దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడ ఏ ఘటన జరిగినా అది ఆసక్తి అనుకుంటే నెటిజన్లు నిర్మొహమాటంగా తమ అభిప్రాయం వెల్లడిస్తున్నారు. చేతిలో సెల్ ఫోన్ ఉండడం, డిజిటల్ మీడియా విస్తృతంగా అందుబాటులోకి రావడంతో ఇప్పుడు ప్రజల స్పందన గతంలో మాదిరిగా కాకుండా ఓ రేంజ్లో ఉంది. తాజాగా కర్ణాటకలో ఓ ఎమ్మెల్యేను ప్రజలు తరిమి తరిమి కొట్టారు. ఎన్నాళ్లుగానో తాముఎదుర్కొంటున్న సమస్యలను సదరు ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని ఆగ్రహించిన జనాలు.. …
Read More »మెగాస్టార్కు.. మోడీ గేలం మామూలుగా లేదుగా!
ఔను! రాజకీయాల్లో ఉన్న నాయకులు, ముఖ్యంగా బీజేపీలో ఉన్న ఇప్పటి తరం నేతలు ఏంచేశారన్నా.. వారికి అర్ధం పరమార్థం దక్కకుండా ఏదీ చేయరు. అది ఏదైనా కావొచ్చు. అటు పార్టీకి, లేదా వారికి ఉపయో గం ఉంటుందంటేనే అడుగుతీసి అడుగు వేస్తారు. ఇప్పుడు మెగాస్టార్ విషయంలోనూ అదే జరుగుతోందని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉన్నానని ప్రకటించారు. ఇటీవల కాంగ్రెస్ సభ్యత్వాన్ని పునరుద్దరించుకోవాలని సూచించినా ఆయన పట్టించుకోలేదు. …
Read More »జగన్ పై ఫైర్ అయిన సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి
ఆంధ్రప్రదేశ్లో ఉన్నది ప్రజాప్రభుత్వమేనా? ఇంకేమైనా ఉందా? అని సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ గోపాలగౌడ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కార్మికులు, ప్రజా సమస్యలను ప్రశ్నిస్తున్న వారిపైనా, నిరసన తెలుపుతున్న వారిపైనా తీవ్రస్థాయిలో నిర్బంధ కాండ కొనసాగుతోందని, దీనిని చూస్తుంటే ఏపీలో ఉన్నది ప్రజా ప్రభుత్వమేనా? అన్న అనుమానంగా ఉందని అన్నారు. తిరుపతిలో సిఐటియు ఆధ్వర్యంలో “ప్రజా ఉద్యమాలు-నిర్బంధం”పై రాష్ట్ర సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు మాజీ …
Read More »చెప్పకుండా బయటకు వెళ్లిందని కూతురిని చంపేసి..
కన్నకూతురుపై అమానుషంగా ప్రవర్తించాడు ఓ తండ్రి. తనకు చెప్పకుండా బయటికి వెళ్లిందనే కోపంతో కన్న పేగును హతమార్చాడు. అనంతరం కుమార్తె మృతదేహాన్ని ట్రాలీ బ్యాగులో పెట్టి ఉత్తర్ప్రదేశ్ మథురలోని ఓ రోడ్డు పక్కన పడేశాడు. పోలీసులు దర్యాప్తులో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. ఉత్తర్ప్రదేశ్ మథురలో పరువు హత్య కలకలం రేపింది. ట్రాలీ బ్యాగులో 21 ఏళ్ల యువతి మృతదేహం కనిపించడం స్థానికులను భయాందోళనలకు గురిచేసింది. నవంబరు 17న జరిగిన …
Read More »ఏసేశాడు.. జగన్ ఫుల్ గా ఏసేశాడు.. !
ఏసేశాడు.. జగన్.. బాగా ఏసేశాడు! ఇదీ.. ఇప్పుడు హాట్ టాపిక్ . తాజాగా టీడీపీ డిసెంబరు 1 నుంచి ప్రతిష్టా త్మకంగా ప్రారంభించాలని భావిస్తున్న ‘ఇదేం ఖర్మ’ కార్యక్రమాన్ని జగన్ ఆడేసుకున్నారు. తాజాగా నరసాపురం పర్యటనలో భాగంగా మత్స్యకారులకు సంబంధించిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన జగన్ అనంతరం.. జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ల పై విరుచుకుపడ్డారు. …
Read More »జగన్ పర్యటన అంటే మామూలుగా వుండదు మరి
ఏపీ సీఎం జగన్ పర్యటన అంటేనే ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ప్రతిపక్షాలేమో.. ఆయన తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు రావడం లేదని విమర్శలు గుప్పిస్తున్నాయి. దీంతో సీఎం జగన్ ఏదో ఒక కార్యక్రమం పెట్టుకుని ప్రజల మధ్యకు వస్తున్నారు. అయితే, ఈ పర్యటనలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సీఎం సర్ వస్తున్నారంటే చాలు.. దుకాణాలు బంద్, రహదారులు బంద్, హోటళ్లు బంద్, చివరకు పాఠశాలలకు కూడా తాళాలు వేసేస్తున్నారు. తాజాగా …
Read More »ఆ హత్య వెనుక డేటింగ్ యాప్
పేర్లు వినడానికి ఆహ్లాదంగా ఉన్నా డేటింగ్ యాప్స్ ప్రాణాంతకంగా తయారవుతున్నాయి. డేటింగ్స్ యాప్స్ అనర్థాలకు కూడా దారితీస్తున్నాయి. అత్యాచారాలు, హత్యలు, ఆత్మహత్యలు, నేరాలకు కారణమవుతున్నాయి. తొలుత సమ్మోహనం.. తర్వాత వెగటు… చివరకు నేరమన్నట్లుగా డేటింగ్స్ యాప్స్ పరిచయాలు విషాదాంతమవుతున్నాయి.. బంబుల్ తో శ్రద్ధాకు పరిచయమైన అఫ్తాబ్ ఢిల్లీలో తీవ్ర సంచలనం రేపిన శ్రద్ధా వాకర్ హత్య కేసుకు….. ఒక డేటింగ్ యాప్ కు ఉన్న లింకు తర్వాత బయటపడింది. బంబుల్ …
Read More »జనసేనను డిక్టేట్ చేస్తున్న బీజేపీ?
ఏపీలో చిత్రమైన రాజకీయాలు తెరమీదకి వచ్చాయి. ప్రశ్నిస్తానంటూ పార్టీ పెట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఇప్పుడు ప్రశ్నల చిక్కుల్లో చిక్కుకుపోయారు. ఎందుకంటే.. పార్టీ పెట్టుకున్నది ఆయన.. పార్టీని బలోపేతం చేస్తున్నది ఆయన.. కానీ, పార్టీని, ఆయనను కూడా బీజేపీ నడిపిస్తోందా? అనేలా ఆ పార్టీ నాయ కులు ప్రయత్నించడం.. ప్రవర్తించడం కూడా ఇప్పుడు ఆశ్చర్యంగా మారింది. దీనిపై చర్చ కూడా సాగుతోంది. అసలు జనసేనతో బీజేపీకి ఉన్న సంబంధం …
Read More »పవన్ ఏదో ఒక రోజు సీఎం అవుతాడు: చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి మరోసారి రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఉండాలంటే చాలా మొరటుగా, కటువుగా ఉండాలన్న చిరంజీవి.. ఆ లక్షణాలు లేకపోవడం వల్లే తాను రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు స్పష్టం చేశారు. రాజకీయాల్లో అడుగుపెట్టాలనుకోవడం తన మనసు నుంచి వచ్చింది కాదన్న ఆయన.. ఆ రంగంలో మాటలు అనాలన్నా.. అనిపించుకోవాలన్నా తన సోదరుడు పవన కల్యాణ్ సమర్థుడని పేర్కొన్నాడు. పవన్ను ఏదో ఒకరోజు ఉన్నత స్థాయి(సీఎం)లో చూసే అవకాశం …
Read More »జగన్ సభకు జనసమీకరణ.. ఏ రేంజ్లో అంటే!!
ఏపీ సీఎం జగన్ ఎక్కడ పర్యటించినా అది వార్తగా మారుతోంది. ఆయన చేసే ప్రసంగాల కన్నా ఈ సభకు చేసే ఏర్పాట్లు, వస్తున్న జనాలు వంటివి జనాల్లో హాట్ టాపిక్గా మారుతున్నాయి. సభను విజయవంతం చేసేందుకు డ్వాక్రా మహిళలను తరిస్తున్న ఘట్టాలు తెలిసిందే. ఈ క్రమంలొవారు మధ్యలోనే వెళ్లిపోకుండా బారికేడ్లు కూడా అడ్డు పెడుతున్నారు. ఇక, ఇప్పుడు తాజాగా సీఎం జగన్ ఈ నెల 21న పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో …
Read More »వైసీపీ పై ప్రేమకాదు… బీజేపీ వ్యూహం వేరే వుందిలే…!
రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి వ్యూహాలు వేస్తారో తెలియదు కదా! ఇప్పుడు ఏపీ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నవారికి ఇదే తత్వం బోధపడుతోంది. రాజకీయంగా తాము ఎదిగేందుకు, అధికారంలోకి వచ్చేందుకు ఛాన్స్ ఉన్నప్పటికీ.. కేంద్రంలోని బీజేపీ పెద్దలు మాత్రం చాలా దూర దృష్టితో ఏపీలో అడుగులు వేస్తున్నారు. బీజేపీని గమనిస్తే.. ఎక్కడా కూడా తాను దొరికిపోయే రాజకీయాలు చేసింది లేదు. ఎక్కడ ఏ రాష్ట్రంలో అయినా.. వచ్చిన ఛాన్స్ను మిస్ చేసుకున్న పాపాన …
Read More »రేసింగ్ లీగ్లో ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీ
ప్రపంచానికి ఫార్ములా వన్ రేసు ఉంది. కానీ ఇండియాకు అది లేదు. గతంలో కొన్ని సీజన్ల పాటు ఇండియాలో ఫార్ములా వన్ రేసులను నిర్వహించినా.. ఏవో కారణాల వల్ల ఆపేశారు. ఇక అప్పట్నుంచి ఇండియన్ స్పోర్ట్స్ లవర్స్కు రేసింగ్ వినోదం లేకుండా పోయింది. అందుకే కొత్తగా ఫార్ములా-ఈ పేరుతో ఇండియాలో రేసింగ్ లీగ్ మొదలుపెట్టారు. ఈ రేసు నిర్వహించే నాలుగు ప్రధాన నగరాల్లో హైదరాబాద్ కూడా ఒకటి కావడం విశేషం. నగరం …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates