Political News

వంగ‌ల‌పూడి అనిత… వాయిస్ తగ్గించడం వెనుక?

టీడీపీ తెలుగు మ‌హిళ‌.. రాష్ట్ర అధ్య‌క్షురాలు.. మాజీ ఎమ్మెల్యే వంగ‌లపూడి అనిత ఏం చేస్తున్నారు ? ఇప్పుడు ఎక్క‌డ ఉన్నారు ? ఇదీ.. ఇప్పుడు పార్టీలో కీల‌క నేత‌ల ప్ర‌శ్న‌. ప‌ద‌వి అందిపుచ్చుకున్న‌ప్పుడు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌టించి..జ‌గ‌న్ స‌ర్కారుపై విమ‌ర్శ‌లు చేసి.. మీడియాలో గుర్తింపు పొందారు. అయితే.. త‌ర్వాత త‌ర్వాత మాత్రం ఆమె సైలెంట్ అయ్యారు. ఇక‌, స్థానిక ఎన్నిక‌ల్లో త‌న నియోజ‌క‌వ‌ర్గం.. పాయ‌క‌రావు పేట‌లోనూ పార్టీని ముందుండి …

Read More »

ఆ కీలక మహిళా నేత జీరో అయిపోతున్నారా?

ఉప్పులేటి క‌ల్ప‌న‌. కృష్ణాజిల్లా పామ‌ర్రు నియోజ‌క‌వ‌ర్గం మాజీ ఎమ్మెల్యే. ఆదిలో టీడీపీ నుంచి రాజ‌కీయాలు ప్రారంభించిన ఆమె ఆ పార్టీ త‌ర‌పున వ‌రుస‌గా రెండు ఎన్నిక‌ల్లో ఓడిన ఆమె ఆ త‌ర్వాత వైసీపీ పంచ‌న చేరారు. ఈ క్ర‌మంలో 2014లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫున పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. ఎస్సీ కార్పొరేష‌న్ చైర్మ‌న్ గిరీ ఆశ‌తో పార్టీ మారి టీడీపీ ప్ర‌భుత్వానికి జై కొట్టారు. ఆ …

Read More »

ఏపీలో ఇసుక తుఫాన్ రాబోతుందా ?

ఏపీలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంటోంది ఇసుక పంపిణీ గురించే..! తాజాగా ఏపీలో ఇసుక మొత్తం ఒకే కంపెనీకి క‌ట్ట‌బెట్ట‌డంపై విప‌క్షాల్లోనే కాకుండా.. అటు అధికార పార్టీ నేత‌ల్లోనూ తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యేల‌కు దీని వ‌ల్ల త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో కూడా తాము ఇసుక తీసుకునేందుకు అవ‌కాశం లేకుండా పోయింది. దీంతో వారంతా ప్ర‌భుత్వం నిర్ణ‌యంపై మండి ప‌డుతున్నారు. ఇక …

Read More »

అజహరుద్దీన్‌కు కవిత చెక్

హైదరాబాద్ క్రికెట్ ఎంత దారుణమైన స్థితికి చేరుకుందో అందరికీ తెలిసిందే. గత కొన్నేళ్లలో దేశవ్యాప్తంగా యువ క్రికెటర్లు ఎంతోమంది వెలుగులోకి వచ్చారు. ఐపీఎల్‌లో సత్తా చాటుకున్నారు. టీమ్ ఇండియా తలుపు తట్టారు. కానీ ఘన చరిత్ర ఉన్న హైదరాబాద్ నుంచి మాత్రం క్రికెట్ ప్రతిభ వెలుగులోకి రావట్లేదు. అనుకోకుండా మహ్మద్ సిరాజ్ అనే కుర్రాడు ఐపీఎల్‌లో అవకాశం దక్కించుకుని టీమ్ ఇండియా స్థాయికి ఎదిగాడు కానీ.. అంతకుమించి ఇక్కడి నుంచి …

Read More »

బీజేపీ పరిస్ధితేంటో ఇక్కడే అర్ధమైపోయిందా ?

గెలిచేస్తామని, పొడిచేస్తామని ఎప్పటినుండో రచ్చ రచ్చ చేస్తున్న బీజేపీ పరిస్దితి ఏమిటో ఇక్కడే అర్ధమైపోయింది. తొందరలోనే జరగబోయే తిరుపతి లోక్ సభ ఉనఎన్నికకు పార్టీలు రంగంలోకి దిగేసిన విషయం అందరికీ తెలిసిందే. టీడీపీ చాలా రోజుల క్రితమే పనబాక లక్ష్మిని అభ్యర్ధిగా ప్రకటించేసిన విషయం తెలిసిందే. ఈమధ్యనే వైసీపీ కూడా డాక్టర్ గురుమూర్తిని అభ్యర్ధిగా ప్రకటించింది. బీజేపీ కూడా ప్రకటించేసింది కానీ అభ్యర్ధిని కాదు ప్రచార కమిటిని. అవును మీరు …

Read More »

రాహుల్ వ్యూహాత్మక ప్రచారం

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహూల్ వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. తన ప్రచారంలో ప్రధానంగా తమిళనాడు, కేరళపైనే ఎక్కువ దృష్టి పెట్టినట్లు అర్ధమవుతోంది. కొద్దికాలం ముందునుండే రాహూల్ యువతను టార్గెట్ చేసుకుని ప్రచారం చేస్తున్న విషయాన్ని గమనించచ్చు. తాజాగా కేరళలోని కొచ్చిలో ఓ మహిళా కళాశాలలో చాలాసేపు గడిపారు. అక్కడి విద్యార్ధినులకు మార్షల్స్ ఆర్ట్స్ శిక్షణలో టిప్ప్ నేర్పించారు. జపనీస్ మార్షల్స్ ఆర్ట్స్ ఐకిడో టిప్స్ నేర్పడం కోసం …

Read More »

చంద్రబాబు+పవన్ కలిస్తే ఏమవుతుంది ?

వీళ్ళద్దరి కాంబినేషన్ పై రాజకీయల్లో చర్చలు మొదలయ్యాయి. ఒకపుడు కొంతకాలం కలిసే ఉన్నారు. తర్వాత విడిపోయారు. మళ్ళీ లోపాయికారీగా కలిసి పనిచేశారు. ఆ తర్వాత బీజేపీతో పొత్తులు పెట్టుకున్న కారణంగా చంద్రబాబునాయుడుకు దూరమయ్యారు. అయితే ఇటీవల జరిగిన పంచాయితి ఎన్నికల్లో కొన్ని చోట్ల టీడీపీ+జనసేన కలిసి పోటీచేశాయి. పార్టీ గుర్తుల మీద జరిగిన ఎన్నికలు కాబట్టి మున్సిపల్ ఎన్నికల్లో కలవటం సాధ్యంకాలేదు. ఇలా అవసరం, అవకాశం ఉన్నపుడు కలిసి పనిచేయటం …

Read More »

ఓవైపు నోఎంట్రీ బోర్డు.. మరోవైపు రావాలని పిలుపు..

జనసేన కన్ఫ్యూజన్ మామూలుగా లేదు. ఏ విషయంలో ఎలా వ్యవహరించాలి? స్టాండ్ ఏమిటన్న విషయంలో వారిలో స్పష్టత మిస్ అవుతోంది. ఈ తీరు ఆ పార్టీ ఇమేజ్ ను దెబ్బ తీయటమే కాదు..ప్రజల్లో చులకన చేసేలా చేస్తోంది. తాజా ఉదంతం కూడా దీనికి నిదర్శనం. ఓపక్క బీజేపీతో మిత్రత్వం.. ఆ పార్టీ అనుసరిస్తున్న విధానాలన్ని ఏపీకి వ్యతిరేకంగా ఉన్న విషయం తెలిసిందే. అలాంటి పార్టీతో అంటకాగటంతో ఎలాంటి ప్రయోజనం ఉండదని …

Read More »

భార్యను ఓడించిన ఓటర్లకు షాకిచ్చిన మున్సిపల్ ఛైర్మన్

ఏపీలో ఇటీవల ముగిసిన పురపోరుకు సంబంధించి ఇప్పటికే పలు ఆరోపణలు.. విమర్శలు వార్తల రూపంలో రావటం తెలిసిందే. అయితే.. వీటన్నింటికి మించినట్లుగా ఉన్న ఒక ఉదంతం కాస్త ఆలస్యంగా వెలుగు చేసింది. వైరల్ గా మారిన ఈ ఉదంతం వైసీపీ నేతల తీరు ఎలా ఉందన్న విషయం అర్థమయ్యేలా చేయటమే కాదు.. ఇలాంటి వారి తీరు కారణంగా పార్టీని నష్టం వాటిల్లుతుందన్న ఆలోచనలో అధికారులు లేరంటున్నారు. ఇంతకూ జరిగిందేమంటే.. శ్రీకాకుళం …

Read More »

పెద్దపార్టీలు వణికిపోతున్నాయా ?

తమిళనాడు ఎన్నికల్లో పెద్దపార్టీలు వణికిపోతున్నాయా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలను చూసిన తర్వాత ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. పెద్దపార్టీలంటే కేవలం రెండు మాత్రమే ఉన్నాయి. అవేమిటంటే అధికార అన్నాడీఎంకే, ప్రధాన ప్రతిపక్షమై డీఎంకే. రాష్ట్రంలో చిన్నా చితక పార్టీలు చాలా ఉన్నాయి. కాంగ్రెస్, బీజేపీలను తీసేస్తే మిగిలినవన్నీ ప్రాంతీయపార్టీలే. అయితే వీటికి ఎన్నికల సమయంలో ఉపప్రాంతీయ పార్టీలు కూడా గట్టిపోటీ ఇస్తుంటాయి. ఉపప్రాంతీయ పార్టీలంటే కేవలం కొన్ని జిల్లాలకు లేదా …

Read More »

మెజారిటి కోసం ఒకరు.. పరువు కోసం మరొకరు

పిల్లికి చెలగాటం..ఎలక్కి ప్రాణసంకటం అనే సామెత లాగ తయారైపోయింది తెలుగుదేశంపార్టీ పరిస్ధితి. తొందరలో జరగబోయే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో ఎలాగైనా సరే గెలవాని చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు గట్టి వార్నింగే ఇచ్చారు. ఉపఎన్నికలో గెలవటం అన్నది టీడీపీకి ఇపుడు అత్యంత అవసరమని అందరికీ తెలిసిందే. తమ్ముళ్ళకు చంద్రబాబు వార్నింగ్ ఇచ్చిన మరుసటి రోజే అలాంటి వార్నింగే జగన్మోహన్ రెడ్డి కూడా ఇచ్చారు. చంద్రబాబు నేతలకు వార్నింగ్ ఇచ్చారంటే అది …

Read More »

షాకుల మీద షాకులు ఇస్తున్న ఆ బీజేపీ సీఎం జనరల్ నాలెడ్జ్

నోటికి వచ్చినట్లుగా మాట్లాడి చులకన కావటం కొందరు ముఖ్యమంత్రులకు బాగా అలవాటు. ఇటీవల కాలంలో అవసరం ఉన్నా లేకున్నా.. ఏదో విషయాన్ని కెలికి వార్తల్లోకి రావటమే కాదు.. అందరి చేత మాట అనిపించుకుంటున్న ముఖ్యమంత్రుల జాబితాలో ఉత్తరాఖండ్ బీజేపీ ముఖ్యమంత్రి తీరథ్ సింగ్ ముందు ఉంటున్నారు. ఇటీవల కాలంలో ఆయనకు ఏమైందో కానీ.. ఆయన చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు వార్తాంశాలుగా మారి.. బీజేపీ పరువురు బజారులో పెడుతున్నాయి. మహిళలు చిరిగిపోయిన …

Read More »