వైసీపీ నాయకుల కష్టాలు భిన్నంగా ఉన్నాయి. ఒకరు బయటకు వస్తే.. నలుగురు లోపలికి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు.. పార్టీ ఐదు వారాల పాటు ఇంటింటికీ ప్రచారం కార్యక్రమాన్ని ప్రారంబించింది. దీంతో కీలక నాయకులు లేకపోవడంతో నియోజకవర్గాలలో సందడి లేకుండా పోయింది. మరోవైపు..జిల్లాస్థాయి నాయకుల పరిస్థితి కూడా ఇలానే ఉంది. దీంతో పార్టీ కష్టాలు మామూలుగా లేవన్న మాట వినిపిస్తోంది. తాజాగా మద్యం కేసులో నిధులను వేర్వేరు దేశాలకు మళ్లించేందుకు …
Read More »ఈ సారి బాబు వదిలేలా లేరే.. తమ్ముళ్ల గుసగుస.. !
టీడీపీ ఎమ్మెల్యేలకు, నాయకులకు సీఎం చంద్రబాబు మంచి టార్గెట్ పెట్టారు. ప్రతి ఒక్కరూ ప్రజలను కలుసుకోవాలన్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచిని వివరించాలని చెప్పుకొచ్చారు. అదేసమయంలో పథ కాలపైనా ప్రచారం చేయాలన్నారు. తద్వారా వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకునేందుకు అవకాశం ఉంటుందని తేల్చి చెప్పారు. కట్ చేస్తే.. ఈ ఒక్కటే కాకుండా.. ఇలా చేసిన వారిని మాత్రమే వచ్చే ఎన్ని కలలో పోటీకి అర్హులుగా నిర్ణయిస్తామని కూడాతేల్చేశారు. ఇది ఒక రకంగా.. …
Read More »బీసీ సీఎం: ఒక కోయిల ముందే కూసింది
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే.. బీసీ నాయకుడినే ముఖ్యమంత్రిని చేస్తారని.. కేంద్ర మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర చీఫ్ నియామకం వ్యవహారం కాక రేపుతున్న సమయంలో బండి చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తిగా మారాయి. నిజానికి రాష్ట్రంలో ఎన్నికలు జరిగేందుకు మూడేళ్ల సమయం ఉంది. పైగా.. బీజేపీ క్షేత్రస్థాయిలో ఎంత వరకు పుంజుకుందనేది తేలాల్సి కూడా ఉంది. అయినా.. బండి …
Read More »సొంత ఎంపీ పై జగన్ ఫైర్?
“నీతీరేంది సామీ.. నువ్వే పార్టీలో ఉన్నావ్.. ? ఏం చేస్తున్నావ్?” ఇదీ.. వైసీపీకి చెందిన ఓ కీలక ఎంపీని ఉద్దేశించి.. ఆ పార్టీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు. గత ఎన్నికల్లో వైసీపీకి నాలుగు ఎంపీ సీట్లు దక్కాయి. వీటిలో రాజంపేట నుంచి మిథున్ రెడ్డి, తిరుపతి నుంచి గురుమూర్తి, కడప నుంచి అవినాష్ రెడ్డి విజయం దక్కించుకున్నారు. అరకు నుంచి మాత్రం తనూజా రాణి తొలిసారి గెలుపు గుర్రం …
Read More »బీజేపీ సంస్థాగత ఎన్నికలతో బాబుకేం పని..?
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు దేశంలోనే సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. నాలుగున్నర దశాబ్దాల తన రాజకీయ ప్రస్థానంలో తన పార్టీ వ్యవహారాలు కాకుండా ఇతరత్రా పార్టీల పనుల్లో చంద్రబాబు వేళ్లు, కాళ్లు పెట్టిన సందర్భాలే లేవని చెప్పాలి. ఇక పొత్తుల్లో ఉన్న పార్టీల వ్యవహారాల్లోనూ ఉమ్మడి నిర్ణయాలైతేనే చంద్రబాబు ఎంటర్ అవుతారు.. అలా కాకుండా కూటమిలోని ఏ ఒక్క రాజకీయ పార్టీ వ్యక్తిగత వ్యవహారాల్లో జోక్యం …
Read More »`గేమ్ ఛేంజర్`.. తేడా కొట్టేసింది.. బాబుకు టెస్టే!
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టుగా పేర్కొనే బనకచర్ల విషయంలో భారీ తేడా కొట్టింది. కర్నూలు జిల్లా బనకచర్ల ప్రాంతంలో భారీప్రాజెక్టును నిర్మించడం ద్వారా పోలవరం నుంచి నీటిని అక్కడకు తరలించి.. కర్నూలు, అనంతపురం, కడప జిల్లాలకు సాగు, తాగునీటిని అందించాలని సీఎం చంద్రబాబు తలపోశారు. ఈ ప్రాజెక్టును ఆయన `సీమకు గేమ్ ఛేంజర్`గా కూడా పేర్కొన్నారు. దీనిపై అనేక రూపాల్లో కసరత్తు కూడా చేశారు. కేంద్రానికి కూడా పలు …
Read More »రూపాయి ఖర్చు లేకుండా గెలవగలరా బాబూ
వచ్చే ఎన్నికలకు సంబంధించి సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం ప్రకటించారు. అయితే.. ఇది ఎంత వరకు వర్కవుట్ అవుతుంద న్నది ప్రశ్న. ఎందుకంటే.. ఎన్నికల సమయంలో రూపాయే.. పరమాత్మ. రూపాయే ఓటరును కదిలించే ఆత్మ!!. అలాంటిది ఇప్పుడు చంద్రబాబు ఏకంగా వచ్చే ఎన్నికల నాటికి రూపాయి కూడా పంచకుండానే ప్రజల మనసులు చూరగొనాలని.. ఎన్నిక ల్లో విజయం దక్కించుకోవాలని సూచించారు. సాధారణంగా ఎన్నికల్లో ఓటర్ల నాడిని పసిగట్టే ప్రక్రియలో రూపాయి …
Read More »విధేయత-విశ్వసనీయత- ‘మాధవుడి’కే కమల సారథ్యం!
ఏపీ బీజేపీ అధ్యక్ష పీఠానికి ఎవరిని ఎన్నుకుంటారు? ఎవరికి పగ్గాలు అప్పగిస్తారు? సామాజికవర్గ సమీకరణకు ప్రాధాన్యం ఇస్తారా? లేక డబ్బులున్న వారికే కట్టబెడతారా? అనే సుదీర్ఘ చర్చలకు తెర దించుతూ .. బీజేపీ అధిష్టానం.. ఏపీ బీజేపీ సారథిగా పోకల వంశీ నాగేంద్ర మాధవ్(పీవీఎన్ మాధవ్)కు అవకాశం ఇచ్చింది. అయితే.. యథావిధిగా ఎన్నికల క్రతువు అయితే జరుగుతుంది. కానీ, ఇది లాంఛన ప్రాయమే. ఉత్తరాంధ్రలోని విశాఖకు చెందిన మాధవ్ ఎమ్మెల్సీగా …
Read More »మీకో దండం..బీజేపీకి రాజా సింగ్ గుడ్ బై
బీజేపీ ఫైర్ బ్రాండ్ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కొంతకాలంగా పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో రాజా సింగ్ కు టికెట్ కూడా ఇవ్వరేమో అనుకున్నప్పటికీ…చివరకు ఆయనవైపే అధిష్టానం మొగ్గు చూపింది. ఆ తర్వాత కూడా బీజేపీపై రాజా సింగ్ సందర్భానుసారంగా విమర్శలు చేస్తూనే ఉన్నారు. దానికితోడు బీజేపీ చీఫ్ పదవికి ఎన్నిక నిర్వహించాలని రాజా సింగ్ డిమాండ్ చేశారు. అయితే, …
Read More »జగన్ కు ఆ దమ్ము లేదన్న షర్మిల
తన సోదరుడు, ఏపీ మాజీ సీఎం జగన్ పై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సందర్భానుసారంగా సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీకి వెళ్లని అన్నయ్యపై షర్మిల వేసిన సెటైర్లు వైరల్ గా కూడా మారాయి. మోదీకి జగన్ దత్తపుత్రుడు అని పలుమార్లు విమర్శించిన షర్మిల తాజాగా మరోసారి మోదీని పల్లెత్తు మాట అనే దమ్ము, ధైర్యం జగన్ కు లేవని షాకింగ్ కామెంట్లు చేశారు. అధికారం …
Read More »అనూహ్యం..ఏపీ, తెలంగాణ బీజేపీ చీఫ్ వీరే
ఏపీ, తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ఏ నేతలకు దక్కబోతోందని తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. ఏపీలో మరోసారి దగ్గుబాటి పురంధేశ్వరికే పగ్గాలు అప్పగించాలని బీజేపీ హై కమాండ్ భావిస్తోందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఏపీ సీఎం చంద్రబాబుతో ఉన్న సాన్నిహిత్యం నేపథ్యంలో చిన్నమ్మకే మరో చాన్స్ దక్కుతుందని అంతా భావించారు. అయితే, అనూహ్యంగా బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ ను ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బీజేపీ హై …
Read More »చంద్రబాబు విశ్వరూపం.. అప్పుడే తెలుస్తుందా ..!
ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో ఏడాది పాలన పూర్తి చేసుకున్న తర్వాత అభివృద్ధికి సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నామని జోడు ఎద్దుల మాదిరిగా ఈ రెండిటిని ముందుకు నడిపిస్తున్నామని చెబుతున్నారు. సాధారణంగా ఏడాది పాలన తర్వాత ప్రజల్లో ఆకాంక్షలు ఉంటాయి. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు గుర్తుకొస్తూ ఉంటాయి. కానీ ఒక్క ఏడాదిలోనే పూర్తి చేయలేదు అనే మాట ఒకవైపు వినిపిస్తున్నా.. మరోవైపు ఏడాదికాలెంలో కొన్ని మైనస్లు ఉన్నాయనే మాట కూడా వినిపిస్తోంది. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates