Political News

బ్రేకింగ్: జోగి రమేష్ అరెస్ట్!

కల్తీ మద్యం కేసు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పెను ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్ ఆదేశాలతోనే కల్తీ మద్యం, నకిలీ మద్యం తయారు చేశామని ఆ కేసులో అరెస్ట్ అయిన ఏ1 జనార్దన్ రావు వాంగ్మూలం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జోగి రమేష్ ను అరెస్ట్ చేయబోతున్నారంటూ కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈరోజు ఉదయం జోగి …

Read More »

హుటాహుటిన కాశీబుగ్గ‌కు.. లోకేష్ నిబద్ధ‌త‌

ఏపీలో సీఎం చంద్ర‌బాబు కేబినెట్‌లో మంత్రిగా ఉన్న యువ నాయ‌కుడు నారా లోకేష్ ఎక్క‌డ స‌మ‌స్య ఉంటే అక్క‌డ‌కు వెళ్తున్నా రు. శాఖ‌ల‌తో ప‌నిలేకుండా.. ప్ర‌జ‌ల మేలు ప‌ర‌మావ‌ధిగా ఆయ‌న ముందుకు సాగుతున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న హైద‌రాబాద్‌లో ఉన్నారు. దాదాపు రెండు మాసాల త‌ర్వాత‌.. ఫ్యామిలీకి స‌మ‌యం ఇచ్చారు. ఇటీవ‌ల రెండు మాసాలుగా మంత్రి బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే. ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌.. అనంత‌రం.. తుఫానులు.. వ‌ర్షాల నేప‌థ్యంలో ఆయ‌న …

Read More »

జూబ్లీహిల్స్ లో మాటల యుద్ధం – కాంగ్రెస్ vs బీఆర్ఎస్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల ప్రచారంలో ఆస‌క్తిక‌ర విష‌యాలు చోటు చేసుకుంటున్నారు. మాటకు మాట అన్న‌ట్టుగా.. ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి పార్టీలు బీఆర్ ఎస్‌, కాంగ్రెస్‌లు.. విమ‌ర్శ‌లు గుప్పించుకుంటున్నాయి. ప్ర‌చారంలో ఆయా పార్టీల కీలక నాయ‌కులు చేస్తున్న ప్ర‌క‌ట‌న‌లు, ఇస్తున్న హామీల‌పై ఇరు ప‌క్షాలు.. ప‌ర‌స్ప‌రం కౌంట‌ర్ వేస్తున్నాయి. తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి.. రెహ‌మ‌త్ న‌గ‌ర్‌లో ప‌ర్య‌టించారు. పార్టీ అభ్య‌ర్థి న‌వీన్ యాద‌వ్‌ను గెలిపించాల‌ని కోరారు. అంతేకాదు.. ఈ సంద‌ర్భంగా …

Read More »

సొంత బావ ఫోన్ ఎవ‌రైనా ట్యాప్ చేస్తారా?

జనం బాట‌ పేరుతో ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌చ్చిన జాగృతి అధ్య‌క్షురాలు, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె క‌విత‌.. క‌రీంన‌గ‌ర్‌లో యాత్ర చేశారు. ఈ సంద‌ర్భంగా ఇక్క‌డి కార్మికులు, చేతి వృత్తుల వారు, ప్ర‌జ‌లు, మ‌హిళ‌ల‌ను క‌లుసుకున్నారు. అనంతరం ఆమె.. మీడియాతో మాట్లాడుతూ.. అనేక విష‌యాల‌ను ప్ర‌స్తావించారు. ముఖ్యంగా 2023 ఎన్నిక‌ల‌కు ముందు జ‌రిగిన ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆనాడు ఫోన్ ట్యాపింగ్ బాధితుల్లో త‌మ కుటుంబం …

Read More »

గత పాలనలో న్యాయమూర్తులనూ వేధించారు: జస్టిస్ ఎన్వీ రమణ

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి భ‌విష్య‌త్తులో ప్ర‌పంచ స్థాయి న‌గ‌రంగా ఎదుగుతుంద‌న్న న‌మ్మ‌కం త‌న‌కు ఉంద‌ని సుప్రీంకోర్టు మాజీ ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చిన త‌ర్వాత‌.. జ‌రిగిన అతిపెద్ద పోరాటం ఏదైనా ఉంటే.. అది అమ‌రావ‌తి కోసం రైతులు చేసిన సుదీర్ఘ పోరాట‌మేన‌ని చెప్పారు. తాజాగా అమ‌రావ‌తిలోని విట్‌విశ్వ‌విద్యాల‌యం లో జ‌రిగిన 5వ స్నాత‌కోత్స‌వంలో జస్టిస్ ఎన్డీ ర‌మ‌ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ …

Read More »

జూబ్లీహిల్స్ లో ఆ పార్టీ వైపే కేకే సర్వే మొగ్గు

తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం జోరందుకున్న సంగతి తెలిసిందే. సిట్టింగ్ స్థానంలో మరోసారి గెలిచేందుకు బీఆర్ఎస్ ముమ్మరంగా ప్రయత్నిస్తోంది. ఆ స్థానాన్ని కైవసం చేసుకోవాలని అధికార పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. బరిలో ప్రధానంగా ఈ రెండు పార్టీలే ఉండడంతో బీజేపీపై పెద్ద అంచనాలు లేవు. ఈ క్రమంలోనే ఈ బైపోల్ రిజల్ట్స్ పై ఆసక్తికరమైన అంచనాలు వెలువడుతున్నాయి. ఈ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత …

Read More »

విజయ్ తప్పు లేదన్న అజిత్

సెప్టెంబరు నెలాఖర్లో తమిళనాడులోని కరూర్‌లో తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత విజయ్ రోడ్ షో సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకుని 41 మంది ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. మాటలకందని ఈ విషాదం విషయమై తప్పు ఎవరిదే అనే విషయంలో పెద్ద చర్చే జరిగింది. టీవీకే అధినేత విజయే దీనికి బాధ్యత వహించాలంటూ అధికార డీఎంకే దాడి చేసింది. టీవీకేయేమో ప్రభుత్వానిదే బాధ్యత అని, …

Read More »

క్షతగాత్రులకు మాజీ మంత్రి వైద్యం

శ్రీకాకుళంలోని కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిస‌లాట ఘ‌ట‌న‌లో 9 మంది దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో చాలామంది భక్తులు తీవ్రంగా గాయపడడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఘటనా స్థలానికి మంత్రి అచ్చెన్నాయుడు, టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీష తదితరులు వెళ్లి సహాయక చర్యలను పరిశీలించారు. అదే క్రమంలో మాజీ మంత్రి, వైసీపీ నేత డాక్టర్ సీదిరి అప్పల రాజు …

Read More »

కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట..9 మంది మృతి

శ్రీకాకుళంలోని కాశీబుగ్గలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 9 మంది భక్తులు మృతి చెందారు. పదుల సంఖ్యలో భక్తులు తీవ్రంగా గాయపడినట్లుగా తెలుస్తోంది. గాయపడిన భక్తులను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కార్తీకమాసం ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు వచ్చారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరగడంతో చాలామంది భక్తులు …

Read More »

ఈ నియోజ‌క‌వ‌ర్గంపై వైసీపీ ఆశ‌లు గ‌ల్లంతే… !

నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌లం లేక‌పోతే.. పార్టీలైనా.. నాయ‌కులైనా విజ‌యం ద‌క్కించుకుంటార‌ని అనుకోలేం. సో.. నాయ‌కులు ఎంత బ‌ల‌మైన వారైనా.. పార్టీల ప‌రంగా.. వ్య‌క్తుల ప‌రంగా నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ట్టు పెంచక‌పోతే.. అది ఇబ్బందే అవుతుంది. ఇక‌, ఉన్న ప‌ట్టును నిలుపుకోవ‌డం కూడా.. నాయ‌కుల‌కు అత్యంత ముఖ్యం. ఎందుకంటే ప్ర‌త్య‌ర్థుల‌ను అంచ‌నా వేయ‌డం అంత ఈజీ కాదు. నెల్లూరు జిల్లాలోని కోవూరు నియోజ‌క‌వ‌ర్గంలో ప‌రిణామాలు మారాయి. ఇవి వాస్త‌వం. వైసీపీ ఒప్పుకొన్నా.. ఒప్పుకోకున్నా కూడా.. …

Read More »

‘ఆ రాజా’కు ఇప్పుడూ రాలేదు.. కిం క‌ర్త‌వ్యం?

మాట పెళుసు.. మ‌నిషి క‌రుకు.. అన్న పేరు తెచ్చుకున్న మునుగోడు ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి.. ఆశ‌లు మ‌రోసారి ఆవిర‌య్యాయి. త‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వాల‌ని.. ఇస్తార‌ని.. కానీ కొంద‌రు అడ్డు ప‌డుతున్నార‌ని వ్యాఖ్యానిస్తూ వ‌చ్చిన రాజ‌గోపాల్ రెడ్డి ఉర‌ఫ్ రాజా.. త‌న‌దైన శైలిలో విమ‌ర్శ‌లు గుప్పి స్తున్న విష‌యం తెలిసిందే. అనేక సంద‌ర్భాల్లో ఆయ‌న మంత్రి పీఠంపై అనేక వ్యాఖ్య‌లు చేశారు. ఒకే కుటుంబంలోని వారికి ప‌దవులు ఇవ్వ‌డం …

Read More »

ఆ ఇద్ద‌రినీ అలా సంతృప్తి ప‌రిచిన రేవంత్ రెడ్డి

మంత్రి ప‌ద‌వులు ఆశించిన వారి విష‌యంలో సీఎం రేవంత్ రెడ్డి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ముఖ్యంగా ఇద్ద‌రు సీనియ‌ర్ నేత‌లు.. రేవంత్‌రెడ్డి మంత్రి వ‌ర్గంలో చోటు కోసం ప్ర‌య‌త్నాలు చేశారు. అయితే.. వివిధ కార‌ణాల‌తో వారికి అవ‌కాశం చిక్క‌లేదు. నిజానికి 18 మంది వ‌ర‌కు మంత్రివ‌ర్గంలో చోటు ల‌భించే అవ‌కాశం ఉంది. కానీ.. పూర్తిస్థాయిలో మంత్రి వ‌ర్గాన్ని విస్త‌రించ‌ లేదు. తాజాగా చేసిన విస్త‌ర‌ణ‌లోనూ ఒక్క‌రికి మాత్ర‌మే అవ‌కాశం క‌ల్పించారు. …

Read More »