మూడేళ్ల కిందట వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత ప్రభుత్వ హయాంలో ఇంటలిజెన్స్ బ్యూరో చీఫ్గా పని చేసిన ఏబీ వెంకటేశ్వరరావును ఎలా టార్గెట్ చేస్తోందో అందరికీ తెలిసిందే. అధికార దుర్వినియోగం, అవినీతి ఆరోపణలతో ఆయన మీద సస్పెన్షన్ వేటు వేసి సుదీర్ఘ కాలం పక్కనపెట్టడం.. చివరికి కోర్టు ఉత్తర్వులతో ఇటీవలే ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్గా నియమించడం తెలిసిందే. కానీ రెండు వారాలు తిరక్కముందే …
Read More »సీఎం పదవికి ఠాక్రే రాజీనామా
గత వారం రోజులుగా తీవ్ర ఉత్కంఠకు.. గురిచేసిన మహారాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపన. పులిబిడ్డగా ప్రాచర్యం పొందిన బాల ఠాక్రే కుమాడు.. సీఎం ఉద్ధవ్ ఠాక్రే కంటతడి.. ఎట్టి పరిస్థితిలోనూ గురువారమే బలపరీక్ష జరిపి తీరాలన్న అత్యున్నత ధర్మాసనం ఆదేశం.. ‘మాదారి మాదే..’ అని భీష్మించిన రెబల్ ఎమ్మెల్యేలు.. అధికారం కోసం పాచికలాడిన బీజేపీ వ్యూహాలు.. వెరసి.. మహా రాష్ట్ర సర్కారు కేవలం రెండు సంవత్సరాల 7 నెలల కాలంలో …
Read More »ఈ సారైనా వెంకయ్యకు మోడీ జై కొడతారా..?
రాష్ట్రపతి అభ్యర్థి అనుకున్నారు.. కానీ, రాలేదు. దేశమంతా.. ఆయన పేరు వినిపించినా.. కనీసం.. ఆయన పేరును కూడా బీజేపీ నేతలు ప్రస్తావించకుండానే ద్రౌపదీ ముర్మును ఎంపిక చేశారు. ఆయనే ప్రస్తుత ఉపరాష్ట్రపతి.. ఆర్ ఎస్ ఎస్ వాది.. తెలుగు వాడు.. వెంకయ్యనాయకుడు. ప్రస్తుతం ఆయన ఉపరాష్ట్రపతిగా ఉన్నారు. మరి ఇప్పుడైనా.. ఆయనకు కొనసాగింపు ఉంటుందా? ఇదీ.. ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. అంతేకాదు.. ప్రధాని మోడీ ఆయన విషయంలో ఎలా …
Read More »సీఎం జగన్కు పేరొస్తోంది.. మాకు రావట్లేదు.. : వైసీపీలో కొత్త రగడ
ఏపీ అధికార పార్టీ వైసీపీలో కొత్త రగడ తెరమీదికి వచ్చింది. ఇప్పటి వరకు వైసీపీ అధినేత, సీఎం జగన్-ఆయన పార్టీ ఎమ్మెల్యేలు.. నేతలు.. అంటే అంతా ఒకే కుటుంబం అని అందరూ అనుకుంటున్నారు. సీఎం జగన్ కూడా అలానే భావిస్తున్నారు. ఇది మన ప్రభుత్వం అనే మాటే ఆయన నోటి నుంచి వినిపిస్తూ ఉంటుంది. అయితే.. ఇప్పుడు కొత్త వాదన తెరమీదికి వచ్చింది. “ముఖ్య మంత్రికే పేరు వస్తోంది.. మాకు …
Read More »ఏపీ ఉద్యోగులకు షాక్.. రేపటిలోగా ఫ్లాట్లు ఖాళీ చేయండి..
మూలిగే నక్కమీద తాడిపండు పడిన చందంగా మారిపోయింది ఏపీ ఉద్యోగుల పరిస్థితి. పీఆర్సీ సరిగా లేదని.. గత 2019 ఎన్నికల్లో ఇచ్చిన సీపీఎస్ పింఛన్ రద్దు హామీని నెరవేర్చడం లేదని.. తాము భవిష్యత్తు అవసరాల కోసం.. దాచుకున్న జీపీఎఫ్ నిధులను రూ.800 కోట్లను కూడా సర్కారు సొంతానికి వాడేసుకుందని లబోదిబోమంటున్న ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పై సర్కారు మరో పిడుగు వేసింది. వారి పై కొరడా ఝళిపించింది. తక్షణం వెళ్లిపోవాలి.. …
Read More »ఆదాయం వస్తోంది.. అప్పులూ చేస్తున్నారు.. కానీ.. ఖజానా ఖాళీ
ఏపీ సర్కారు ఆర్థిక మాయాజాలం ఎవరికీ అర్ధం కావడం లేదు. ఒకవైపు ఆదాయం వస్తోంది. మరోవైపు.. కేంద్రం చల్లని చూపుతో అప్పులు కూడా చేస్తున్నారు. అయినప్పటికీ.. ఖజానాలో చిల్లిగవ్వ ఉండడం లేదు. ఎప్పటికప్పుడు వెతుకులాటే. మరి దీనికి కారణం ఏంటి? డబ్బులు ఎటు పోతున్నాయి? ఇదో విక్రమార్క విన్యాసంగా మారిపోయిందని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం ఏపీలోని వైసీపీ ప్రభుత్వానికి నెలకు సగటున రూ.12వేల కోట్ల వరకు ఆదాయం వస్తోంది. అలాగే… …
Read More »ఉద్యోగుల సొమ్ము జగన్ పాలు.. 800 కోట్లు హుష్!!
ఎక్కడైనా.. ఏదైనా ప్రభుత్వం ఉద్యోగులతో పనిచేయించుకుని.. వారికి జీతాలు.. భత్యాల రూపంలో సొమ్ములు ఇస్తుంది. కానీ, ఏపీలో మాత్రం రివర్స్ జరుగుతోందని.. ఇక్కడి ఉద్యోగులు గగ్గోలు పెడుతున్నా రు. ప్రభుత్వం తమను మరోమారు నమ్మించి, మోసం చేసిందనే వాదన ఉద్యోగ సంఘాల నుంచి వినిపి స్తోంది. డీఏ బకాయిలను జీపీఎఫ్ ఖాతాలకు జమ చేసినట్లే చేసి, వెనక్కి తీసుకుందని చెబుతున్నారు. వ్యక్తిగత జీపీఎఫ్ ఖాతాల నుంచి తమ అనుమతి లేకుండా …
Read More »వైసీపీ సీనియర్ల.. రాజకీయం గరంగరం
వైసీపీ సీనియర్ నాయకులు, పైగా.. సీఎం జగన్కు అత్యంత సన్నిహితులుగా పేరున్నవారు.. ఇప్పుడు రోడ్డున పడ్డారు. ముఖ్యంగా జగన్ ఈ ఏడాది ఏప్రిల్లో చేపట్టిన మంత్రి వర్గ విస్తరణ తర్వాత.. ఈ అసంతృప్తి మరింత పెరిగిపోయింది. వీరిలో జగన్కు మామ వరస అయ్యే.. ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెరమీదికి రాగా.. 24 గంటలు గడవక ముందే.. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే, జగన్కు మిత్రుడు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి …
Read More »ఇదేంది థాక్రేకి మరో గట్టి దెబ్బ ?
మహారాష్ట్రలో సంకీర్ణప్రభుత్వ సంక్షోభం నానాటికీ పెద్దదయిపోతోంది. ఇప్పటికే మంత్రి ఏక్ నాధ్ షిండే నాయకత్వంలో మంత్రులు, ఎంఎల్ఏలు అంతా కలిపి సుమారు 40 మంది తిరుగుబాటు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. తిరుగుబాటు లేవదీసిన ఎంఎల్ఏల సంఖ్య ఎంతన్నది కచ్చితంగా తెలియకపోయినా షిండే వర్గానిదే మెజారిటి అని తెలుస్తోంది. తిరుగుబాటు లేవదీసిన ఎంఎల్ఏలను ఎలా దారికితెచ్చుకోవాలో అర్ధంకాక సీఎం థాక్రే బుర్రగోక్కుకుంటున్నాడు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఎంపీల్లో కూడా తిరుగుబాటు …
Read More »సాయిరెడ్డీ.. ఎంత కోపముంటే మాత్రం ఇలా రాయుడేంది?
వైసీపీ కీలక నాయకుడు.. ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా పార్లమెంటు స్పీకర్ ఓం బిర్లాకు రాసిన లేఖ వివాదానికి దారితీసింది. రాజకీయంగా ఎంతో పరిపక్వత సాధించానని.. చెప్పుకొనే సాయిరెడ్డి ఏమాత్రం పరపక్వత లేకుండా వ్యవహరించారనే వాదన వినిపిస్తోంది. దీనికి కారణం.. తాజాగా సాయిరెడ్డి రాసిన లేఖే. విషయం ఏంటంటే.. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకు పార్టీ అధిష్టానానికి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆయన నిత్యం రచ్చబండను వేదికగా …
Read More »అమరావతి భూములు ఎకరం 10 కోట్లు.. జగన్ వ్యూహం ఏంటి?
ఏపీ కలల రాజధాని అమరావతి విషయంలో ప్రస్తుతం సీఎం జగన్ ఏం చేస్తున్నారు. ఆయన ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగుతున్నారు..? ఇదీ..ఇప్పడు జరుగుతున్న చర్చ. ఎందుకంటే.. తాను పట్టిన కుందేలుకు మూడేకాళ్లనట్టుగా.. ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతామని.. ఈ విషయంలో వెనక్కి తగ్గేదిలేదని.. పదే పదే చెప్పారు. ఈ విషయంలో ఏకంగా.. శాసన మండలిని రద్దు చేసేందుకు కూడా వెనుకంజ వేయలేదు. రాత్రికి రాత్రి.. మండలి రద్దుకు …
Read More »‘మొగుళ్లు వద్దన్నా వారి పెళ్లాలే మాకు ఓటేస్తారు’
నోటికి ఎంత మాట వస్తే.. అంత అనేస్తున్న వైసీపీ నాయకులు. నాలుగు గోడల మధ్యమాట్లాడుకోవాల్సిన వ్యాఖ్యలను కూడా బహిరంగ వేదికలపై నోరు జారేస్తున్నారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారాయి. మొగుళ్లు వద్దన్నా వారి పెళ్లాలే మాకు ఓటేస్తారు. సంక్షేమ పథకాల కింద వేలకు వేలు ఇస్తున్నాం.. మాకు కాకుండా ఎవరికి ఓటేస్తారు. అసలు అంత దమ్ము ఎవరికి ఉంది! అని సదరు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates