వందేళ్ల తర్వాత దేశంలోనే తొలిసారిగా ఏపీలో దాదాపు చేపట్టిన సమగ్ర భూముల రీ సర్వే ప్రారంభమైంది. వాస్తవానికి గత ఏడాది ట్రయల్ రన్గా ప్రారంభించిన ఈ కార్యక్రమం విజయవంతంగా ముందుకు సాగింది. తాజాగా శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో సీఎం జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి.. కొందరికి హక్కు పత్రాలు మంజూరు చేశారు. తొలిదశలో 2 వేల గ్రామాల్లో సర్వే పూర్తి అయింది. ఆధునిక డిజిటల్ రెవెన్యూ రికార్డులు సిద్ధమైన గ్రామాల్లో …
Read More »జగన్ సర్ శ్రీకాకుళం టూర్.. జుట్టుపీక్కుంటున్న జనాలు!
పై ఫొటో చూశారుగా! ఇది చూస్తే ప్రత్యేకంగా చెప్పేదేముంది? ఏ దేశాధినేతో వస్తున్నారు.. ఆయనకు అత్యంత పటిష్ఠ భద్రత కల్పించేందుకు ప్రభుత్వం ఇలా చేస్తోంది అనుకుంటున్నారా? కానీ.. ఇది ఏపీ సీఎం కోసం చేస్తున్న ఏర్పాట్లు. ఆయన పర్యటన నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా అధికారులు ఉరుకులు పరుగులు పెట్టి .. ఎక్కడికక్కడ దుకాణాలు రెండు రోజుల ముందే మూయించేసి బారికేడ్లు కట్టేయించారు. పురుగును కూడా కదలనియ్యని రీతిలో ఏర్పాట్లు ఉండడం …
Read More »మీరు చెబుతున్నట్టు.. ఇవి తాటాకు చప్పుళ్లు కావేమో సర్!
తెలంగాణలో వరుస దాడులు. ఒక కేసు పోతే ఇంకొకటి. ఒక నేత చిక్కారులే అనుకుంటే మరో నేత. ఇలా వరుసగా కేంద్ర దర్యాప్తు సంస్థలు తెలంగాణను చుట్టేస్తున్నాయి. అడ్రస్లు వెతుక్కుని మరీ వచ్చి దాడులు చేస్తున్నాయి. అయితే, ఈ దాడులను తాము ఏమాత్రం ఖాతరు చేసేది లేదని, కేంద్రంలోని నరేంద్ర మోడీ, బీజేపీ సర్కారు తాటాకు చప్పుళ్లకు తాము బెదిరేది కూడా లేదని మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్, శ్రీనివాస్ గౌడలు …
Read More »అఖిలం కోల్పోతున్న అఖిల ప్రియ..!
రాజకీయాల్లో ఎంత ఒదిగి ఉంటే అంత మేలు జరుగుతుంది. అంతేకాదు.. పాలిటిక్స్లో వ్యూహాలకే స్థానం తప్ప, బెదిరింపులు, భీష్మించడాలకు తావులేదు. నాయకులు ఎంతటి వారైనా.. వారికి ఎంత చరిష్మా ఉన్నా ప్రజలకు చేరువ అయితే పట్టు దక్కేది. అయితే, ఈ విషయంలో ఎందుకో యువ నాయకురాలు, మాజీ మంత్రి అఖిల ప్రియ తడబడ్డారు. కాదుకాదు.. చేజేతులా.. రాజకీయాలను దూరం చేసుకున్నారు. ఒకప్పుడు ఆళ్లగడ్డ అంటే అమ్మ, నంద్యాల అంటే నాన్న.. …
Read More »ఇప్పటానికి మరోసారి పవన్.. ఎప్పుడు? ఎందుకు?
‘ఇప్పటం’ ఈ మాట కొన్ని రోజుల పాటు ఏపీ రాజకీయాలను కుదిపేసిన విషయం తెలిసిందే. ఉమ్మడి గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని ఈ గ్రామంలో ప్రభుత్వం రహదారి విస్తరణ అంటూ కొందరి ఇళ్లను కూల్చివేయడం రాష్ట్రంలో రాజకీయ పెనుదుమారానికి దారితీసింది. తన పార్టీ ఆవిర్భావ సదస్సుకు భూములు ఇచ్చారనే కారణంగానే రైతుల ఇళ్లను ప్రభుత్వం కూల్చేసిందని పవన్ ఆరోపించారు. అయితే, ఇదంతా ఎప్పుడో తీసుకున్న నిర్ణయమని ప్రభుత్వం పేర్కొంది. …
Read More »జనసేన ఎఫెక్ట్: ఒక్క కార్టూన్తో జగన్కు ఆన్సర్
వంద మాటల్లో చెప్పలేనిది.. ఒక్క చిత్రంలో చూపించడం.. చిత్రకారుడి నైపుణ్యం.. ప్రతిభ కూడా. ప్రపంచ మహిళా సౌందర్యాన్ని మొత్తాన్ని ఒక్క మొనాలిసా చిత్తరువులో కూర్చేసిన కళాకారుడు కోట్లాది మంది హృదయాలను కొల్లగొట్టినట్టుగా.. రాజకీయాల్లోనూ చిన్నపాటి కార్టూన్లు నేతల గుట్టును.. వారి మాటల్లోని లోగుట్టును కూడా బయటపెట్టిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా ఇదే పనిచేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వంద మాటలతో వైసీపీపై ఎదురు దాడి చేయడం కన్నా, ఒక్క …
Read More »టీఆర్ఎస్తో కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్: మర్రి శశిధర్రెడ్డి
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి రాజీనామా చేశారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ఆయన ప్రకటించారు. కఠినమైన నిర్ణయం తీసుకోకుండా ఉండలేకపోయానని అన్నారు. చాలా బాధతో పార్టీకి రాజీనామా చేస్తున్నానని తెలిపారు. తెలంగాణ బాగు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు. పూర్తి వివరాలతో సోనియా గాంధీకి లేఖ రాశానని చెప్పారు. ఇటీవలే శశిధర్ రెడ్డిని హస్తం పార్టీ బహిష్కరించిన సంగతి తెలిసిందే. …
Read More »పవన్కు హింట్స్తో సరిపెట్టేస్తోన్న మెగా ఫ్యామిలీ…!
వచ్చే ఎన్నికల్లో పవన్కు ఎవరు సాయం చేస్తారు? ఆయనకు బీజేపీ అండగా ఉందా? టీడీపీతో చేతులు కలుపుతారా? అనే విషయాలు తరచుగా చర్చకు వస్తున్నాయి. ఈ విషయంలో బీజేపీని తీసుకున్నా.. టీడీపీని తీసుకున్నా.. ఆయా పార్టీల లబ్ధినే అవి కోరుకుంటాయనడంలో సందేహం లేదు. ముఖ్యంగా బీజేపీ అయితే, పవన్ను అడ్డు పెట్టుకుని వచ్చే ఎన్నికల నాటికి బలోపేతం కావాలని ప్రయత్నిస్తోంది. ఇక, టీడీపీకి పవన్ బలం అవసరం లేదు. అయితే, …
Read More »ఒక్కసారి కాదు.. వందసార్లు కేసీఆర్ కాళ్లు మొక్కుతా
కొవిడ్ టైంలో తెలంగాణలో బాగా పాపులర్ అయిన అధికారుల్లో రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు ఒకరు. కరోనా ప్రభావం మొదలయ్యాక ఆయన దాదాపు ప్రతి రోజూ మీడియాలో కనిపించేవారు. కొవిడ్ అప్డేట్స్ ఇవ్వడంతో పాటు సూచనలూ చెప్పేవారు. ఐతే ఈ మధ్య శ్రీనివాస్ రాజకీయ కారణాలతో వార్తల్లో వ్యక్తి అవుతుండడం విశేషం. ఆయన అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా నుంచి …
Read More »ఇది.. అతి జాగ్రత్తకు పరాకాష్ఠ!!
అధికారంలో ఉన్నవారికి అంతో ఇంతో వ్యతిరేకత ఉంటుంది కాబట్టి జాగ్రత్త పడతారు. అయితే, ఏపీ సీఎం జగన్ వ్యవహారాన్ని చూస్తే అతి జాగ్రత్త కనిపిస్తోందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. తాజాగా ఆయన నరసాపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన తనకోసం రోడ్డుకు ఇరువైపులా గంటల తరబడి వేచి ఉన్న ప్రజలను కనీసం పన్నెత్తి పలకరించలేదు. అంతేకాదు.. అతి పెద్ద బస్సులో ఫ్రంట్ కూర్చుని అతి చిన్న అద్దంలోనే చిరునవ్వులు చిందిస్తూ.. ఎత్తిన …
Read More »జగన్ సభలో మహిళల చున్నీలు తీయించేసిన పోలీసులు
ఏపీ సీఎం జగన్ తాజాగా నరసాపురంలో పర్యటించారు. మత్స్యకార దినోత్సవం సందర్భంగా ఇక్కడ పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకు స్థాపన చేశారు. అయితే, ఈ సభలో మహిళలకు తీవ్ర అవమానం జరిగింది. నల్ల చున్నీలు ధరించివచ్చిన మహిళలను గేట్ వద్దే ఆపేశారు. వారి చున్నీలను బలవంతంగా తీయించివేశారు. దీనిపై మహిళలు తీవ్ర అభ్యంతరం తెలిపారు. పోలీసులు చర్యను ప్రతిఘటించారు. అయినప్పటికీ పోలీసులు ససేమిరా అంటూ పోలీసులు తమ మాటనే నెగ్గించుకున్నారు. …
Read More »కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకం అంటూనే.. బీజేపీ నిర్వాకం ఇదీ!
బీజేపీ నాయకులు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇటీవల కాలంలో కుటుంబ రాజకీయాలను తరిమి కొట్టాలి.. మేం కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకం అంటూ కామెంట్లు చేస్తున్న విషయం తెలిసిందే. పాపం.. సామాన్యులు నమ్మేసి ఉంటారు. కానీ, ఇదే బీజేపీ గుజరాత్ ఎన్నికల్లో ఏం చేస్తోందంటే.. ఈ శ్రీరంగ నీతులకు యూటర్న్ ఇచ్చి.. అక్కడ వారసులకు టికెట్లు ప్రకటించింది. ఒకటి అరా అయితే, ఎవరూ పట్టించుకోరు. ఏకంగా తొలిదశ ఎన్నికల్లో ఏడు స్థానాలు, …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates