ఏపీలో కొత్త మంత్రుల దూకుడు ప్రభుత్వానికి తలనొప్పిగా మారిందని అధికార పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. ఇటీవల జగన్ 2.0 కేబినెట్లో బాధ్యతలు తీసుకున్న మంత్రులు తలకోరకంగా.. వ్యవహరిస్తున్నారు. సీనియర్ నాయకుడు.. శ్రీకాకుళం ఎమ్మెల్యే మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు.. బాధ్యతలు తీసుకున్న వెంటనే.. అవినీతి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రెవెన్యూ శాఖలో అవినీతి పెరిగిపోయిందని.. అవినీతి లేని పాలనను ప్రజలకు అందిద్దామని.. ఆయన చేసిన వ్యాఖ్యలు.. అటు పార్టీని.. …
Read More »బ్లాక్మెయిల్ చేసేవారికే ఏపీలో మంత్రి పదవులు.. చంద్రబాబు
ఏపీలో కొత్తగా ఏర్పడిన జగన్ 2.0 కేబినెట్పై టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా స్పందించారు. మంత్రి వర్గం ఏర్పడి.. దాదాపు వారం అయినప్పటికీ.. ఆయన ఇప్పటి వరకు రియాక్ట్ కాలేదు. అయితే.. తాజాగా స్పందించిన చంద్రబాబు హాట్ కామెంట్స్ చేయడం గమనార్హం. రాజకీయాల్లో బ్లాక్ మెయిల్ చేసిన వారికే.. ముఖ్యమంత్రి జగన్ మంత్రి పదవులు ఇచ్చినట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం తాను చెప్పడం లేదని.. వైసీపీలోనే రాజకీయ …
Read More »జగన్కు దెబ్బకు దెబ్బ కొడతా.. వైసీపీ ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు
ఏపీ అధికార పార్టీ వైసీపీలో మంత్రి పదవులు దక్కనివారి అసంతృప్తి తగ్గుతోందని అనుకుంటున్న తరుణంలో ఒక్కసారిగా మళ్లీ అసంతృప్తి జ్వాలలు తెరమీదికి వచ్చాయి. ఇటీవల తన తఢాకా చూపిస్తానంటూ.. తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన విశాఖ జిల్లా రిజర్వడ్ నియోజకవర్గం పాయకరావు పేట ఎమ్మెల్యే గొల్లబాబూరావు.. తాజాగా మరోసారి వైసీపీ అధిష్టానంపై నిప్పులు చెరిగారు. జగన్ను దెబ్బకు దెబ్బ కొడతానంటూ తీవ్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే.. తనను జైల్లో పెట్టాలంటూ.. …
Read More »ఎంపీగా ఇళయరాజా?
సంగీత దర్శకుడిగా అసాధారణ పేరు ప్రఖ్యాతులు సంపాదంచిన ఇళయరాజా.. ఇన్నేళ్లలో ఎప్పుడూ రాజకీయాల జోలికి వెళ్లలేదు. తమిళ నాట గతంలో ప్రధాన రాజకీయ పార్టీలు ఆయన్ని రాజకీయాల్లోకి దించడానికి ప్రయత్నాలు చేశాయి. ఆయన పాపులారిటీని వాడుకుని, పదవులు ఇవ్వజూపాయి. కానీ తనకు సంగీతమే ప్రధానం అని ఆయన పాలిటిక్స్కు దూరంగా ఉన్నారు. అలాంటి వ్యక్తిని ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ రాజ్యసభకు పంపబోతున్నట్లుగా వార్తలు వస్తుండటం …
Read More »ఊపిరి పీల్చుకున్న వైసీపీ నేతలు
నెల్లూరు జిల్లాలోని వైసీపీ నేతలంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. దీనికి కారణం ఏమిటంటే ఒకవైపు మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డి మరోవైపు మాజీమంత్రి అనీల్ కుమార్ యాదవ్ సభలు ఒకేసారి ఒకే ప్రాంతంలో జరగటమే. దీనికన్నా ముఖ్యమైన కారణం ఏమిటంటే వీళ్ళద్దరికీ అసలు పడకపోవటమే. ఇద్దరిలో ఎవరుముందు సభ నిర్వహించాలని అనుకున్నారో తెలీదు కానీ నేతల్లో మాత్రం టెన్షన్ పెరిగిపోయింది. ఇద్దరికీ కావాల్సిన నేతలు కొందరు ఒకరిని సభ రద్దుకానీ లేదా …
Read More »ప్రతిపక్షాలు కేసీయార్ కు హ్యాండిచ్చాయా ?
జాతీయస్ధాయిలో తాజాగా మొదలైన రాజకీయ పరిణామాల్లో ఇపుడిదే హాట్ టాపిక్ అయ్యింది. దేశంలో పెరిగిపోతున్న మత విద్వేషాలు, విద్వేష ప్రకటన తదితరాలపై దేశంలోని ప్రతిపక్షాల అధినేతలు నరేంద్రమోడికి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఆ లేఖలో 13 పార్టీల అధినేతల సంతకాలున్నాయి. అందులో కేసీయార్ సంతకం మాత్రం ఎక్కడా కనబడలేదు. దీనికి కారణం ఏమిటంటే అన్నీ పార్టీలు కేసీయార్ ను అసలు సంప్రదించనే లేదని తాజా సమాచారం. నరేంద్రమోడి ప్రతిపాదిస్తున్న …
Read More »నాకు నేనే .. పోటీ.. మాజీ మంత్రి అనిల్ సంచలన వ్యాఖ్యలు
నెల్లూరు వైసీపీలో తారస్థాయికి చేరిన గ్రూపు రాజకీయాలు.. ఎవరికి వారు బలప్రదర్శన చాటుకునే వరకూ వెళ్లింది. తాజాగా మంత్రి పదవి చేపట్టిన కాకాని గోవర్ధన్ రెడ్డి.. బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇవాళే జిల్లాకు చేరుకునేందుకు ముహూర్తం పెట్టుకున్నారు. అటు.. ఇటీవలే మాజీగా మారిపోయిన అనిల్ కుమార్ సైతం.. ఇదే రోజున కార్యకర్తలతో “ఆత్మీయ సభ” నిర్వహించారు. దీంతో.. రెండు రోజులుగా నెల్లూరు వైసీపీలో రాజకీయాలు వేడెక్కాయి. ఏం జరగబోతోందా? అని …
Read More »నాలుగు చోట్లా బీజేపీకి నిరాశేనా ?
తాజాగా వెల్లడైన పార్లమెంట్, అసెంబ్లీల ఉపఎన్నికలన్నింటిలోను బీజేపీకి నిరాశే ఎదురైంది. మొత్తం అన్నీ ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. ఈ ఎన్నికల్లో ప్రధానంగా ఆయా రాష్ట్రాల్లోని అధికార పార్టీలే విజయం సాధించాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సిందేమంటే పశ్చిమ బెంగాల్లోని అసన్ సోల్ లోక్ సభలో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి శత్రుజ్ఞ సిన్హా గెలవటం. బాబూల్ సుప్రియో బీజేపీ ఎంపీగా రాజీనామా చేసి తృణమూల్ లో చేరారు. దాంతో ఇక్కడ ఉప ఎన్నిక …
Read More »సీఎం వస్తుంటే గృహ నిర్బంధాలేనా ?
రాష్ట్రంలో పరిస్థితులు రానురాను విచిత్రంగా తయారవుతోంది. ముఖ్యమంత్రి ఎక్కడ పర్యటించినా ముందుగా గృహ నిర్బంధాలు ఎదురవుతున్నాయి. తాజాగా జగన్మోహన్ రెడ్డి కర్నూలు పర్యటన సందర్భంగా ఇలాంటి పరిస్ధితే ఎదురయ్యింది. మామూలుగా అయితే ప్రతి పక్షాల నేతలను నిర్బంధించటం జరుగుతున్నదే. అయితే మామూలు జనాలను నిర్బంధించటం మాత్రం చాలా తక్కువనే చెప్పాలి. ముఖ్యమంత్రిగా ఎవరున్నా మామూలు జనాలజోలికి వెళ్ళరు. ఎందుకంటే ముఖ్యమంత్రి వస్తున్నారంటే మామూలు జనాలు రావటం కలిసి విజ్ఞాపనలు చేసుకోవటం …
Read More »వివాదాలతో మొదలుపెట్టిన మంత్రులు
జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్-2లో కొందరు మంత్రులు వివాదాలతో తమ బాధ్యతలను మొదలుపెట్టారు. వివిధ కారణాలపై ఐదుగురు మంత్రులపై వివాదాలు ముసురుకున్నా నెల్లూరు జిల్లా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, అనంతపురం జిల్లా మంత్రి ఉషశ్రీ చరణ్ పై వస్తున్న వివాదాలు తీవ్రమైనవే. కాకాణిపై గతంలోనే ఒక కేసుకు సంబంధించిన ఆధారాలు నెల్లూరు కోర్టులో ఉన్నాయి. ఎప్పుడైతే కాకాణి మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారో వెంటనే కోర్టులో దొంగలు పడి ఆధారాలని చెబుతున్న …
Read More »ఏపీ మంత్రులూ ఖబడ్దార్.. చంద్రబాబు ఫైర్
ఏపీలో కొత్తగా పదువులు చేపట్టిన జగన్ కేబినెట్ 2.0లోని మంత్రులకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు గట్టి వార్నింగ్ ఇచ్చారు. మంత్రులూ ఖబడ్దార్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల గడిచిన రెండు రోజుల్లో కొత్తగా బాధ్యతలు తీసుకున్న మంత్రులు చేసిన నిర్వాకాలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఇద్దరు మంత్రుల విషయంలో చంద్రబాబు మరింత ఫైరయ్యారు. దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ శ్రీకాళహస్తి దేవాలయంలో చూపిన …
Read More »అంగరంగ వైభవంగా రామోజీ ఇంట ‘పెళ్లి సందడి’
ఎవరేమన్నా సరే.. ఈనాడు రామోజీ.. రామోజీనే. వేలాది కోట్లు సంపాదించనీ.. అత్యుత్తమ స్థానానికి చేరనీ.. కానీ ఆయన స్థాయి మాత్రం ఎవరికీ సాధ్యం కాదంతే. ఆయన రేంజ్ ఎంతన్న విషయం ఆయనింట జరిగే పెళ్లిళ్లు చెప్పేస్తాయి. తాజాగా ఆ విషయం మరోసారి నిరూపితమైంది. రామోజీ మనమరాలు (ఆయన చిన్న కుమారుడు కమ్ ఈనాడు ఎండీ కిరణ్.. మార్గదర్శి ఎండీ శైలజా దంపతులు రెండో కుమార్తె) బృహతి వివాహ వేడుక రామోజీ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates