బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్.. సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన పాలనను `మాఫియా`తో పోల్చారు. “ఇది ప్రజాపాలన కాదు.. పక్కా మాఫియా పాలన“ అంటూ కేటీఆర్ నిప్పులు చెరిగారు. గత కేసీఆర్ ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించేందుకు కాంగ్రెస్ నాయకులు చేయని ప్రయత్నం లేదని వ్యాఖ్యానించారు. గత 2023 ఎన్నికల ముందు.. బహుళార్థ సాథక ప్రాజెక్టు అయిన.. కాళేశ్వరంపై బాంబులు …
Read More »అది సాధిస్తే 100 కోట్ల ప్రైజ్ మనీ
అక్షరాలా వంద కోట్లు.. అంటే వెయ్యి మిలియన్లు.. ఈ మొత్తాన్ని ఒకరికి ఇస్తానని ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఏపీ నుంచి ఎవరైనా నోబుల్ ప్రైజ్ సాధిస్తే వంద కోట్లు ఇస్తామని గతంలో ప్రకటించాం.. క్వాంటం టెక్నాలజీ ద్వారా దీనిని ఎవరైనా అందిపుచ్చుకుంటే వారికి వందకోట్లు ఇస్తాం అని ఆయన అన్నారు. క్వాంటమ్ టాక్ బై సీఎం సీబీఎన్ కార్యక్రమం ఈ రోజు జరిగింది. వర్చువల్ గా ఈ కార్యక్రమానికి …
Read More »జగన్ ఫ్లెక్సీలకు రక్తాభిషేకం చేసిన వాళ్ళు అరెస్ట్
వైసీపీ అధినేత జగన్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ నెల 21న వైసీపీ నాయకులు, కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించిన విషయం తెలిసిందే. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో కొందరు కార్యకర్తలు, నాయకులు.. జగన్ ఫ్లెక్సీలకు రక్తాభిషేకం చేశారు. గొర్రెలు, పొట్టేళ్లను నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే.. వికృతంగా తలలు నరికి.. ఆయా మూగజీవాల కళేబరాల నుంచి ఉబికి వచ్చిన రక్తంతో జగన్ ఫ్లెక్సీలకు రక్తాభిషేకం చేసి.. పైశాచిక ఆనందం పొందారు. పైగా.. ఆయా …
Read More »‘రప్పా రప్పా’ బ్యానర్లు వేస్తే మీ షాపు సీజే
‘రప్పా రప్పా’ వాక్యాలతో బ్యానర్లు ముద్రిస్తున్నారా? అయితే ఆ షాపులు సీజ్ అయినట్లే! రెచ్చగొట్టే వ్యాఖ్యలు సహించం అంటూ ఏపీ పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అటువంటి వ్యాఖ్యలతో కూడిన ప్లెక్సీని ముద్రించిన ఘటనలో తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలోని రాయల్ ఫ్లెక్సీ ప్రింటింగ్ దుకాణంపై పోలీసులు కేసు నమోదు చేశారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే అంశాలు ఉన్నాయని గుర్తించిన పోలీసులు సోమవారం ఆ దుకాణాన్ని సీజ్ చేసినట్లు ద్వారకాతిరుమల ఎస్సై …
Read More »కులాలతో పార్టీని నడపలేను – పవన్
కూటమిలో భాగంగా జనసేన పార్టీకి రాష్ట్రం మొత్తం మీద 3,459 నామినేటెడ్ పదవులు వచ్చాయని పవన్ తెలిపారు. మరికొంతమందిని త్వరలో నామినేట్ చేస్తామన్నారు. మొదట నుంచి క్షేత్రస్థాయిలో పోరాటాలు చేసిన వారికి, పార్టీ కోసం నిస్వార్థంగా కష్టపడిన వారికి తగిన గుర్తింపు ఇచ్చామని, ఎటువంటి సిఫార్సు లేకుండా పదవులు అప్పగించామన్నారు. “పదవి అనేది చిన్నదా? పెద్దదా? అని కాకుండా వచ్చిన పదవిని ప్రజలకు సేవ చేయడానికి, సమస్యలు పరిష్కరించడానికి లభించే …
Read More »పోలవరం ప్రాజెక్టుకు సరైన పేరు ఇదే
ఏపీకి ప్రతిష్టాత్మకమైన సాగు, తాగునీటి ప్రాజెక్టుతో పాటు విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా కూడా మారనున్న కీలక ప్రాజెక్టు పోలవరం. ఇది వచ్చే 2028 నాటికి తొలి దశ పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాగా, ఈ ప్రాజెక్టుపై తొలిసారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుకు పేరు మార్చాలని ఆయన పేర్కొన్నారు. …
Read More »రఘురామ తగ్గట్లేదుగా..
వివాదాస్పద ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ను డిస్మిస్ చేయాలని డిమాండ్ చేస్తూ అధికారిక హోదాలో ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు రెండు పేజీల లేఖ రాశారు. దీనికి సంబంధించిన కొన్ని ఆధారాలను ఆయన పెన్ డ్రైవ్లో సమర్పించారు. ఇదే లేఖను రాష్ట్ర హోం శాఖ సెక్రటరీకి కూడా పంపించారు. తక్షణమే ఐపీఎస్ సునీల్ను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయాలని రఘురామ డిమాండ్ చేశారు. …
Read More »కేసీఆర్ కు వత్తాసు పలికిన వైసీపీ మాజీ మంత్రి
ఏపీ సీఎం చంద్రబాబుపై తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పెట్టుబడుల విషయంలో చంద్రబాబు అతిగా పబ్లిసిటీ చేశారని, అది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాపీ కొట్టారని సెటైర్లు వేశారు. చంద్రబాబు చెప్పే లెక్కల ప్రకారం ఆయన ప్రభుత్వం చేసుకున్న ఎంవోయూలు సక్సెస్ అయితే ఏపీలో 20 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేవని అన్నారు. సీఎం చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి కూడా …
Read More »పదిహేనేళ్ల వ్యూహంపై కుండ బద్దలు కొట్టిన పవన్
పవన్ కళ్యాణ్ రాజకీయంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఒక్క సీటుకే పరిమితమైన జనసేన.. 2024 ఎన్నికల్లో వంద శాతం స్ట్రైక్ రేట్ తో పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయాన్ని సొంతం చేసుకుంది. ఎక్కడ తగ్గాలో కాదు ఎక్కడ ఎక్కడ నెగ్గాలో తెలిసిన రాజకీయ నేత పవన్ కళ్యాణ్ అంటూ రాజకీయ విశ్లేషణలు జరిగాయి. కూటమి నిలబడడానికి, బలపడడానికి ఆయన కీలకంగా వ్యవహరించారని కూడా అనుకున్నారు. ఆ …
Read More »‘నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు’.. పవన్ సంచలన వ్యాఖ్యలు
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా వైసీపీ నాయకులను ఉద్దేశించి ఆయన కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం. రెండు రోజుల కిందట కూడా.. వైసీపీ నేతలను ముఖ్యంగా మాజీ సీఎం ఆ పార్టీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై సీరియస్ అయ్యారు. తాజాగా మరోసారి వాటికి కొనసాగింపుగా మరిన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. “వైసీపీ నాయకులు బెదిరింపులు మానేయాలి. …
Read More »కేసీఆర్.. వీకైన ప్రతిసారీ.. చంద్రబాబు ఆక్సిజన్!
రాజకీయాల్లో కొందరు నాయకులకు చిత్రమైన లక్షణం ఉంటుంది. వారు వీకైన ప్రతిసారీ.. సెంటిమెంటును.. ప్రత్యర్థులను నమ్ముకుని ఎదిగేందుకు ప్రయత్నిస్తారు. ఇలాంటి వారిలో ముందున్నారు.. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్. గతంలోను.. ప్రస్తుతం కూడా ఆయన తన బలం తగ్గుతోందని, ప్రజల్లో తన హవా కనిపించడం లేదని భావించిన ప్రతిసారీ.. ఇరు రాష్ట్రాల అంశాలను… ముఖ్యంగా ఏపీని ఆయన సాధనంగా చేసుకుని తెలంగాణలో సెంటిమెంటును రగిలించే ప్రయత్నం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా …
Read More »జగన్ వై నాట్ 175 ఐతే… సజ్జల వై నాట్ 200
2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు వై నాట్ 175 అంటూ వైసీపీ అధినేత జగన్ చేసిన ప్రచారం వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. 175కు175 స్థానాలు ఎందుకు గెలవలేమంటూ జగన్ అతి విశ్వాసంతో ఇచ్చిన స్టేట్మెంట్ డిజాస్టర్ అయింది. 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాభవం పాలవడంతో పాటు కనీసం ప్రతిపక్ష హోదా దక్కించునేందుకు అవసరమైనన్ని సీట్లు కూడా గెలుచుకోలేకపోయింది. ఆ తర్వాత వై నాట్ 175 అంటూ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates