టీడీపీ పార్లమెంటు సభ్యుడు(గుంటూరు).. గల్లా జయదేవ్ పార్లమెంటులో చాలా రోజుల తర్వాత.. మరోసారి అమరావతి ప్రస్తావన తెచ్చారు. గతంలో ఒకసారి.. అమరావతి గురించి మాట్లాడిన ఆయన మిస్టర్ పీఎం అంటూ.. మోడీని కడిగేశారు. తర్వాత.. మళ్లీ ఎందుకో ఆయన సైలెంట్ అయ్యారు. తర్వాత.. ఇన్నాళ్లకు మరోసారి.. పార్లమెంటులో గల్లా గట్టిగానే అమరావతి గురించి ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన తాజాగా 2022-23 వార్షిక బడ్జెట్లో కేంద్రం.. అమరావతికి జరిపిన కేటాయింపులపై …
Read More »జగన్కు లేని సమస్య కేసీఆర్కు ఎందుకు?
గత కొద్దినెలలుగా కేంద్ర ప్రభుత్వం వర్సెస్ కేసీఆర్ సర్కారు అన్నట్లుగా విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ఎపిసోడ్లో నడుస్తున్న టాపిక్ ధాన్యం సేకరణ. తెలంగాణ రాష్ట్రానికి వెళ్లిన రాష్ట్ర మంత్రుల బృందం ఢిల్లీలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో చర్చించారు. అనంతరం వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మళ్లీ పాతపాడే పాడారని, యాసంగి వడ్ల కొనుగోలుపై క్లారిటీ …
Read More »జగన్ ప్రిజనరీ.. చంద్రబాబు విజనరీ..
“ఏపీసీఎం జగన్ ప్రిజనరీ అయితే.. టీడీపీ అధినేత చంద్రబాబు విజనరీ“ అంటూ.. టీడీపీ యువ నాయకుడు.. జాతీయ ప్రధాన కార్యదర్శి.. నారా లోకేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చట్ట సభల్లో తమ గొంతు నొక్కినా.. ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ తప్పిదాలను వదిలిపెట్టేది లేదని అన్నారు. ఈ నెల 29 నుంచి తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు ప్రజాక్షేత్రంలోకి పెద్ద ఎత్తున తరలి వస్తారని లోకేశ్ వెల్లడించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం మార్చి 29 నుంచి.. …
Read More »పెగాసస్ అంతు తేల్చాల్సిందే..
అందరూ చెబుతున్నా.. ప్రతిపక్షం నెత్తీ నోరూ.. మొత్తుకుంటున్నా.. ఏపీ ప్రభుత్వం మాత్రం తన పంథాలో తను పయనిస్తోంది. ఏపీలో పెగాసస్ విషయంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యల పై వెనక్కి తగ్గేది లేదన్నట్టుగా.. వ్యవహరిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే దీనిపై ఒక రోజు రోజంతా.. టీడీపీ సభ్యులను సస్పెండ్ చేసి.. సభలో పెగాసస్పై చర్చలు జరిగిన ప్రభుత్వం.. తాజాగా దీనిపై హౌస్ కమిటీని నియమించింది. వాస్తవానికి …
Read More »కాశ్మీర్ ఫైల్స్: కేజ్రీవాల్ అదిరిపోయే కౌంటర్
కశ్మీర్ ఫైల్స్… ఈ మధ్య కాలంలో రాజకీయ వర్గాలు అతి ఎక్కువగా స్పందించిన సినిమా అనుకోవచ్చు. కారణాల సంగతి అలా ఉంచితే, ఈ సినిమా కలెక్షన్లు బాక్సాఫీసును షేక్ చేస్తున్నాయి. అదే సమయంలో పలు రాష్ట్రాలు ఈ సినిమాలకు ట్యాక్స్ రిబేట్ సైతం ప్రకటించాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఈ సినిమాపై స్పందించారు. ఇలా తీవ్ర చర్చనీయాంశంగా మారిన కశ్మీర్ ఫైల్స్ విషయంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కీలక …
Read More »కేంద్రంపై పవన్ విమర్శలు.. బీజేపీకి షాక్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. కేంద్రానికి భారీ షాక్ ఇచ్చారు. పరోక్షంగా కేంద్రంపై ఆయన విరుచుకుపడ్డారు. నేతాజీ అస్తికలు మన దేశానికి తీసుకురావాలని ప్రజలు కోరుకోవాలని పవన్ కల్యాణ్ సూచించారు. నేతాజీ అస్తికలు రెంకోజి ఆలయంలో దిక్కు లేకుండా పడి ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ అస్తిక లు నేతాజీవి అవునా కాదా అని పరీక్షలు చేయలేరా అని పవన్కల్యాణ్ పరోక్షంగా కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారును ప్రశ్నించారు. …
Read More »మా విధానంలో మార్చుకునేది లేదు.. టీఆర్ఎస్కు కేంద్ర మంత్రి కౌంటర్!
తెలంగాణ, కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఏర్పడిన ధాన్యం వివాదం.. ఆసక్తిగా మారుతోంది. తమ విధానం మార్చుకునేది లేదని.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాదు.. మీరు ఎలాగూ.. కేంద్రంలో అధికారంలోకి వస్తామని చెబుతున్నారు కదా.. అప్పుడు మీరే విధానం మార్చుకోండి! అంటూ.. సటైర్లు పేల్చింది. ఈ వివాదానికి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కార్యాలయం వేదికగా మారడం గమనార్హం. ఈ క్రమంలో ధాన్యం కొనుగోళ్ల అంశంపై జరిగిన భేటీలో …
Read More »జగన్ వ్యాఖ్యలపై నాగబాబు ఫైర్
ఏపీలో జరుగుతున్న కల్తీసారా మరణాలు, జేబ్రాండ్స్ అమ్మకాలు వంటి అంశాలపై టీడీపీ, వైసీపీల మధ్య తీవ్రస్థాయిలో యుద్దం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రెండు సభలు కూడా ఆందోళనల తో అట్టుడుకుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా.. జనసేన కీలక నేత … నాగబాబు స్పందించారు. సీఎం జగన్పై తనదైన శైలిలో ఆయన వ్యాఖ్యలు గుప్పించారు. ఒకింత ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. నాటుసారా కారణంగా ఎవరూ చనిపోలేదని సీఎం …
Read More »జగన్ చెప్పిందే నిజమైతే.. దేశంలో మిగిలేది మద్యమేనా?
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. తాను ప్రవేశ పెట్టిన, అమలుచేస్తున్న అనేక సంక్షేమ పథకాలకు మద్యం ద్వారా వచ్చే ఆదాయమే కారణమని చెప్పారు. దీనిని చాలా మంది నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. వాస్తవానికి ప్రతిపక్ష నేత హోదాలో ఎన్నికలకు ముందు మద్య నిషేధం అంటూ జగన్ పదేపదే చెప్పిన విషయం తెలిసిందే. తాను అధికారంలోకి రాగానే దశల వారీగా మద్య నిషేధం అమలు …
Read More »కోర్టులు ఎలా డిక్టేట్ చేస్తాయి?.. జగన్ సంచలన వ్యాఖ్యలు
రాజ్యాంగం ప్రకారం చట్టం చేసే అధికారం శాసన వ్యవస్థకే ఉందని ఏపీ సీఎం జగన్ పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీలో ఇవాళ వికేంద్రీకరణపై చర్చ సందర్భంగా.. ఆయన ప్రసంగించారు. పరిపాలన వికేంద్రీకర ణపై శాసన వ్యవస్థకు ఎలాంటి అధికారం లేదని హైకోర్టు చెప్పింది. రాజధానిపై కేంద్రం నుంచి అనుమ తులు తీసుకోవడం తప్ప రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది ఏదీ లేదని చెప్పింది కోర్టు. కానీ, కేంద్రం ఏమో రాజధానిపై నిర్ణయం తమదే …
Read More »మూడు రాజధానులే.. మడమ తిప్పేది లేదు.. అసెంబ్లీలో జగన్ ప్రకటన
మూడు రాజధానుల (వికేంద్రీకరణ) విషయంలో వెనకడుగు వేయబోమని సీఎం జగన్ స్పష్టం చేశారు. వికేంద్రీకరణకు అర్థం అన్ని ప్రాంతాల అభివృద్ధి కాబట్టి, అడ్డంకులు ఎదురైనా వికేంద్రీకరణ ఒక్కటే సరైన మార్గమన్నారు. అందరికీ మంచి చేయడమే ప్రభుత్వం ముందన్న మార్గమని, రాబోయే తరాలకు మంచి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం జగన్ స్పష్టం చేశారు. న్యాయ వ్యవస్థ మీద విశ్వాసం, గౌరవం ఉందని ఈ సందర్భంగా సీఎం జగన్ స్పష్టం చేశారు. …
Read More »రాష్ట్ర హైకోర్టు వ్యాఖ్యలపై ఏపీ అసెంబ్లీలో చర్చ..
మూడు రాజధానులపై ఏపీ అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతున్నారు. ‘ప్రపంచంలోనే అత్యంత పురాతన లిఖిత రాజ్యంగం 1788లో అమెరికాది. మన దేశంలో రాజ్యాంగం 72 ఏళ్ల కింద 1950లో అమల్లోకి వచ్చింది. రాజ్యాంగం తమను కాపాడుతుందన్న భరోసాలో ప్రతీ ఒక్కరు ఉంటారు. మన లక్ష్యం ఎంత గొప్పదో.. మార్గం కూడా అంత గొప్పగా ఉండాలని గాంధీ చెప్పారు. ఎవరి …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates