Political News

మోడీ ఢీకొట్టే స‌త్తా కేసీఆర్‌కు లేద‌ని తేలిపోయిందా…!

తాజాగా ఖ‌మ్మం వేదిక‌గా.. తెలంగాణ ముఖ్యమంత్రి, భార‌త రాష్ట్ర‌స‌మితి అధినేత కేసీఆర్ నిర్వ‌హించిన ఆవిర్భావ స‌భ హిట్టా ఫ‌ట్టా అనేది ప‌క్క‌న పెడితే.. ఈ స‌భావేదిక‌గా.. కేసీఆర్ చేసిన రెండు వ్యాఖ్య‌లు.. రెండు అంశాలు ఇప్పుడు చ‌ర్చ‌కు దారితీశాయి. ఒక‌టి విశాఖ ఉక్కు విష‌యం. రెండు జ‌ల వినియోగం. ఈ రెండు కూడా లోక‌ల్ ఇష్యూలే. అయితే.. ఈ రెండు విష‌యాల్లోనూ… కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌తో మోడీని ఢీకొట్ట‌డం వీరి …

Read More »

ఇది న్యాయ‌మేనా కేసీఆర్ సారూ?!

ఖ‌మ్మంలో బీఆర్ ఎస్ పార్టీ నిర్వ‌హించిన తొలి ఆవిర్భావ స‌భ స‌క్సెస్ అయింది. కేంద్రంపై సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఆయ‌న‌కు ద‌న్నుగా వ‌చ్చిన‌.. ప‌లువురు ముఖ్య‌మంత్రులు కూడా విమ‌ర్శ‌లు గుప్పిం చారు. అయితే.. ఇది ఎలా ఉన‌ప్ప‌టికీ.. స‌భ‌ను విజ‌య‌వంతం చేయ‌డంలో బాధ్య‌త‌లు చేప‌ట్టిన మంత్రి హ‌రీష్‌రావుకు ఇప్పుడు పెద్ద స‌మ‌స్యే వ‌చ్చి ప‌డింది. ఈ స‌భ‌కు భారీ ఎత్తున ప్ర‌జ‌ల‌ను త‌ర‌లించారు. ఐదుల‌క్ష‌ల మందిని తీసుకురావాల‌ని టార్గెట్ …

Read More »

ఎవడండీ గంటా..? లక్షల్లో వాడొక్కడు!!

టీడీపీలో నేత‌ల తీరు ఏమాత్రం మార‌లేదు. ఇప్ప‌టికే నేత‌ల‌ ప‌రిస్థితి బాగోలేద‌ని.. దీనిని ఎలా లైన్‌లో పెట్టాలా అని చంద్ర‌బాబు స‌త‌మ‌తం అవుతున్నారు. ఒక్కొక్క‌రినీ పిలిచి క్లాస్ ఇస్తున్నారు. మ‌రి ఇంత‌గా చంద్ర‌బాబు ప్ర‌య‌త్నిస్తున్నా.. సీనియ‌ర్ నేత‌లే నోరు పారేసుకుని ర‌చ్చ కెక్క‌డం.. ఇప్పుడు ఆశ్చ‌ర్యంగా ఉంది. తాజాగా మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావుపై.. మ‌రో మాజీ మంత్రి అయ్య‌న్న పాత్రుడు నోరు చేసుకున్నారు. “ఎవడండీ గంటా..? లక్షల్లో వాడొక్కడు.. …

Read More »

2024 ఎఫెక్ట్: మోడీ నోట సంచ‌ల‌న మాట‌..!!

కేంద్రంలో అధికారంలో ఉన్న ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ నోట‌.. ఎప్పుడూ విన‌ని మాట‌.. తాజాగా వినిపించింది. ఇప్ప‌టి వ‌ర‌కు బ‌ద్ధ శ‌త్రువులుగా చూస్తున్న‌.. అస‌లు వారిని మ‌నుషులుగా కూడా ప‌రిగ‌ణించ‌ని.. ముస్లిం వ‌ర్గంపై ప్ర‌ధాని మోడీ.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీ.. ముస్లింల‌కు చేరువ కావాల‌ని.. ఆదిశ‌గా వారిని ఆక‌ర్షించాల‌ని ఆయ‌న చెప్ప‌డం.. నిజంగానే ప్ర‌పంచంలో ఎనిమిదో వింత అనే చెప్పాలి. ఎందుకంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ఎన్నిక‌ల్లో ముఖ్యంగా …

Read More »

బాస్ మాటల్లో చురుకు తగ్గిందా?

అంచనాలు అంతలా లేనప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎప్పుడైతే.. అంతలా ఉంటుంది. ఇంతలా ఉంటుందన్న అంచనాలకు సంబంధించిన ముందస్తు విశ్లేషణలు ఉదరగొట్టే వేళలో.. ఆ హైప్ కు ఏ మాత్రం తగ్గినా తుస్ మనే పరిస్థితి. ఖమ్మంలో తాజాగా ముగిసిన బీఆర్ఎస్ ఆవిర్భావ సమావేశంలో కూడా అలాంటి పరిస్థితే నెలకొందన్న మాట వినిపిస్తోంది. సభాస్థలి 70 ఎకరాల్లో ఉన్నప్పటికీ.. మొత్తంగా చూస్తే 100 ఎకరాల స్థలాన్ని తీసుకొని.. ఏకంగా 70 …

Read More »

రఘునందన్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన తోట

సంచలన ఆరోపణలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ కు అంతే తీవ్రస్థాయిలో రిటార్టు ఇచ్చారు బీఆర్ఎస్ ఏపీ వ్యవహరాల బాధ్యుడు తోట చంద్రశేఖర్. బీఆర్ఎస్ లో చేరినందుకు ప్రతిగా తనకు మియాపూర్ లో భారీ ఎత్తున భూముల్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కట్టబెట్టారంటూ సంచలన ఆరోపణలు చేయటం తెలిసిందే. దీనిపై స్పందించిన తోట చంద్రశేఖర్ ఘాటుగా రియాక్టు అయ్యారు. ఖమ్మంలో జరిగే బహిరంగ సభను డైవర్ట్ చేయటానికే ఇలాంటి చిల్లర వ్యాఖ్యలు …

Read More »

కేశినేని నాని పై చంద్రబాబు ఆగ్రహం

విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని హద్దులు మీరుతున్నట్లే కనిపిస్తోంది. స్వపక్షంలో విపక్షంలా తయారైన ఆయన తీరుతో పార్టీ శ్రేణులు తలలు పట్టుకు కూర్చుంటున్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నారు, ఎందుకలా మాట్లాడుతున్నారని ఎవరికీ అర్థం కావడం లేదు. తన సోదురుడు కేశినేని చిన్ని సహా కృష్ణా జిల్లా పార్టీలో ఉన్న వారందరినీ ఆయన విమర్శిస్తున్నారు. కొందరి పేర్లను బహిరంగంగానూ, మరికొందరి పేర్లను నర్మగర్భంగానూ ప్రస్తావిస్తూ వారికి టికెటిస్తే పనిచేసేది లేదని …

Read More »

టీడీపీకి సంకేతాలు పంపిస్తున్న కిల్లి కృపారాణి

శ్రీకాకుళం మాజీ ఎంపీ, వైసీపీ నేత కిల్లి కృపారాణి ఆ పార్టీ నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వినిపిస్తోంది. 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి కింజరాపు ఎర్రంనాయుడిపై గెలిచిన నేతగా ఆమెకు రికార్డు ఉంది. ఆ రికార్డు కారణంగానే ఆమె అప్పట్లో కేంద్రంలోనూ మంత్రి పదవి దక్కించుకున్నారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ కూడా బరిలో ఉన్నందున ఓట్లు చీలి విజయం దక్కించుకున్న కృపారాణి 2014లో రాష్ట్ర విభజన …

Read More »

మూడు రాష్ట్రాల ఎన్నిక‌ల‌కు రంగం రెడీ.. పోలింగ్ ఎప్పుడంటే!

ఈ ఏడాది దేశంలో మొత్తం 9 రాష్ట్రాల అసెంబ్లీల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ క్ర‌మంలో తాజాగా మూడు రాష్ట్రాల అసెంబ్లీల కు సంబంధించిన ఎన్నిక‌ల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించింది. అయితే.. ఈ మూడు కూడా ఈశాన్య రాష్ట్రాలే కావ‌డం గ‌మ‌నార్హం. వీటిలో త్రిపుర‌, మేఘాల‌య‌, నాగాలాండ్ ఉన్నాయి. త్రిపురలో ఫిబ్రవరి 16న, మేఘాలయ, నాగాలండ్ అసెంబ్లీలకు ఫిబ్రవరి 27న పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నిక‌ల సంఘం తెలిపింది. మొత్తం …

Read More »

టీడీపీ ఎన్టీఆర్ వ‌ర్సెస్ కొడాలి ఎన్టీఆర్‌

దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ వర్థంతిని పుర‌స్క‌రించుకుని ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేత‌లు ఉత్సాహంగా కార్య‌క్ర‌మాలు చేసుకున్నారు. అయితే.. కొన్ని కొన్ని జిల్లాల్లో పోలీసులు ఉక్కుపాదం మోప‌డంతో కీల‌క నాయ‌కులు దూరంగా ఉన్నారు. ఇదిలావుంటే.. ఎన్టీఆర్ పుట్టిన గ‌డ్డ ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని గుడివాడ‌లో వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ నేత‌ల మ‌ధ్య ర‌గ‌డ చోటు చేసుకుంది. దీనికి కార‌ణం.. వైసీపీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని వ‌ర్గం కూడా …

Read More »

దేశ‌మంతా ఉచిత విద్యుత్‌: కేసీఆర్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

ఖమ్మంలో జ‌రిగిన‌ బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. బీఆర్ఎస్ కేంద్రంలో అధికారంలోకి వ‌స్తే.. దేశం మొత్తం రైతుల‌కు ఉచితంగా క‌రెంటు ఇస్తామ‌న్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేత‌లు దేశంలో మతపిచ్చి లేపుతున్నారని మండిప‌డ్డారు. బీఆర్ఎస్‌ను ప్ర‌జ‌లు ఆశీర్వ‌దిస్తే.. కేంద్రం తీసుకువ‌చ్చిన ‘అగ్నిపథ్’ పథకాన్ని రద్దు చేస్తామని కూడా కేసీఆర్ ప్ర‌క‌టించారు. తెలంగాణ మోడల్‌ దేశమంతా అమలు చేస్తామని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. నష్టాలు సమాజానికి.. …

Read More »

కంచుకోట‌ల మాటేంటి జ‌గ‌న‌న్నో!!

ఏపీ అధికార పార్టీ వైసీపీకి కొన్ని నియోజ‌క‌వ‌ర్గాలు కంచుకోట‌లుగా ఉన్నాయి. గుడివాడ‌, విజ‌య‌వాడ ప‌శ్చిమం, రాయ‌చోటి, పులివెందుల‌, క‌డ‌ప‌, గుంటూరు ఈస్ట్‌, ప్ర‌త్తిపాడు, క‌ర్నూలు, ఆదోని, పాణ్యం, విజ‌య‌న‌గ‌రం, బొబ్బిలి, బాప‌ట్ల‌.. ఇలా.. చాలా నియోజ‌క‌వ‌ర్గాలు కంచుకోట‌లుగా మారాయి. ఈ నియోజ‌క‌వ‌ర్గాల్లో వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకుంటున్న ప‌రిస్థితి ఉంది. ఇక్క‌డ నుంచి గెలిచిన నాయ‌కులు కూడా వీర విధేయులుగా పేరు తెచ్చుకున్నారు. నాయ‌కులు ఎవ‌రు? అనేది ప‌క్క‌న పెడితే.. నాయ‌కుల‌ను …

Read More »