Political News

మోడీకి అంత దైర్యముందా ?

‘ఉచితపథకాలు దేశాభివృద్ధి చాలా ప్రమాదకరం’ ..ఇది తాజాగా నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్య. మోడీ చెప్పిన దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఈ విషయాన్ని ఆర్ధిక, సామాజిక రంగాల నిపుణులు ఎప్పటి నుండో చెబుతున్నారు. ఈమధ్యనే ఉచిత పథకాలపై కేంద్ర ఎన్నికల కమీషన్ కూడా తీవ్రమైన ఆందోళన వ్యక్తంచేసింది. కానీ ఉచిత పథకాల హామీలు లేకుండా ఏపార్టీ అయినా ఎన్నికలకు వెళ్ళగలుగుతుందా ? మిగిలిన పార్టీల సంగతిని పక్కన పెట్టేద్దాం …

Read More »

విలీనం.. జ‌న‌సేన.. కొన్ని వాస్త‌వాలు..!

అవును.. ఇప్పుడు స‌రికొత్త చ‌ర్చకు జ‌న‌సేన తెర‌దీసింది. తాజాగా గోదావ‌రి జిల్లాల్లో ప‌ర్య‌టించిన జ‌నసేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించారు. ఈ స‌భ‌లో సుదీర్ఘ ఉప‌న్యాసం ఇచ్చారు. ఈ క్ర‌మంలో వైసీపీ స‌ర్కార‌పై విమ‌ర్శ‌లు చేశారు. ప్ర‌జ‌ల‌కు మేలు చేయాలంటే.. మేలు కావాలంటే.. త‌మ ను ఎన్నుకోవాల‌ని.. ఆయ‌న సూచించారు. ఇక‌, ఇదే స‌మ‌యంలో ప‌వ‌న్ కొన్ని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌న పార్టీని విలీనం …

Read More »

మేమేమ‌న్నా.. డ‌బ్బులు ప్రింట్ చేస్తున్నామా?: బొత్స

ఏపీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ మ‌రోసారి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. విదేశీ ఉన్నత విద్య పథకాన్నినిలుపుదల చేశారన్న విపక్షాల విమర్శలను మంత్రి బొత్స ఖండించారు. అమెరికా వెళ్తా అనగానే డబ్బులు ఇచ్చేస్తామా? అని ఆయన ప్రశ్నించారు. మెరిట్ విద్యార్థులకే విదేశీ విద్య ఇవ్వాలన్నది తమ ప్రభుత్వ విధానమని వెల్లడించారు. “ఎవ‌రో వ‌స్తారు. అమెరికా వెళ్తామంటారు.. డ‌బ్బులు ఇచ్చేస్తామా? ప్ర‌భుత్వం ఏమ‌న్నా.. డ‌బ్బులు ముద్రిస్తోంద‌ని అనుకుంటున్నారా?” అని ఆయ‌న ఫైర‌య్యారు. విదేశీ …

Read More »

వ‌చ్చే నెలే ముహూర్తం.. జ‌గ‌న్ వ్యూహం ఇదే..!

అనుకున్న‌ది సాధించ‌డ‌మే త‌ప్ప‌.. వెన‌క్కి వెళ్లే మ‌న‌స్త‌త్వం.. రాజ‌కీయాల్లో చాలా మందికి ఉండ‌దు. ముఖ్యంగా ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ విష‌యంలో అయితే.. ఇది మ‌రింత ఎక్కువ‌. ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు అనుకున్న‌ది సాధించారే త‌ప్ప‌.. ఎక్క‌డా వెనుక‌డుగు వేయ‌లేదు. ఒక‌టి రెండు హామీలు మిన‌హా.. ఆయ‌న గ‌త ఎన్నిక‌ల్లో ఇచ్చిన ప్ర‌తి హామీని అమ‌లు చేసేందుకు వ్యూహాలు వేసుకుని.. అవ‌స‌ర‌మైతే.. అప్పులు చేసైనా కూడా.. ముందుకు సాగుతున్నారు. ఈ …

Read More »

ద‌ద్ద‌రిల్లిన ‘సీఎం స‌ర్ గుడ్ మార్నింగ్‌’

సీఎం సార్‌ గుడ్‌ మార్నింగ్‌.. అంటూ జనసేన కార్యకర్తలు, నాయకులు రాష్ట్రంలో పాడైపోయిన రోడ్లు వద్ద ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో హోరెత్తిపోయింది. రోడ్లన్నీ ఈ నెల 15 నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినా ఏమాత్రం ప్యాచ్‌ వర్క్‌లు కూడా వేయలేక పోయారని ధ్వజమెత్తారు. జనసేన రాష్ట్ర కార్యదర్శి చెనమల్ల చంద్రశేఖర్‌, పలువురు నాయకులు ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించారు. గోతుల రహదారులతో ప్రజలు నరకం చూస్తున్నారని …

Read More »

కేంద్రం ప‌రువు తీయండి.. ఎంపీల‌కు కేసీఆర్ ఆదేశం

తెలంగాణ‌పై కేంద్రం చూపుతున్న వివ‌క్ష‌ను ఏకేయాల‌ని.. పాయింట్ల వారీగా.. కేంద్రం ప‌రువు తీయాల‌ని.. ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న పార్టీ ఎంపీల‌కు దిశానిర్దేశం చేశారు. ఎక్క‌డా వెన‌క్కి త‌గ్గే ప్ర‌శ్నే లేద‌న్నారు. విష‌యం ఏదైనా దూకుడుగా వ్య‌వ‌హ‌రించాల‌ని.. అడుగ‌డుగునా అడ్డు ప‌డాల‌ని సూచించారు. ప్రగతిభవన్‌లో నిర్వ‌హించిన టీఆర్ ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సీఎం కేసీఆర్ సుదీర్ఘ ప్ర‌సంగం చేశారు. లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు ఈ స‌మావేశానికి హాజరయ్యారు. ఈ నెల …

Read More »

ఎవ‌రివైపు నిల‌బ‌డ‌తారో తేల్చుకోండి: ప‌వ‌న్

తూర్పుగోదావరి జిల్లా చైతన్యవంతమైనదని.. రాష్ట్రంలో మార్పు రావాలంటే గోదావరి జిల్లాలతోనే సాధ్యమవుతుందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. జనసేన కౌలు రైతు భరోసాయాత్రలో భాగంగా.. కోనసీమ జిల్లా మండపేటలో ఆత్మహత్య చేసుకున్న 52 మంది కౌలు రైతుల కుటుంబాలకు పవన్‌ ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన.. రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే శక్తి గోదావరి జిల్లాలకు ఉందన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత …

Read More »

‘జోష్’ త‌గ్గొద్దు.. ఏం చేస్తారో మీ ఇష్టం.. తాడేప‌ల్లిలో చ‌ర్చ‌..!

వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ నివాసం తాడేప‌ల్లిలో అనేక కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ప్ర‌భుత్వ ప‌రంగా ఏ కార్య‌క్ర‌మం నిర్వ‌హించినా.. ఇక్క‌డే చేస్తున్నారు. ఈ క్ర‌మంలో మంత్రులు.. పార్టీ నాయకులు కూడా ఇక్క‌డే స‌మావేశాల‌కు వ‌స్తున్నారు ఈ క్ర‌మంలో ఒక చిత్ర‌మైన విష‌యంపై సీఎం జ‌గ‌న్ ఆదేశాలు జారీ చేశారు. ప్ర‌స్తుతం వైసీపీలో జోష్ నెల‌కొంద‌ని.. ఆ జోష్‌ను త‌గ్గ‌కుండా చూడాల‌ని అన్నారు. దీనికి నాయ‌కులు స్పందిస్తూ.. ప్లీన‌రీ …

Read More »

ఇప్పుడు ఈ యాత్ర బెట‌రేమో.. ప‌వ‌న్ స‌ర్‌!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. తాజాగా ఉమ్మ‌డి తూర్పు గోదావరి జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. అయితే.. ఈ యాత్ర ఆయ‌న ముందుగానే షెడ్యూల్ చేసుకున్న టూర్ కావ‌డం గ‌మ‌నార్హం. ఈ సంద‌ర్భంగా ఆయ‌న జిల్లాలో ఆత్మ‌హ‌త్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాల‌ను క‌ల‌వ‌నున్నారు. వారిని ఓదార్చి రూ.ల‌క్ష చొప్పున సాయం అందించ‌నున్నారు. అయితే.. ప‌వ‌న్ టూర్‌పై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ప్ర‌స్తుతం ఆయ‌న చేస్తున్న యాత్ర ముందుగానే షెడ్యూల్ చేసుకున్న‌ది. అయితే.. అదేస‌మ‌యంలో …

Read More »

‘ఇది.. జ‌గ‌న్ అహంకారానికి నిద‌ర్శ‌నం’

ఏపీ సీఎం జ‌గ‌న్ వైఖ‌రిపై టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఫైర‌య్యారు. విద్యానిధి పథకానికి అంబేద్కర్ పేరును తొలగించి తన పేరు పెట్టుకోవడం జగన్ అహంకారానికి నిద‌ర్శ‌న‌మ‌ని మండిప‌డ్డారు. అంబేడ్క‌ర్ పేరును తొల‌గించిన మీరు.. ఆయ‌న‌కు ఆరాధ్యులా..? ఆయ‌న‌కు నివాళుల‌ర్పించే అర్హ‌త మీకుందా? అని వ్యాఖ్యానించారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో “అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం” కింద ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 15 దేశాల్లో పీజీ, పిహెచ్డి, ఎంబీబీఎస్ వంటి ఉన్నత …

Read More »

కొడాలికి జ‌న‌సేనే మొగుడా..?

మాజీ మంత్రి కొడాలి నానికి ఇప్పుడు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ క‌న్నా.. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ నేతృత్వంలోని జ‌న‌సేన పార్టీ నుంచే తీవ్ర సెగ త‌గులుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. వాస్త‌వానికి గుడివాడ నియోజ క‌వ‌ర్గంలో ఐదు సార్లుగా కొడాలి విజ‌యం సాధిస్తున్నారు. దీంతో త‌న‌కు తిరుగేలేద‌ని ఆయ‌న అంటున్నారు . ఒక‌వేళ టీడీపీ నాయ‌కులు ఎవ‌రైనా మాట్లాడితే.. దానిని త‌ప్పుబ‌డుతున్నారు. అంతేకాదు.. చంద్ర‌బాబుపై నోరు పారేసుకుంటున్నారు. బండ బూతులు తిడుతున్నారు. …

Read More »

కొత్త జిల్లాల‌కు 100 రోజులు.. జ‌నాల‌కు ఒరిగిందేంటి?

చెప్పాడంటే చేస్తాడంతే! అనే నినాదంతో వైసీపీ అధినేత జ‌గ‌న్‌ను కొనియాడే ఆ పార్టీనాయ‌కులు.. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల‌కు ఇప్పుడు పెద్ద చిక్కు వ‌చ్చింది. జ‌గ‌న్ చెప్పిన‌ట్టే.. రాష్ట్రంలోని 13 జిల్లాల ను 26 జిల్లాలుగా మార్చారు. ఈ క్ర‌మంలో కొన్ని వివాదాలు.. విమ‌ర్శ‌లు వ‌చ్చినా.. లెక్క చేయ‌కుండా జిల్లాల విభ‌జ‌న‌చేశారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. అయితే.. ఈ జిల్లాల విభ‌జ‌న‌కు 100 రోజులు పూర్తయ్యాయి. ఇంత వ‌ర‌కుబాగానే ఉంది. …

Read More »