ఏపీ ని శ్రీలంకతో పోల్చద్దు.. అది సబబు కాదు. మేం అప్పులు చేసిన మాట వాస్తవమే కానీ, తెలుగుదేశం పార్టీ కన్నా తక్కువ అప్పులు చేశాం.. అని అంటున్నారు ఆర్థిక శాఖ మంత్రి. ఇప్పుడు కొత్త అప్పుల గురించి, వాటి లెక్కల గురించి అంతటా చర్చ వస్తున్న వేళ అసలు తాము అప్పులు చేస్తున్నదే పాత బకాయిలు తీర్చేందుకు అన్న అర్థం వచ్చే విధంగా కొన్ని సందర్భాల్లో వైసీపీ నాయకులు …
Read More »వైరల్ : అబ్బా ! జగనన్న బస్సులెట్లున్నయో !
రోడ్లు బాలేవని ఇప్పటికే విపక్షం గగ్గోలు పెడుతోంది. అదే విధంగా రోడ్ల తో పాటు బస్సుల గతి కూడా పట్టించుకోమని డిమాండ్ చేస్తోంది. మూడేళ్లలో ఒక్కటంటే ఒక్క కొత్త బస్సు కొనుగోలు చేయలేదు సరిగా ఛార్జీల పెంపు పై మాత్రం రెండు తెలుగు రాష్ట్రాలూ పోటా పోటీగా ఉన్నాయి అని ఓ విమర్శ అటు ప్రయాణికుల నుంచి ఇటు ప్రతిపక్షాల నుంచి వస్తోంది. మరి ! ఏపీలో బస్సుల పరిస్థితి …
Read More »మోడీ-జగన్ వ్యూహం.. టీడీపీపై ఈడీ పంజా?
ప్రస్తుతం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు రాష్ట్రపతి అవకాశం ఇవ్వకుండా.. పక్కన పెట్టారు. అయితే.. దీనిపై విభిన్నమైన కథనాలు వస్తున్నాయి. ఏపీకి చెందిన వెంకయ్యను పక్కన పెట్టడం వెనుక.. ప్రధాని మోడీ-సీఎం జగన్ ల వ్యూహం ఉందని అంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు మనిషిగా వెంకయ్యకు పేరు ఉందని.. చంద్రబాబు నీడను కూడా ఇష్టపడని జగన్.. మద్దతు కావాలంటే.. ఆయన చెప్పినట్టు కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని.. కేంద్రంలోని బీజేపీ నిర్ణయించే.. వెంకయ్యను పక్కన …
Read More »రాష్ట్రపతి అభ్యర్థిపై.. వర్మ రేపిన రాజకీయ మంట
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి రాష్ట్రపతి అభ్యర్థిగా ఆదివాసీ గిరిజన నాయకురాలు, మాజీ గవర్నర్.. మాజీ మంత్రి.. ఒడిసాకు చెందిన ద్రౌపది ముర్మును ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఆమె గెలుపు నల్లేరుపై నడకే అవుతుందన్న అంచనాలు కూడా ఉన్నాయి. అయితే.. ద్రౌపది ఎంపికపై వివాదాలకు కేరాఫ్గా ఉన్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. చేసిన ట్వీట్ .. రాజకీయ కాక రేపింది. “రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది. అయితే.. పాండవులు …
Read More »ఆరు నూరైనా.. అంతే: కోనసీమపై జగన్ కేబినెట్ నిర్ణయం
“ఆరు నూరైనా అంతే. కోనసీమ జిల్లా పేరును అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా మారుస్తున్నాం” అని జగన్ కేబినెట్ స్పష్టం చేసింది. శుక్రవారం సుమారు 3 గంటల పాటు జరిగిన కేబినెట్ భేటీలో దీనిపై 30 నిముషాల పాటు చర్చించినట్టు సమాచారం. ఆఖరుకు.. ఎన్ని ఆందోళనలు వచ్చినా.. పేరు మార్పు లేదని.. అంబేడ్కర్ పేరు పెట్టితీరాలని.. సీఎం జగన్ సూచించినట్టు తెలిసింది. ఈ క్రమంలో కోనసీమ జిల్లా పేరును అంబేడ్కర్ కోనసీమ …
Read More »అవంతికి భయం పట్టుకుందా?
ఆయన మాజీ మంత్రి. మంచి మాట కారి కూడా. పైగా కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. అయితే ఏం.. ఇప్పుడు ఆయనకు భయం పట్టుకుందని అంటున్నారు. ఒకింత ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ.. ఇది నిజం. వచ్చే ఎన్నికల్లో తను గెలుస్తానో లేదో.. అని ఆయన తెగ మధన పడుతున్నారట. ఈ విషయం సొంత అనుచరుల్లోనే జరుగుతుండడం గమనార్హం. ఇంతకీ ఆయన ఎవరో కాదు.. మాజీ మంత్రి.. వైసీపీ నాయకుడు.. భీమిలి …
Read More »సీఎం పోస్టు వర్సెస్ పవన్.. రాజకీయ చర్చ ఇదే..!
వచ్చే ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుని.. వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకును చీలకుండా చూస్తానని చెప్పిన పవన్ తడవకోమాట మారుస్తున్నారు. కొన్నిరోజులు తానే ఒంటరిగా పోటీ చేస్తానని చెబుతున్నారు. ఇంకొన్ని సార్లు.. పొత్తులు పెట్టుకునే విషయంలో వైసీపీ నాకు నీతులు చెబుతుందా? అని ప్రశ్నిస్తున్నారు. మరికొన్ని సార్లు.. తనకు పొత్తు అంటూ.. ఉంటే అది ప్రజలతోనే ఉంటుదని చెబుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో అసలు పవన్ వ్యూహం ఏంటనేది.. చర్చకు దారితీస్తోంది. …
Read More »ఉధ్ధవ్ అట్టర్ ఫెయిలయ్యారా ?
పరిపాలనలో అధికార యంత్రాంగాన్ని నడిపించటంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి పనితీరు ఎలాగుందో తెలీదు. అయితే ఇంటెలిజెన్స్ ను సమర్ధవంతంగా ఉపయోగించుకోవటంలో మాత్రం అట్టర్ ఫెయిలైనట్లు స్పష్టంగా కనబడుతోంది. ముఖ్యమంత్రిగానే కాదు పార్టీ అధినేతగా కూడా విఫలమయ్యారు. ఇంటెలిజెన్స్ శాఖ యావత్తు ముఖ్యమంత్రి ఆధీనంలోనే ఉంటుంది. అలాగే పార్టీ అధినేతగా పార్టీలో ఏమి జరుగుతోందో వెంటనే తెలుసుకునే యంత్రాంగం కూడా ఉద్థవ్ చేతిలోనే ఉంటుంది. అలాంటిది ఇటు సీఎంగా అటు పార్టీ అధినేతగా …
Read More »మోడీకి అదాని థ్రెట్ తప్పినట్టే
వివిధ రంగాల్లో తారాపథంలో దూసుకుపోతున్న కారణంగా తమకు దిష్టి తగులుతుందని అనుకున్నారో ఏమోగానీ సడెన్ గా సమాజసేవలోకి దిగేసింది అదానీ ఫౌండేషన్. విద్య, వైద్యం, నైపుణ్య రంగాల్లో రు. 60 వేల కోట్లు ఖర్చు చేయాలని డిసైడ్ చేసినట్లు అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ప్రకటించారు. 60 వేల కోట్ల రూపాయలంటే మామూలు విషయం కాదు. ఏపీ బడ్జెట్ లో దాదాపు సగానికన్నా పెద్ద మొత్తంమనే చెప్పాలి. ఇన్ని …
Read More »అమ్మ ఒడిలో స్కాలర్ షిప్ కట్.. మోసం గురూ!
ఏపీలోని జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అమ్మ ఒడి పథకంలో అంతులేని మోసం వెలుగు లోకి వచ్చిందని.. లబ్ధిదారులు అంటున్నారు.. అంతేకాదు.. దీనికి సంబంధించి సాక్ష్యం కూడా చూపిస్తు న్నారు. వాస్తవానికి ఈ పథకంలో లబ్ది దారుల సంఖ్యను గత ఏడాది కంటే.. లక్ష మందిని తగ్గించారనే ప్రచారం జోరుగా సాగుతోంది. విద్యార్థుల అటెండెన్సు.. 75 శాతం లేదని… లబ్ధిదారుల కుటుంబం విద్యుత్ వాడకం ఎక్కువగా చేసిందని.. ట్యాక్సులు …
Read More »తెలుగు మీడియా కథనాల పై వెంకయ్య ఆవేదన?
ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవేదన చెందారా? తన సన్నిహితుల వద్ద.. బాధపడ్డారా? అం టే.. ఔననే అంటున్నారు బీజేపీ కీలక నాయకుడు.. సత్యకుమార్. అంతేకాదు.. ఏపీలోనూ.. తెలంగాణలో నూ..తనపై జరుగుతున్న ప్రచారంతో వెంకయ్య తల్లడిల్లుతున్నారని కూడా ఆయన చెప్పారు. మరి దీనికి కారణం ఏంటి? ఎందుకు..? అనే విషయం ఆసక్తిగా మారింది. ప్రస్తుతం కేంద్రంలోని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ కమిటీ.. రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ …
Read More »ఇక్కడ కూడా ‘దొంగ ఓట్లు’ వసేసారట?
నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గానికి గురువారం జరిగిన ఉప ఎన్నిక… అనేక చిత్ర విచిత్రాలకు నిల యంగా మారింది. ఓవైపు.. సింపతీ ఓట్లను తన వైపు తిప్పుకొనేందుకు అధికార పార్టీ వైసీపీ ప్రయత్నాలు చే స్తున్నా.. ఎక్కడో బెడిసికొట్టిన నేపథ్యంలో దొంగ ఓట్ల పర్వానికి తెరదీసిందని.. బీజేపీ నాయకులు విమర్శిస్తు న్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉపఎన్నికల్లో మర్రిపాడు మండలం డీసీపల్లిలో దొంగ ఓట్లు కలకలం రేపాయి. బీజేపీ అభ్యర్థి …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates