స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సుకు హాజరైన ఏపీ ముఖ్యమంత్రి జగన్.. అక్కడ బిజీబిజీగా గడిపారు. తాజాగా ఆయన ఏపీకి చేరుకున్నారు. అయితే.. ఈ పర్యటనలో జగన్ సాధిం చిందేంటి? ఇప్పుడు ఏపీ ప్రజలకు ఏం చెబుతారు? అనేది ప్రశ్నగా మారింది. దావోస్లో ఏం చేశారు? వాస్తవానికి దావోస్కు వెళ్లినప్పుడు.. అక్కడకు వచ్చే విదేశీ కంపెనీలను కలుసుకుని.. భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించాల్సి ఉంటుంది. కానీ, జగన్ …
Read More »వారసులొస్తున్నారు.. తెలంగాణలో వేడెక్కిన పాలిటిక్స్
తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ముందస్తు ఎన్నికలుంటాయా, లేదా అన్న విషయాన్ని పక్కన పెడితే, ప్రస్తుత ప్రభుత్వానికి మరో ఏడాదిన్నర మాత్రమే సమయముంది. దీంతో వచ్చే ఎన్నికలు లక్ష్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీలు పకడ్భందీ ప్రణాళికలతో ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో వారసుల రాజకీయ ఆరంగేట్రానికి గ్రేటర్లోని నేతలు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతల వారసులు రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. పార్టీ కార్యకర్తలు, ప్రజలకు …
Read More »కేంద్ర మంత్రికి ‘మహానటి’ డైరెక్టర్ కౌంటర్
‘మహానటి’ సినిమాతో గొప్ప దర్శకుడిగా పేరు తెచ్చుకుని, ఇప్పుడు ఏకంగా ప్రభాస్తో వందల కోట్ల బడ్జెట్లో ‘ప్రాజెక్ట్ కే’ లాంటి భారీ చిత్రం చేసే అవకావం దక్కించుకున్నాడు నాగ్ అశ్విన్. ఐతే దర్శకుడిగా ఒకేసారి చాలా మెట్లు ఎక్కేసి తిరుగులేని స్థాయికి చేరుకున్నప్పటికీ.. సోషల్ మీడియాలో ఒక సామాన్యుడిలాగే కనిపిస్తుంటాడు నాగ్ అశ్విన్. ఒక మామూలు నెటిజన్ ఎవరో ఏదైనా ప్రశ్న అడిగినా బదులిస్తాడు. అలాగే చాలామంది సెలబ్రెటీల్లాగా సోషల్ ఇష్యూస్ విషయంలో మనకెందుకు అనుకోకుండా …
Read More »టీడీపీ ఓటమికి కారణం చెప్పిన బీజేపీ ఎంపీ
తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయినందుకు కారణం ఏమిటి? ఈ విషయామై చంద్రబాబు నాయుడు అనేకసార్లు మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధికి తాను ఎంత కష్టపడినా జనాలు తమపార్టీని ఎందుకు ఓడించారో ఇప్పటికీ అర్ధం కావటంలేదని చాలాసార్లే చెప్పారు. అలాంటిది టీడీపీ ఘోర ఓటమి కారణాన్ని బీజేజీలోకి ఫిరాయించిన టీడీపీ రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేష్ చాలా సింపుల్ గా తేల్చేశారు. ఇంతకీ వెంకటేష్ చెప్పిందేమంటే తన హయాంలో చంద్రబాబు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను …
Read More »రాజకీయ మోక్షం పొందిన రఘువీరా
నీలకంఠాపురం రఘువీరారెడ్డి.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. సమైక్య రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో మంత్రిగా ఒక వెలుగు వెలిగారు. 2009లో అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే వైఎస్ చనిపోయినా రఘువీరా మాత్రం ఐదేళ్ళు మంత్రిగానే ముగ్గురు ముఖ్యమంత్రుల దగ్గరా పనిచేశారు. అంటే ఏకధాటిగా పదేళ్ళపాటు మంత్రిగా పనిచేశారు. ఇపుడిదంతా ఎందుకంటే కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ప్రశాంతంగా వ్యవసాయం చేసుకుంటున్నారు. అనంతపురం జిల్లా మడకశిర మండలంలోని నీలకంఠాపురం …
Read More »బాబు స్పీడ్: నెలకు రెండు జిల్లాల్లో పర్యటన
మహానాడు సక్సెస్ స్పూర్తిని కంటిన్యూ చేయాలని చంద్రబాబు నాయుడు డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగానే నెలకు రెండుజిల్లాల్లో పర్యటించబోతున్నట్లు పార్టీనేతలతో చెప్పారు. తొందరలోనే తన పర్యటనకు సంబంధించిన ప్లాన్ డిసైడ్ చేయనున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ప్రజల్లో పెరిగిపోయిన వ్యతిరేకతే మహానాడు విజయానికి కారణమైందని అభిప్రాయపడ్డారు. అప్పుడెప్పుడో ఎన్టీయార్ హయాంలో విజయవంతమైన మహానాడును తాజా మహానాడు విజయవంతం గుర్తుకు తెచ్చిందన్నారు. ప్రజల్లో ప్రభుత్వంపై పెరిగిపోయిన వ్యతిరేకతను పార్టీ అడ్వాంటేజ్ …
Read More »ఈ రాజ్యసభ సీటు వెనుక కథ ఇదేనా?
తెలంగాణాకు చెందిన ఎంతో మంది బీజేపీ సీనియర్ నేతలు ప్రయత్నాలు చేసుకున్నా రాజ్యసభ ఎంపీగా పనిచేసే అవకాశం డాక్టర్ లక్ష్మణ్ నే వరించింది. లక్ష్మణ్ దశాబ్దాలుగా పార్టీలోనే పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఓబీసీ జాతీయ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. గతంలో తెలంగాణా అధ్యక్షుడిగా, రెండుసార్లు ముషీరాబాద్ ఎంఎల్ఏగా కూడా ఈయన పనిచేశారు. మొన్నటి ఎన్నికల్లో ముషీరాబాద్ నుండి పోటీ చేసి ఓడిపోయారు. ఎంఎల్ఏగా ఓడిపోయిన తర్వాతే ఈయనకు పార్టీ అగ్రనాయకత్వం …
Read More »ప్రతి జిల్లాలోనూ టీడీపీ అన్నక్యాంటీన్లు
వచ్చే 2024 ఎన్నికలకు సంబంధించి ప్రధాన ప్రతిపక్షం టీడీపీ వ్యూహాత్మక ప్రణాళికలను ముందుకు తెచ్చింది. బడుగు బలహీన వర్గాలకు చేరువైన.. అన్న క్యాంటీన్లను వైసీపీ సర్కారు మూసివేసిన నేపథ్యంలో ఇప్పుడు పార్టీ ఆధ్వర్యంలోనే ఈ క్యాంటీన్లను తిరిగి ప్రారంభించాలని.. జిల్లాకు ఒకటి చొప్పున ఏర్పాటు చేయాలని.. చంద్రబాబు నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. గతంలో టీడీపీ ప్రభుత్వం ప్రారంభించిన అన్నా క్యాంటీన్లును వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మూసి …
Read More »గాయకుడి మర్డర్.. ఉత్తరాదిన ప్రకంపనలు
పంజాబ్ రాష్ట్రం నిన్నట్నుంచి అట్టుడికిపోతోంది. దీని తాలూకు ప్రకంపనలు ఉత్తర భారత దేశం అంతటా విస్తరిస్తున్నాయి. ఆ రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ తీసుకున్న ఓ నిర్ణయం కారణంగా ఒక సెలబ్రెటీ ప్రాణాలు కోల్పోవడమే ఈ ఉద్రిక్తతకు కారణం. సిద్ధు మూసెవాలా.. 28 ఏళ్ల ఈ యువ సింగర్ పంజాబ్లో సూపర్ పాపులర్. అంతర్జాతీయ స్థాయిలో అతను పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. సినిమాలతో పాటు పాప్ …
Read More »నారా లోకేష్ పాదయాత్ర.. ఎప్పటి నుంచి అంటే!
తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ త్వరలో పాదయాత్ర చేయనున్నారు. దీనిపై త్వరలోనే ఆయన ప్రకటన చేయనున్నారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 2వ తేదీ నుంచి పాదయాత్ర చేయాలని భావిస్తున్నట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇప్పటికే మంగళగిరి నియోజకవర్గంలో ఇంటింటికీ తిరుగుతున్న లోకేష్.. సగానికిపైగా గ్రామాల్లో బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్నారు. గతంలో చంద్రబాబు అక్టోబర్ 2వ తేదీన పాదయాత్ర(వస్తున్నా మీకోసం) ప్రారంభించారు. అదే తేదీ …
Read More »సీటు దక్కలే.. నగ్మా ఫైర్
నగ్మా.. తెలుగు ప్రేక్షకులు అంత సులువుగా మారిచిపోయే పేరు కాదిది. ఘరానా మొగుడు సహా 90వ దశకంలో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాల్లో నటించి నిన్నటితరం ప్రేక్షకుల మనసుల్లో బలమైన ముద్ర వేసిన ఉత్తరాది భామ ఆమె. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మోహన్ బాబు.. ఇలా అప్పటి టాప్ స్టార్లు అందరితోనూ సినిమాలు చేసిన నగ్మా.. ఫిలిం కెరీర్ ముగిశాక మళ్లీ ముంబయికి వెళ్లి సెటిలైపోయింది. అక్కడి నుంచే ఆమె …
Read More »జగన్ వెనక్కి తగ్గాల్సిందే.. లేకపోతే డేంజరే!
భారీ అధికార బలం ఉంది.. ఏమైనా చేస్తాం.. అంటే.. రాజకీయాల్లో కుదరదు. పైగా సెంటిమెంటుకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే ఏపీలో ఇది అసలే కుదరదు. ఇంకా.. కులాల ప్రాతిపదికన విడిపోయిన ఏపీ సమాజంలో అసలే నడవదు. ఇవన్నీ ఎందుకుచెప్పాల్సి వస్తోందంటే.. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు.. ప్రజా వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని.. పక్కన పెట్టిన అనేక కార్యక్రమాలను.. అదే ప్రజా బలం తనకు ఉందని.. వైసీపీ అధినేత.. సీఎం జగన్ అమలు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates