Political News

క‌రోనా క‌న్నా.. జ‌గ‌నే ప్ర‌మాద‌కారి: చంద్ర‌బాబు

వైసీపీ పాలనపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నిప్పులు కురిపించారు. మ‌హానాడు ముగింపు సంద‌ర్భంగా ప్ర‌సంగించిన ఆయ‌న‌.. కరోనా కన్నా.. రాష్ట్ర విభజన కన్నా.. జగన్ ప్ర‌మాద‌కారి అని అన్నారు. ఆయ‌న  అనుస‌రిస్తున్న విధానాలతోనే రాష్ట్రం సర్వనాశనమైందని ధ్వజమెత్తారు. బహిరంగ సభకు హాజరైన అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి బాబు ప్రసంగించారు. జగన్ అధ్వాన పాలనతో రాష్ట్రం అంథకారంలో కూరుకుపోయిందన్న టీడీపీ అధినేత.. గాడితప్పిన రాష్ట్రాన్ని గాడిన పెట్టే బాధ్యత తమదేనని …

Read More »

మ‌హానాడులో వైసీపీ ఎమ్మెల్యే కుమార్తె

టీడీపీ మహానాడులో ఆసక్తికర  పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటన ప్రస్తుతం నెల్లూరు జిల్లాతో పాటు అధికార వైసీపీలో హాట్ టాపిక్‌గా మారింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో.. వైసీపీ కీలక నేత, ఎమ్మెల్యే ఆనం రామనారాయ ణరెడ్డి కుమార్తె కైవల్యా రెడ్డి భేటీ అయ్యారు. ఇవాళ ఉదయం నెల్లూరు నుంచి ఒంగోలు వచ్చిన కైవల్య.. లోకేష్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పలు కీలక విషయాలపై ఇరువురి మధ్య …

Read More »

సీఎం జ‌గ‌న్‌పై నోరు జారిన ఏపీ మంత్రి

సామాజిక న్యాయభేరి బస్సు యాత్రలో భాగంగా.. కృష్ణా జిల్లా గన్నవరం వద్ద నిర్వహించిన సభలో.. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు నోరు జారారు. ఏకంగా.. ఆయ‌న వైసీపీ అధినేత‌.. త‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇచ్చిన సీఎం జ‌గ‌న్‌పైనే విమ‌ర్శ‌లు గుప్పించారు.  ఈ క్రమంలో ముఖ్యమంత్రి జగన్పై మాట జారారు. ముఖ్యమంత్రి జగన్ ను ఔట్ డేటెడ్ పొలిటీషియన్ అని నోరు జారారు.. కారుమూరి నాగేశ్వరరావు. సామాజిక న్యాయభేరి బస్సు యాత్రలో భాగంగా …

Read More »

లోకేష్ వ్యూహం సూప‌ర్‌.. సీనియ‌ర్లు గుస్సా?

ఉన్న‌ది ఉన్న‌ట్టు చెబితే..ఎవరికైనా… ఆగ్ర‌హం, ఆవేశం త‌ప్ప‌దు!  ఇప్పుడు టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌దర్శి నారా లోకేష్ కూడా ఉన్న‌ది ఉన్న‌ట్టుగానే చెప్పారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్లు ఇచ్చే విష‌యంపై ఆయ‌న సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. అంద‌రికీ టికెట్లు ఇచ్చేది లేద‌ని వారి వారి సామ‌ర్థ్యాన్ని అంచ‌నా వేసి టికెట్లు ఇస్తామ‌ని అన్నారు. అంతేకాదు.. వ‌రుస‌గా మూడు సార్లు ఓడిపోయిన నాయ‌కుల‌కు టికెట్లు ఇచ్చేది లేద‌ని చెప్పారు. దీనిపైనే ఇప్పుడు …

Read More »

ఎన్టీఆర్‌కు భారతరత్న వచ్చేలా పోరాటం

ఎన్టీఆర్‌ శత జయంతిని పురస్కరించుకుని తొలిసారి.. తెలంగాణ అధికార పార్టీ.. టీఆర్ ఎస్‌కు చెందిన‌ పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రులు మల్లారెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్‌తోపాటు ఎంపీ నామ నాగేశ్వరరావు శ్రద్ధాంజలి ఘటించారు. ప్రపంచ ఖ్యాతి గడించిన ఏకైక తెలుగు బిడ్డ ఎన్టీఆర్ అని మంత్రులు కొనియాడారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇచ్చేలా కృషి చేస్తామని ఎంపీ నామ తెలిపారు. ఎన్టీఆర్ ఘాట్ వద్దకు …

Read More »

టీడీపీ: వచ్చే ఎన్నికల్లో వీళ్ళిద్దరూ అవుట్ !

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యాఖ్యలు చూస్తుంటే అందరికీ ఇదే అనుమానం వస్తోంది. మహానాడులో లోకేష్ మాట్లాడుతూ యువతకు ప్రాధాన్యత ఇవ్వాలంటే సీనియర్లు అంటే వృద్ధతరం తప్పుకోవాలన్నారు. వృద్ధతరం తప్పుకోకపోతే ఇక యువతకు అవకాశాలు ఎప్పుడు వస్తాయని గట్టిగానే ప్రశ్నించారు. నిజానికి ఇపుడున్న సీనియర్లలో అత్యధికులు ఎన్టీయార్ పార్టీ పెట్టినపుడు చేరినవాళ్ళే. అందుకనే వాళ్ళంతా ఇపుడు ఏడు పదుల వయసు దాటిపోయారు. ఇదే విషయమై లోకేష్ …

Read More »

వైసీపీ: ఆదాయం ఎక్కువ ఖ‌ర్చు త‌క్కువ?

ఆంధ్రావ‌నికి సంబంధించి ప‌నిచేస్తున్న ఆదాయ వ్య‌యాల‌కు సంబంధించి ఓ వివ‌రం వెలుగులోకి వ‌చ్చింది. ఢిల్లీ కేంద్రంగా ప‌నిచేసే అసోసియేష‌న్ ఫ‌ర్ డెమొక్ర‌టిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) వెల్ల‌డి చేసిన వివ‌రం ప్ర‌కారం ఏపీలో వైసీపీ ఆదాయం బాగానే ఉన్నా, ఖర్చు మాత్రం త‌క్కువ‌గానే ఉంద‌ని తెలుస్తోంది. ఇదే స‌మ‌యంలో పార్టీల‌కు విరాళాల రూపంలో ద‌క్కే ఆదాయం విష‌యంలో టీడీపీ వెనుకంజ‌లో ఉంది. ఖ‌ర్చులో అంద‌రి క‌న్నా ముందుంది. ఆ లెక్క‌ల్లో వైసీపీ …

Read More »

చంద్రబాబు మాట నిలబెట్టుకుంటారా?

తెలుగుదేశం పార్టీ మరో 40 ఏళ్ళు ఇదే ఉత్సాహంతో ఉండాలంటే పార్టీలో యువతకు పెద్ద పీట వేయాల్సిందే అని చంద్రబాబు నాయుడు అన్నారు. అందుకనే పార్టీలోకి కొత్త రక్తం ఎక్కించటంలో భాగంగానే టికెట్లలో 40 శాతం యువతకే కేటాయించబోతున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ఎక్కడ మాట్లాడినా పదే పదే ప్రస్తావిస్తున్నారు. దీనికి కొనసాగింపుగా లోకేష్ మాట్లాడుతూ రెండు సార్లకన్నా పదవుల్లో ఉండేందుకు లేదన్నారు. తాను కూడా జాతీయ ప్రధాన కార్యదర్శి …

Read More »

TDP: అన్నకు పోటీగా తమ్ముడు

ఇపుడిదే విషయం పార్టీ నేతల మధ్య బాగా చర్చ జరుగుతోంది. పనిలోపనిగా మహానాడులో కూడా చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే విజయవాడ ఎంపీ కేశినేని నానికి పోటీగా సొంత తమ్ముడు కేశినేని చిన్ని పార్టీలో హైలైట్ అవుతున్నారు. ఈయన కొంతకాలంగా సొంత ఖర్చులతో అన్నదానం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీల్లో చంద్రబాబు నాయుడు, లోకేష్ తో పాటు తన ఫొటోలను మాత్రమే చిన్ని పెట్టారు. స్వయానా సోదరుడైనా …

Read More »

ఏపీలో రాజ‌కీయ యాత్ర‌లు.. 2024 ఎన్నిక‌లే టార్గెట్‌

ఏపీలో ఎన్నిక‌ల ర‌చ్చ మామూలుగా లేదుగా.. అనే మాట వినిపిస్తోంది. 2024 ఎన్నిక‌ల‌కు సంబంధించిన అన్ని ప్ర‌ధాన పార్టీలు.. అప్పుడే వ్యూహ ప్ర‌తివ్యూహాల‌ను తెర‌మీదికి తెచ్చాయి. నిజానికి ఎన్నిక‌ల‌కు రెండేళ్ల స‌మ‌యం అంటే.. పెద్ద‌గా ఎలాంటి ఊపు క‌నిపించ‌దు. కానీ, ఏపీలో మాత్రం ప‌రిస్తితి దీనికి భిన్నంగా ఉంది. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం.. టీడీపీ ప్ర‌జ‌ల్లోకి వెళ్లింది. మ‌రోవైపు.. అధికార పార్టీ వైసీపీ గ‌డ‌ప‌గ‌డ‌పకు అంటూ.. ప్ర‌జల్లోకి అడుగులు వేస్తోంది. ఇది …

Read More »

ఉండ‌వ‌ల్లి వ్యాఖ్య‌ల‌పై వైసీపీలో ఆందోళ‌న

ఏమాట‌కు ఆ మాటే చెప్పుకోవాలి. వైసీపీ నాయ‌కులు.. ప్ర‌తిప‌క్షాలు. మేధావులు చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు ప్ర‌తి విమ‌ర్శ‌లు చేస్తున్నా.. ఆయా నేత‌లు.. పార్టీలు చేస్తున్న వ్యాఖ్య‌ల‌పై అంతో ఇంతో దృష్టి పెట్టేవారు కూడా ఉన్నారు. చాలా మంది పైకి మాత్రం .. దురుద్దేశ పూర్వ‌కంగానే త‌మ ప్ర‌భుత్వంపై రాళ్లు వేస్తున్నారని.. బుర‌ద జ‌ల్లుతున్నార‌ని.. చెబుతున్నారు. ఇది పైకి క‌నిపిస్తున్న విష‌యం. కానీ, మ‌రికొంద‌రు సీనియర్లు.. పార్టీకి నిజంగా మేలు చేయాల‌ని భావించేవారు …

Read More »

కుంభ‌కోణాలు బ‌య‌ట పెడ‌తా: నారా లోకేశ్

పార్టీ నేతలకు దీర్ఘకాలం పదవుల విధానం రద్దు ప్రతిపాదన పెట్టినట్లు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వెల్లడించారు. ఈ విధానాన్ని తనతోనే అమలు చేయాలని భావిస్తున్నానని లోకేశ్ చెప్పారు. మహానాడు తరువాత రెండు పెద్ద కుంభకోణాలు బయట పెట్టబోతున్నట్లు వెల్లడించారు. మహానాడు సందర్భంగా లోకేశ్‌ మీడియాతో మాట్లాడారు. మూడు సార్లు వరుసగా ఎన్నికల్లో ఓడినవారికి ఈసారి ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వరాదనే విషయంపై విస్తృతంగా చర్చిస్తున్నట్లు  నారా …

Read More »