తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే అధికారంలోకి రావటం సందిగ్దంలో పడిందా ? మొన్నటి వరకు వెల్లడైన సర్వే నివేదికలన్నీ డీఎంకేనే అధికారంలోకి వచ్చేస్తోందని చెప్పిన విషయం తెలిసిందే. మరలాంటపుడు డీఎంకే చీఫ్ స్టాలిన్ సెంటిమెంటు అస్త్రాన్ని ఎందుకు ప్రయోగిస్తున్నారు ? అన్నీడీఎంకే చీఫ్, దివంగత ముఖ్యమంత్రి జయలలిత పేరును పదే పదే ఎందుకు ప్రచారంలోకి తీసుకొస్తున్నారు ? అన్నదే ఇపుడు అర్ధం కావటంలేదు. రాజకీయాల్లో డీఎంకే-అన్నీడీఎంకేలు బద్ధ విరోధులన్న విషయం అందరికీ …
Read More »బెంగాల్ ఎన్నికల్లో జగనన్న కానుకలు.. విషయం ఏంటంటే..!
నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికలకు ముహూర్తం రెడీ అయిన వేళ.. అన్ని పార్టీలూ కూడా ప్రజలను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రజలపై ఉచితాల వర్షం కురిపిస్తున్నాయి. అయితే.. ఇక్కడ చిత్రం ఏంటంటే.. ఏపీలో సీఎం జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతాబెనర్జీ ప్రకటించడమే! అసెంబ్లీ ఎన్నికల వేళ పార్టీలు ప్రకటిస్తున్నా మ్యానిఫెస్టోలు …
Read More »చిన్నమ్మ ఏమి చేస్తున్నదో తెలుసా ?
ఒకవైపు తమిళనాడులో ఎన్నికల హీట్ పెరిగిపోతోంది. మరోవైపు పార్టీలు టికెట్లను ప్రకటించటంలో, మ్యానిఫెస్టోలను రిలీజ్ చేయటంలో చాలా బీజీగా ఉన్నాయి. రాజకీయంగా ఇంతటి బీజీగా ఉన్న కాలంలో చిన్నమ్మ అలియాస్ శశికళ ఇంకెంత బిజీగా ఉండాలి ? రాజకీయల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించినా ప్రత్యక్ష రాజకీయాల్లో జోక్యం ఉండదని మాత్రమే అందరు అనుకుంటున్నారు. అసలు చిన్నమ్మ చేసిన ప్రకటననే చాలామంది నమ్మటం లేదు. సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే …
Read More »వైసీపీలో ఆ నలుగురికి పదవులు ఫిక్స్ చేసిన జగన్ ?
ఏపీలో సీఎం జగన్ రెండేళ్ల పాలనకు ఏ మాత్రం ఎదురు లేకుండా పోతోంది. జగన్ ప్రభుత్వం చేపడుతోన్న సంక్షేమ పథకాల పట్ల ప్రజలు నూటికి నూరు శాతం సంతృప్తిగా ఉన్నారన్నది స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలే ఫ్రూవ్ చేస్తున్నాయి. త్వరలోనే మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు, తిరుపతి పార్లమెంటు స్థానానికి జరిగే ఉప ఎన్నిక తర్వాత జగన్ కొద్ది నెలల టైం తీసుకుని తన కేబినెట్ను ప్రక్షాళన చేయనున్నారు. …
Read More »ముఖ్యమంత్రిపైనే ఓ దళిత మహిళ పోటీ.. కన్నీళ్లు ఆగవు..!
ఇదో చిత్రమైన వ్యవహారం. ముందు అందరూ ఆమెను నిరుత్సాహ పరిచారు. అంత పెద్దోళ్లతో నీకెందుకు ? అని ప్రశ్నించారు. అయితే.. ఆమె తన పట్టుదలను, కసిని ఏమాత్రం సడలనివ్వలేదు. ఓడితే ఓడాను.. కానీ, నా కుటుంబానికి జరిగిన అన్యాయం ఈ రాష్ట్రమే కాకుండా.. ఈ దేశం మొత్తానికి గుర్తుకు రావాలి. ఈ సీఎంకు బుద్ధి రావాలి అని గట్టిగా సంకల్పించుకున్నారు. ఆ వెంటనే ఏకంగా.. ముఖ్యమంత్రిపై పోటీకి దిగారు. ఆమే.. …
Read More »టీడీపీని రాబిన్ ఒడ్డున పడేస్తాడా ?
ఇపుడిదే అంశంపై పార్టీలో చర్చ నడుస్తోంది. తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక అనివార్యమైనప్పటి నుండి టీడీనీ వ్యూహకర్త రాబిన్ శర్మ పైన ఎక్కువగా చర్చ జరుగుతోంది. 2019 ఎన్నికలకు ముందు ప్రశాంత్ కిషోర్ వైసీపీ తరపున పని చేసిన విషయం తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి అఖండ విజయంలో ప్రశాంత్ కు కూడా క్రెడిట్ దక్కింది. నిజానికి వైసీపీకి ఇంతస్ధాయిలో అఖండ విజయం వచ్చింది ప్రశాంత్ కాదు. చంద్రబాబునాయుడి పరిపాలన వల్లే …
Read More »అందరిలోను టెన్షన్ మొదలైందా ?
అవును అలాగనే అనుకోవాలి. నిజానికి ఈ ప్రక్రియతో రాష్ట్రానికి ఇంకా చెప్పాలంటే ఏ రాష్ట్రానికి కూడా ఎలాంటి సంబంధం ఉండదు. కానీ ప్రస్తుత రాజకీయాల్లో ప్రతిది సంచలనమే అవుతోంది. అందుకనే తదుపరి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా (సీజేఐ) సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరు ? అనే విషయంలో టెన్షన్ మొదలైంది. ఎందుకంటే సీజేఐ నియామకానికి అధికారిక ప్రక్రియ మొదలైంది కాబట్టే. తదుపరి సీజేఐని సూచించమని కేంద్ర న్యాయశాఖ మంత్రి …
Read More »అభ్యర్ధులను సీనియర్లే పట్టించుకోలేదా ?
ఇపుడిదే చర్చ పార్టీలో జోరుగా జరుగుతోంది. గెలిచేస్తాం..పొడిచేస్తాం…అంటు మున్సిపల్ ఎన్నికలకు ముందు బీజేపీ చీఫ్ సోము వీర్రాజు చాల హడావుడే చేశారు. తీరా చూస్తే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) ఎన్నికల్లో బీజేపీ సత్తా ఏమిటో తేలిపోయింది. 98 డివిజన్లలో కమలంపార్టీ గెలిచింది కేవలం ఒక్కటంటే ఒక్క డివిజన్లో మాత్రమే. ఎంతో నమ్మకం, ఆశలు పెట్టుకున్న విశాఖలోనే పార్టీకి ఎందుకింత దీనస్ధితి వచ్చింది ? ఎందుకంటే పార్టీలో సీనియర్లే …
Read More »స్వామివారి ‘ఏకాంత సేవ’ లో ఆ జంట.. కొత్త రచ్చ షురూ
తిరుమలకు సంబంధించి తరచూ విమర్శలు.. ఆరోపణలు ఎదుర్కొనే వైసీపీ సర్కారు.. తాజాగా మరో ఆరోపణ తెర మీదకు వచ్చింది. స్వామివారి ఏకాంత సేవకు.. నిబంధనలకు భిన్నంగా ఒక సంపన్న జంటను తీసుకెళ్లటం సంచలనంగా మారింది. టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డికి అత్యంత సన్నిహితులైన ఆ జంటను.. ప్రత్యేకంగా స్వామి వారి సేవకు తీసుకెళ్లిన వైనం హాట్ టాపిక్ గా మారింది. నిబంధనలకు భిన్నంగా అలా ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు. శ్రీవారికి జరిపే …
Read More »బాబులో ఏ మార్పు అవసరమో చెప్పేసిన ఆర్కే
ఆంధ్రజ్యోతి ఎండీ రాధాక్రిష్ణ అలియాస్ ఆర్కేకు.. టీడీపీ అధినేత చంద్రబాబుకు మధ్యనున్న సంబంధం గురించి.. వారిద్దరి మధ్య అనుబంధం గురించి కథలుకథలుగా చెబుతుంటారు. వైసీపీని అభిమానించే వారైతే ఆర్కే అన్నంతనే ఈసడించుకుంటారు. ఆయన చెప్పే విషయాల్ని సావధానంగా వినేందుకు సైతం ఇష్టపడరు. అలాంటి వారంతా గమనించని అంశం ఏమంటే.. జగన్ ను తిట్టేసే ఆర్కే.. చంద్రబాబు లోపాల్ని తరచూ తన ఆర్టికల్ లో చర్చిస్తుంటాడు. అంతేనా.. మీరు మారాలి బాబు.. …
Read More »చింతపండు నవీన్ అలియాస్ మల్లన్న కు ఎందుకంత క్రేజ్?
చింతపండు నవీన్? ఎవరితను? అన్న సందేహం వస్తుంది. అదే తీన్మార్ మల్లన్న అన్న పేరు పలికినంతనే.. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మాత్రమే కాదు.. కోట్లాది మంది తెలుగు ప్రజలకు సుపరిచితుడు. అచ్చ తెలంగాణ యాసలో.. మొహమాటం లేకుండా బరాబర్ సీఎం కేసీఆర్ ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేసే ఏకైక వీరుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. సామాన్యుల్లో సోషల్ మీడియా ఆదరణ ఎంత పెరిగిందన్న దానికి నిదర్శనంగా తాజాగా వెలువడిన …
Read More »ఆర్కే రూపంలో అమరావతి ఉద్యమానికి కొత్త టానిక్!
దాదాపు 458 రోజులుగా సాగుతున్న అమరావతి ఉద్యమానికి వైసీపీ కీలక నాయకుడు, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) కొత్త ఊతం ఇచ్చారు. ఇప్పటి వరకు ఉద్యమిస్తున్న రైతులకు ఆయనే స్వయంగా కొన్ని కొత్త అస్త్రాలను అందించారు. తాజాగా ఆయన అమరావతి భూముల విషయంలో ఎస్సీ, ఎస్టీలకు గత చంద్రబాబు ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆరోపిస్తూ.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మరో మంత్రి నారాయణలపై సీఐడీకి ఫిర్యాదు చేయడం.. కోర్టు దాకా …
Read More »