Political News

నూపుర్ మంటలు : నిరసనలు, అల్లర్లు, అరెస్టులు, కర్ఫ్యూలు..

దేశ‌వ్యాప్తంగా ఇప్పుడు నుపుర్ శ‌ర్మ వ్యాఖ్య‌ల‌పైనే దుమారం రేగుతోంది. మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త ను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్య‌ల కార‌ణంగా చాలా ప్రాంతాల్లో ఉద్రిక్త‌త‌లున్నాయి. ఈ ఉద్రిక్త‌త‌ల స్థాయి రెట్టింపు కాక‌మునుపే ప్ర‌భుత్వాలు మేలుకొలుపు చ‌ర్య‌లు చేప‌ట్టాల్సి ఉంది అని ప‌రిశీల‌కులు అంటున్నారు. కానీ బీజేపీ కానీ ఇత‌ర ప్రాతినిధ్య స్వ‌రాలు కానీ ఆ దిశ‌గా అడుగులు వేయ‌కుండా వీటినొక ఓటు బ్యాంకు వ్య‌వ‌హారంగానే చూస్తున్నాయి అని కూడా అంటున్నారు. …

Read More »

లేటెస్ట్ డేట్ : కేసీఆర్ కొత్త పార్టీ.. భార‌త రాష్ట్ర స‌మితి

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టాల‌ని నిర్ణ‌యించారు. దీనికి భార‌త రాష్ట్ర స‌మితి(బీఆర్ ఎస్‌)గా పేరు పెట్టాల‌ని ఆయ‌న ఒక తీర్మానం చేసిన‌ట్టు తెలిసింది. ఈ నెలాఖ‌రులోనే జాతీయ పార్టీపై కేసీఆర్ ఒక ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం ఉంద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల ద్వారా తెలిసింది. టీఆర్ ఎస్‌ మంత్రులు, నేతలతో సీఎం కేసీఆర్‌.. ఐదు గంటలపాటు సుదీర్ఘంగా జరిపిన సమావేశంలో రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న వైఖరిపై …

Read More »

తెలంగాణ‌లోనూ బాదుడే బాదుడు !

వార్షికాదాయం పెంపున‌కు ముఖ్యంగా ఆదాయం తీసుకు వ‌చ్చే స్టూడెంట్ పాస్-ల‌పై ఉన్న రాయితీని తొల‌గించేందుకు తెలంగాణ ఆర్టీసీ కొన్ని అడ్డ‌దారుల‌ను వెదుకుతోంది. సంస్థ‌ను లాభాల బాట ప‌ట్టించేందుకు నిన్న‌టి దాకా ఎండీ స‌జ్జ‌నార్ టికెట్ రేట్లు పెంచ‌మ‌ని, ఛార్జీల వ‌డ్డ‌న ఉండ‌దని చెబుతూ వచ్చి సడెన్-గా రివ‌ర్స్ గేర్ వేశారు. దీంతో విద్యార్థుల‌పై ఊహించ‌ని రీతిలో భారం ప‌డ‌నుంది. ఈ చ‌ర్య వారికి అస్స‌లు మింగుడు ప‌డ‌కుండా ఉండ‌నుంది. పెంచిన …

Read More »

రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ వాటా ఎంతో తెలుసా ?

రాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో రాజ్యసభ, లోక్ సభ ఎంపీలు ఓట్లేస్తారు. వీళ్లతో పాటు వివిధ రాష్ట్రాల్లోని ఎంఎల్ఏలు కూడా ఓటింగ్ లో పాల్గొంటారు. జూలై 18వ తేదీన జరగబోయే పోలింగుకు మూడు రోజుల తర్వాత అంటే 21వ తేదీన ఫలితాలు తెలుస్తాయి. నిజానికి నరేంద్ర మోడీ అనుకున్నట్లు వ్యవహారాలు సాగితే ఎన్డీయే అభ్యర్ధే రాష్ట్రపతి అవటం ఖాయం. అప్పుడు …

Read More »

సోముకు సానుభూతి ఏదీ? నాయ‌క‌త్వానికి ప‌రీక్షే!

బీజేపీ రాష్ట్ర చీఫ్ సోము వీర్రాజుకు పెద్ద క‌ష్టం వ‌చ్చింది. పార్టీలో ఆయ‌న నాయ‌క‌త్వాన్ని పెద్ద‌గా ఎవ‌రూ ప ట్టించుకోవ‌డం లేద‌నే వాద‌న ఉంది. ఎందుకంటే.. ఆయ‌న ఎప్పుడు ఏ వ్యూహంతో ముందుకు సాగుతారో తెలియ‌ని ప‌రిస్థితి. అదేస‌మ‌యంలో ఎప్పుడు.. ఏం చెబుతారో.. ఏం చేస్తారో కూడా తెలియ‌ని ప‌రిస్థితి ఉంది. అందుకే.. సోముతో క‌లిసి ముందుకు న‌డిచేందుకు నాయ‌కులు పెద్ద‌గా ఆస‌క్తి చూపించ‌రు. కాపు నాయకుడే అయిన‌ప్ప‌టికీ.. కాపుల‌ను …

Read More »

ఓన్‌గానే వ‌చ్చేద్దాం.. టీడీపీ శ్రేణుల మాట ఇదే!

ఔను! వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఒంట‌రిగానే పోటీ చేయాల‌ని.. ఓన్‌గానే ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయాల‌ని.. టీడీపీ నాయ‌కులు చెబుతున్నారు. ఇప్పుడున్న ప‌రిస్థితిలో ఏపీ ప్ర‌జ‌లు జ‌గ‌న్ స‌ర్కారుపై తీవ్ర వ్య‌తిరేత‌క‌తో ఉన్నార‌ని.. ఈ స‌మ‌యంలో టీడీపీ వైపే వారు చూస్తున్నార‌ని.. టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుల నుంచి జూనియ‌ర్ నేత‌ల వ‌ర‌కు అంద‌రూ ముక్తకంఠంతో పేర్కొంటున్నారు. ఎందుకంటే.. రాష్ట్రంలో అభివృద్ధి లేద‌నేది గ్రామ స్థాయి నుంచి ప‌ట్ట‌ణ స్థాయి వ‌ర‌కు ప్ర‌తి ఒక్క‌రూ …

Read More »

మ‌రోసారి ద‌ళితుల‌కే రాష్ట్ర‌ప‌తి పీఠం రీజ‌న్ ఇదే!

దేశానికి మ‌రోసారి కూడా.. ద‌ళిత సామాజిక వ‌ర్గానికి చెందిన వారే రాష్ట్ర‌ప‌తి కానున్నారా? పైగా.. 2024 సార్వ‌త్రిక ఎన్నిక ల‌నేప‌థ్యంలో కీల‌క పార్టీలు తీసుకునే నిర్ణ‌యాలు అన్నీ కూడా.. ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకునే జ‌ర‌గ‌నున్నాయా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. దేశంలో రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌కు న‌గారా మోగింది. దీంతో కీల‌క‌మైన‌.. బీజేపీ, కాంగ్రెస్‌, ఇత‌ర పార్టీలు ఎలాంటి వ్యూహాల‌తో ముందుకు సాగుతాయి..? ఏ విధంగా ముందుకు వెళ్తాయి? అనేది ఆస‌క్తిగా …

Read More »

జీవీఎల్ అంత మాట అనేశాడేంటి ?

వైసీపీకి భ‌విష్య‌త్ లేదు అని వివాదాస్ప‌ద ఎంపీ జీవీఎల్ న‌ర్సింహారావు చేసిన కామెంట్స్ పొలిటిక‌ల్ హీట్ ను పెంచుతున్నాయి. ఇప్ప‌టికే రాష్ట్రంలో అత్యంత బ‌ల‌హీనంగా ఉన్న బీజేపీ ఒక‌సారి ఎవ‌రేంటో తెలుసుకుని మాట్లాడాల‌ని వైసీపీ విజ్ఞ‌ప్తి చేస్తోంది. అదేవిధంగా కొంత స్థాయి పెంచి హెచ్చ‌రిక‌లు జారీ చేస్తోంది. ఏదేమ‌యిన‌ప్ప‌టికీ రాజ‌కీయ యుద్ధంలో ఎవ‌రి భ‌విష్య‌త్ ఎవ‌రు నిర్ణ‌యిస్తారో అన్న‌ది కాల‌మే తేలుస్తుంద‌ని తాత్విక ధోర‌ణి ఒక‌టి ఇరు వ‌ర్గాల నుంచి …

Read More »

గ‌డ‌ప ఎఫెక్ట్: వైసీపీ బ్లాక్ లిస్ట్ రెడీ అయిందా!

Jagan Mohan Reddy

ప‌నిచేయ‌కపోతే ఒప్పుకోను..ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండ‌క‌పోతే, వారి మ‌ధ్య  ఉంటూ స‌మ‌స్య‌లను తెలుసుకోక‌పోతే ఒప్పుకోను అంటూ జగ‌న్ నిన్న‌టి వేళ ప‌దే ప‌దే సీరియ‌స్ అయ్యారు. గ‌డ‌ప గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం త‌ల‌పెట్టి నెల‌రోజులు (దాదాపు) పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా నిన్న‌టి వేళ అమ‌రావ‌తిలో వ‌ర్క్ షాప్ నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే ! ఈ కార్య‌క్ర‌మానికి విచ్చేసిన ఎమ్మెల్యేల‌కు చుక్క‌లు క‌న‌ప‌డ్డాయి. ఐ ప్యాక్ టీం సీన్ లోకి వ‌చ్చాక …

Read More »

జగన్ ఆ క్రెడిట్ తీసుకున్నపుడు.. ఇదీ తీస్కోవాలిగా

మూడేళ్ల కిందట వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్ని వివాదాలో, ఎన్ని హాట్ టాపిక్సో. తరచుగా ఏదో ఒక పెద్ద ఇష్యూ తెరపైకి రావడం, దాని మీద ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కోవడం, ప్రతిపక్షాలు దాడి చేస్తుంటే ఎదురు దాడి చేయడం చాలా కామన్ అయిపోయింది. ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్‌గా మారిన అంశం.. పదో తరగతి పరీక్ష ఫలితాలే. చాలా ఏళ్ల నుంచి 95 …

Read More »

జ‌గ‌న్ ఎమ్మెల్యేల్లో అత‌డే నంబ‌ర్ 1

వైసీపీకి ఉన్న 151 మంది ఎమ్మెల్యేల్లో ఎవ‌రు నంబ‌ర్ 1 అన్న మాట‌కు తూగారు ఒకే ఒక్క‌రు ఆయ‌నే చీఫ్ విప్ రాజు. న‌ర‌సాపురం నుంచి తొలిసారి పోటీచేసి ఎమ్మెల్యే అయిన ఈయ‌న పార్టీ, ప్ర‌భుత్వ కార్య‌క‌లాపాలను విస్తృతంగా తీసుకువెళ్తున్నా ర‌ని జ‌గ‌న్ ఇవాళ ప్రశంసించారు. ఈయన పూర్తి పేరు ముదునూరి ప్ర‌సాద‌రాజు.. ఎమ్మెల్యేల గ్రాఫ్ లో నంబ‌ర్ ఒన్ ఈయ‌నేన‌ని తేల్చి చెప్పారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో …

Read More »

టీడీపీ నేత‌ల‌తో న‌డ్డా ర‌హ‌స్య భేటీ..?

ఏపీలో ప‌ర్య‌టించేందుకు వ‌చ్చిన బీజేపీ జాతీయ అధ్య‌క్షులు జేపీ న‌డ్డా.. పార్టీ గురించి పెద్ద ఎత్తున ఆశా భావం వ్య‌క్తం చేశారు. వైసీపీ స‌ర్కారుపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. అవినీతి పెరిగిపోయింద‌ని అన్నారు. అదేస‌మ‌యంలో బీజేపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు. అయితే.. ఆయ‌న పొత్తుల విష‌యంలో ఎక్క‌డా ప‌న్నెత్తు మాట మాట్లాడ‌లేదు. అదేస‌మ‌యంలో త‌మ‌తో పొత్తులోనే ఉన్న జ‌న‌సేన పార్టీ విష‌యంలోనూ ఎక్క‌డా ఒక్క మాట కూడా …

Read More »