హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో మైనర్పై అత్యాచారం చేసిన ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఆడపిల్లలపై అత్యాచారాలు నిరోధించడానికి ప్రస్తుతం అమలు చేస్తున్న శిక్షలే కాకుండా.. మృగాళ్లకు అలాంటి ఆలోచనలే రాకుండా సంస్కరణలు తేవాలని కోరారు. ముద్దాయిలు చిన్నవారైనా, పెద్దవారైనా, పలుకుబడి ఉన్నవారైనా వారిని చట్టం ముందు నిలబెట్టాలని డిమాండ్ చేశారు. ఆడపిల్లలపై అత్యాచారాలు నిరోధించడానికి ప్రస్తుతం అమలు చేస్తున్న శిక్షలే కాకుండా.. మృగాళ్లకు …
Read More »ట్విటర్ వార్ : జనసేన బరువెంత? బలుపెంత ?
గెలుపు వేరు,గెలుపునకు సహకరించే రాజకీయ శక్తి వేరు.జనసేన ఇంతవరకూ నేరు గెలుపును పెద్దగా అందుకోలేదు.కానీ కృషి చేస్తే అందుకోవచ్చు. ఇదే దశలో ఉమ్మడి సీఎం అభ్యర్థిగా పవన్ ను ప్రొజెక్ట్ చేయాలని చెప్పడం వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి అని కూడా ఓ ప్రశ్న వస్తోంది. కమ్యూనిస్టులు సైతం ఈ ప్రతిపాదన ఏమంత బాలేదని, రాజకీయ అపరిపక్వతకు సంకేతమనే అంటున్నాయి. బీజేపీ, జనసేన కలిసి పనిచేస్తే ఉమ్మడి ముఖ్యమంత్రి …
Read More »ఆప్షన్ల పై టీడీపీ ఎదురుదాడి..నాలుగో ఆప్షనట
వచ్చే ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించిన మూడు ఆప్షన్ల పై టీడీపీ ఎదురుదాడికి దిగింది. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడుకే మూడు ఆప్షన్లు ఇచ్చే స్ధాయికి పవన్ ఎదిగారా అంటు తమ్ముళ్లు మండిపోతున్నారు. 2014లో, 2019లో తాను తగ్గాను కాబట్టి 2024 ఎన్నికల్లో మీరే తగ్గాలంటు పవన్ పరోక్షంగా చంద్రబాబుకు చెప్పిన విషయం తెలిసిందే. ఇదే విషయమై టీడీపీ అధికారప్రతినిధి జీవీ రెడ్డి పవన్ …
Read More »పవన్లో ఇంత అయోమయమా ?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైఖరిలో బాగా అయోమయం పెరిగిపోతోంది. పొత్తుల విషయంలో ఏమి చేయాలో ? ఎలా ముందుకెళ్ళాలో అర్ధమవుతున్నట్లులేదు. తాజాగా చేసిన వ్యాఖ్యలే పవన్లోని అయోమయానికి ఉదాహరణగా నిలుస్తోంది. పార్టీ విస్తృతస్ధాయి సమావేశంలో మాట్లాడుతు జనసేన ముందు రెండే మార్గాలున్నట్లు చెప్పారు. అవేమిటంటే ఇప్పటి మిత్రపక్షం బీజేపీతో కలిసి వెళ్ళటం. రెండోదేమంటే టీడీపీని కూడా కలుపుకుని వెళ్ళటం. మూడోది జనసేన ఒంటరిగా పోటీచేయటమట. మూడు మార్గాలే పవన్ …
Read More »ఈ ఎంఎల్ఏలు వైసీపీలో ఇమడలేకపోతున్నారా ?
క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరికీ ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. తాజాగా విశాఖ దక్షిణి నియోజకవర్గం సమన్వయకర్తగా ఎంఎల్ఏ వాసుపల్లి గణేష్ కుమార్ రాజీనామా చేయటంతోనే అందరిలో చర్చ పెరిగిపోతోంది. ఇక్కడ విషయం ఏమిటంటే వాసుపల్లి వైసీపీ ఎంఎల్ఏ కాదు. 2019లో టీడీపీ తరపున గెలిచి తర్వాత వైసీపీకి దగ్గరయ్యారు. 2019లో టీడీపీ తరపున గెలిచిన 23 మంది ఎంఎల్ఏల్లో నలుగురు చంద్రబాబునాయుడుతో పడక పార్టీకి దూరమైపోయారు. గుంటూరు పశ్చిమ …
Read More »పవన్ రాజకీయం మూమూలుగా ఉండదట ఈసారి
జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలకు శ్రీకారం చుడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకును చెదిరిపోకుండా.. చూస్తాననని పదే పదే చెబుతున్న పవన్.. ఇప్పుడు ఈ విషయంపైనే ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. వరుసగా.. ఆయన పార్టీ నేతలతో భేటీ అవుతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఆయన నిశితంగా గమనిస్తున్నారు.. ముఖ్యంగా అందివచ్చిన అవకాశాలను వదులు కోకుండా.. ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల జరిగిన …
Read More »టీ కాంగ్రెసులో ఇక వారి చేరిక లేనట్లేనా..!
తెలంగాణ కాంగ్రెసులో ఇతర పార్టీల నేతల చేరిక లేనట్లేనా..? ఇక్కడ నుంచి బయటికి వెళ్లడమే కానీ.. కొత్తగా వచ్చే వారెవరూ కనపడడం లేదా..? రావడానికి ఆసక్తి చూపుతున్న కొద్ది మంది నేతలను కొందరు అడ్డుకుంటున్నారా..? టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ లక్ష్యానికి సీనియర్లు తూట్లు పొడుస్తున్నారా..? చేరికల కమిటీ ఏర్పాటు ఉత్తదేనా..? అంటే పార్టీ వర్గాలు అవుననే సమాధానాలు ఇస్తున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ నియామకానికి ముందు పార్టీ స్తబ్దుగా ఉన్న …
Read More »జనసేన గ్యారేజీలో నాగబాబు !
ప్రస్తుతం జనసేనను మరింత ముందుకు తీసుకువెళ్లే వ్యూహం ఒకటి సిద్ధం చేస్తున్నారు పవన్ కల్యాణ్ . ఆ క్రమంలో మరింత విశిష్టం అయిన రీతిలో పార్టీని పటిష్టం చేయాలని అనుకుంటున్నారు. అందుకే అటు సోదరుడు నాగబాబు కూడా తమ్ముడి ఆలోచనకు అనుగుణంగా పనిచేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ దశలో పాత గాయాలు కొన్ని ప్రజా రాజ్యం పార్టీ రూపంలో ఉండడంతో వాటిని మరిచిపోలేకపోతుండడంతో నాగబాబు కూడా చాలా చోట్ల చాలా …
Read More »జైల్లో తోటి ఖైదీపై దాడి చేసిన ఎమ్మెల్సీ అనంత బాబు
దారుణ నేరానికి పాల్పడి.. ఏపీ అధికారపక్షానికి భారీ డ్యామేజ్ ను చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు మరో ‘ఘనకార్యానికి’ పాల్పడినట్లుగా చెబుతున్నారు. మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో తీవ్ర ఆరోపణల్ని ఎదుర్కొంటున్న అతను ప్రస్తుతం రాజమహేంద్రవరం జైల్లో రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా తోటి ఖైదీ తో గొడవ పడిన ఎమ్మెల్సీ.. అతడిపై దాడికి పాల్పడినట్లుగా చెబుతున్నారు. ఏదో విషయం మీద …
Read More »బీజేపీతో పవన్ కు గ్యాప్ వచ్చేసిందా ?
మిత్రపక్షంతో పవన్ కు గ్యాప్ వచ్చేసిందా? అవుననే అనిపిస్తోంది తాజా వ్యాఖ్యలను విన్న తర్వాత. మిత్రపక్షం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలవటానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏ మాత్రం ఇష్టపడటంలేదు. ఆ విషయం పవన్ మాటల్లో స్పష్టంగా తెలిసిపోయింది. రాష్ట్రంలో రెండు రోజుల పర్యటన కోసం వస్తున్న నడ్డాను కలిసే ఆలోచన లేదని పవన్ చెప్పటమే దీనికి నిదర్శనం. ఒకపుడు ఇదే నడ్డాను కలవటానికి పవన్ …
Read More »కేసీఆర్ బ్యాడ్ టైం కాకపోతే బీజేపీకి ఇన్ని చాన్స్లు ఏంటో!
తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో ప్రధాన ప్రతిపక్ష స్థాయికి చేరుకోవాలని, ఏ మాత్రం అవకాశం దొరికినా అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తున్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమకు కలిసి వచ్చే ప్రతి సందర్భాన్ని ఉపయోగించుకొని తెలంగాణ ప్రభుత్వంపై కాషాయ పార్టీ విరుచుకుపడుతోంది. తాజాగా జరిగిన ఓ బాధకరమైన సంఘటన, తదనంతర పరిణామాలు, దీనిపై బీజేపీ స్పందన మరోమారు ఇదే అంశాన్ని గుర్తు చేసే విధంగా ఉందని అంటున్నారు. జూబ్లిహిల్స్ లో మైనర్ …
Read More »ఆ క్లాజ్ పై ఫైర్ .. కోర్టుకెళ్లకూడదంటే ఎట్టా ?
సుదీర్ఘ కాలంగా కాంట్రాక్టర్లకు బిల్లు బకాయిలు ఉన్నాయి. ఏపీలో జగన్ సర్కారు వీటిని కొన్నింటిని ఉద్దేశ పూర్వకంగానే చెల్లించడం లేదు. ఏమని అడిగితే కొన్ని కారణాలు చెప్పి తప్పుకుంటున్నారు. కొన్నింటికి సమాధానమే లేకుండా పోతోంది. రాజధాని పనులకు సంబంధించి కూడా బిల్లులు చెల్లింపులో ముఖం చాటేసిన వైనం ఇప్పటికీ గుర్తుండే ఉంటుంది. దీంతో అమరావతి పనులు చేపట్టిన కొంతమంది కాంట్రాక్టర్లు బిల్లుల చెల్లింపు చేయకపోతే ఆత్మహత్యే శరణ్యం అని కూడా …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates