Political News

పరీక్షలు లేవు.. పదో తరగతి విద్యార్థులందరూ పాస్

స్కూళ్లలో ఇంతకుముందు ఏడో తరగతికి పబ్లిక్ పరీక్షలుండేవి. వాటిలో పాసైతేనే తర్వాతి తరగతికి ప్రమోట్ చేసేవాళ్లు. ఐతే చాలామంది అక్కడితో చదువు ఆపేస్తున్నారని ఏడో తరగతికి పబ్లిక్ పరీక్షలు ఆపేశారు. ఇప్పుడు స్కూల్ స్థాయిలో పదో తరగతికి మాత్రమే పబ్లిక్ పరీక్షలున్నాయి. అవి ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించాల్సిందే. ఇంటర్లో చేరాలంటే ఈ పరీక్షల్లో పాసవ్వాల్సిందే. కానీ కరోనా వైరస్ ధాటికి ఈ ఏడాది దేశంలో ఎక్కడా పదో తరగతి పరీక్షలు …

Read More »

హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రోళ్లకు శుభవార్త

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్ తో ఉన్న అనుబంధం అంతా ఇంతా కాదు. సామాన్యుడు మొదలు సెలబ్రిటీల వరకూ అందరికి హైదరాబాద్ లో ఏదో ఒక పని తప్పనిసరి. ఉద్యోగం.. వ్యాపారం.. వ్యక్తిగత పనులు.. ఇలా ఏదో ఒక కారణంతో హైదరాబాద్ కు వస్తూ పోవటం తెలిసిందే. అనూహ్యంగా తెర మీదకు వచ్చిన లాక్ డౌన్ మాటతో ఎక్కడి వారుఅక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. అత్యవసరమో.. అనారోగ్యమో.. లేదంటే కుటుంబ …

Read More »

ఒకే రోజు నాలుగు ఆత్మహత్యలు!

ఒకే రోజు హైదరాబాద్ మహానగరంలో చోటు చేసుకున్న నాలుగు ఆత్మహత్యల గురించి తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. అసలీ నగరానికి ఏమైందన్న ప్రశ్న మనసుకు కలుగక మానదు. ఒకే రోజులో నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో చోటు చేసుకున్న నాలుగు ఆత్మహత్యల వెనుకున్న కారణాలు తెలిస్తే నోట మాట రాదంతే. ఇలాంటి వాటికి కూడా ఆత్మహత్య చేసుకుంటారా? అన్న సందేహం కలుగక మానదు. ఆందోళన రేకెత్తించేలా ఉన్న ఈ తరహా ఆత్మహత్యల్ని హైదరాబాద్ …

Read More »

వైరస్ ల్యాబ్ లోనే పుట్టింది.. గడ్కరీ

ప్రపంచానికి గుది బండలా మారిన మాయదారి వైరస్ మీద ఉన్న వాదనలు అన్ని ఇన్ని కావు. ఇది సహజసిద్ధంగా పుట్టిందా? ల్యాబుల్లో పుట్టిందా? అన్న దానిపై ఇప్పటికే పలువురు పలు వ్యాఖ్యలు చేశారు. కరోనా కారణంగా భారత్ పడుతున్న ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. ఇంత జరుగుతున్నా.. వైరస్ గురించి ఎవరూ ఏమీ మాట్లాడని పరిస్థితి. ఇలాంటివేళ.. సంచలన వ్యాఖ్యలు చేశారు నితిన్ గడ్కరీ. కరోనా వైరస్ సహజసిద్ధంగా పుట్టుకొచ్చింది …

Read More »

క్వారంటైన్‌లోకి విజ‌య‌సాయిరెడ్డి…రూల్స్ ఎవ‌రికైనా ఒక‌టే మ‌రి!

ఏపీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గురించి, ఆ పార్టీ ముఖ్య‌నేత ఇంకా చెప్పాలంటే నంబ‌ర్ 2 అనే పేరొందిన విజ‌య‌సాయిరెడ్డి గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఇటీవ‌ల ఏదో పొరాపొచ్చాలు వ‌చ్చాయ‌నే ప్ర‌చారం జ‌రిగిన‌ప్ప‌టికీ…అదంతా ఓ ప్ర‌చారం లాగానే ముగిసిపోయింది. అయితే, విజ‌య‌సాయిరెడ్డి మ‌రో కీల‌క వార్త‌తో తెర‌మీద‌కు వ‌చ్చారు. అదేంటంటే… ఆయ‌న్ను క్వారంటైన్‌లో చేర్చాల‌ట‌. ఎందుకు చేర్చాలి? ఇంత‌కూ ఎవ‌రు ఈ డిమాండ్ …

Read More »

లాక్ డౌన్ తర్వాత అవన్నీ మిస్సే

ట్రాఫిక్ ను చేధించుకుంటూ.. కాలుష్య వాతావరణంలో చెమటలు చిందిస్తూ.. ఆఫీసుకు వెళ్లటానికి మించిన ఇబ్బంది మరింకేం ఉంటుంది. అందుకు భిన్నంగా మొబైల్ లో బుక్ చేసుకుంటే.. ఇంటి ముందుకే వచ్చే కార్ ఫూలింగ్ సుఖాన్ని ఎన్ని మాటల్లో వర్ణించినా తక్కువే. అంతేనా.. కాస్త ఖాళీ దొరికితే.. మాల్ కు వెళ్లి ఏ మెక్ డొనాల్డ్ లోనో.. కాఫీ షాప్ లోనో కూర్చోవటం.. వీకెండ్ ను ఎలా ఎంజాయ్ చేయాలన్నది.. వీక్ …

Read More »

క్వారంటైన్‌లోకి విజ‌య‌సాయిరెడ్డి…? టీడీపీ డిమాండ్

ఏపీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గురించి, ఆ పార్టీ ముఖ్య‌నేత ఇంకా చెప్పాలంటే నంబ‌ర్ 2 అనే పేరొందిన విజ‌య‌సాయిరెడ్డి గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఇటీవ‌ల ఏదో పొరాపొచ్చాలు వ‌చ్చాయ‌నే ప్ర‌చారం జ‌రిగిన‌ప్ప‌టికీ…అదంతా ఓ ప్ర‌చారం లాగానే ముగిసిపోయింది. అయితే, విజ‌య‌సాయిరెడ్డి మ‌రో కీల‌క వార్త‌తో తెర‌మీద‌కు వ‌చ్చారు. అదేంటంటే… ఆయ‌న్ను క్వారంటైన్‌లో చేర్చాల‌ట‌. ఎందుకు చేర్చాలి? ఇంత‌కూ ఎవ‌రు ఈ డిమాండ్ …

Read More »

భార్యాపిల్ల‌ల్ని బండిపై తోసుకుంటూ 700 కిలోమీట‌ర్లు

లాక్ డౌన్ వేళ వ‌ల‌స కార్మికుల క‌ష్టం చూస్తే ఎవ్వ‌రికైనా క‌న్నీళ్లు రాక మాన‌వు. ఉన్న చోట ప‌ని లేక‌, తిండి, వ‌స‌తి కొర‌వ‌డి.. ఈ క‌ష్టం ఎందుకులే అని సొంతూళ్ల‌కు త‌ర‌లి వెళ్లిపోతున్నారు కార్మికులు. ఐతే ప్ర‌యాణ సౌక‌ర్యం లేక‌పోవ‌డంతో వంద‌ల కిలోమీట‌ర్లు న‌డిచి అయినా వెళ్లిపోవ‌డానికి సిద్ధ‌మైపోయారు ఎంతోమంది. త‌మ సామాను నెత్తిన పెట్టుకుని.. పిల్ల‌ల్ని సైతం న‌డిపించుకుంటూ వంద‌ల కిలోమీట‌ర్లు సాగిపోతున్నారు. ఈ క్ర‌మంలో అల‌సి …

Read More »

ఎల్జీ పాలిమర్స్ ఎదుట ధర్నా- 50 మందిపై కేసు

తీవ్ర విషాదకరమైన వైజాగ్ గ్యాస్ లీకేజీ ఘటన అనంతరం స్థానికులు అయిన బాధితులు కొందరు కంపెనీ మూసేయాలంటే దాని ఎటు ధర్నా చేసిన సంగతి తెలిసిందే. వరుసగా రెండు మూడు రోజులు పలుమార్లు ఈ ధర్నాలు జరిగాయి. అయితే, ఈ ధర్నాలో పాల్గొన్న 50 మందిపై పోలీసు కేసులు నమోదవడం పెద్ద చర్చనీయాంశం అయ్యింది. ఎల్జీ పాలిమర్స్ ప్యాక్టరీ ఆర్ఆర్ వెంకటాపురం ప్రాంతంలో ఉంది. ఈ ఏరియా మొత్తం గోపాలపట్నం …

Read More »

రూ.20 లక్షల కోట్లను దేశ ప్రజలకు సమంగా పంచేస్తే?

2014 ఎన్నికల ముందు మోడీ ఒక విచిత్రమైన ప్రతిపాదన చేశాడు గుర్తుందా? విదేశాల్లో ఉన్న బ్లాక్ మనీ అంతా పట్టుకొస్తా, ప్రతి ఒక్కరి అక్కౌంట్లో 15 వేలు వేయొచ్చు అలా చేస్తే. బ్లాకాసురుల భరతం పడతా అన్నాడు. ఆ తర్వాత దానికథే మరిచిపోయాడు మోడీ. బ్లాకాసురుల సంగతి పక్కన పెడితే… మోడీ అందరికీ 15 వేలు అక్కౌంట్లో వేయడానికే 20 లక్షల కోట్లు ప్రకటించాడు అని చెబుతున్నారు. దీనిపై మీమ్స్ …

Read More »

తెలంగాణపై కుట్రకు పాల్పడుతున్నట్లే

తాజాగా ఏపీ సర్కారు ఒక ఎత్తిపోతల పథకాన్ని షురూ చేయటం.. దీనికి సంబంధించిన జీవో జారీ కావటం తెలిసిందే. దీనిపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయటంతో పాటు.. తెలంగాణ హక్కులు భంగం వాటిల్లే ప్రయత్నాల్ని ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోవాలన్న ఆదేశాల్ని జారీ చేశారు. ఏపీ ప్రభుత్వం నిర్మించే ఎత్తిపోతల పథకంపై ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దీంతో.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జలజగడాలకు చెల్లుచీటి …

Read More »

వైర‌ల్ వీడియో: లైవ్‌ క‌ప్ప‌ల కోసం చైనీయుల త‌హ‌త‌హ‌

కుక్కలు.. పిల్లులు.. బొద్దింక‌లు.. గ‌బ్బిలాలు.. పాములు.. క‌ప్ప‌లు.. ఇవీ అవీ అని తేడా లేవు. ఏ జంతువైనా.. ఏ కీట‌క‌మైనా.. ఏ జీవి అయినా చైనీయుల‌కు తేడా ఉండ‌దు. చూడ‌గానే నోరూరిపోతుంది. ప్ర‌పంచంలో వీళ్ల‌లా ఇన్ని జీవుల్ని తినే మ‌నుషులు ఇంకెక్క‌డైనా ఉంటారా అంటే సందేహ‌మే. వాళ్ల మాంసం పిచ్చే క‌రోనా వైర‌స్‌కు కార‌ణ‌మైంద‌ని.. వుహాన్‌లోని ప్ర‌పంచ అతి పెద్ద మాంసం మార్కెట్టే వైర‌స్ వ్యాప్తికి కేంద్రమైంద‌ని ఆరోప‌ణ‌లున్న సంగ‌తి …

Read More »