Political News

ఇది కూడా ఒక కేసా? కూనంనేని హ్యాపీస్‌

ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలోని కొత్త‌గూడెం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి 2023లో విజ‌యం ద‌క్కించుకున్న క‌మ్యూనిస్టు నాయ కుడు, సీపీఐ నేత‌.. కూనంనేని సాంబ‌శివ‌రావుకు సుప్రీంకోర్టులో ఊర‌ట ల‌భించింది. ఆయ‌న‌పై న‌మోదైన కేసును, అదేవిధంగా పిటిష‌న్‌ను కూడా సుప్రీంకోర్టు ప్రాథ‌మిక ద‌శ‌లోనే తోసిపుచ్చింది. ఇలాంటి కేసులు కూడా కేసులేనా? స‌మ‌యం వేస్ట్.. అని వ్యాఖ్యానిస్తూ.. కూనంనేనిపై న‌మోదైన పిటిష‌న్‌ను తోసిపుచ్చింది. దీంతో కామ్రెడ్ కూనంనేనికి ఇక‌, చిక్కులు తొలిగిపోయిన‌ట్టే. ప్ర‌స్తుతంతెలంగాణ అసెంబ్లీలో …

Read More »

‘జగన్, అవినాష్ ఆధ్వర్యంలోనే వివేకా హత్య’

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు గత ఆరు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశమవుతోంది. హత్య జరిగి ఇంత కాలం అయినా సీబీఐ విచారణ పూర్తికాకపోవడం వివిధ అనుమానాలకు దారితీస్తోంది. ఈ కేసుపై జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనం రేపుతున్నాయి. ఆదినారాయణ రెడ్డి మాటల్లో, మాజీ ముఖ్యమంత్రి జగన్ మరియు కడప ఎంపీ అవినాష్ రెడ్డిల ఆధ్వర్యంలోనే వివేకా హత్య జరిగిందని ఆరోపించారు. వివేకాతో …

Read More »

వైసీపీకి.. కొత్త స‌ల‌హాదారులు?

ఒక‌ప్పుడు వైసీపీ ఎలాంటి అడుగులు వేయాల‌న్నా స‌ల‌హాదారుల‌ను వెంట‌పెట్టుకునేది. ముఖ్యంగా ప్ర‌జ ల మ‌ధ్య‌కు వెళ్లాల‌న్నా.. ప్ర‌జ‌ల‌తో చ‌ర్చ‌లు చేయాల‌న్నా.. ఇత‌ర ప‌థ‌కాల‌ను రూపొందించాల‌న్నా.. కూడా స‌ల‌హాదారుల‌కు పెద్ద పీట వేసేవారు. ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు కూడా.. స‌ల‌హాదారుల‌కు ప్రాధాన్యం ఉంది. కానీ, ఎన్నిక‌ల అనంత‌రం… కొంద‌రు వారంత‌ట వారుగా త‌ప్పుకొన్నారు. మ‌రికొంద‌రిని పార్టీనే త‌ప్పించింది. అయితే.. ఎప్పుడైనా స‌ల‌హాదారులు ఉంటే ఆ లెక్క వేరుగా ఉంటుంది. ఉదాహ‌ర‌ణ‌కు టీడీపీలో …

Read More »

కేసీఆర్, కేటీఆర్, సంతోష్ ఫోన్లు మాత్రమే ట్యాప్ కాలేదు

తెలంగాణలో కలకలం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రోజుకో కొత్త నిజం బయటకు వస్తోంది. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా… 2023 అసెంబ్లీ ఎన్నికల్లో విపక్షాలపై నిఘా పెట్టేందుకు ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణలు వినిపించగా.. ఆ తర్వాత ఈ వ్యవహారం మరింత విస్తృతంగా జరిగినట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ లోని నేతలపైనా నిఘా పెట్టేందుకు కూడా పార్టీ అధిష్ఠానం ఫోన్ ట్యాపింగ్ నే వినియోగించిందని శుక్రవారం కేంద్ర మంత్రి బండి …

Read More »

తగ్గేదేలే!…అమెరికాకు భారత్ గట్టి కౌంటర్!

అగ్రరాజ్యంగా వెలుగొందుతున్న అమెరికాకు ప్రపంచంలోని చాలా దేశాలు వణికిపోవచ్చు గాక… భారత దేశం మాత్రం నువ్వెంత? నీ పన్నులెంత? అన్నట్టుగా అమెరికా టారిఫ్ లను అలా లైట్ తీసుకుంది. అంతటితో ఆగని భారత్… అమెరికాకు దిమ్మతిరిగిపోయే రీతిలో రిటర్న్ గిఫ్ట్ కూడా ఇచ్చిపడేసింది. అమెరికాతో కీలకమైన ఆయుదాల కొనుగోలు ఒప్పందాలను భారత్ రద్దు చేసుకుంది. అందులో భాగంగా ముందుగా క్షిపణుల కొనుగోలును నిలిపివేస్తున్నట్లు బారత్ శుక్రవారం మధ్యాహ్నం సంచలన నిర్ణయం తీసుకుంది. మున్ముందు …

Read More »

‘ట్యాపింగ్’ను ‘బండి’ ట్రాక్ లోకి తెచ్చినట్టేనా?

Bandi Sanjay

తెలంగాణలో చాలా కాలంగా ఫోన్ ట్యాపింగ్ కేసు ఎప్పటికప్పుడు పెను కలకలమే రేపుతోంది. బీఆర్ఎస్ హయాంలో ఎన్నికలకు ముందు విపక్షాలకు చెందిన కీలక నేతల ఫోన్లను ట్యాప్ చేసి వారి వ్యూహాలను తెలుసుకుని అధికార పార్టీ నేతలు వాటికి ప్రతివ్యూహాలు పన్నినట్టుగా ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేయగా.. ఇప్పటికే సిట్ కేసులో కీలక నిందితులను విచారించింది. బాధితులనూ …

Read More »

చర్చలకు కూడా ఛాన్స్ ఇవ్వని ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకున్న మరో నిర్ణయం మరోసారి భారత్ అమెరికా వాణిజ్య సంబంధాల్లో కొత్త మలుపుని తేవడమే కాక, సంబంధాలను మరింత ఉద్రిక్తత వైపు నెట్టేసింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నదన్న కారణంతో భారత్‌పై ఇప్పటికే 25 శాతం ఉన్న టారిఫ్‌ను 50 శాతానికి పెంచినట్లు ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో భారత్‌ యాజమాన్యం రైతులు, మత్స్యకారులు, పాల ఉత్పత్తిదారుల ప్రయోజనాలే ముఖ్యమని, వాటిని …

Read More »

ట్రంప్ దెబ్బకు వెనక్కి తగ్గిన అమెజాన్, వాల్‌మార్ట్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన 50 శాతం సుంకాలు భారత దిగుమతి వ్యాపారాన్ని గందరగోళంలోకి నెట్టేశాయి. ముఖ్యంగా అమెజాన్, వాల్‌మార్ట్, టార్గెట్, గ్యాప్ వంటి అమెరికన్ రిటైల్ దిగ్గజాలు భారత్ నుంచి వస్త్రాలు, ఫ్యాషన్ ఉత్పత్తుల స్టాక్‌ను తాత్కాలికంగా నిలిపివేశాయి. ఈ సంస్థలు భారత టోకు వ్యాపారులకు లేఖలు, మెయిల్స్ పంపిస్తూ, తదుపరి సూచనలు వచ్చేవరకు ఎగుమతులను నిలిపేయాలని కోరాయి. దీంతో ఎగుమతి రంగం తీవ్ర ఆందోళనలో పడింది. …

Read More »

అమరావతికి గెజిట్… బాబుకు ఇదో సంకటం!

అమరావతి… నవ్యాంధ్ర రాజధాని. అయితే, దీనిని సుస్థిరంగా ఉంచాలన్నది టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఆలోచన. దీనికిగాను కేంద్రంతో ఒప్పించి, మెప్పించి గెజిట్ జారీ చేయించాలనీ, తద్వారా ఎవరు వచ్చినా అమరావతి జోలికి పోకుండా రాజధానిని కదపకుండా చర్యలు తీసుకోవాలని పార్టీ నాయకులు, మంత్రులు, ముఖ్యంగా రాజధానికి భూములు ఇచ్చిన రైతులు కోరుతున్నారు. కొన్నాళ్ల క్రితం మరిన్ని భూములు కావాలంటూ ప్రభుత్వం ప్రతిపాదన చేసిన సమయంలో రైతులు ఈ విషయాన్ని …

Read More »

మాకు మ‌రో మార్గం లేదు: సీఎం రేవంత్ రెడ్డి

బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేషన్ క‌ల్పించే విష‌యంలో సీఎం రేవంత్ రెడ్డి ప‌ట్టుద‌ల‌తోనే అడుగులు వేస్తున్నారు. అయితే.. ఆయ‌నకు స‌రైన మార్గ‌మే ఇప్పుడు క‌నిపించ‌డం లేదు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా రేవంతే చెప్పుకొచ్చారు. రిజ‌ర్వేష‌న్ విష‌యంలో ప‌ట్టుద‌ల‌తోనే ఉన్నామ‌ని.. బీసీల‌కు న్యాయం చేయాల‌ని ప్ర‌యత్నిస్తున్నామ‌ని తెలిపారు. తాజాగా గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. రాష్ట్ర‌పతికి బిల్లు పంపించినా.. ఆమోదం తెల‌ప‌డం లేద‌న్నారు. అయిన‌ప్ప‌టికీ… త‌మ ప్ర‌య‌త్నాలు తాముచేస్తామ‌ని …

Read More »

వివేకా హత్య కేసు..సునీతా రెడ్డి సంచలన ఆరోపణలు

వివేకా హత్య సీబీఐ దర్యాప్తు పూర్తయిందని సుప్రీంకోర్టుకు సీబీఐ ఇటీవల తెలిపిన సంగతి తెలిసిందే. వివేకా హత్య కేసు నిందితుల బెయిల్ రద్దు పిటిషన్ పెండింగ్ లో ఉంది. ఇక, జడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా పులివెందులలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ క్రమంలోనే కడప ఎస్పీ అశోక్ కుమార్ ను వివేకా తనయురాలు సునీత రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకాను ఆదినారాయణ …

Read More »

ఆశ‌-నిరాశ‌ల్లో.. రేవంత్ ప్ర‌యాస‌!

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి.. తాజాగా ఢిల్లీలో ధ‌ర్నా చేసి వ‌చ్చారు. అయితే.. ఆయ‌న‌కు వెంట‌నే సొంత పార్టీ నుంచి విమ‌ర్శ‌లు ఎదుర‌య్యాయి. మంత్రివ‌ర్గంలో సీటును ఆశించి భంగ ప‌డిన కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి.. ‘మీరుచేయాల్సింది చేయకుండా.. కేంద్రంపై ఎందుకు విరుచుకుప‌డ‌తారు” అని తీవ్ర వ్యాఖ్య‌లేచేశారు. మ‌రోవైపు.. రేవంత్ రెడ్డి ఢిల్లీలో చేసిన ధ‌ర్నా ఫొటోల‌ను, కేసీఆర్ త‌న హ‌యాంలో ఇందిరా పార్కు వ‌ద్ద చేసిన ధ‌ర్నా ఫొటోల‌ను క‌లిపి.. …

Read More »