Political News

వైజాగ్ గ్యాస్ లీక్.. వైసీపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్

YSRCP MLA

వైజాగ్ గ్యాస్ లీక్ ఉదంతంలో ఓవైపు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌త్వ‌ర స్పంద‌న ప్ర‌శంస‌లందుకుంటుంటే.. దీన్ని హైలైట్ చేసే క్ర‌మంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు చేస్తున్న వ్యాఖ్య‌లు జ‌గ‌న్‌కు, పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నాయి. గ్యాస్ లీక్ కార‌ణంగా చ‌నిపోయిన మృతుల కుటుంబాల‌కు కోటి రూపాయ‌ల చొప్పున జ‌గ‌న్ భారీ ప‌రిహారం ప్ర‌క‌టించిన సంగతి తెలిసిందే. ఐతే ఎంత ప‌రిహారం ప్ర‌కటించినా పోయిన ప్రాణాలు తిరిగి …

Read More »

కియా రీస్టార్ట్.. గంటకు 30 కార్లు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ స్టేటస్ ఎలా ఉన్నప్పటికీ.. పనులు మాత్రం మొదలైపోయాయి. పరిశ్రమలకు కొన్ని రోజుల కిందటే అనుమతులు ఇవ్వడం, పాక్షికంగా పనులు చేసుకునేలా మార్గదర్శకాలు రూపొందించడంతో చాలా ఇండస్ట్రీలు రీస్టార్ట్ అయ్యాయి. తాజాగా ప్రతిష్టాత్మక కియా కార్ల సంస్థలోనూ పనులు పున:ప్రారంభమయ్యాయి. అనంతపురంలో జిల్లాలో చంద్రబాబు సర్కారు హయాంలో ఏర్పాటైన ఈ పరిశ్రమ జగన్ సర్కారు అధికారంలోకి వచ్చాక కొన్ని ఒడుదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ.. తర్వాత అంతా సెట్ రైట్ …

Read More »

మహా వినాయకుడు – ఒక్క అడుగు మాత్రమే !

హైదరాబాదులోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోనే ఖైరతాబాద్ గణపతికి ప్రత్యేకత ఉంది. సుమారు 60 అడుగుల ఎత్తుతో కొలువు దీరి అందరి విఘ్నాలు పోగొట్టే ఖైరతాబాద్ గణపతి ఉత్సవాలకే కరోనా విఘ్నం ఏర్పడింది. 1954 తర్వాత మొదటి సారి ఉత్సవాలపై సందేహాలు ఏర్పడ్డాయి. కరోనా ఇపుడపుడే వదిలే సూచనలు కనిపించడం లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్నటి వీడియో కాన్ఫరెన్సులో ఆగస్టు కల్లా వ్యాక్సిన్ కనిపెట్టే అవకాశం ఉందని చెప్పారు. అయితే… వ్యాక్సిన్ …

Read More »

మోడీ ప్యాకేజీ – యూరప్ దేశాలతో తులతూగుతోంది

మోడీ సుదీర్ఘ ప్రసంగం అనంతరం ఒక పెద్ద గుడ్ న్యూస్ చెప్పారు. దేశంలో చతికిల పడిన ఎకానమీని పరుగులు పెట్టించడానికి 20 లక్షల కోట్ల భారీ ప్యాకేజీ ప్రకటించారు ప్రధాని నరేంద్రమోడీ. ఈ సొమ్ము ఎంతో తెలుసా… 2020 బడ్జెట్లో సుమారు 70 శాతం. అయితే ప్యాకేజీలను ఇచ్చేటపుడు దానిని బడ్జెట్ తో కాకుండా దేశ జీడీపీతో పోలుస్తారు. ఎందుకంటే ఉద్దీపనలు ఇవ్వాల్సింది… మన జీడీపీని పెంచడానికే కాబట్టి జీడీపీతో …

Read More »

జగన్-కేసీఆర్ ‘నీటి’ చిచ్చు: పరిష్కారం అంత సులభం కాదా?

ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రాష్ట్రాల మధ్య కొత్త పంచాయతీ వచ్చింది. గతంలో చంద్రబాబు-కేసీఆర్ మధ్య విభేదాలు సహజంగా కనిపించాయి. సెక్షన్ 8 నుండి మొదలు పెడితే హైకోర్టు విభజన, విద్యుద్ ఉద్యోగుల విభజన, 9, 10వ షెడ్యూల్.. ఎలా ఎన్నో అంశాల్లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య తీవ్రమైన విభేదాలు కనిపించాయి. ఆ సమయంలో ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ అధినేత జగన్-కేసీఆర్ మధ్య మంచి సంబంధాలు ఉన్నట్లుగా చాలామంది భావించారు. ఎన్నికల …

Read More »

తెలుగు ఆడపడుచుల పల్స్ పట్టుకున్న జగన్

ఏపీలో జ‌గ‌న్ పాల‌న‌కు ఏడాది పూర్త‌యింది. నిజానికి కొత్త ప్ర‌భుత్వానికి ఏడాది కాలం అంటే.. సాధించిన విష‌యాల‌కు గీటు రాయి వంటిద‌నే చెప్పాలి. అయితే, దుర‌దృష్టం ఏంటంటే.. ఈ ఏడాది కాలంలోనూ జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి క‌రోనా వైర‌స్ అశ‌నిపాతంగా ప‌రిణ‌మించింది. దీంతో ఇటీవ‌ల రెండు నెల‌ల కాలం హ‌రించుకుపోయింది. దీంతో జ‌గ‌న్ పాల‌న ఏడాది ముగిసిన‌ప్ప‌టికీ.. ప‌ది మాసాల‌నే ప్రామాణికంగా భావించాల్సి ఉంటుంది. ఈ క్ర‌మంలో జ‌గ‌న్ ప‌రిపాల‌న‌ను గ‌మ‌నిస్తే.. …

Read More »

జ‌గ‌న్‌కు, సాయిరెడ్డికి విభేదాలా.. ఛాన్సే లేదు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి, ఆయ‌న‌కు అత్యంత స‌న్నిహితుడు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నంబ‌ర్ 2 నాయ‌కుడు విజ‌య‌సాయిరెడ్డికి మ‌ధ్య విభేదాలంటూ ఈ మ‌ధ్య గ‌ట్టి ప్ర‌చార‌మే న‌డుస్తోంది. పైగా రెండు రోజుల కింద‌ట విశాఖ ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌ల్దేరుతూ జ‌గ‌న్ త‌న కారు నుంచి విజ‌య‌సాయిని దించేయ‌డంతో ఈ ప్ర‌చారం మ‌రింత ఊపందుకుంది. ఆళ్ల నాని ఆరోగ్య మంత్రి కావడమే దానికి ప్రధాన కారణం. కానీ విజ‌య‌సాయి సొంత …

Read More »

మద్యం షాపులపై మళ్లీ కోత !

తాను అధికారంలోకి వచ్చిన వెంటనే దశలవారీగా మద్యపాన నిషేధం విధిస్తానని నాటి ప్రతిపక్ష నేత, నేటి ఏపీ సీఎం వైఎస్ జగన్ మాట ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న జగన్….కొద్ది నెలల క్రితమే ఏపీలోని 20 శాతం మద్యం షాపులను తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు, ఏపీలో మద్యం ధరలను పెంచి తద్వారా మద్యం వినియోగాన్ని తగ్గించారు. ఇక, తాజాగా ఏపీలో మద్యపాన నిషేధం దిశంగా …

Read More »

ఆ పోలీసాయన కు జగన్ హ్యాట్సాఫ్

విశాఖలోని ఆర్ ఆర్ వెంకటాపురం దగ్గర ఉన్న ఎల్జీ పాలిమర్స్ ఫ్యాక్టరీలో స్టైరీన్ గ్యాస్ లీక్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. గ్యాస్ లీక్ దుర్ఘటనలో 12 మంది మృత్యువాత పడగా వందలాది మంది చికిత్స పొందుతున్నారు. తెల్లవారుఝామున అందరూ గాఢ నిద్రలో ఉండగా ప్రమాదవశాత్తూ గ్యాస్ లీక్ కావడంతో చాలామంది నిద్రలోనే గ్యాస్ పీల్చేశారు. అయితే, గ్యాస్ లీకయిన అరగంటలోనే ప్రభుత్వ యంత్రాంగా, పోలీసులు, అధికారులు …

Read More »

రైలు ఎక్కే వారికి దిమ్మతిరిగే రూల్స్

కరోనా విపత్తును కట్టడి చేసేందుకు విధించన లాక్ డౌన్ వల్ల దేశంలో ప్రజారవాణా స్తంభించిపోయిన సంగతి తెలిసిందే. మే 17తో లాక్‌డౌన్‌ -3 ముగిసిపోబోతోందన్న ఊహాగానాలకు ఊతమిస్తూ తాజాగా పరిమిత సంఖ్యలో రైళ్లు నడపాలని కేంద్రం నిర్ణయించింది. రైళ్ల సర్వీసులను క్రమంగా పునరుద్ధరించేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది. ఈ క్రమంలోనే దాదాపు నెలన్నర రోజులుగా స్టేషన్లకే పరిమితమైన రైళ్లు….మే 12 నుంచి పట్టాలెక్కబోతున్నాయి.15 జతల రైళ్లను (అప్‌ అండ్‌ డౌన్‌ …

Read More »

కోటి రూపాయల చెక్కులు ఇచ్చేశారు

విశాఖపట్నం గ్యాస్ లీక్ ఉందంతం తాలూకు విషాదం గురించి చెప్పడానికి మాటలు రావు. 12 మందిని పొట్టన పెట్టుకున్న ఆ ఉదంతం.. వందల మందిని అస్వస్థతకు గురి చేసింది. ఐతే ఈ విషాదంపై వెంటనే స్పందించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆ ఘటన జరిగిన రోజు మధ్యాహ్నమే మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున భారీ నష్టపరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ పరిహారం అంటే పది లక్షలో.. పాతిక లక్షలో ప్రకటిస్తారని …

Read More »

‘బాయ్స్ లాకర్ రూం’ కేసులో షాకింగ్ ట్విస్ట్

ఇటీవల ‘బాయ్స్ లాకర్ రూం’ పేరుతో సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన స్క్రీన్ షాట్లు ఎంతటి సంచలనం రేపాయో తెలిసిందే. అమ్మాయిని రేప్ చేయడం గురించి స్కూల్ విద్యార్థులు జరిపిన చాట్‌లు చూసి నెటిజన్లు షాకైపోయారు. అంత చిన్న వయసులో అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేయడం గురించి దారుణంగా మాట్లాడుకోవడం ఆందోళన కలిగించింది. ఈ తరం కుర్రాళ్లు చిన్న వయసులోనే ఎలా చెడిపోతున్నారో చెప్పడానికి ఇది నిదర్శనం అంటూ …

Read More »