Political News

కేంద్రంపై నిందలు మొదలుపెట్టిన వైసీపీ !

ఇపుడిదే ఎవరికీ అర్థం కావటం లేదు. రెండు రోజులుగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇటు జగన్మోహన్ రెడ్డి అటు విజయసాయిరెడ్డితో పాటు కొందరు ఎంపీలు గట్టిగా మాట్లాడుతున్నారు. కోనసీమ జిల్లాలో వరద బాధితులను పరామర్శించిన సందర్భంగా జగన్ మాట్లాడుతూ పునరావాస ప్యాకేజికి నిధులు ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వమే అన్నారు. తాను నరేంద్రమోడీకి కలిసినపుడు ఈ విషయమై నిలదీస్తానని చెప్పారు. కేంద్రం నుండి పోలవరం ప్రాజెక్టుకు రావాల్సిన రు. 20,000 కోట్లు …

Read More »

మునుగోడు ‘రిజ‌ల్ట్’.. ఎవ‌రికి అనుకూలం?

ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాలోని మునుగోడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కోమ‌టి రెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి ఇంకా రాజీనామా చేయ‌లేదు. ఆయ‌న బీజేపీ తీర్థం పుచ్చుకోలేదు. కానీ, తెర‌వెనుక .. ఆయ‌న రాజ‌కీయాలు మాత్రం హాట్ టాపిక్‌గా మారిపోయాయి. ఆయ‌న రేపో మాపో.. బీజేపీలోకి చేరిపోవ‌డం ఖాయ‌మ‌నే చ‌ర్చ జోరుగా సాగుతోంది. అయితే.. ఆయ‌న బీజేపీ పార్టీలో చేరినా.. ఎమ్మెల్యేగా కొన‌సాగవ‌చ్చు. ఎవ‌రూ ఆయ‌న‌కు అభ్యంత‌రం చెప్ప‌రు. ఎందుకంటే.. …

Read More »

ఈ స‌ర్వేల ప‌ర‌మార్థం ఏంటి? వైసీపీలో ర‌గ‌డ‌

వైసీపీలో స‌ర్వేల‌పై స‌ర్వేలు చేస్తున్నారు. నాయ‌కుల ప‌నితీరును బూత‌ద్దంలో చూస్తున్నారు. ఎవ‌రు ప్ర‌జ‌ల‌తో ఉంటున్నారు? ఎవ‌రు ఉండ‌ట్లేదు..? అనే అంశాల‌ను నిరంత‌రం ప‌ర్య‌వేక్షిస్తున్నారు. దీంతో నాయ‌కులు ఎక్క‌డిక‌క్క‌డ హ‌డ‌లి పోతున్నారు. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. చివ‌ర‌కు ఏం జ‌రుగుతుంద‌నేది.. ఎవ‌రికి అర్ధం కావ‌డం లేదు. “ఇన్ని స‌ర్వేలు చేయిస్తున్నారు. మాకు టికెట్ ఇస్తామ‌నో.. ఇవ్వ‌మ‌నో తేల్చేస్తే. మా దారి మేం చూసుకుంటాం” అని ఒక నాయ‌కుడు వ్యాఖ్యానించే వ‌ర‌కు వ‌చ్చిందంటే.. …

Read More »

ఒక్క మాట‌.. కాంగ్రెస్‌ను కింద‌కు దించేసిందిగా!

ఔను.. ఒకే ఒక్క మాట‌.. కాంగ్రెస్‌ను పూర్తిగా డోలాయ‌మానంలోకి ప‌డేసింది. కింద‌కు దించేసింది. నిన్నటి వ‌ర‌కు కేంద్రంపై విరుచుకుప‌డిన గొంతుల‌ను సైలెంట్ చేసేసింది. అదే.. రాష్ట్ర‌ప‌తి కాదు.. రాష్ట్ర‌ప‌త్ని! ఇది.. కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజ‌న్ చౌద‌రి చేసిన వ్యాఖ్య‌. దీనిపై ఉభ‌య స‌భ‌ల్లోనూ ర‌చ్చ రంబోలా అయిపోయింది. ధరల పెరుగుదల, ఎంపీల సస్పెన్షన్పై కేంద్రంపై ముప్పేట దాడికి విపక్షాలు ప్రయత్నిస్తున్న వేళ.. ఒక్క సారిగా సీన్ రివర్స్ అయింది. …

Read More »

చంద్ర‌బాబుకు ఘ‌న స్వాగ‌తం.. గ‌తానికి మించి..!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మరో విడత వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఆయ‌న‌కు వ‌రద ప్ర‌భావిత ప్రాంతాల్లో క‌నీవినీ ఎరుగ‌ని స్వాగ‌తం ల‌భించింది. జ‌య‌హో చంద్ర‌న్నా.. అంటూ..యువ‌త నుంచి వృద్ధుల వ‌ర‌కు ఆయ‌న‌ను చూసేందుకు త‌రలి వ‌చ్చారు. అడుగ‌డుగునా.. ఆయ‌న‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. పూల మాల‌లు, గ‌జ మాల‌ల‌తో ఆయ‌నకు ఎదురొచ్చి.. కాన్వాయ్ ముందే.. ఆయ‌న‌కు మాల‌లు ధ‌రించేందుకు పోటీ ప‌డ్డారు. రెండు మూడు సంద‌ర్భాల్లో అభిమానులను అదుపు …

Read More »

ఔను.. ఆ స్టిక్క‌ర్ నాదే.. అయితే ఏంటి?

క్యాసినో వ్యవహారంలోని నిందితుడైన మాధవరెడ్డి ఇంట్లో జరిగిన సోదాల్లో దొరికిన కారు స్టిక్కర్పై మంత్రి మల్లారెడ్డి స్పందించారు. క్యాసినోలు నిర్వహిస్తూ ఫెమా నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలపై చీకోటి ప్రవీణ్, మాధవరెడ్డి అనే ఇద్దరు వ్యక్తుల ఇళ్లల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఐఎస్ సదన్‌కు చెందిన ప్రవీణ్, బోయిన్‌పల్లిలో నివాసం ఉంటున్న మాధవరెడ్డితో పాటు పలువురు ఏజెంట్ల ఇళ్లల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో మాధవరెడ్డి కారుకు …

Read More »

కేటీఆర్ బ‌ర్త్‌డే ఎఫెక్ట్.. ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు

తెలంగాణ‌లో కేసీఆర్ స‌ర్కారు పాల‌న‌పై విప‌క్షాలు కొన్ని విమ‌ర్శ‌లు చేస్తున్న విష‌యం తెలిసింది. ఇది గ‌డీ ల పాల‌న అంటూ.. వ్యాఖ్యానిస్తున్నాయి. రాచ‌రికం న‌డుస్తోంద‌ని దుయ్య‌బ‌డుతున్నాయి. నిజాం పాల‌న‌ను మ‌రిపిస్తున్నారంటూ.. కేసీఆర్ కుటుంబంపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తున్నారు. దీనికి త‌గిన‌ట్టుగానే ఇప్పుడు మంచిర్యాల జిల్లాలో ఓ ఘ‌ట‌న జ‌రిగింది. ఈ నెల 24న‌ మునిసిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్‌.. పుట్టిన రోజు. అయితే.. ఆ రోజు.. మంచిర్యాల మునిసిపాలిటీలో అధికారులు …

Read More »

దాచుకున్న సొమ్మును ప్ర‌భుత్వం వాడేసింది: ఉద్యోగ సంఘాల ఫైర్‌

ఏపీ ప్ర‌భుత్వ వైఖ‌రిపై ఉద్యోగ సంఘాల నాయ‌కులు.. ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూనే ఉన్నారు. త‌మ సొమ్మును కూడా ప్ర‌భుత్వం వాడుకుంద‌ని.. త‌మ‌కు ఏ మాత్రం ప్రయోజ‌నాలు చేకూర్చ‌డం లేద‌ని.. వారు వాపోతున్నారు. ఒక ఉద్యోగి త‌న కూతూరు పెళ్లి కోసం జీపీఎఫ్‌ లోన్‌కు పెట్టుకుంటే మనవరాలి బారసాలకు కూడా రాలేదని ఏపీ ఎన్‌జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షులు బండి శ్రీనివాసరావు ధ్వ‌జ‌మెత్తారు. ఇదే విషయాన్ని మంత్రివర్గ ఉపసంఘం ముందు ఉంచామన్నారు. …

Read More »

మంత్రయితే ఏమైనా చేయొచ్చా

లిప్త‌కాలం పాటు.. తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నం కోసం సామాన్యుడు అల్లాడిపోతున్న విష‌యం తెలిసిందే. రెప్ప‌పాటు కాల‌మైనా.. వైకుంఠధాముని ద‌ర్శ‌నం దొరికితే చాల‌ని త‌పించిపోతాడు. అయితే.. త‌మ‌కున్న ప్రొటోకాల్ ను అడ్డు పెట్టుకుని.. మంత్రులు.. ఇక్క‌డ రెచ్చిపోతున్నార‌నే వాద‌న వినిపిస్తోంది. వారానికి రెండు సార్లు.. విధిగా ద‌ర్శించుకునే మంత్రులు పెరిగిపోతున్నారు. దీంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. తాజాగా మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు.. తిరుమ‌ల‌లో హ‌ల్చ‌ల్ చేశారు. త‌న వెంట 150 …

Read More »

కేంద్రం మరింత రెచ్చిపోతుందా ?

సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పు కేంద్ర ప్రభుత్వం రెచ్చిపోవటానికి మరింత మద్దతిచ్చినట్లే అనిపిస్తోంది. నరేంద్ర మోడీ సర్కార్ ప్రత్యర్ధులపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సీబీఐ, ఐటి లాంటి దర్యాప్తు సంస్ధలను ఉసిగొల్పుతోందంటు గోల పెరిగిపోతోంది. పై మూడింటిలో కూడా ఈడీ చాలా కీలకంగా మారింది. ప్రత్యర్ధి పార్టీల్లోని చాలా మంది పై ఈడీ దాడులు చేసి కేసులు పెట్టడం, అరెస్టులు చేయటం రెగ్యులర్ అయిపోయింది. ఇలాంటి నేపధ్యంలోనే …

Read More »

కాంగ్రెస్ పార్టీ ఓవర్ చేస్తోందా ?

మునుగోడు ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలో కాంగ్రెస్ పార్టీ చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నట్లే అనిపిస్తోంది. నల్గొండ జిల్లాలోని మునుగోడు ఎంఎల్ఏ రాజగోపాలరెడ్డి అనేకమంది సీనియర్ నేతల్లో ఒకరు. కాకపోతే ఆర్ధిక, అంగబలమున్న నేత. నియోజకవర్గంలో గట్టి పట్టున్న నేతగానే చెప్పాలి. అలాంటి నేత పార్టీకి రాజీనామా చేసి తొందరలోనే బీజేపీలో చేరాలని అనుకున్నారు. ఈ మాత్రం దానికే పార్టీ అధిష్టానం నుండి పీసీసీ అధ్యక్షుడు వరకు ఎందుకింత …

Read More »

డేటే లేటు.. పార్టీలో చేరటం పక్కా

Bandi Sanjay

తెలంగాణ సీనియ‌ర్ నాయ‌కుడు, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. డేటే లేటు.. ఇది క‌న్ఫ‌ర్మ్ కాగానే ఆయ‌న‌ను పార్టీలో చేర్చేసుకుంటాం అని ఆయ‌న వ్యాఖ్యానించారు. త్వ‌ర‌లోనే బీజేపీలోకి చేర‌నున్న‌ట్టు ఆయ‌న స్ప‌ష్టం చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేరికతో నల్గొండ జిల్లాలో బీజేపీ బలోపేతం అవుతుందని బండి సంజయ్‌ స్పష్టం చేశారు. టీఆర్ …

Read More »