Political News

బాబుకు ఊపొచ్చింది

ఒంగోలులో జరిగిన మహానాడు సక్సెస్ ఊపులోనే తొందరలోనే మినీ మహానాడులు నిర్వహించాలని పార్టీ నాయకత్వం డిసైడ్ చేసింది. ఈ విషయాన్ని మహానాడు వేదిక మీదే చంద్రబాబునాయుడు ప్రకటించారు. మినీ మహానాడుల నిర్వహణకు ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ప్రాతిపదికగా తీసుకోవాలని నిర్ణయమైంది. ప్రతి మినీమహానాడు మూడు రోజులు జరపబోతున్నారు. బూత్ స్ధాయి నుండి లోక్ సభ నియోజకవర్గ కేంద్రం వరకు అందరినీ ఇన్వాల్వ్ చేయాలన్నది నాయకత్వం ఆలోచన. పార్టీ అంచనా ప్రకారం …

Read More »

సోనియా మంచి పనేచేశారా?

కాంగ్రెస్ తరపున రాజ్యసభ సభ్యులుగా నామినేట్ అయిన వారిలో సీనియర్లు, జూనియర్ల మేలు కలయికగా అధినేత్రి సోనియాగాంధీ ఎంపిక చేశారు. సీనియర్లు చిదంబరం, జై రామ్ రమేష్ ఉన్నారు. అలాగే రణదీప్ సుర్జేవాలా, అజయ్ మాకెన్, మాజీ ఎంపీ పప్పూయాదవ్ భార్య రంజీత్ రంజన్, ఇమ్రాన్ ప్రతాప్ గర్హి, ప్రమోద్ తివారి లాంటి వాళ్ళను సోనియా ఎంపికచేశారు. ఇదే సమయంలో ఎంతగా ప్రయత్నించినా సీనియర్లలో అత్యంత ప్రముఖుడైన గులాంనబీ ఆజాద్ …

Read More »

ఒక్క మ‌హానాడు – అన్నింటికీ సమాధానం చెప్పేసిందా?

ఔను! ఇప్పుడు ఈ మాటే వినిపిస్తోంది. ఒకే ఒక్క మ‌హానాడునిర్వ‌హ‌ణ‌తో తెలుగు దేశం పార్టీ ఆత్మ‌గౌర‌వం .. నిల‌బ‌డింద‌ని.. పార్టీ అభిమానులే కాకుండా.. రాజ‌కీయాల‌కు అతీతంగా అంద‌రూ అంటున్నారు. దీనికి కార‌ణం.. ఇప్ప‌టి వ‌ర‌కు టీడీపీపై అనేక అనుమానాలు.. సందేహాలు.. ప్ర‌శ్న‌లు ముస‌రుకోవ‌డ‌మే. 2019లో కేవ‌లం 23 స్థానాల‌కే ప‌రిమిత‌మైన టీడీపీ నుంచి మ‌రో న‌లుగురు జారిపోయారు. దీంతో ఇప్పుడు అసెంబ్లీలో పార్టీ బ‌లం కేవ‌లం 19 మందిదీంతో ఇక‌, …

Read More »

రెడ్ల సింహ‌గ‌ర్జ‌న‌: మ‌ల్లారెడ్డిపై చెప్పులు.. రాళ్లు!

తెలంగాణ‌లోని మేడ్చ‌ల్‌.. ర‌ణ‌రంగంగా మారింది. మంత్రి మ‌ల్లారెడ్డి పాల్గొన్న‌స భ‌లో ప్ర‌జ‌లు ఆయ‌న‌పైనే రాళ్లు .. చెప్పులు విసిరేసి మ‌రీ.. నిర‌స‌న తెలిపారు. కొంద‌రు కుర్చీలు కూడా విసిరేశారు. మంత్రి ప్రసంగిస్తుండగానే ఈ విధంగా నిరసన తెలప‌డంతో ఒక్క‌సారిగా సంచ‌ల‌నం ఏర్ప‌డింది. మరి, ఎందుకిలా జరిగింది? మంత్రి ఏం మాట్లాడారు..? వాళ్లకు ఎందుకు కోపం వచ్చింది? అసలేం జరిగింది అంటే..? తెలంగాణ మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌లో రెడ్ల ఐక్య కార్యాచ‌ర‌ణ …

Read More »

తెలుగు రాష్ట్రాల బీజేపీ నేత‌ల‌కు ఢిల్లీ పెద్ద‌ల షాక్‌

తెలుగు రాష్ట్రాల బీజేపీ నేత‌ల‌కు ఆ పార్టీ ఢిల్లీ పెద్ద‌లు దిమ్మ‌తిరిగే షాకిచ్చారు. ఏపీలో అధికార వైసీపీ, తెలంగాణ‌లో టీఆర్ఎస్‌పై కాషాయ నేతలు చేస్తున్న పోరాటానికి.. జాతీయ నాయకత్వం కాస్త అధికార బలాన్ని అందించే ఆలోచనలో ఉందని టాక్ వినిపించిన సంగ‌తి తెలిసిందే. రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపేందుకు.. ఓ నాయకుడిని ఎంపిక చేయాల్సి వస్తే వీరినే ప‌రిశీలిస్తున్నార‌ని ప‌లువురు పేర్లు వినిపించాయి. అయితే, వీరంద‌రికీ  షాక్ ఇస్తూ రాజ్యసభ …

Read More »

అర‌వై శాతం అసంతృప్తి నిజ‌మా జ‌గ‌న్!

ఇవాళ్టితో జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చి మూడేళ్లు పూర్త‌వుతోంది. మ‌రో రెండేళ్లు ఆయ‌న‌కు అధికారం ఉండ‌నుంది. అటుపై ఎన్నిక‌లు వ‌చ్చేస్తాయి. ఆయ‌న అనుకున్న విధంగా పాల‌న ఉందా లేదా అన్న‌ది ఇప్ప‌టికిప్పుడు తేల్చలేం కానీ కొన్ని వాస్త‌వాలు ఒప్పుకోవాలి. ఇప్ప‌టికీ పింఛ‌ను అంద‌ని వారిని ప్ర‌భుత్వం ఎందుక‌నో గుర్తించ‌డం లేదు స‌రి క‌దా ! వాళ్లంతా తెలుగుదేశం అభిమానులు అని చెప్పి త‌ప్పించుకుని తిరుగుతోంది అన్న విమ‌ర్శ ఉంది. మొన్న‌టి వేళ …

Read More »

కోన‌సీమ క‌ల్లోలం.. ఉద్యోగుల‌కు తీర‌ని వ్య‌ధ‌!

కోనసీమ జిల్లా అమలాపురంలో.. విధ్వంసకర ఘటనల నేపథ్యంలో నిలిపేసిన ఇంటర్నెట్ సేవలు.. ఐదు రోజులైనా పునరుద్ధరించలేదు. దీంతో.. సిగ్నల్స్ లేక జనం నానా అవస్థలు పడుతున్నారు. ఫోన్లు, లాప్ టాప్ పట్టుకొని గుట్టలు, పుట్టలు పట్టుకొని తిరుగుతున్నారు. అమలాపురంలో విధ్వంసకర ఘటనలతో అధికారులు ఇంటర్నెట్ సేవలను అధికారులు నిలిపేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికి ఐదు రోజులైనా.. నెట్ సేవలు పునరుద్ధరించకపోవడంతో.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంటర్నెట్ పని చేయక …

Read More »

బీజేపీకి షాక్…ముఖ్య నేత‌కు రేవంత్ కాంగ్రెస్ కండువా

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ టూర్ తో బీజేపీ క్యాడర్ లో ఫుల్ జోష్ వచ్చిందనుకుంటున్న స‌మ‌యంలో ఆ పార్టీకి ఊహించ‌ని షాక్ త‌గిలింది. రాష్ట్ర సర్కారుపై మోడీ విమర్శలు, రాష్ట్రలో అధికారంలోకి రానున్న‌ట్లు చేసిన కామెంట్లతో విజిల్స్, కేకలతో కార్యకర్తలు హోరెత్తించిన ఉత్సాహం ఇంకా కొన‌సాగుతున్న స‌మ‌యంలోనే….బీజేపీ నేత బండ్రు శోభారాణి కాంగ్రెస్ లో చేరారు. అమెరికాలో ఆమె కాంగ్రెస్ కండువా క‌ప్పుకొన్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, …

Read More »

మహానాడు సక్సెస్.. క్రెడిట్ ఎవరి ఖాతాలోకి?

తెలుగుదేశం పార్టీ ఏర్పాటు నుంచి ఇప్పటివరకు సాగిన ఆ పార్టీ ప్రయాణంలో ఎన్నో ఎత్తు పల్లాల్ని చూసింది. కానీ.. పార్టీ చరిత్రలో ఎప్పుడూ లేనంత గడ్డు పరిస్థితిని గడిచిన మూడేళ్లుగా ఎదురైంది. ఎప్పుడూ లేని రీతిలో అధికారపక్షం నుంచి ఎదురయ్యే సవాళ్లు ఒక ఎత్తు.. మరోవైపు కేసుల చిక్కులతో పాటు.. అడుగు వేస్తే ఏమవుతుందో అన్న పరిస్థితి. దీనికి తోడు.. అధికార పార్టీకి వ్యతిరేకంగా ఏమీ చేయలేమనే కొందరు స్థానిక …

Read More »

రాజ‌కీయ ప‌రిణామాలు మారుతున్నాయ్‌.. జ‌గ‌న్ వైఫ‌ల్య‌మేనా?

రాష్ట్రంలో రాజ‌కీయ ప‌రిణామాలు మారుతున్నాయి. అవి కూడా వ‌చ్చే ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని.. రాజ‌కీయంగా పెను సంచ‌నాల‌కు వేదిక‌గా మారుతున్నాయి. మ‌రీ ముఖ్యంగా పొరుగు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేసీఆర్‌.. గ‌తంలో జ‌గ‌న్‌కు సాయం చేయ‌గా.. ఇప్పుడు ఆయ‌న టీడీపీ వైపు చూస్తున్నార‌నే సంకేతాలు వెలువ‌డుతున్నాయి. ఇది జ‌గ‌న్‌కు రాజ‌కీయంగా ప్ర‌మాద ఘంటిక‌ల‌ను మోగిస్తోంది. ఎందుకంటే.. గ‌త ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ అధినేత .. ఏపీలో జ‌గ‌న్ స‌ర్కారు రావాల‌ని …

Read More »

TDP: త‌ప్పు తెలుసుకోవ‌డం కాదు… క‌రెక్ట్ చేసుకుంటారా?

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ త‌న త‌ప్పులు తెలుసుకుంది. పార్టీ ప‌రిస్థితిని క్షేత్ర‌స్థాయిలో అంచ‌నా వేసింది. ఒంగోలు కేంద్రంగా జ‌రుగుతున్న మ‌హానాడులో పార్టీ ప‌రిస్థితిపై పోస్టుమార్టం చేప‌ట్టిన పార్టీ నేత‌లు.. రాష్ట్రం లో పార్టీ ప‌రిస్థితిని పూర్తిగా అంచ‌నా వేశారు. పార్టీ అధినేత చంద్ర‌బాబు  నుంచి నారా లోకేష్ వ‌ర‌కు.. అంద‌రూ కూడా.. పార్టీలోని లోపాల‌ను ప్ర‌స్తావించారు. సాధార‌ణంగా.. పార్టీ అంతా బాగుంద‌ని ప‌దే ప‌దే చెప్పేస్థాయి నుంచి ఇప్పుడు …

Read More »

అఖిల వైఖరి అర్ధమే కావటం లేదుగా ?

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ వైఖరి పార్టీ నేతలకు అర్ధమే కావటం లేదు. స్వయంగా చంద్రబాబు నాయుడు జిల్లాకు వస్తే పెద్దగా స్పందించలేదు. జిల్లాలోకి అడుగుపెట్టినపుడు దణ్ణం పెట్టేసి మాయమైపోయారు. రెండు రోజులు చంద్రబాబు జిల్లాలో తిరిగినా మళ్ళీ ఎక్కడా అడ్రస్ కనబడలేదు. మళ్ళీ  మహానాడు వేదిక మీద మాత్రం ప్రత్యక్షమయ్యారు. టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగసభ సందర్భంగా అఖిల తమ్ముడు జగద్విఖాత్యరెడ్డితో కలిసి వేదికమీద కనిపించారు. వేదికమీద అఖిల …

Read More »