Political News

ముంద‌స్తుకు కేసీఆర్‌… కానీ ఒక‌టే స‌మ‌స్య‌!?

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్  మ‌దిలో ముంద‌స్తు ఎన్నిక‌లు మెదులుతున్నాయా?  గ‌త కొద్దికాలంగా చ‌ర్చ‌ల్లో ఉంచిన కేవ‌లం రాజ‌కీయ వ‌ర్గాలు మాత్ర‌మే చ‌ర్చ‌ల్లో ఉంచిన అంశాన్ని ఇప్పుడు ఏకంగా త‌న పార్టీ ముఖ్యుల‌తో క‌లిసి ఎందుకు ప్ర‌చారంలో ఉండేలా చేస్తున్నారు?  వ్యూహాత్మ‌కంగానే త‌న ఎన్నిక‌ల అజెండాను ఆయ‌న వ్య‌క్తం చేస్తున్నారా? ఈ చ‌ర్చ తాజాగా బీజేపీపై ఎదురుదాడి చేసే క్ర‌మంలో తెర‌మీద‌కు వ‌స్తోంది. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ తెలంగాణ పర్య‌ట‌న సంద‌ర్భంగా …

Read More »

మ‌హాన‌డు తీర్మానాలు.. ఏపీ తెలంగాణ‌ల‌పై కీల‌క చ‌ర్చ‌!

ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలోని ఒంగోలులో నేటి నుంచి జరగనున్న టీడీపీ మహానాడు తీర్మానాలకు పొలిట్ బ్యూరో ఆమోదం తెలిపింది. ఏపీకి 12, తెలంగాణకు 3, అండమాన్‌కు ఒక తీర్మానం చొప్పున మెుత్తం 17 తీర్మానాలకు ఆమోదం తెలిపారు. వీటిలో ప్ర‌ధానంగా.. ప్ర‌జ‌లు ప‌డుతున్న క‌ష్టాలు.. ప్ర‌భుత్వ భారాలు.. చెత్త‌పై ప‌న్ను.. రైతుల‌కు విద్యుత్ మీట‌ర్లు.. ఉద్యోగాలు లేక‌పోవ‌డం.. మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న దాడులు.. చిన్నారుల‌పై జ‌రుగుతున్న అకృత్యాలు వంటి అనేక అంశాల‌ను …

Read More »

హిందూపురంలో బాల‌య్య‌కు నో ఎంట్రీ

శ్రీస‌త్య‌సాయి జిల్లాలోని హిందూపురంలో తీవ్ర ఉద్రిక్త‌త చోటు చేసుకుంది. స్థానిక ఎమ్మెల్యే, న‌టుడు.. నంద‌మూరి బాల‌య్య‌ను ఇక్క‌డ ప‌ర్య‌టించేందుకు పోలీసులు అడ్డుకున్నారు. అంతేకాదు.. ఆయ‌న వెళ్లేందుకు వీలు లేదంటూ.. పోలీసులు.. నిలిపివేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్త‌త నెల‌కొంది. ఏం జ‌రిగింది? శ్రీ సత్య సాయి జిల్లా చిలమత్తూరు మండలం కోడికొండలో వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ తలెత్తింది. పాత కక్షల నేపథ్యంలో తెలుగుదేశం మాజీ సర్పంచ్ బాలాజీ ఇంటిపైకి …

Read More »

మ‌హానాడు.. తెలుగు జాతి పండ‌గ‌: చంద్ర‌బాబు

మహానాడు కేవ‌లం టీడీపీ పండుగ మాత్ర‌మే కాద‌ని.. తెలుగుజాతికి పండుగ అని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. చరిత్ర ఉన్నంత వరకూ టీడీపీ ఉంటుందన్నారు. టీడీపీ ఉన్నంత వ‌ర‌కు మ‌హానాడు ఉంటుంద‌న్నారు. పసుపు రంగు చూస్తే చైతన్యం వస్తుందన్నారు. రాజకీయం అంటే తమాషా కాదన్నారు. రాష్ట్రంలో ఉన్మాది పాలన కొనసాగుతోందన్నారు. చేతకాని దద్దమ్మ జగన్  వల్ల రాష్ట్రం పరువు పోతోందన్నారు. ఇంకా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘‘టీడీపీ కార్యకర్తలను ఎంతగా ఇబ్బంది …

Read More »

పవన్ చూస్తు ఉండాల్సిందేనా ?

మిత్రపక్షం బీజేపీ నేతలు ఒంటెత్తు పోకడలను జనసేన అధినేత పవన్ కల్యాణ్ చూస్తూ ఊరుకోవటం మినహా చేయగలిగిందేమీ లేదని అర్థమైపోయింది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికలో బీజేపీ పోటీ చేస్తుందని ఆ పార్టీ చీఫ్ సోము వీర్రాజు, రాజ్యసభ ఎంపీ జీవిఎల్ నరసింహారావు మీడియా సమావేశంలో ప్రకటించేశారు. ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటనకు చాలాకాలం ముందే వీర్రాజు ఇలాంటి ఓ ప్రకటన చేశారు. అయితే అప్పట్లోనే జనసేన నుంచి అభ్యంతరాలు …

Read More »

కేసీయార్ సక్సెస్ అవుతారా?

నాన్ బీజేపీ, నాన్ కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయ మార్గంలోని ఉజ్వల్ భారత్ సాధించాలన్న కోరిక కేసీయార్ లో బలంగా ఉంది. అయితే ఇందులో ఎంతవరకు సక్సెస్ అవుతారన్నదే కీలకమైన పాయింట్. కారణం ఏమిటంటే నాన్ బీజేపీ, నాన్ కాంగ్రెస్ అంటేనే జరిగే పని కాదన్న విషయం అందరికీ తెలుసు. ఏకకాలంలో రెండు జాతీయ పార్టీలను దూరంగా పెట్టి జాతీయ స్ధాయిలో మూడో కూటమిని ఏర్పాటు చేయటం సాధ్యమయ్యే పని కాదు. …

Read More »

NTR 100: ఎన్టీఆర్ లో మ‌రో కోణం.. ఇదే!

విశ్వ విఖ్యాత న‌ట సార్వ‌భౌమ నంద‌మూరి తార‌క రామారావు ..పుట్టిన రోజు (మే 28) సంద‌ర్భంగా ప్ర‌త్యేక వ్యాసం ఇది. వందేళ్ల ఎన్టీఆర్ ఎలా ఉన్నారు అన్న ప్ర‌శ్న నుంచి ఆయ‌న జాతిని  న‌డిపిన వైనం వ‌ర‌కూ అన్నీ చ‌రిత్ర‌కు తూగే విష‌యాలే. చ‌రిత్ర‌కూ చ‌ర్చ‌కూ తూగే విష‌యాలే. ఎన్టీఆర్ బాగా చ‌దువుకున్న వారే కాదు.. బాగా చ‌దువుకున్న వారిని ప్రోత్స‌హించిన వారు కూడా!యువ‌కులు చ‌దువుకుంటేనే రాణింపు.. చ‌దువుతోనే ఏ …

Read More »

TDP విజ‌న్ 2050 ఏమౌతుందో ?

మ‌రో 30 ఏళ్లు తెలుగుదేశం పార్టీ న‌డ‌వాల‌న్నది అధినేత ఆకాంక్ష. నిరాటంకంగా న‌డ‌వాల‌న్న‌ది అధినేత ఆలోచ‌న. అందుకు ఏం చేయాలో సూచ‌న ప్రాయంగా కొన్ని విష‌యాలు ఇప్ప‌టికే లోకేశ్ కు చెప్పారు. ఆ విధంగా ఆయ‌న న‌డుచుకుంటే, న‌డ‌వ‌డి దిద్దుకుంటే మంచి ఫ‌లితాలే వ‌స్తాయ‌న్న‌ది ఓ ప్ర‌తిపాద‌న అయితే ఉంది. ముఖ్యంగా స‌మ‌ర్థ నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు పెంపొందించుకోవాల‌న్నదే బాబు ఆకాంక్ష. వ‌చ్చే ఎన్నిక‌లు ఒక్క‌టే కాదు రెండు ల‌క్ష్యాలు బాబు …

Read More »

మోడీ క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి: రేవంత్ డిమాండ్‌

తెలంగాణ ఏర్పాటు గురించి ప్రధాని న‌రేంద్ర‌ మోడీ అవమానించేలా మాట్లాడారని.. నేడు హైదరాబాద్‌కు వ‌చ్చిన‌ ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని రాష్ట్ర ప్రజలకు క్షమాపక్షణ చెప్పాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మోడీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా 9 అంశాలను ప్రస్తావిస్తూ బహిరంగ లేఖ రాశారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో బీజేపీ, టీఆర్ఎస్‌ విఫలమయ్యాయని దుయ్య‌బ‌ట్టారు. ప్రధాని మోడీకి 9 ప్రశ్నలు సంధిస్తూ పీసీసీ అధ్యక్షుడు …

Read More »

కుటుంబ పాల‌న‌తో తెలంగాణ అవినీతి మ‌యం: మోడీ

Modi

భాగ్యనగరానికి విచ్చేసిన భారత ప్రధాని నరేంద్ర మోడీ సీఎం కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. తొలుత ఆయ‌న‌కు బేగంపేట ఎయిర్ పోర్టులో బీజేపీ కార్యకర్తలు, ముఖ్యనేతలు ఘన స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టులోనే బీజేపీ కార్యకర్తలతో మోడీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో ఆయన.. తెలుగు మాటలతో ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘తెలంగాణ ప్రజలకు నమస్కారం..’ అని ప్రసంగాన్ని ప్రారంభించి.. పట్టుదలకు, పౌరుషానికి తెలంగాణ ప్రజలకు పేరుందని చెప్పుకొచ్చారు. తెలంగాణకు ఎప్పుడొచ్చినా …

Read More »

రెండు, మూడు నెల‌ల్లో సంచ‌ల‌న వార్త: కేసీఆర్

బెంగళూరులో జేడీ(ఎస్‌) అధినేత దేవెగౌడ, ఆయన తనయుడు, మాజీ సీఎం కుమారస్వామితో తెలంగాణ సీఎం కేసీఆర్‌ భేటీ అయ్యారు. దేశంలో గుణాత్మక మార్పు రావాల్సి ఉందని.. తొందర్లోనే తప్పకుండా వస్తుందని.. దాన్ని ఎవ్వరూ ఆపలేని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే రెండు, మూడు నెలల తర్వాత ఓ సంచలన వార్త చెప్తానని సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో గుణాత్మక మార్పు రావాల్సి ఉందని.. తొందర్లోనే తప్పకుండా …

Read More »

ఎన్నికలు ఎప్పుడు జరిగినా.. జగన్ ఇంటికే: చంద్రబాబు

ఎన్నికలు ఎప్పుడు జరిగినా.. జగన్‌ ఇంటికి పోవడం ఖాయమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఒంగోలులో జరగనున్న తెలుగుదేశం మహానాడుకు పార్టీ అధినేత చంద్రబాబు బయల్దేరారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి నేతలు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా తరలివెళ్లారు. తొలుత ఉండవల్లిలోని నివాసం నుంచి పార్టీ కార్యాలయానికి వెళ్లిన బాబు.. అక్కడ ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం మంగళగిరి నుంచి ఒంగోలు మహానాడుకు ర్యాలీగా బయల్దేరిన ఆయన …

Read More »