జగన్ ఇంటికి వెళ్లిన వంశీ… జగన్ తో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా …

Read More »

‘సుప‌రిపాల‌న‌’ బాగుంది.. జగన్ పిలుపుకు స్పందన కరువు

ఏపీలో ఒకేసారి కూట‌మి ప్ర‌భుత్వానికి నేతృత్వం వ‌హిస్తున్న టీడీపీ, ప్ర‌తిప‌క్షం వైసీపీ రెండు కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాయి. టీడీపీ గ‌త ఏడాది కూట‌మి పాల‌న‌లో జ‌రిగిన మేలు, చేప‌ట్టిన సంక్షేమం, ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన ప‌థ‌కాలు వంటివాటిని వివ‌రించే ప్ర‌య‌త్నం చేసింది. దీనికి సుప‌రిపాల‌న‌లో తొలి అడుగు-ఇది మంచి ప్ర‌భుత్వం అని పేరు పెట్టింది. ఇక‌, ప్ర‌తిపక్షం(ప్ర‌ధాన కాదు) వైసీపీ కూడా ఇదే త‌ర‌హాలో ప్ర‌జ‌ల‌కు చేరువ అయ్యే ప్ర‌య‌త్నం చేసింది. గ‌త …

Read More »

‘బ‌న‌క‌చ‌ర్ల‌’లో వైసీపీ వేలు: కూపీ లాగుతున్న బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు ఏదైనా ప్రాజెక్టు చేప‌డితే.. దానికి ముందు వెనుక అనేక రూపాల్లో ఆలోచించే నిర్ణ‌యం తీసుకుంటారు. ఒక నిర్ణ‌యం తీసుకునేందుకు ఆయ‌న వంద సార్లు ఆలోచ‌న చేస్తారు. గ‌తంలో అమ‌రావ‌తి రాజ‌ధాని ఏర్పాటు విష‌యంలోనూ ఆయన అనేక విధాలుగా అధ్య‌య‌నం చేశారు. ప్ర‌పంచ స్థాయి న‌గ‌రంగా రాజ‌ధానిని తీర్చిదిద్దాల‌ని నిర్ణ‌యించారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌జ‌ల‌ను ఒప్పించి.. మెప్పించి.. ఆయ‌న రాజ‌ధానికి శ్రీకారం చుట్టారు. అలానే క‌ర్నూలు జిల్లాలో …

Read More »