Political News

మోడీ మ‌న‌సు గెలుకునేందుకు క‌ష్ట‌ప‌డుతున్న విజ‌య‌సాయిరెడ్డి

వైఎస్ఆర్‌సీపీ ఎంపీ, ఆ పార్టీ ముఖ్య నేత విజ‌య‌సాయిరెడ్డి పార్టీ రాజ‌కీయాల్లో ఎంత యాక్టివ్‌గా ఉంటారో సోష‌ల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్‌గా ఉంటుంటారు. వైఎస్ఆర్‌సీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత‌గా ఉన్న విజ‌య‌సాయిరెడ్డి జాతీయ రాజ‌కీయాల్లోని వివిధ ప‌రిణామాల‌పై కూడా అదే రీతిలో స్పందిస్తుంటారు. అయితే, ఇప్పుడు ఏకంగా ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోడీ క‌ళ్ల‌ల్లో ప‌డేందుకు విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని ఆయ‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు విమ‌ర్శిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ యువ‌నేత …

Read More »

2024కు ముందే ఉమ్మ‌డి పౌర‌స్మృతి.. మైనారిటీలే టార్గెట్‌?

యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ)ను దేశవ్యాప్తంగా అమలు చేయాలని బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి ఇటీవల కాలంలో డిమాండ్లు ఎక్కువయ్యాయి. 2024 సార్వత్రిక ఎన్నికలు ముందే కచ్చితంగా దీన్ని అమలు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అమిత్ షా భోపాల్ పర్యటనలో దీనిపై హింట్ ఇచ్చినట్లు బీజేపీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. దేశవ్యాప్తంగా యూనిఫాం సివిల్ కోడ్(ఉమ్మడి పౌర స్మృతి) అమలుపై మధ్యప్రదేశ్ భోపాల్ పర్యటన సందర్భంగా చిన్న హింట్ …

Read More »

కేటీఆర్‌ను ఓడిస్తా.. త్వ‌ర‌లో పాద‌యాత్ర:  కేఏ పాల్‌

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, ప్ర‌పంచ శాంతి దూత‌ కేఏ పాల్‌ విరుచుకుపడ్డారు. తనపై దాడి చేయించింది డీఎస్పీ చంద్రశేఖర్, సీఐ అనిల్ కుమార్ అని ఆరోపించారు. తాను వస్తున్నానని… ఇకపై తెలంగాణలో కేసీఆర్‌ ఆటలు సాగవని పేర్కొన్నారు. ‘తెలంగాణలో ఇక మీ ఆటలు సాగవు’ అని ప్రభుత్వంపై పాల్‌ మండిపడ్డారు. తాను ప్రపంచ శాంతి దూతగా రాలేదని… ప్రజాశాంతి పార్టీ అధినేతగా వచ్చానని పేర్కొన్నారు. కేసీఆర్‌ …

Read More »

119 రోజులు చాలు తెలంగాణ చుట్టొస్తా

Revanth Reddy

తెలంగాణ‌లో ఇంటి పార్టీ ని ఢీ కొన‌డం రేవంత్ రెడ్డి వ‌ల్ల కావ‌డం లేదు. గులాబీ దండు బాగానే ఉంది. ప‌నిచేస్తుంది. విమ‌ర్శ‌లు ఉన్నా, ఆర్థిక సంబంధ ఆరోప‌ణ‌లు నేరాలు ఉన్నాక కూడా బాగానే పేరు తెచ్చుకుంటుంది. గ‌తంలో తెలంగాణ రాష్ట్ర స‌మితికి సంబంధించి  ఎక్కువ‌గా వ‌చ్చిన విమ‌ర్శ‌లు క్ర‌మంగా ఇప్పుడు త‌గ్గిపోతున్నాయి. అంటే ఆ పార్టీ ద బెస్టు అని కాదు కానీ, వాటిపై ఎన్ని సార్లు మాట్లాడినా …

Read More »

పీకే వెనుక ఉన్న‌ది ఎవ‌రో తెలిసిపోయింది

ప్ర‌శాంత్ కిషోర్‌… ప్రాంతీయ రాజ‌కీయాలే కాకుండా జాతీయ రాజ‌కీయాల్లో  కూడా ఓ సంచ‌ల‌నం. వ్యూహ‌క‌ర్తగా విజ‌యం సాధించిన పీకే అక్క‌డి నుంచి రాజ‌కీయ నేత‌గా అడుగులు వేద్దాం అనుకున్న స‌మ‌యంలో కాంగ్రెస్‌తో జ‌ర్నీకి సిద్ధ‌మ‌య్యారు. అయితే, చర్చలు ఎంతకు తెగకపోవటంతో.. తాజాగా కొత్త పార్టీ ఆలోచనలు ప్రశాంత్ కిషోర్ పంచుకున్నాడు. త్వరలో జాతీయ పార్టీని స్థాపించబోతున్నట్టు సోషల్ మీడియాలో హింట్ ఇచ్చేశాడు. దీంతో దేశ రాజకీయాల్లో మళ్లీ హాట్ టాపిక్ …

Read More »

నేపాల్ పబ్ లో రాహుల్.. పక్కనున్న ఆమె ఎవరు?

మూలిగే నక్క మీద తాటిపండు పడిన చందంగా తాజాగా సంచలన ఉదంతం ఒకటి తెర మీదకు వచ్చింది. యాభై ఏళ్ల వయసులో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ గా వ్యవహరిస్తున్న ఆయనతో సన్నిహితంగా ఉండే మహిళలకు సంబంధించిన ఫోటోలు కొన్ని అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావటం.. రచ్చ చోటు చేసుకోవటం లాంటివి తెలిసిందే. తాజాగా నేపాల్ లో ఆయనో పబ్ లో ఉండటం కలకలం రేపితే.. ఆయన వెంట ఉన్న …

Read More »

పార్టీలో గొడవలు.. లక్ష్యం మాత్రం ఒక్కటే: రేవంత్

కాంగ్రెస్ పార్టీని పరేడ్ గ్రౌండ్ తో పోల్చారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ ఇచ్చారులో సదరు యాంకర్ పార్టీలోని విబేధాల గురించి ప్రస్తావించారు. దానికి రేవంత్ సమాధానమిస్తూ  పరేడ్ గ్రౌండ్ లో క్రికెట్ ఆడేటోళ్ళు ఆడుతుంటారు. ఫుట్ బాల్ ఆడేవాళ్ళు ఆడుతుంటారు. బాడ్మింటన్ ఒకపక్క ఆడుతుంటారు, బాస్కెట్ బాల్ ఆడుతుంటారన్నారు. గ్రౌండ్ లో ఎవరి ఆట వాళ్ళు ఆడుకుంటారు అయితే ప్రత్యర్ధులతో మ్యాచ్ …

Read More »

PK: ఎక్కువగా ఊహించుకుంటున్నారా?

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే)తనను తాను చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నారా ? ఇపుడిదే చర్చ రాజకీయవర్గాల్లో మొదలైంది. రాజకీయ నేత వేరు రాజకీయ వ్యూహకర్త వేరు. రాజకీయ నేతలు 24 గంటలూ జనాల్లోనే తిరుగుతుంటారు. కాబట్టి జనాలతో ప్రత్యక్ష సంబందాలుంటాయి. రాజకీయ వ్యూహకర్తలు ఎప్పుడూ తెరవెనుకే ఉంటారు. వీళ్ళకు జనాలతో ఎలాంటి ప్రత్యక్ష సంబంధాలు ఉండవు. ఇపుడిదంతా ఎందుకంటే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే విషయంలో పీకే తాజాగా చేసిన …

Read More »

బీఆర్ఎస్ అంటే బార్ ఆండ్ రెస్టారెంట్ స‌మితి

Sharmila

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్, ఆయ‌న ప‌రిపాల‌న‌పై అవ‌కాశం దొరికిన‌ప్పుడ‌ల్లా విరుచుకుప‌డే వైఎస్ఆర్‌టీపీ అధినేత వైఎస్ ష‌ర్మిల మ‌రోమారు త‌న‌దైన శైలిలో కామెంట్లు చేశారు. పాదయాత్రలో అశ్వారావుపేట నియోజక వర్గం దమ్మపేట మండల కేంద్రంలో వైఎస్సార్ తెలంగాణ బహిరంగ సభలో పాల్గొన్న వైఎస్ షర్మిల ఈ సంద‌ర్భంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇటీవ‌ల జ‌రిగిన టీఆర్ఎస్ పార్టీ ప్లీన‌రీపై ష‌ర్మిల మండిప‌డ్డారు. “కేసీఆర్ సిగ్గులేకుండా ఒక ప్లీనరీ పెట్టారు. మొదటి తీర్మానం …

Read More »

రెండు పార్టీల్లోనూ.. ఒక్క‌టే చింత‌

ఏపీలో అధికార వైసీపీలోను, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీలోనూ ఒకే విధమైన స‌మ‌స్య తెర‌మీదికి వ‌చ్చింది. వచ్చే ఎన్నిక‌ల్లో ఈ రెండు పార్టీలు అధికారంలోకి వ‌చ్చేయాల‌ని తీవ్ర‌స్థాయిలో ప్ర‌య‌త్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న వైసీపీ మ‌రోసారి అధికారం ద‌క్కించుకుని రికార్డు సృష్టించాల‌ని ప్ర‌య‌త్నిస్తుంటే.. టీడీపీ ఉనికిని కాపాడుకునేందుకు వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ అధికారంలోకి రావాల్సిన చారిత్ర‌క అవ‌స‌రం ఏర్ప‌డింద‌నేది ఆ పార్టీ నేత‌ల మాట‌. దీంతో రెండు …

Read More »

ప్ర‌జ‌ల్లో తిర‌గ‌లేం… సీఎంకు వైసీపీ నేత‌ల గగ్గోలు!

త్వ‌ర‌లోనే అధికార వైసీపీ నేత‌లు.. ఇంటింటికీ వైసీపీ కార్య‌క్ర‌మాన్ని ప్రారంబిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు గుర్రం ఎక్క‌డమే ల‌క్ష్యంగా పార్టీ అధినేత జ‌గ‌న్‌.. వేస్తున్న అడుగుల్లో ఇది 2024 ఎన్నికల‌కు సంబంధించిన కీల‌క అంశంగా మారుతుంది. జ‌గ‌న్ ఆదేశాల మేర‌కు.. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే లు.. ప్రజాప్ర‌తినిధులు అంద‌రూ కూడా ప్ర‌జ‌ల వ‌ద్దకు వెళ్లాలి. ఇంటింటికీ తిర‌గాలి. వారికి ప్ర‌భుత్వ సంక్షేమ కార్య‌క్ర‌మాలు వివ‌రించాలి. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ వైసీపీని గెలిపించాల‌ని …

Read More »

వ‌చ్చే ఎన్నిక‌ల్లో.. జ‌న‌సేన టార్గెట్ ఎంత‌?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌… జ‌న‌సేన పార్టీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి రావ‌డం.. ఖాయ‌మ‌ని.. ఆ పార్టీ అధినేతే ప‌లుమార్లు ఇటీవ‌ల కాలంలో వ్యాఖ్యానించారు. అంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన ల‌క్ష్యం అధికార‌మే అనే విష‌యం అంద‌రికీ అర్ధ‌మైంది. ఓకే.. మ‌రి టార్గెట్ ఎంత‌?  ఎన్ని స్థానాల్లో విజ‌యం సాధించాలని.. ల‌క్ష్యంగా పెట్టుకుని.. ఎన్ని స్థానాల్లో గెలుపు గుర్రం ఎక్కాల‌ని నిర్ణ‌యించుకున్నారు? అనేది ఇప్పుడు జ‌న‌సేన గురించిన ప్ర‌ధాన చ‌ర్చ‌గా …

Read More »