ఏపీలోని వైసీపీ ప్రబుత్వంలో పనిచేసిన మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ నాయకుడు కొడాలి నాని తనను మాజీమంత్రి అని పిలవొద్దని .. మీడియాకు గట్టిగా చెప్పారు. తాజాగా ఆయన సొంత నియోజకవర్గం గుడివాడ మండలం దొండపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇటీవల జరిగిన మంత్రి వర్గ విస్తరణలో పదవి కోల్పోయిన తర్వాత నియోజకవర్గంలో తొలిసారి ఆయన అడుగు పెట్టారు. ఈ సందర్భంగా నియోజకవర్గం …
Read More »జగన్ మిస్సయిన పాయింట్ తో దూసుకెళ్తున్న పవన్
రాజకీయాల్లో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. ఏ చిన్న అవకాశాన్ని వదిలినా దానికి చెల్లించాల్సిన మూల్యం భారీగా ఉంటుంది. అందుకే.. తమకు లబ్థి చేకూర్చే విషయాల్ని అస్సలు మిస్ కావు రాజకీయ పక్షాలు. అలాంటిది ఏపీలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి. అడిగిన వారికి.. అడగని వారికి.. ఉన్నా లేకున్నా.. కాదనకుండా తాయిలాల మీద తాయిలాలు ఇస్తూ మెస్మరైజ్ చేస్తోంది జగన్ ప్రభుత్వం. రాష్ట్రం అప్పుల కుప్పలా మారుతుందన్న హెచ్చరికల్ని పట్టించుకోకుండా …
Read More »పవన్ యాత్రకు చిక్కులు.. ఏపీ రాజకీయాల్ని వేడెక్కిస్తున్న ‘జేసీబీ’
జాతీయ.. అంతర్జాతీయంగా ‘జేసీబీ’ యంత్రం కారణంగా సాగుతున్న రచ్చ అంతా ఇంత కాదు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అక్రమార్కులు.. నేరస్తులు.. ఆందోళనతో ఆరాచకాన్ని క్రియేట్ చేసే వారి ఇళ్లను జేసీబీలతో ధ్వంసం చేయటం.. యూపీలో సక్సెస్ ఫార్ములాగా మారిన నేపథ్యంలో మిగిలిన రాష్ట్రాల్లోనూ అలాంటి విధానాలకు తెర తీస్తున్నారు. దీంతో.. జేసీబీలతో ఆరాచక పాలన సాగిస్తున్నారంటూ విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జేసీబీలను వినియోగిస్తున్న వైనాన్ని చూసిన ఏపీ …
Read More »పదే పదే ఈనాడుతోనే వైరమా? జగన్!
ఆయనొక మీడియా సంస్థకు అధినేత.. ఇంకా చెప్పాలంటే ఆయనకు అంగీకారం ఉన్నా లేకపోయినా కొన్ని సందర్భాల్లో ఈనాడు సపోర్ట్ కూడా కోరుకున్న నాయకుడు. వైఎస్సార్ తరువాత మళ్లీ అంతటి స్థాయిలో ఇన్నాళ్లకు ఈనాడు పేపర్ చూపిస్తూ, సంబంధిత ప్రధాన వార్తలు, శీర్షికలూ చదువుతూ ఓ సీఎం హోదాలో కోపం అయ్యారు జగన్. అదే ఇవాళ్టి టర్నింగ్ పాయింట్ .. ఇంట్రస్టింగ్ ఎలిమెంట్ కూడా ! నాలుగు మీడియా సంస్థలపై జగన్ …
Read More »‘KCR కేబినెట్ నుంచి నన్ను తప్పించేందుకు కుట్రలు’
కమ్మ సామాజికవర్గంపై కుట్రలు చేస్తున్నారని.. అదే సామాజికవ ర్గానికి చెందిన తనను కేసీఆర్ కేబినెట్ నుంచి తప్పించేందుకు కొందరు కుట్రలు పన్నుతున్నారని.. తెలంగాణ రవాణా శాఖ మంత్రి, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన పువ్వాడ అజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సమయంలో కమ్మలను కమ్మలే కాపాడుకోవాలని అన్నారు. ఇటీవల జరిగిన బీజేపీ కార్యకర్త సాయిగణేష్ ఆత్మహత్య ఉదంతాన్ని పరోక్షంగా ప్రస్తావించిన మంత్రి.. చిన్న విషయాలను కొందరు రాద్దాంతం …
Read More »జగన్ పై కోర్టు ధిక్కార కేసు
అమరావతి నగర నిర్మాణానికి సంబంధించి కోర్టు తీర్పును ఉల్లంఘిస్తున్నందుకు జగన్మోహన్ రెడ్డి తదితరులపై కోర్టు ధిక్కరణ కేసు దాఖలైంది. అమరావతి నగరాన్ని ఆరు మాసాల్లో నిర్మించాలని, అంతకుముందు రాజధాని ప్రాంతంలో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని, రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లను అందించాలని కోర్టు మార్చి 3వ తేదీన తీర్పిచ్చింది. నిజానికి కోర్టు తీర్పు యధాతధంగా అమలు చేయడం సాధ్యం కాదని అందరికీ తెలిసిందే. ఇదే విషయమై ప్రభుత్వం కూడా …
Read More »జానారెడ్డికి కీలక పదవి.. ఆ నేతలు సహకరించేనా?
తెలంగాణపై కాంగ్రెస్ అధిష్ఠానం ఈసారి ప్రత్యేక దృష్టి సారించింది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. అందుకోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోంది. ముఖ్యంగా పాత కాపులను పార్టీలో చేర్చుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వివిధ కారణాలతో గతంలో పార్టీని వీడిన వారిని.. ఇతర పార్టీల్లో ఆసక్తి ఉన్న నేతలను కాంగ్రెస్ లో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, రాజకీయ దురంధరుడు జానారెడ్డికి …
Read More »అవంతి సైలెంట్ .. గంటా హైలెట్?
రాజకీయాల్లో ఏవీ స్థిరం అయి ఉండవు. ఉండాలని అనుకోకూడదు కూడా ! ఎందుకు ఉండాలి కొన్ని గాలివాటు గమనాలు కూడా ఉంటాయి. ఉండాలి కూడా ! అదే అంటే ఆ పద్ధతే కొన్ని సార్లు మంచి ఫలితాలు ఇవ్వవచ్చు కూడా ! పద్ధతి తప్పి రాయడం కూడా ఓ పద్ధతే కదా ! అదేవిధంగా ఎటువంటి రూల్స్ నూ పాటించక ఇష్టం వచ్చిన విధంగా రాజకీయ అవసరాలకు అనుగుణంగా పార్టీలు …
Read More »సలహాదారులు కావలెను.. వైసీపీలో చర్చ!
ఏపీ అధికార పార్టీలో సంచలన మార్పులు చోటు చేసుకుంటున్నాయని.. సీనియర్లు చెబుతున్నారు. ఇటీవల కేబినెట్ను పూర్తిగా ప్రక్షాళన చేసిన ముఖ్యమంత్రి జగన్.. తాజాగా సలహాదారులను కూడా మార్చుకునేందుకు రెడీ అవుతున్నారని.. తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న 56 మంది సలహాదారుల్లో ఓ ఐదారుగురు మినహా.. మిగిలిన వారిని మార్చుకునేందుకు ఆయన ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. కేవలం ఐదు లేదా.. ఎనిమిది మందిని మాత్రమే కొనసాగిస్తారని అంటున్నారు. …
Read More »మూడేళ్ల ముచ్చట.. ఇల్లు కదలని వైసీపీ ఎంపీ!
మూడేళ్లు గడిచిపోయాయి. రాష్ట్రంలో అధికార పార్టీ తరఫున గెలిచిన 22 మంది ఎంపీల్లో ఎవరి గ్రాఫ్ ఎలా ఉంది? ఎవరు ఏం చేస్తున్నారు? అనే చర్చ సహజంగానే ఆయా నియోజకవర్గాల్లో ప్రజలకు ఉంటుంది. ఈ విధంగా చూసుకుంటే.. అరకు ఎంపీగా తొలి విజయం అందుకుని.. పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే విజయం సాధించిన గొట్టేటి మాధవి గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. ఆమె విద్యావంతురాలు.. గతంలో టీచర్ ఉద్యోగం కూడా …
Read More »జగన్ సర్కారుకు ఎదురుదెబ్బ..
బోలెడంత మంది సలహాదారుల్ని చుట్టూ పెట్టుకున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి.. తాను తీసుకునే నిర్ణయాల్ని సొంతంగా తీసుకుంటారా? ఎవరైనా ఇచ్చినవి వాడతారా? అన్న తరచూ ఒక పెద్ద సందేహంగా మారుతూ ఉంటుంది. ఒకవేళ తొందరపడి నిర్ణయాలు తీసుకుంటున్నా.. ఆయన్ను నిలువరించేంత ధైర్యం ఎవరికి లేదంటారు. ఇదే జగన్ సర్కారుకు ఒక పెద్ద మైనస్ గా మారిందన్న మాట వినిపిస్తోంది. వరుస పెట్టి తీసుకుంటున్న నిర్ణయాలు అత్యున్నత కోర్టుల్లో వీగిపోవటం.. …
Read More »సీనియర్లకు చంద్రబాబు ఝలక్?
వచ్చే ఎన్నికలకు సంబంధించి చంద్రబాబునాయుడు సీనియర్లకు షాకిచ్చారా ? సభ్యత్వ నమోదు సందర్భంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అలాగే అనిపిస్తోంది. సీనియర్లకు గౌరవమిస్తాం… సమర్ధులను ప్రోత్సహిస్తాం అని అన్నారు. పైగా పార్టీకి పది ఓట్లు కూడా తేలేని సీనియర్ల వల్ల ఉపయోగం ఏమిటని కూడా ప్రశ్నించారు. సీనియారిటి ప్రాతిపదికన తమకే టికెట్లు ఇవ్వాలంటే పార్టీ ఎప్పటికీ ప్రతిపక్షంలోనే కూర్చుంటుందని గట్టిగానే చురకలంటించారు. చంద్రబాబు మాట్లాడిన విధానాన్ని చూస్తే వచ్చే ఎన్నికల్లో చాలామంది …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates