కేసీఆర్ తన టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా పేరు మార్చారు. ఇది అధికారికంగా పూర్తయింది. ఆయన తదుపరి లక్ష్యం జాతీయ పార్టీ గుర్తింపు సాధించడమే. మరి.. ఏదైనా రాజకీయ పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే ఏమేం అర్హతలుండాలి.. బీఆర్ఎస్ జాతీయ పార్టీ గుర్తింపు పొందడం ఎలా? ఏ పార్టీ అయినా జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే కేంద్ర ఎన్నికల సంఘం నిబంధన -1968 ప్రకారం.. చివరగా జరిగిన సార్వత్రిక …
Read More »పదే పదే ఆ టీడీపీ నేత కొడాలి నాని తో..
Vijayawada కు చెందిన కీలక నాయకుడు, యువ నేతగా గుర్తింపు పొందిన కాపు సామాజిక వర్గానికి చెందిన Vagaveeti Radha రాజకీయాలు ఎటు దారితీస్తున్నాయనే చర్చ జోరుగా సాగుతోంది. ఆయనకు ఒక విధానం లేకుండా పోయిందనే విమర్శలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం ఆయన టీడీపీలో ఉన్నారు. యాక్టివ్గా ఉన్నప్పటికీ..లేకున్నప్పటికీ.. ఆపార్టీ నాయకుడిగానే ఉన్నారని అందరూ అనుకుంటున్నారు. వంగవీటి కూడా ఎక్కడా తాను TDP నుంచి బయటకు వచ్చానని మాత్రం చెప్పడం …
Read More »ఢిల్లీ కన్నా హైదరాబాద్ పెద్దది
తెలంగాణ సీఎం కేసీఆర్..రాష్ట్ర రాజధాని హైదరాబాద్ గొప్పదనాన్ని వేనోళ్ల చాటారు. తాజాగా ఆయన మైండ్స్పేస్ వద్ద ఎయిర్పోర్టు ఎక్స్ప్రెస్ మెట్రోకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం అనంతరం.. పోలీస్ అకాడమీ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. హైదరాబాద్ను అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని సీఎం పేర్కొన్నారు. ఎయిర్ పోర్టు వరకు మెట్రో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం సంతోషకరమని, కాలుష్య రహితంగా మార్చడానికి మెట్రో చాలా …
Read More »ఆప్ లాగా కేసీఆర్ చేయగలరా?
ఆమ్ ఆద్మీ పార్టీ సరికొత్త చరిత్రకు తెరతీసింది. ఢిల్లీ గలీలో పుట్టిన ఆ పార్టీ ఇప్పుడు జాతీయ హోదా పొందింది. దశాబ్దాలుగా ప్రజల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలకు రాని హోదా.. పదేళ్లలో ఆప్ సాధిస్తోంది. అన్నా హజారే అవినీతి వ్యతిరేకోద్యమం నుంచి పుట్టిన ఈ రాజకీయ పార్టీ ఢిల్లీ నుంచి పంజాబ్ కు వస్తరించింది. అక్కడ అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత గోవాలో పోటీ చేసింది. గెలవకపోయినా రెండు స్థానాలు సాధించి …
Read More »మంచుకొండల్లో ప్రియాంక గాలి
Priyanka Gandhi ఎట్టకేలకు స్కోర్ ఓపెన్ చేశారు. Himachal Pradesh లో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారు. మోదీ ప్రభజనంలో కాంగ్రెస్ గెలవడం అసాధ్యమనుకున్న తరుణంలోనే పార్టీకి ఆమె అండ దండా అయ్యారు. నువ్వా నేనా అన్నట్లుగా సాగిన పోటీలో చివరకు కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీ సాధించిందంటే అది ప్రియాంక చలవేనని చెబుతున్నారు. హిమాచల్లో Priyanka Gandhi అంతా తానై ప్రచారం చేశారు. పది బహిరంగ సభల్లో ప్రసంగించారు. జనంలో కలిసిపోతూ …
Read More »మోడీకి ప్రత్యామ్నాయ శక్తిగా కేజ్రీవాల్?
దేశ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శక్తి కనిపిస్తోందా? ఒకప్పుడు ఒంటి చేత్తో.. ఢిల్లీలో రాజకీయాలు చేసిన.. నేత.. ఇప్పుడు దేశ శక్తిగా మారే పరిస్థితి నెమ్మదిగా ఏర్పడుతోందా? అంటే ఔననే అంటున్నారు పరిశీలకులు. ఆయనే ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి సరితూగగల నాయకుడు లేడంటూ..ఇప్పటి వరకు వచ్చిన విశ్లేషణలు తిరుగు టపా కడుతున్నాయి. మోడీకి ప్రత్యామ్నాయంగా కేజ్రీవాల్ ఎదుగుతున్నారనే సంకేతాలు వస్తున్నాయి. జాతీయ …
Read More »ఒంటరి అయిపోతున్న కేసీఆర్!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. పరిస్థితి ఏంటి? జాతీయ రాజకీయాలుచేస్తానంటూ.. దేశం చుట్టేసిన నాయకుడు.. ఇప్పుడు ఒంటరి అవుతున్నారా? మోడీపై కయ్యానికి కాలుదువ్వినా ఆయనకు కలిసి వచ్చిన పరిణామాలు కానీ, పరిస్థితులుకానీ కనిపించడం లేదా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. దక్షిణాదిలో కర్ణాటక నుంచి మాత్రమే ఆయనకు మద్దతు లభించింది. ఇప్పుడు అది కూడా లభించే అవకాశం కనిపించడం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు.. కేంద్రంతో నిన్న మొన్నటి వరకు విభేదించిన …
Read More »బాబు పర్యటన అంటే వైసీపీ భయపడుతోందా?
ప్రజాస్వామ్యంలో ఎవరైనా ప్రజల్లోకి వెళ్లేందుకు అవకాశం ఉంది. తమకు తోచిన విధంగా ప్రజలలో ప్రచారం చేసుకునేందుకు కూడా అవకాశం ఉంది. కానీ, అదేంటో ఏపీలో మాత్రం టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజల్లోకి వస్తుంటే.. అధికార పార్టీ వైసీపీ వెన్నులో వణుకు పుడుతున్నట్టు వ్యవహరిస్తోందని అంటున్నారు పరిశీలకులు. చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా.. ఆయన పర్యటనలు ఎక్కడ ఉన్నా.. వైసీపీ నాయకులు అడ్డుకుంటున్నారు. ఇటీవల కాలంలో చంద్రబాబు బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ …
Read More »official : టీఆర్ఎస్ కాదు.. ఇక, బీఆర్ఎస్!
తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్.. ఇక, నుంచి బీఆర్ఎస్గా అవతరించనుంది. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పనుంది. ఈ మేరకు టీఆర్ఎస్ అదినేత, సీఎం కేసీఆర్ భారత ఎన్నికల సంఘానికి పంపించిన ప్రతిపాదనకు ఎన్నికల సంఘం పచ్చ జెండా ఊంపింది. టీఆర్ఎస్ను బీఆర్ఎస్ గా గుర్తిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు బీఆర్ఎస్ పేరు మార్పుపై ఈసీ నుంచి కేసీఆర్కు అధికారికంగా లేఖ అందింది. ఈ ఏడాది అక్టోబరు 5న విజయదశమి(దసరా) సందర్భంగా …
Read More »చెదిరిన చిరునవ్వు – సింహపురిలో వైసీపీ గుస గుస
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డిలో మునుపటి సంతోషం లేదనిపిస్తోంది. ఆయన చిరునవ్వుతో కనిపించలేని పరిస్థితిలోకి వెళ్లిపోయారంటున్నారు. తుఫానులు, వరదలు, పంట నష్టాలు, కరోనా… ఇలా ఏ సందర్భంలోనూ సీఎం జగన్ ముఖాన చిరునవ్వు చెదిరేది కాదు. ఆ ఫోటోలు, వీడియోలతో సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున పోస్టింగ్ లు వస్తుండేవి. ఇప్పుడు మాత్రం ఆయన మొక్కుబడిగా నవ్వుతున్నారు. కొన్ని సందర్భాల్లో సీరియస్ గా ఉంటున్నారు. బుధవారం జరిగిన జగన్ నెల్లూరు …
Read More »వైసీపీ ఎమ్మెల్యేలకు బీజేపీ గాలం వేస్తోందా ?
సోషల్ మీడియాలో ఇప్పుడో కొత్త ప్రచారానికి తెరలేచింది. అందులో నిజం ఎంత ఉన్నా… నిప్పులేదని పొగరాదని చెబుతున్నారు. ఉత్తరాది రాష్ట్రాలతో పాటు తెలంగాణ తరహాలో ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ వారు ఆపరేషన్ ఆకర్ష్ అమలుకు ప్రయత్నిస్తున్నారని వార్తలు వస్తున్నాయి ఏకంగా 70 మంది ఎమ్మెల్యేలకు స్కెచ్ వేశారని ప్రచారం జరగడంలో వైసీపీ అగ్రనేతల్లో టెన్షన్ పట్టుకుంది. తెలంగాణలో ఇటీవల ఎమ్మెల్యేల పోచింగ్ జరిగింది. పైలట్ రోహిత్ రెడ్డి సహా నలుగురిని …
Read More »కేసీఆర్ సార్ పెళ్లికెళ్లి పదవిని గిఫ్ట్ ఇచ్చారు!
ఎవరైనా పెళ్లికి వెళ్లినా..పేరంటానికి వెళ్లినా.. ఆతిథ్య ఇచ్చిన వారికి ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వడం సహజమే అయి తే.. తెలంగాణ సీఎం కేసీఆర్ చేయి పెద్దది కదా! ఆయనది ఏదో చిన్న గిఫ్ట్ ఇచ్చేంత మనసు కాదు. ఇస్తే గి స్తే.. పెద్ద గిఫ్టే ఇస్తారు. ఇప్పుడు కూడా అదే చేశారు. అయితే, ఇన్నాళ్లలో లేంది.. ఆయన ఏం చేశారంటే ఒక పెళ్లికి వెళ్లి ఏకంగా చైర్మన్ పదవిని గిఫ్ట్గా …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates