బీహార్ అసెంబ్లీకి బుధవారం ముగిసిన మొదటివిడత పోలింగ్ లో యూపీఏనే పై చెయ్యి సాధించినట్లు పరిశీలకలు అంచనాలు కడుతున్నారు. తొలిదశలో భాగంగా 54.21 శాతం పోలింగ్ లో 71 శాతానికి ఎన్నికలు జరిగాయి. పోలింగ్ ముగిసిన తర్వాత వివిధ మీడియా, సర్వే సంస్ధలు అనేక మార్గాల్లో ఓటర్లనాడిని రాబట్టే ప్రయత్నం చేశాయి. దీని ప్రకారమైతే యూపీఏకి 30 సీట్లు వచ్చే అవకాశాలున్నట్లు లెక్కలు కట్టాయి. యూపీఏ కూటమిగా పోటీచేసిన ఆర్జేడీ …
Read More »సోము గారూ.. మీరు సూపరండీ
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి సంబంధించి ఏపీ శాఖకు అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజు తనదైన శైలిలో దూసుకెళుతున్నారు. గతంలో అధ్యక్షులుగా ఉన్న వారికి భిన్నంగా సాగుతున్న సోము వీర్రాజు.. పార్టీలో తనకంటూ ఓ ప్రత్యేక ముద్రను సంపాదించుకుంటున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఆయన తీసుకున్న ఓ నిర్ణయం ఆశ్చర్యం కలిగిస్తోందని చెప్పక తప్పదు. ఈ నిర్ణయంపై సర్వత్రా …
Read More »ఎన్నికల నిర్వహణపై క్లారిటి ఇచ్చేసిన సీఎస్
స్ధానిక సంస్ధల ఎన్నికలను నిర్వహించే పరిస్ధితి లేదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని స్పష్టంగా చెప్పేశారు. స్ధానిక సంస్ధల ఎన్నికలను నిర్వహించే విషయమై స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బుధవారం సాయంత్రం సీఎస్ తో భేటి అయ్యారు. ఈ సందర్భంగా నీలం మాట్లాడుతు ఎన్నికలను నిర్వహించ పరిస్ధితి రాష్ట్రంలో లేవని తేల్చి చెప్పేశారు. బుధవారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు నిమ్మగడ్డ వివిధ రాజకీయపార్టీలతో …
Read More »సంచైత తీరుపై నెటిజన్లు భగ్గు
మాన్సాస్ ట్రస్టు ఛైర్ పర్సన్ సంచైతా గజపతిరాజు వ్యవహారం వివాదంగా మారింది. రెండు రోజుల క్రితం ముగిసిన పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవాల్లో సంచైత వ్యవహరించిన తీరుపై నెటిజన్లు భగ్గుమని మండిపోతున్నారు. ఆమెతీరు చూస్తుంటే అధికారంలోకి రాగానే తన నిజ స్వరూపం బయటపెట్టుకుందంటు నిర్మొహమాటంగా సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే సిరిమాను ముగింపు ఉత్సవాన్ని చూడటం కోసం ఆనంద గజపతిరాజు రెండోభార్య సుధా గజపతిరాజు, కూతురు …
Read More »టీడీపీ ఎంఎల్సీ రాజీనామా
తెలుగుదేశంపార్టీ సీనియర్ నేత పోతుల సునీత తన ఎంఎల్సీ పదవికి రాజీనామా చేశారు. ఎంఎల్సీ పదవికి రాజీనామా చేసిన సునీత తన రాజీనామా లేఖను శాసనమండలి ఛైర్మన్ ఎంఏ షరీఫ్ కు పంపించారు. మామూలుగా ఎవరైనా ఎంఎల్ఏ, ఎంఎల్సీ, ఎంపిలుగా రాజీనామా చేసిన వాళ్ళు దాన్ని పార్టీ అధ్యక్షునికి పంపుతారు. ఎందుకంటే తాము రాజీనామా చేసినట్లుంటుంది…ఎలాగూ దాన్ని పార్టీ అధ్యక్షుడు స్పీకర్ కో లేకపోతే ఛైర్మన్ కు పంపరన్న గ్యారెంటీ …
Read More »ఎన్నికల ప్రచారానికి ఆ హీరోయిన్ ఎందుకెళ్లినట్లు?
సినీ నటులు రాజకీయ నాయకుల కోసం ఎన్నికల ప్రచారానికి వెళ్లడం మామూలే. ఇక్కడ ప్రధానంగా పరిచయాలు, వ్యక్తిగత సంబంధాలే కీలక పాత్ర పోషిస్తుంటాయి. తమకు సన్నిహితులైన, లేదా బంధువులైన, ఇంకో రకమైన సంబంధం ఉన్న ఆ నాయకుల గురించి సినీ తారలు జనాల ముందు సానుకూలంగా మాట్లాడి వాళ్లకు ఓట్లేయమని కోరుతారు. లేదంటే ఆ నాయకుడి పార్టీ నుంచి వాళ్లేదైనా ప్రయోజనాలు ఆశించి ఎన్నికల ప్రచారాలకు వెళ్లొచ్చు. ఐతే బాలీవుడ్ …
Read More »ఏపీలో క్రిష్టియానిటీ పెరిగింది…మోడీకి రఘురామ లేఖ
ఏపీలో వైసీపీకి స్వపక్షంలో విపక్షంలా మారిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సొంతపార్టీపైనే సందర్భానుసారంగా తీవ్ర విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవల తిరుమల డిక్లరేషన్ వ్యవహారంలో మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలను రఘురామ తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే. దీంతోపాటు, ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత క్రిష్టియానిటీ పెరుగుతోందని రఘురామ సంచలన ఆరోపణలు చేశారు. రికార్డుల ప్రకారం ఏపీలో 1.8 శాతం క్రిష్టియానిటీ ఉందని, కానీ, వాస్తవానికి అది …
Read More »అమెరికా ఎన్నికల్లో డబ్బు పాత్ర, పరిమితి ఎంత ?
మనదేశంలో ఉన్నట్లే అగ్రరాజ్యం అమెరికాలో కూడా డబ్బుదే కీలకపాత్రగా చెప్పుకోవాలి. కాకపోతే మనదేశంలో డబ్బులు ఖర్చు చేయటానికి అమెరికాలో చేసే ఖర్చుకు చాలా తేడాలుంటాయి. మనదేశంలో ఎన్నికల వ్యయంపై పరిమితి అన్నది నేతిబీరకాయలో నెయ్యి మాదిరిగానే ఉంటుంది. అదే అమెరికాలో వ్యయపరిమితి అన్నది లేదు కాబట్టి నిధుల ఖర్చులో ఆకాశమే హద్దుగా ఉంటుంది. అదే సమయంలో వాళ్ళు ఖర్చు చేసే ప్రతి రూపాయికి కచ్చితంగా లెక్కలుంటాయి. మన దగ్గరున్నట్లు చేసే …
Read More »తడబడుతున్న లేడీ అమితాబ్ రాజకీయం!
లేడీ అమితాబ్గా తెలుగు చిత్ర సీమలో ఒక దశాబ్దాన్ని తన సొంతం చేసుకున్న హీరోయిన్… విజయ శాంతి ఉరఫ్.. రాములమ్మ. సినీ రంగం నుంచి రాజకీయాల్లో అడుగు పెట్టిన నాటి తరం హీరోయిన్లలో విజయశాంతి ఒక్కరే మనకు కనిపిస్తారు. విజయశాంతి తరంలో రాధ, రాధిక, భానుప్రియ, శోభన, సుహా సిని వంటి వారు హీరోయిన్లుగా రాణించినా.. రాజకీయాల వైపు మాత్రం రాలేదు. వేరే వేరే రంగాలను ఎంచుకున్నారు. విజయశాంతి మాత్రం …
Read More »మరక మంచిది కాదు.. జగన్ తెలుసుకోవాలి!
జగన్ను గెలిపించింది ఇందుకేనా? ఇలా అయితే.. 30 ఏళ్లు కాదు కదా.. మూడేళ్లు కూడా కష్టమే!!- ఈ మాట అంటోంది ఎవరో టీడీపీ నేతలు.. జగన్ అంటే గిట్టని ప్రత్యర్ధి వర్గం నాయకులు ఏమాత్రం కాదు. వైసీపీ సానుభూతిపరులు.. వైసీపీ అధినేత జగన్ సీఎం కావాలని కోరుకున్న తెరచాటు పెద్దలే!! ఒకింత ఆశ్చర్యంగా అనిపించినా.. ఇది ముమ్మాటికీ వాస్తవం. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత జగన్ ఏం చేసినప్పటి కీ సహించిన …
Read More »రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలపై ఆశలు వదిలేసుకుందా ?
భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం, కేంద్రప్రభుత్వ వైఖరి చూస్తుంటే ఏపిలో బీజేపి ఎదుగుదలపై నమ్మకం లేనట్లే కనిపిస్తోంది. ఆంధ్రుల జీవనాడిగా ప్రచారంలో ఉన్న పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్రప్రభుత్వం అడిగినట్లుగా నిధులు ఇచ్చేది లేదని కేంద్రం కుండబద్దలు కొట్టినట్లు చెప్పటంతో అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. విచిత్రమేమిటంటే పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి మాత్రమే నిధులిస్తామని కేంద్రం స్పష్టం చేయటం. అంటే ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ ఖర్చు, భూములు కోల్పోయిన వారికి …
Read More »తమిళనాట ఖుష్బూ రచ్చో రచ్చస్య
తెలుగు నాట మన రోజా ఎలాగో తమిళనాడులో ఖుష్బూ అదే తరహా అని చెప్పొచ్చు. సినీ రంగంలో ఒక వెలుగు వెలిగాక ఇద్దరూ రాజకీయాల్లో అడుగు పెట్టి ఫైర్ బ్రాండ్ ఇమేజ్ తెచ్చుకున్నవాళ్లే. కాకపోతే మన రోజా లాగా ఖుష్బు బూతులు మాట్లాడదు. నోటికి ఎంతొస్తే అంత మాట మాట్లాడదు. కానీ దూకుడుగా మాత్రం ఉంటుంది. తాను ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ వాయిస్ బలంగా వినిపిస్తుంది. ఐతే …
Read More »