కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆలోచనలు ఏమిటో అర్థం కావటం లేదు. మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికను అడ్డంపెట్టుకుని పార్టీలో ఎంపీ నానా రచ్చ చేస్తున్నారు. రోజుకోరకంగా మాట్లాడుతు అందరినీ అయోమయంలో పడేస్తున్నారు. ఇదంతా తమ్ముడు, బీజేపీ అభ్యర్ధిగా పోటీచేయబోతున్న కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి గెలుపు కోసమే వెంకటరెడ్డి రంగం సిద్ధం చేస్తున్నట్లుందని అందరు అనుమానిస్తున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే పార్టీ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి గెలుపుకోసం పీసీసీ …
Read More »కృష్ణంరాజు లాంటి నాయకుడు మళ్లీ వస్తాడా…?
అవును…! ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఇదే మాట వినిపిస్తోంది. పార్టీ ఏదైనా.. నాయకుడు తన పద్ధతిని మార్చు కోకూడదనే సిద్ధాంతాన్ని ఆచరించి చూపించిన నేతగా.. గుర్తింపు పొందారు రెబల్ స్టార్ కృష్ణంరాజు. ప్రస్తుతం ఆయన మన మధ్యలేరు. కొన్ని గంటల కిందటే తుదిశ్వాస విడిచారు. ఒక్క సినీ రంగంలోనే కాకుండా.. రాజకీయంగా కూడా కృష్ణంరాజు తనదైన శైలిలో దూసుకుపోయారు. 1990లలో ఆయనకు తొలిసారి రాజకీయ అవకాశం వచ్చింది. అప్పట్లో కాంగ్రెస్ …
Read More »కోస్తాలో ఇలా.. మిగిలిన చోట్ల అలా.. టీడీపీ నేతల తీరిదే సారూ..!
ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో గతంలో ఎన్నడూ లేని విధంగా.. కొత్త రాజకీయాలు తెరమీదికి వస్తున్నాయని అంటున్నారు. గతంలో అధినేత చంద్రబాబు పట్ల విధేయత ప్రదర్శించే నాయకులు ఉండేవారు. అదే సమయంలో పార్టీకి గైడ్ చేసే నాయకులు కూడా కనిపించేవారు. అయితే.. ఇప్పుడు సీనియర్లు ఎక్కడా పెద్దగా కనిపించడం లేదు. ఒక్క కోస్తా ప్రాంతంలోనే.. సీనియర్లుగా ఉన్న బుచ్చయ్య చౌదరి..యనమల రామకృష్ణుడు.. వంటివారు కనిపిస్తున్నారు. వీరు కూడా.. అడపాదడపా.. వ్యాక్యలు చేయడం.. …
Read More »బీజేపీ వర్సెస్ కాంగ్రెస్.. ‘ఖర్చు’ రాజకీయాలు
‘తమలపాకుతో నువ్వొకటంటే.. తలుపు చెక్కతో నే రెండంటా!’ అన్న సామెతను నిజం చేస్తున్నారు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ నాయకులు. ప్రస్తుతం కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్గాంధీ.. కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారుపై ఉద్యమం చేస్తున్నారు. దీనిలో భాగంగా.. ఆయన భారత్ జోడో(భారత సమైక్యత) యాత్రను ప్రారంభించారు. 3500 కిలో మీటర్ల మేర ఆసేతు హిమాచలం పాదయాత్ర చేసి.. మోడీ ప్రభుత్వ తీరును ఎండగట్టాలని నిర్ణయించుకున్నారు. ముఖ్యంగా పెట్రోలు ధరలు.. గ్యాస్ …
Read More »వైసీపీ నేతలను ‘కదిలించే’ మంత్రం ఇదేనా..!
ఔను.. ఇప్పుడు ఏపీ అధికార పార్టీలో నాయకులు చెబుతున్న మాట ఇదే! ప్రస్తుతం సీఎం జగన్ ఎంత ఆదేశించినా.. ఎన్ని సార్లు హెచ్చరించినా.. నాయకుల మధ్య చైతన్యం కలగడం లేదనేది అందరికీ తెలిసిందే. ఎక్కడికక్కడ నాయకులు సుప్తచేతనావస్థను వీడలేక .. నిద్రబద్ధకాన్ని వదిలించుకోలేక పార్టీలో చర్చనీయాంశంగా మారుతున్నారు. మీరు జనాల్లో ఉండకపోతే.. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఉండదని.. సీఎం జగన్ పదే పదే చెబుతున్నారు. అయినప్పటికీ.. నాయకుల మధ్య చలనం …
Read More »ఆ జిల్లాలో తప్పు తమ్ముళ్లదా బాబుదా..!
అవును.. ఇప్పుడు టీడీపీ నేతల మధ్య ఇదే విషయం చర్చకు వస్తోంది. తప్పు తమ్ముళ్లదా.. చంద్రబాబుదా అనేదే ప్రశ్న. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నియోజకవర్గాలకు సంబంధించి చంద్రబాబు పరిశీలన చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అదేసమయంలో నేతలకు క్లాసు ఇస్తున్నారు. పరిస్థితులు మార్చుకోక పోతే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ఓకే.. ఇంత వరకు బాగానే ఉంది. కానీ.. ఒక విషయంలో బాబు వైఖరిపై నేతలు …
Read More »కేసీయార్-మమత మధ్య పోటీ మొదలైందా ?
నాన్ ఎన్డీయే పార్టీలను ఏకం చేసే విషయంలో కేసీయార్-మమతా బెనర్జీ మధ్య పోటీ మొదలైనట్లే అనుమానంగా ఉంది. ఒకవైపు నాన్ ఎన్డీయే పార్టీల అధినేతలతో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చాలా బిజీగా చర్చలు జరుపుతున్నారు. ఇదే సమయంలో కేసీయార్ జాతీయపార్టీని పెట్టి కేంద్ర రాజకీయాల్లోకి వెళ్ళాలని ఆతృత పడుతున్నారు. ఇదే సమయంలో మమతాబెనర్జీ కూడా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమవుతున్నారు. నాన్ ఎన్డీయే పార్టీలను ఏకతాటిపైకి తేవటమే తన …
Read More »కోమటిరెడ్డి ఏమిచేస్తారో ?
మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ తరపున పోటీచేయబోయే అభ్యర్ధిని అధిష్టానం ప్రకటించింది. సీనియర్ నేత పాల్వాయ్ స్రవంతిని పార్టీ చీఫ్ సోనియాగాంధి ప్రకటించారు. అభ్యర్ధిగా స్రవంతిని కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరుకున్నట్లే ప్రకటించింది. అంటే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డేమో కృష్ణారెడ్డి అనే నేతను అభ్యర్ధిగా ప్రతిపాదించారు. ఇదే సమయంలో వెంకటరెడ్డేమో స్రవంతిని ప్రతిపాదించారు. సో వెంకటరెడ్డి ఛాయిస్ ప్రకారమే అధిష్టానం స్రవంతిని ఎంపికచేసింది. అంటే …
Read More »ఏ క్షణమైనా.. విశాఖ నుంచే పాలన: ఏపీ మంత్రి
మూడు రాజధానుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. 3 రాజధానుల బిల్లును మళ్లీ అసెంబ్లీలో ప్రవేశపెడతామని చెప్పారు. సీఎం జగన్ ఏ క్షణం నుంచైనా విశాఖ నుంచి పాలన ప్రారంభించవచ్చని ఆయన తెలిపారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకునేందుకే.. చంద్రబాబు అమరావతి రైతులను రెచ్చగొడుతున్నారని అమర్నాథ్ ఆరోపించారు. మూడు రాజధానులకు సంబంధించిన స్పష్టమైన బిల్లును అసెంబ్లీలో మళ్లీ ప్రవేశపెడతామని ఆయన తెలియజేశారు. గతంలో …
Read More »కుప్పంపై జగన్ వ్యూహం.. ఏకంగా ఎన్ని కోట్లు ఇచ్చారంటే!
రాష్ట్రంలో అనేక నియోజకవర్గాలు వెనుకబడి ఉన్నాయి. ఇక, రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో అయితే.. సమస్యలు మరీ ఎక్కువగా ఉన్నాయి. చిన్నపాటి వైద్యానికి కూడా నోచని తండాలు.. ప్రాంతాలు మన రాష్ట్రంలో కోకొల్లలు. అరకు, పాడేరు.. వంటి గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికీ ఏదైనా అత్యవసర వైద్యం అవసరమైతే.. డోలీలు కట్టుకుని.. మరీ ఏరియా ఆసుపత్రులకు తీసుకువస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా గర్భిణులకు సరైన సమయానికి వైద్యం అందక.. మరణాలు సంభవిస్తున్నపరిస్థితి కూడా ఉంది. …
Read More »చంద్రబాబు ఆస్తులపై మీకేంటి అంత ఆసక్తి?: సుప్రీం ఫైర్
ఉమ్మడి ఏపీనే కాకుండా.. నవ్యాంధ్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆస్తులకు సంబంధించి దేశ అత్యున్నత న్యాయస్థానం.. సుప్రీం కోర్టు ఆసక్తిగా స్పందించింది. “చంద్రబాబు ఆస్తులగురించి మీకెందుకు ఆసక్తి? అసలు మీకు ఎందుకు చెప్పాలి?” అని నిలదీసింది. అంతేకాదు.. ఎవరెవరో .. సంపాయించుకున్న ఆస్తుల వివరాలు తెలుసుకుని.. మీరు ఏంచేయాలని అనుకుంటున్నారు? అని ప్రశ్నించింది. ఇవన్నీ కూడా.. వైసీపీ నాయకురాలు.. ప్రస్తుత తెలుగు అకాడమీ చైర్పర్సన్.. లక్ష్మీపార్వతి గురించే. తరచుగా …
Read More »ముందస్తుఎన్నికలు తప్పదా ?
తెలంగాణాలో మధ్యంతర ఎన్నికలు తప్పేట్లు లేదు. జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలని అనుకుంటున్న కేసీయార్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళేందుకు ప్లాన్ చేస్తున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. 2024 ఎన్నికల్లో కీలకపాత్ర పోషించాలంటే అప్పటికి తాను ఫ్రీగా ఉండాలని అనుకుంటున్నారట. అప్పటికి తాను ఫ్రీగా ఉండాలంటే తెలంగాణాలో ఎన్నికలు ఉండకూడదు. ఎంఎల్ఏ, ఎంపీ ఎన్నికలు ఏకకాలంలో జరిగితే రెండు ఎన్నికల్లో ఏమి జరుగుతుందో ఎవరు చెప్పలేరు. అందుకనే అసెంబ్లీ ఎన్నికలు ముందుగా …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates