2024లో వచ్చే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో కలిసి వచ్చే పార్టీలతో కలిసి అడుగులు వేయాలని.. జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వాన్ని దింపేయాలని.. టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయానికి వచ్చారు. ఇప్పటికే ఆయన త్యాగాలు.. పొత్తులు.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి పార్టీ నేతలను కూడా ఆయన మానసికంగా సిద్ధం చేస్తున్నారు. అంతేకాదు.. కలిసివచ్చే పార్టీలు.. అంటూ.. ఆయన ప్రకటన కూడా చేశారు. ఇప్పటికేజనసేన పార్టీ టీడీపీతో పొత్తుకు రెడీ …
Read More »అనంత వైసీపీలో అసమ్మతి పోరు
ఏపీ అధికార పార్టీ వైసీపీలో అసమ్మతి పోరు.. పెరిగిపోతోంది. ఎక్కడికక్కడ నాయకుల మధ్య గ్యాప్ పెరుగుతోంది. ఆధిపత్య పోరు.. ఒకరిపై ఒకరు పెత్తనం చేసుకోవడం వంటి కారణాలతో పలు జిల్లాల్లో పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. మరీముఖ్యంగా టీడీపీ బలంగా ఉన్న జిల్లాల్లోను బీజేపీ పుంజుకుంటున్న జిల్లాల్లోనూ.. వైసీపీ నాయకుల మధ్య సఖ్యత లోపించడం.. రాజకీయంగా పార్టీకి ఇబ్బందిగా మారింది. ఈ పరిణామాలపై అధిష్టానం సీరియస్ అయినప్పటికీ.. నాయకులు …
Read More »జగన్ వ్యూహం బెడిసి కొట్టిందా.. కేంద్రంతో కష్టమే!
వైసీపీ అధినేత జగన్ వ్యూహాలు బెడిసి కొడుతున్నాయా? రాష్ట్రంలో సంక్షేమాన్ని పరుగులు పెట్టించేందు కు అవసరమైన నిధుల కోసం.. జగన్ చేస్తున్న ప్రయత్నాలు ముందుకు సాగడం లేదా? ఇప్పటి వరకు జగన్కు కలిసి వచ్చిన కేంద్రం నుంచి ఇప్పుడు సహకారం నామమాత్రంగా మారిపోయిందా? ఇదీ.. ఇప్పుడు తెరమీదికి వచ్చిన కీలక ప్రశ్నలు ఎందుకంటే.. కేంద్రం తాజాగా చేసిన హెచ్చరికలు.. అధికార పార్టీలో తీవ్రస్థాయిలో చర్చకు దారితీస్తున్నాయి. రాష్ట్రంలో వచ్చే రెండు మాసాలు …
Read More »వైసీపీ వర్సెస్ టీడీపీ పోటా పోటీ వ్యూహం.. రిజల్ట్ ఏంటి…?
ఏపీలో అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్షం టీడీపీల మధ్య పోటా పోటీ వ్యూహాలు తెరమీదికి వచ్చాయి. నిన్న మొన్నటి వరకు ఎవరి వ్యూహాలు వారివే అన్నట్టుగా ఉన్నప్పటికీ.. ఇప్పుడు.. మాత్రం వ్యూహానికి ప్రతివ్యూహం అన్నట్టుగా.. పరిస్థితి మారిపోయింది. ఈ విషయంలో వైసీపీ తాజాగా వేస్తున్న అడుగులు.. టీడీపీ చేస్తున్న వ్యతిరేక ప్రచారానికి చెక్ పెడుతుందా? అనే చర్చ కూడా సాగుతోంది. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం.. పలు సంక్షేమ కార్యక్రమాలు చేస్తోంది. …
Read More »కాంగ్రెస్ పార్టీలో విప్లవాత్మక మార్పులు ?
వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా పుంజుకోవాలన్న తపన కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తోంది. అందుకనే ఇప్పటి నుండే కుటుంబంలో ఒక వ్యక్తికే టికెట్ అని, ఒక వ్యక్తికి ఒకటే పదవనే నియమాన్ని గట్టిగా పాటించాలని పార్టీలో అంతర్గత కమిటీ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి ఒక రిపోర్టిచ్చింది. మామూలుగా అయితే కుటుంబంలో ఇద్దరు, ముగ్గురికి ఎన్నికల్లో టికెట్లిచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఎన్నికల్లో తప్పక గెలుస్తారని, సమర్ధులని, పార్టీకి ఎంతో సేవ చేశారనే కారణాలతో …
Read More »వైసీపీని తరిమికొట్టేందుకు జనాలు సిద్ధంగా ఉన్నారట
వచ్చే ఎన్నికల్లో అధికార వైసీపీకి చివరి ఎన్నికలని చంద్రబాబునాయుడు జోస్యం చెప్పారు. ఈ విషయం జగన్మోహన్ రెడ్డికి కూడా బాగా తెలుసట. పార్టీ నేతల సమావేశంలో మాట్లాడుతూ తన పరిపాలనపై జనాల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగిపోతున్న విషయం జగన్ కు తెలిసే డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపినట్లు చంద్రబాబు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడం చారిత్రక అవసరమని జనాలే చెప్పుకుంటున్నారని చంద్రబాబు అన్నారు. తాను …
Read More »శ్రీలంకలో అనూహ్య పరిణామాలు
శ్రీలంకలో సోమవారం అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాజపక్స కుటుంబ సభ్యులు దేశం విడిచి పారిపోతున్నారు. అధ్యక్ష గొటబాయ రాజపక్సే, ప్రధానమంత్రి మహేంద్ర రాజపక్సేల రాజీనామాలు డిమాండ్ చేస్తూ జనాలంతా దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఎంతగా డిమాండ్ చేస్తున్నా, ఎమర్జెన్సీ విదించినా, ఆందోళనలు, నిరసనలు జరుగుతున్నా రాజీనామాలు చేసే ప్రసక్తే లేదని ఇద్దరు భీష్మించుకుని కూర్చున్నారు. దేశం ఏమైపోయినా సరే తాము మాత్రం రాజీనామాలు చేసేది లేదన్నట్లుగా …
Read More »ఇదే నిజమైతే రేవంత్ నెత్తిన పాలు పోసినట్లే..!
రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి ఏడాది కావస్తోంది. ఈ ఏడాది కాలంలో పార్టీలో చాలా మార్పులు వచ్చాయి. కేసీఆర్ దాటికి చెల్లాచెదురైన నేతలను, శ్రేణులను ఒక గాడిలో పెట్టడానికి రేవంతుకు చాలా కాలమే పట్టింది. ఇప్పటికీ కొన్ని చోట్ల సీనియర్ల నుంచి నిరాకరణ ఎదురవుతూనే ఉంది. అయినప్పటికీ గతంతో పోలిస్తే పార్టీకి ఊపు వచ్చే విధంగా రేవంత్ చేసిన కృషి అభినందనీయమే అని చెప్పాలి. కాంగ్రెస్ లో …
Read More »ఉమ్మడి కృష్ణాలో వైసీపీ సీన్ రివర్సేనా…!
వచ్చే ఎన్నికల్లో విజయం కోసం తపిస్తున్న వైసీపీ పరిస్థితి జిల్లాకో రకంగా ఉంది. ఉమ్మడి కృష్ణాజిల్లాను తీసుకుంటే.. ఈ జిల్లా ఇప్పుడు రెండు జిల్లాలుగా మారింది. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా. ఒకప్పుడు ఉమ్మడి జిల్లాలో ఫైర్ బ్రాండ్ నాయకుడిగా చక్రంతిప్పిన మాజీ మంత్రి కొడాలి నాని.. మంత్రి వర్గం నుంచి తప్పించడంతో మెత్తబడ్డారు. దీంతో ఆయన వాయిస్ ఎక్కడా వినిపించడం లేదు. అదేవిధంగా పేర్ని నాని కూడా పూర్తిగా మౌనం …
Read More »పవన్ బయటకొచ్చినప్పుడే పార్టీ.. ఇదెక్కడి రాజకీయం…!
రాజకీయ పార్టీ అంటే.. ప్రజలకు గుర్తుండి పోవాలి. పార్టీ నాయకులు అంటే.. ప్రజల్లో ముద్రపడిపోవాలి. అయితే.. ఈరెండింటికీ భిన్నంగా.. జనసేన వ్యవహారం ఉందనే చర్చ జోరుగా సాగుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ప్రారంబించిన జనసేన పార్టీపై ప్రజల్లో ఎక్కడా చర్చ సాగడం లేదు. పార్టీ పెట్టి 8 ఏళ్లు దాటుతున్నా.. ఇప్పటి వరకు జనసేన నాయకులు జెండా లేకుండా వెళ్లినా.. పవన్ ఫొటో లేకుండా వెళ్లినా.. ప్రజలు …
Read More »అప్పట్లో బుద్దిలేక టీడీపీతో చేతులు కలిపాం: వీర్రాజు
వచ్చే ఎన్నికలకు సంబంధించిన రాజకీయ పొత్తుల విషయంలో స్పష్టంగా ఉన్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. అయితే.. టీడీపీ, జనసేన కలుస్తాయా లేదా? అనేది మాత్రం పవన్నే అడగాలని చెప్పారు. కుటుంబ పార్టీలతో బీజేపీ పొత్తు పెట్టుకోదని చెప్పారు. రాష్ట్రంలో కుటుంబ పార్టీలు ఉన్నాయన్న సోము.. ఆ పార్టీలకు వ్యతిరేకంగానే తాము పనిచేస్తున్నామన్నారు. ప్రస్తుతం జనసేనతో బీజేపీ పొత్తు కొనసాగుతోందని వీర్రాజు స్పష్టం చేశారు. అయితే.. టీడీపీ, …
Read More »ఏపీ మంత్రిపై భూకబ్జా ఆరోపణ.. పోలీసులకు ఫిర్యాదు
ఏపీలో మంత్రులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు.. వారు అనుసరిస్తున్న తీరుపై వారి వారి సామాజిక వర్గాలే ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ.. టీటీడీ చైర్మన్ , వైసీపీ నాయకుడు.. వైవీ సుబ్బారెడ్డి ముందు.. మోకాళ్లపై మోకరిల్లి మరీ పాదనమస్కారాలు చేశారు. దీంతో ఆయన సామాజిక వర్గం శెట్టిబలిజ నాయకులు తీవ్రస్థాయిలో దీనిని ఖండించారు. మంత్రి మోకరిల్లడం …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates