Political News

జగన్ కోరినట్లే శంకుస్థాపనకు మోడీ వస్తారా?

ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో జగన్ సర్కారు ఎంత కచ్ఛితంగా ఉందన్న విషయం తెలిసిందే. ఏది ఏమైనా మూడు రాజధానుల మాటను వాస్తవరూపం దాల్చేలా చేయటంతో పాటు.. అమరావతి నుంచి విశాఖకు రాజధానిని మార్చాలన్న పట్టుదలతో యువ సీఎం ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పటివరకూ తన ప్రభుత్వ ఎజెండాగా ఉన్న మూడు రాజధానులకు.. మోడీ ఆమోదముద్ర ఉందన్న విషయాన్ని చెప్పే ప్రయత్నంలో పడ్డారా? అంటే అవునని చెప్పాలి. తన తాజా …

Read More »

ఏపీలో ఆసుపత్రులు లేవా? హైదరాబాద్ కే రావాలా?

ఏపీలో చిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఆ రాష్ట్రంలో కరోనా వైద్యం అద్భుతంగా సాగుతున్నట్లుగా జోరుగా ప్రచారం సాగుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో వైద్య వ్యవస్థలో భారీ ఎత్తున మార్పులు చోటు చేసుకుంటున్నట్లుగా ఆ మధ్యన రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్వీట్ చేయటాన్ని మర్చిపోలేం. అలాంటి ఆయనే.. తనకు కరోనాపాజిటివ్ అన్న విషయం తేలిన వెంటనే హైదరాబాద్ కు వచ్చేసి.. కార్పొరేట్ ఆసుపత్రిలో చేరిపోయారు. సామాన్య ప్రజలకు.. …

Read More »

విమానాన్ని పేలకుండా ఆపిందేంటి?

విమానం కూలిందంటే అందులోంచి మంట‌లు రావాల్సిందే. పేలుడు లాంటిది జరిగి అందులో ఉన్న ప్ర‌యాణికుల్లో మెజారిటీ ప్రాణాలు కోల్పోవ‌డం స‌హ‌జం. కానీ కేర‌ళ‌లోని కోళికోడ్‌లో జ‌రిగిన ప్ర‌మాదంలో విమానం రెండు ముక్క‌లైంది కానీ అందులోంచి మంట‌లు రాలేదు. పొగ ఛాయ‌లు సైతం లేవు. ఇది చాలామంది నిపుణుల‌ను సైతం ఆశ్చ‌ర్య‌ప‌రిచిన విష‌యం. విమానం ల్యాండ్ అయ్యే స‌మ‌యానికి ఓ మోస్త‌రుగానే ఇంధ‌నం ఉంటుంది కాబ‌ట్టి.. అది కూలిన‌పుడు మంట‌లు చెల‌రేగ‌డం …

Read More »

గ్రామ వలంటీర్ వ్యవస్థ ఫెయిల్ – రఘురామరాజు

గడిచిన కొద్ది రోజులుగా ఏపీ అధికారపక్షానికి చెందిన నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో జగన్ పట్ల వీర విధేయతను ప్రదర్శించే మిగిలిన నేతలకు భిన్నంగా రఘురామ మాత్రం విమర్శల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఆయన మరికొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు వింటే జగన్ పరివారానికి ఒళ్లు మండిపోవటం ఖాయం. ఓపక్క తమను..తమ అధినేతను పొగుడుతున్న వేళ.. …

Read More »

బీజేపీతో దోస్తానా… పవన్ అడ్డంగా బుక్కైనట్టేనా?

మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో సింగిల్ గానే బరిలోకి దిగిన జనసేన అధినేత పవన్ కల్యాణ్… ఘోరంగా ఓటమిపాలయ్యారు. ఆ ఓటమి నుంచి కాస్తంత ఊరట పొందుదామనుకున్నారో, ఏమో తెలియదు గానీ… ఎన్నికలు ముగిసిన వెంటనే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో దోస్తీ కట్టేశారు. అయితే బీజేపీతో దోస్తానాతో ఎన్నికల్లో ఎదురైన పరాభవం నుంచి తేరుకున్నట్టుగానే కనిపించినా… మొత్తంగా ఇప్పుడు పవన్ అడ్డంగా బుక్కైపోయారన్న వాదనలు కాస్తంత గట్టిగానే వినిపిస్తున్నాయి. అది …

Read More »

జగన్ విజ్ఝప్తికి మోదీ ఓకే… డిసెంబర్ దాకా సీఎస్ గా సాహ్నినే

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారిణి నీలం సాహ్ని ఈ ఏడాది చివరి దాకా కొనసాగనున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం శుక్రవారం రాత్రి అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఓ మూడు నెలల పాటు నీలం సాహ్ని పదవీ కాలాన్ని పెంచుతూ కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ గడువు వచ్చే నెలాఖరు (సెప్టెంబర్ 30)తో …

Read More »

ఆ తప్పులే.. కోజికోడ్ ప్రమాదానికి కారణం

వారంతా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న క్షణాలు వచ్చేశాయి. మరి కాసేపట్లో తమ వాళ్లను కలుసుకోనున్నామన్న ఆనందం.. అప్పటివరకు గాల్లో ఎగురుకుంటూ వచ్చిన విమానం.. నేలను తాకుతున్న క్షణాల్లో విమానంలో ప్రయాణిస్తున్న ఏ ఒక్కరికి ఎలాంటి అనుమానాలు లేవు. కాసేపు ఆగితే.. నచ్చిన ఫుడ్ నచ్చినోళ్లు చేతల మీద తినొచ్చన్న ఆలోచనలతో నిండిన వారికి.. అనూహ్యంగా ప్రమాదం చోటు చేసుకోవటం.. కళ్లు మూసి కళ్లు తిరిచేంతలో నేలను తాకిన విమానం జారటం.. …

Read More »

భారత్ లో 20 లక్షల కేసులు, ఏపీలో 2 లక్షలు

ప్రపంచ దేశాలను గడగడలాడించేస్తున్న కరోనా మహమ్మారి భారత్ లోనూ విశ్వరూపం చూపిస్తోంది. అమెరికా, ఫ్రాన్స్ తదితర దేశాల్లో కరోనా విజృంభణ కనిపించిన సమయంలో మన దేశంలో కేసుల సంఖ్య అంతగా లేకపోవడంతో కరోనా ముప్పు మనకు తక్కువేనన్న భావన కనిపించింది. అయితే రానురాను ఆ దేశాల్లో కరోనా ఓ మోస్తరుగా శాంతించినా… ఇప్పుడు మన దేశంలో మాత్రం తనదైన శైలి ప్రతాపం చూపిస్తున్న కరోనా… మున్ముందు మరింత డేంజర్ పరిస్థితులు …

Read More »

ఏపీలో మద్యం అమ్మకాలపై జగన్ సర్కారు కీలక నిర్ణయం

వడ్డించే పన్నులు కావొచ్చు.. పెరిగే ధరలు కావొచ్చు. అంతకంతకూ పెరగటమే తప్పించి తగ్గటం ఎప్పుడైనా చూశామా? అంటే.. లేదనే చెబుతాం. అందుకు భిన్నంగా ఏపీలోని జగన్ సర్కారు అనూహ్య నిర్ణయాన్ని తీసుకోనుంది. ఏపీలో మద్యం ధరల్ని భారీగా పెంచేస్తూ ఇటీవల నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. ఇరుగు పొరుగున ఉన్న తెలంగాణ.. తమిళనాడు..కర్ణాటక రాష్ట్రాలతో పోలిస్తే.. ఏపీలో మద్యం ధరలు భారీగా ఉండటమే కాదు.. ముట్టుకుంటే కాలిపోయేలా ధరల్ని సెట్ చేశారు. …

Read More »

ప్రజాదరణ సీఎంలలో ర్యాంకులో దూసుకెళ్లిన ఏపీ సీఎం జగన్

YS JAgan

దేశంలో చాలానే మీడియా సంస్థలు ఉన్నప్పటికీ.. కొన్ని మీడియా సంస్థలకు ప్రత్యేకమైన ఇమేజ్ ఉంటుంది. రాజకీయ అంశాలకు సంబంధించి నిర్వహించే సర్వేలలో ఇండియా టుడే గ్రూపుకు ఉన్న విశ్వసనీయతను ఎవరూ తక్కువ చేయలేరు. తరచూ వారు.. వివిధ సర్వేల్ని నిర్వహిస్తుంటారు. తాజాగా ఆ మీడియా సంస్థ నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేకు సంబంధించిన ఫలితాల్ని తాజాగా వెల్లడించారు. జులై 15 నుంచి 27 మధ్య కాలంలో నిర్వహించిన …

Read More »

ప్రెస్ మీట్లో చిరు ద‌గ్గారు.. ఆ త‌ర్వాత‌

లాక్ డౌన్ వేళ అనేక మంచి ప‌నులు చేశారు మెగాస్టార్ చిరంజీవి. సినీ కార్మికుల‌ను ఆదుకునే కార్య‌క్రమాలు చేప‌ట్ట‌డంతో పాటు క‌రోనా మీద అవ‌గాహ‌న క‌ల్పించేలా అనేక కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. ఇప్పుడు ఆయ‌న మ‌రో మంచి ప‌నికి శ్రీకారం చుట్టారు. కోవిడ్ చికిత్స‌లో అత్యంత కీల‌కంగా మారిన ప్లాస్మా దానంపై జ‌నాల్లో అవ‌గాహ‌న పెంచే ప‌నిలో ప‌డ్డారు. ఇప్ప‌టికే ఈ విష‌య‌మై వీడియోల ద్వారా జ‌నాల్ని జాగృతం చేసే ప్ర‌య‌త్నం …

Read More »

ఘోర ప్రమాదం… రెండు ముక్కలైన ఎయిరిండియా విమానం

కేరళలోని కోజికోడ్ లో శుక్రవారం రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దుబాయ్ నుంచి వచ్చిన ఎయిరిండియా విమానం ల్యాండింగ్ సమయంలో రన్ వే పై స్కిడ్ అయ్యింది. ఈ ప్రమాదంలో విమానం ఏకంగా రెండు ముక్కలైపోయింది. ఈ ప్రమాదం విమానంలో ఉన్న ఇద్దరు పైలట్లలో ఒకరు మరణించగా… విమానంలోని చాలా మంది తీవ్ర గాయాలపాలయ్యారు. వెనువెంటనే స్పందించిన కారిపూర్ ఎయిర్ పోర్టు సిబ్బంది హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో …

Read More »