Political News

మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి ఖ‌రారు.. ఎవ‌రంటే!

తెలంగాణ‌లో తీవ్ర సంచ‌ల‌నంగా మారిన‌.. ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాలోని మునుగోడు నియోజ‌క‌వ‌ర్గం ఉప ఎన్నిక‌కు సంబంధించి కాంగ్రెస్ ముసుగు వీడిపోయింది. ఇప్ప‌టి వ‌ర‌కు నువ్వానేనా.. అన్న‌ట్టుగా ఉన్న ఇక్క‌డి నాయ‌కుల తీరుకు తెర‌దించుతూ.. కాంగ్రెస్ అధిష్టానం అభ్య‌ర్థిని ఖ‌రారు చేసింది. ఆది నుంచి ఇక్క‌డ పోటీకి.. న‌లుగురు కీల‌క నాయ‌కులు రంగంలో ఉన్నారు. దీంతో అభ్య‌ర్థిని ఖ‌రారు చేయ‌డం స్థానిక నాయ‌క‌త్వానికి క‌త్తిమీద సాములాంటి ప‌రిణామ‌మే ఎదురైంది. ఈ నేప‌థ్యంలో …

Read More »

వారి బూతులే వారికి శ్రీరామరక్షనా?

క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు చూసిన తర్వాత అందరిలో ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మంత్రివర్గ ప్రక్షాళన పేరుతో జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయోగం పెద్దగా సక్సెస్ కాలేదు. శాఖల మీద పట్టు పెంచుకోవటంతో పాటు రాజకీయంగా ప్రతిపక్షాలను ఎదుర్కోవడంలో చాలామంది మంత్రులు ఫెయిలయ్యారనే భావన జగన్లోనే కనిపించింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో తనతో పాటు తన భార్యపైన టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నా మంత్రుల్లో చాలామంది స్పందించకపోవటంపై జగన్ ఫుల్లుగా ఫైర్ …

Read More »

అమ‌రావ‌తిపై మ‌రో గంద‌ర‌గోళం.. ప్ర‌భుత్వం ఏం చేసిందంటే!

న‌వ్యాంధ్ర రాజ‌ధాని అమరావతి విషయంలో రాష్ట్ర వైసీపీ ప్రభుత్వం ఆది నుంచి వ్య‌తిరేకంగా ఉన్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే మూడు రాజ‌ధానులు అంటూ తెర‌మీదికి తెచ్చి.. ఇక్క‌డి రైతుల‌తో క‌న్నీరు పెట్టించింది. ఇప్పుడు ఇదే ప‌రంపర‌లో మరో గందరగోళానికి తెరలేపింది. తుళ్లూరు, మంగళగిరి మండలాల్లోని 22 గ్రామపంచాయతీలతో.. అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటు కోసం కసరత్తు ప్రారంభించింది. ఆయా గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించాలని పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాలు …

Read More »

కేసుల నుంచి జ‌గ‌న్‌కు కొంత రిలీఫ్ వ‌చ్చింది.. కానీ, టెన్ష‌నే

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అక్రమాస్తుల కేసుల వ్యవహరంలో కొంత రిలీఫ్ వ‌చ్చిన‌ట్టు వైసీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న టెన్ష‌న్‌లో కొంత మేర‌కు త‌గ్గింద‌ని అంటున్నారు. అయిన‌ప్ప‌టికీ.. పూర్తిగా టెన్ష‌న్ అయితే పోలేద‌ని చెబుతున్నారు. దీంతో అస‌లు ఏం జ‌రిగిందనేది ఆస‌క్తిగా మారింది. సీఎం జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసులో సీబీఐ, ఈడీ కోర్టులో విచారణపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జగన్ అక్రమాస్తుల …

Read More »

జ‌గ‌న్ ఆణిముత్య‌మ‌ట‌.. లోకేష్ ప‌ప్పుసుద్ద అట‌!!

ఏపీలో వైసీపీ నేత‌ల భ‌జ‌న ప‌రాకాష్టకు చేరింద‌ని.. నెటిజ‌న్లు వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీ అధినేత జ‌గ‌న్‌ను, ఆయ‌న తండ్రి.. మాజీ సీఎం దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డిని ఆకాశానికి ఎత్తేయ‌డం.. పార్టీలో ఎప్ప‌టి నుంచో జ‌రుగుతున్న‌దే. అయితే.. ఎవ‌రి పంథాలో వారు.. ఈ భ‌జ‌న విష‌యంలో మ‌రింత దూకుడుగా ఉన్నార నేది ఇప్పుడు చ‌ర్చ‌కు వ‌స్తున్న విష‌యం. ఎందుకంటే.. మంత్రి ప‌ద‌వులు కాపాడుకోవాల‌నే కోరికో.. లేక‌.. అధినేతను మ‌చ్చిక చేసుకోక‌పోతే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో …

Read More »

ఆంధ్రా ‘త‌మిళిసై’ ఎక్క‌డ‌?

ఇది కొంత చిత్ర‌మైన విష‌యం. త‌ర‌చుగా చ‌ర్చ‌కు కూడా వ‌స్తున్న విష‌య‌మే! దేశ‌వ్యాప్తంగా బీజేపీ యేత‌ర ప్ర‌భుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో గ‌వ‌ర్న‌ర్లు.. దూకుడుగా ఉన్నారు. అంతేకాదు.. అక్క‌డి ప్ర‌భుత్వాల‌కు చుక్క‌లు చూపిస్తున్నార‌నే చెప్పాలి. ఉదాహ‌ర‌ణ‌కు.. ఢిల్లీని తీసుకుంటే.. అక్క‌డి ప్ర‌భుత్వాన్ని ముప్పు తిప్పులు పెడుతున్నారు లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ విన‌య్ కుమార్ స‌క్సేనా. ఇటీవ‌ల కేజ్రీవాల్ స‌ర్కారును డిఫెన్స్‌లో ప‌డేసిన‌.. లిక్క‌ర్ కుంభ కోణాన్ని గ‌వ‌ర్న‌ర్ స్వ‌యంగా సీబీఐకి అప్ప‌గించారు. అంతేకాదు.. …

Read More »

టీఆర్ఎస్-కాంగ్రెస్ కలుస్తాయా ?

ఇప్పటికిప్పుడు కాకపోయినా భవిష్యత్తులో టీఆర్ఎస్-కాంగ్రెస్ చేతులు కలిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే పై బలమైన పోరాటం చేయాలంటే నాన్ ఎన్డీయేపార్టీలు+యూపీయే చేతులు కలపాల్సిన అవసరం ఉందని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మొన్నటి భేటీలో కేసీయార్ కు చాలా గట్టిగా చెప్పారట. జాతీయపార్టీ అయిన కాంగ్రెస్ తో చేతులు కలపకుండా ఎన్డీయే మీద పోరాటం ఎప్పటికీ సక్సెస్ కాదని కూడా నితీష్ స్పష్టంగా చెప్పారట. నితీష్ …

Read More »

ఈ ముగ్గురు ఎంపీలు అసెంబ్లీకే పోటీచేస్తారా ?

తొందరలో జరగబోయే ఎన్నికల్లో ఈ ముగ్గురు ఎంపీలు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయాలని డిసైడ్ అయ్యారట. ఇంతకీ ఆ ముగ్గురు ఎంపీలు ఎవరంటే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఉత్తమకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వీళ్ళు ముగ్గురు ప్రస్తుతం మల్కాజ్ గిరి, నల్గొండ, భువనగిరి పార్లమెంటుస్ధానాల నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ముగ్గురూ ఒకటేసారి లోక్ సభకు కాకుండా అసెంబ్లీకి పోటీచేయాలని ప్రయత్నిస్తున్నారంటే ఏదో పెద్ద లెక్కే ఉన్నట్లు పార్టీలో …

Read More »

సీఆర్డీఏ అభివృద్ధి కోసం.. 16 వందల కోట్ల రుణం

ఏపీ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. అమ‌రావ‌తి రాజ‌ధాని ప్రాంత అభివృద్ధి(సీఆర్డీఏ) కోసం.. ఏకంగా 1600 కోట్ల అప్పు చేయాల‌ని నిర్ణ‌యించింది. దీనికి కేబినెట్ కూడా అంగీకారం తెలిపింది. దీంతో రాజ‌ధాని ప‌నులు చేస్తారా? లేదా? అనే విష‌యాన్ని మాత్రం స‌ర్కారు వెల్ల‌డించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ముఖ్యమంత్రి జగన్‌ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. 45 నుంచి 60 ఏళ్లలోపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ …

Read More »

టార్గెట్ టీడీపీ.. కాదు కాదు.. ఐ-టీడీపీ!

రాజ‌కీయాల్లో వ్యూహాలు మారడం స‌హ‌జ‌మే. కానీ అవి ప్ర‌జ‌ల‌కు మేలు చేసేలానో.. రాష్ట్రానికి మేలు చేసేలా నో ఉండాలి. కానీ, ఇప్పుడు.. ఏపీలో చోటు చేసుకుంటున్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ గొంతు నుల‌మ‌డ‌మే ల‌క్ష్యంగా అధికార పార్టీ దూకుడు ప్ర‌ద‌ర్శిస్తోంద‌నే వాద‌న వినిపిస్తోంది. ప్ర‌స్తుతం టీడీపీలో కొంద‌రు నేత‌లు మాత్ర‌మే మీడియా ముందుకు వ‌స్తున్నారు. మ‌రికొంద‌రు మాత్ర‌మే క్షేత్ర‌స్థాయిలో ఉంటున్నారు. కానీ, చాలా మంది ఎక్క‌డ ఉన్నా.. …

Read More »

జాతీయం సరే…రాష్ట్ర రాజకీయాల సంగతేంటి కేసీఆర్?

గత కొద్ది రోజులుగా ఫెడరల్ ఫ్రంట్, థర్డ్ ఫ్రంట్ అంటూ బీజేపీ వ్యతిరేక పార్టీల అధినేతలతో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ అవుతోన్న సంగతి తెలిసిందే. థర్డ్ ఫ్రంట్ లేదా ఫెడరల్ ఫ్రంట్ లో టీఆర్ఎస్ కీలక పాత్ర పోషించనుందని కేసీఆర్ చెబుతున్నారు. మరోవైపు, రైతుల సపోర్ట్ తో జాతీయ స్థాయిలో రైతు పార్టీ పెట్టే యోచనలో కేసీఆర్ ఉన్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, జాతీయ రాజకీయాల గురించి మాట్లాడుతున్న …

Read More »

వారంలో మ‌రో వెయ్యి కోట్లు.. ఏపీకి అప్పే ఆధార‌మా?

ఏపీ ప్ర‌భుత్వం కేవ‌లం వారం వ్య‌వ‌ధిలోనే మ‌రో వెయ్యి కోట్లు అప్పు చేసింది. రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించడమే లక్ష్యంగా పనిచేస్తున్న వైసీపీ ప్రభుత్వం.. ఈ వారం కూడా ఆర్‌బీఐ నుంచి రూ.1,000 కోట్ల అప్పు తెచ్చింది. మంగళవారం రాష్ట్ర సెక్యూరిటీల వేలంలో పాల్గొని 7.58 శాతం వడ్డీకి ఈ అప్పు తీసుకుం ది. ఇందులో రూ.500 కోట్ల అప్పు కాలపరిమితి 18 ఏళ్లు కాగా.. మరో రూ.500 కోట్ల …

Read More »