Political News

ఏపీ-తెలంగాణ కొట్టుకుంటే.. ప్రైవేటుకు పండ‌గ‌

ఎట్ట‌కేల‌కు ప్ర‌తిష్ఠంభ‌న వీడింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ మ‌ధ్య ఏడు నెల‌ల‌కు పైగా విరామం త‌ర్వాత ఆర్టీసీ బస్సులు తిర‌గ‌బోతున్నాయి. ఈ మేర‌కు రెండు రాష్ట్రాల ప్ర‌భుత్వాల మ‌ధ్య అవ‌గాహ‌న కుదిరింది. కాక‌పోతే కొన్ని ష‌ర‌తుల మ‌ధ్య బ‌స్సులు తిప్ప‌బోతున్నాయి రెండు రాష్ట్రాల ఆర్టీసీలు. ఇంత‌కుముందు ఏపీ, తెలంగాణ ఆర్టీసీ బ‌స్సులు క‌లిపి 4 ల‌క్ష‌ల కిలోమీట‌ర్ల మేర బ‌స్సులు తిప్పేవి. ఇందులో మెజారిటీ బ‌స్సులు ఏపీవే. దాదాపు రెండున్న‌ర ల‌క్ష‌ల …

Read More »

జగన్ పలుకుబడి ఏంటో తేలిపోతుందా ?

అవును తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాల్లో కేంద్రంలో తనకున్న పలుకుబడేమిటో తేలిపోయే సమయం వచ్చింది. చాలా కాలంగా కేంద్రప్రభుత్వంతో జగన్మోహన్ రెడ్డి మంచి సంబంధాలనే మెయిన్ టైన్ చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నపుడే మంచి సంబంధాలను నెరిపిన వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు దూరమవుతారు ? కాబట్టి కేంద్రంతో దగ్గరగా ఉంటూనే బీజేపీ తో మాత్రం సమాన దూరం పాటిస్తున్నారు. అయితే పోలవరం నిధుల దగ్గర హఠాత్తగా సమస్య వచ్చిపడింది. …

Read More »

నితీష్ లో అసహనం దేనికి సంకేతం ?

బీహార్ ఎన్నికల్లో రెండో దశ పోలింగ్ తేదీ దగ్గర పడేకొద్దీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ లో అసహనం పెరిగిపోతోంది. ఎన్డీయే కూటమి నేతగా, ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఎన్నికల ప్రచారం మొదలుపెట్టినపుడు నితీష్ ప్రశాంతంగానే ఉండేవారు. తర్వాత్తర్వాత బహుశా టెన్షన్ పెరిగిపోయినట్లుంది. ఎన్నికల వేడి మొదలు కాకముందు ఎన్డీయే కూటమికే మళ్ళీ అధికారం ఖాయమంటూ ప్రీపోల్ సర్వేలు తేల్చాయి. అయితే ఎన్నికల వేడి పెరిగిపోయి మొదటిదశ పోలింగ్ జరిగేనాటికి బీహార్ లో …

Read More »

ఏ పార్టీలో ఉన్నా అసమ్మతేనా ?

సీనియర్ నేత, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వ్యవహారం చూసిన తర్వాత పార్టీలోనే కాదు మామూలు జనాలు కూడా ఇలాగే అనుకుంటున్నారు. నెల్లూరు జిల్లాలోని ప్రముఖ రాజకీయ కుటుంబాల్లో ఆనం కుటుంబం కూడా ఒకటి. ఇప్పటి జనరేషన్ కు బాగా తెలిసిన ఆనం బ్రదర్స్ అంటే ఎవరికైనా వెంటనే ఆనం వివేకానందరెడ్డి, ఆనం రామనారాయణరెడ్డే గుర్తుకొస్తారు. ఈమధ్య వివేకా మరణించిన తర్వాత కొంతకాలం రామనారాయణరెడ్డి కామ్ అయిపోయారు. అప్పటికి వాళ్ళు …

Read More »

క‌ర్నూలుపై బీజేపీ స్పెష‌ల్‌ ఇంట్ర‌స్ట్.. వ్యూహం ఇదే!

రాష్ట్రంలో పాగా వేయాల‌ని చూస్తున్న బీజేపీ.. ఆ దిశ‌గా పావులు క‌దుపుతున్న‌ట్టు తెలుస్తోంది. అది కూడా కేంద్రంలోని పెద్ద‌లే రాష్ట్రంలో రాజ‌కీయాల‌పై ప్ర‌త్యేకంగా శ్ర‌ద్ధ చూపుతున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రీ ముఖ్యంగా త‌మ‌కు అనుకూలంగా ఉన్న జిల్లాల‌పై బీజేపీ పెద్ద‌లు ప్ర‌త్యేక దృష్టి పెడుతున్నారు. దీనిలో భాగంగా క‌ర్నూలు విష‌యంలో ఢిల్లీ పెద్ద‌లు చ‌ర్చ‌లు జ‌రుగుతున్నార‌ని తెలిసింది. ఇక్క‌డ ఎద‌గ‌డం ద్వారా .. సీమ‌లో బీజేపీకి ఉన్న కొద్దొ గొప్పో …

Read More »

జ‌గ‌న్ అంటే భ‌క్తా? భ‌య‌మా? నాట‌క‌మా?

మంత్రిగా ప్ర‌తి ఒక్క‌రూ జాగ్ర‌త్త‌గా ఉండండి. ప్ర‌భుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా వ్య‌వ‌హ‌రించ‌వ‌ద్దు. మీరే స‌ర్వ‌స్వం అనుకోవ‌ద్దు. కుటుంబాన్ని రాజ‌కీయాల‌కు దూరంగా ఉంచండి. మీమీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎక్కువ స‌మ‌యం ఉండ‌డం. అవ‌స‌రం ఉంటేనే తాడేప‌ల్లిలో ఉండండి– ఇదీ త‌ర‌చుగా సీఎం జ‌గ‌న్ త‌న మంత్రి మండ‌లి స‌భ్యుల‌కు చెబుతున్న మాట‌లు. దీనికి మంత్రులు అందరూ కూడా ఓకే బాస్‌ అంటున్నారు. విన‌యం చూపిస్తున్నారు.. ఆయ‌న ద‌గ్గ‌ర మంచిమార్కులు ప‌డుతున్నాయో లేదో తెలుసుకుంటున్నారు. …

Read More »

తెలంగాణకు బీజేపీ ఎంత ద్రోహం చేసిందో లెక్కలు చెప్పిన హరీశ్

రాజకీయాలు మహా కర్కశంగా ఉంటాయి. ప్రయోజనాలు కలిగే వరకు చూసిచూడనట్లుగా వ్యవహరిస్తుంటారు. కాస్త లెక్క తేడా వస్తే చాలు చిట్టా విప్పటం మామూలే. అందునా గులాబీ దళానికి ఇలాంటి విషయాల్లో ఉండే నేర్పు అంతా ఇంతా కాదు. దుబ్బాక ఉప ఎన్నికల్లో కమలనాథుల్ని తక్కువగా అంచనా వేయటం ఎంత పెద్ద తప్పన్న విషయాన్ని అర్థం చేసుకొని.. ఎదురుదాడి చేసేందుకు సిద్ధమయ్యేసరికి.. పోలింగ్ వేళ దగ్గర పడింది. జరిగిన తప్పు గురించి …

Read More »

వంశీ పై ముప్పేట దాడి!

రాజ‌కీయాల్లో ఒక్కో సారి నేత‌ల స్కెచ్చులు వారికే ఎదురుతిరుగుతాయ‌నేది ఎన్నో సార్లు రుజువైన రాజ‌కీయ‌త చ‌ద‌రంగం. ఎదుటి వారిని బుక్ చేసేందుకు అమ‌లు చేసే ప్లాన్ వారినే ఇబ్బంది పెట్టే ఇలాంటి ప్ర‌త్యేక‌మైన ప‌రిస్థితిని ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీ అధినేత‌, ఏపీ ముఖ్య‌‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఎదుర్కుంటున్నారని ప్ర‌చారం జ‌రుగుతోంది. తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు ఏపీ మాజీ సీఎం చంద్ర‌బాబు నాయుడును టార్గెట్ చేసిన అంశంలో జ‌గ‌న్ సెల్ఫ్ …

Read More »

ఏపీకి మోడీ షాక్ వెనుక రీజ‌న్ ఇదేనా?

ఏపీ విష‌యంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ వైఖ‌రి చాలా భిన్నంగా ఉంద‌ని, ఆయ‌న రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వ‌డం లేద‌ని, పైగా పోల‌వ‌రం వంటి కీల‌క ప్రాజెక్టుల విష‌యంలో అంచ‌నా వ్య‌యాల‌కు భారీగా కోత పెడుతున్నార‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ విష‌యంలో రాజ‌కీయాల మాట ఎలా ఉన్న ప్ప‌టికి.. మేధావులు, త‌ట‌స్థ వైఖ‌రిని అవ‌లంభించే వారు కూడా ఒకింత ఖిన్నుల‌వుతున్నారు. ఏపీ విష‌యంలో ఇంత అన్యాయం చేస్తారా? …

Read More »

చంద్రగిరి.. ఎన్నికల కమీషన్ విచారణ మొదలుపెట్టింది

మొన్నటి ఎన్నికల సందర్భంగా చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన అక్రమాలపై కేంద్ర ఎన్నికల కమీషన్ విచారణ జోరు పెంచింది. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ తరపున చెవిరెడ్డి భాస్కరరెడ్డి, టీడీపీ తరపున పులివర్తి నాని పోటీ చేసిన విషయం తెలిసిందే. అప్పటి ఎన్నికల్లో చెవిరెడ్డి ఘన విజయం సాధించారు. అయితే అన్నీచోట్లా పోలింగ్ ప్రశాంతంగా ఏడుచోట్ల వైసీపీ రిగ్గింగుకు పాల్పడిందని టీడీపీ అభ్యర్ధి ఆరోపించారు. అదే సమయంలో ఎస్సీ, బీసీలను బెదిరించి టీడీపీ …

Read More »

ముంబై ఐఐటీ స్టూడెంట్స్ కి చంద్రబాబు ఏం చెప్పారు?

భవిష్యత్తు మీద ఆశలతో 2050 టార్గెట్ గా మెగా మైండ్ సెట్ మార్చుకోవాలంటూ చంద్రబాబునాయుడు గట్టిగా చెప్పారు. ముంబయ్ ఐఐటి విద్యార్ధుల కోసం నిర్వహించిన ‘గ్లోబల్ లీడర్ షిప్ సమ్మిట్’ లో ఐఐటి స్టూడెంట్స్ తో వెబినార్ ద్వారా జూమ్ యాప్ లో మాట్లాడారు. రోడ్లు, కరెంటు కూడా లేని 20 ఇళ్ళున్న చిన్న గ్రామంలో పుట్టి పెరిగిన తాను ముఖ్యమంత్రి అవ్వగా లేనిది ఇప్పటి విద్యార్ధులు భవిష్యత్తులో ఎందుకు …

Read More »

మెజారిటి వర్గాలు బైడెన్ కే మద్దతుగా నిలబడుతున్నాయా ?

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల తెదీ దగ్గర పడుతున్న కొద్దీ ప్రపంచ దేశాల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఇందులో భాగంగానే అమెరికాలోని ఓటర్ల నాడిని పట్టుకోవటానికి సర్వే సంస్ధలు తెగ ప్రయత్నిస్తున్నాయి. మీడియా సంస్ధలతో పాటు అనేక సంస్ధలు దేశంలోని అనేక రాష్ట్రాల్లో రకరకాల సర్వేలు చేస్తున్నాయి. అయితే సర్వే చేసే సంస్ధల్లో హార్వార్డ్ విశ్వవిద్యాలయంలోని విద్యార్ధులు, ఫ్యాకల్టీ కలిసి చేసే సర్వేకి మంచి క్రెడిబులిటి ఉందట. దీన్నీ ’2020 కో …

Read More »