చూస్తుంటే దేశంలోని అత్యంత ఖరీదైన ఎన్నికలుగా కర్నాటక ఎన్నికలే నిలుస్తాయేమో. ఎందుకంటే కన్నడ పార్టీల్లో డబ్బుకు కొదవలేని పార్టీలు దాదాపు లేవు. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్, జేడీఎస్, గాలి పార్టీ అన్న తేడా లేకుండా చాలామంది అభ్యర్ధులు వేల కోట్ల రూపాయల ఆస్తులు, వ్యాపారాలున్నవారే. కాబట్టి ఎన్నికల్లో వందల కోట్ల రూపాయల ఖర్చులన్నది వీళ్ళకు అసలు లెక్కే కాదు. ఎన్నికల కమీషన్ పరిమితి కన్నడ నాట ఎందుకు పనికిరాదు. …
Read More »టీడీపీకి అంబటి రాయుడు షాక్
అంబటి రాయుడు.. క్రికెట్ పాలో అయ్యేవారికి పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. అంతర్జాతీయ క్రికెట్లో, అలాగే ఐపీఎల్లో ఎన్నో మెరుపు ఇన్నింగ్స్లతో మంచి పాపులారిటీనే సంపాదించాడు ఈ టాలెంటెడ్ క్రికెటర్. 37 ఏళ్ల వయసులో ప్రస్తుతం ఐపీఎల్లో చెన్నైకి ఆడుతూ. కెరీర్ చరమాంకంలో ఉన్న అతను త్వరలో ఆటకు టాటా చెబుతాడనే అంచనాలున్నాయి. క్రికెట్ నుంచి తప్పుకోగానే అతను రాజకీయాల్లోకి వస్తాడనే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. వచ్చే ఆంధ్రప్రదేశ్ …
Read More »ఎవ్రీ టైమ్ ఆన్ డ్యూటీ @ 73
పడిలేచే కడలి తరంగం ఆయన. ఓడిన ప్రతీసారీ గెలిచి జనం హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న నాయకుడాయన. అభివృద్ధి అంటే గుర్తుకొచ్చే మొదటి పేరు ఆయనది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ, శాస్త్ర, సాంకేతిక, సాఫ్ట్వేర్ విస్తరణకు ఆయన సేవలు నభూతోనభిష్యతీ అని చెప్పక తప్పదు. ఆయనే రికార్డు కాలం ఏపీకి ముఖ్యమంత్రిగా సేవలందించిన నారా చంద్రబాబు నాయుడు. నేడు ఆయన 73వ పుట్టినరోజు.. ప్రజలే దేవుళ్లు.. సమాజమే దేవాలయం అంటూ …
Read More »‘ఒక బాబాయి హత్య.. మరో బాబాయి జైలుకు’
వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి టీడీపీ యువనేత, మాజీ మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక బాబాయి(వివేకా) హత్య కేసులో మరో బాబాయి(వైఎస్ భాస్కరరెడ్డి) జైలు వెళ్లారని.. ఇదంతా ఏంటి జగనూ అంటూ సటైర్లు కుమ్మరించారు. జగన్ అండ్ కో డ్రామా కంపెనీ ఆడిన నాటకాలు ముగింపు దశకు వచ్చాయని చెప్పారు. చేసిన తప్పు నుంచి తప్పించుకునేందుకు ఎన్ని కొత్త ఎత్తులు వేసిన లాభం లేదన్నారు. తండ్రి …
Read More »విచారణలో ముగ్గురినీ కలుపుతారా ?
వివేకానందరెడ్డి హత్యకేసులో ముగ్గురిని కలిపి విచారించేందుకు సీబీఐ రెడీ అవుతోందా ? జరుగుతున్న పరిణామాలను చూస్తే అవుననే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే అరెస్టయిన డాక్టర్ ఉదయ్ కుమార్ రెడ్డి, వైఎస్ భాస్కరరెడ్డిని ఐదురోజుల పాటు సీబీఐ కస్టడీకి హైకోర్టు అనుమతించింది. తాజాగా కడప ఎంపీ అవినాష్ రెడ్డిని 25వ తేదీవరకు అరెస్టు చేయద్దని సీబీఐని ఆదేశించిన హైకోర్టు విచారణలో సహకరించాలని ఎంపీకి చెప్పింది. బుధవారం అవినాష్ ను సీబీఐ ప్రశ్నించబోతోంది. …
Read More »సెప్టెంబరు నుంచి విశాఖలోనే కాపురం: సీఎం జగన్
ఏపీ సీఎం జగన్ సంచలన ప్రకటన చేశారు. సెప్టెంబరు నుంచి తాను విశాఖలోనే కాపురం పెట్టబోతున్నా నని చెప్పారు. “మీ బిడ్డ ఒక్కడే ఒకవైపు ఉన్నాడు. అంతా ఏకమై నాతో చీకటి యుద్దం చేస్తున్నారు. ఈ యుద్ధంలో నా ధైర్యం, నమ్మకం, ఆత్మ విశ్వాసం మీరే.. దేవుని దయ.. మీ చల్లని ఆశీస్సులే కోరుకున్నా. తోడేళ్లనీ ఏకమైనా నాకేమీ భయం లేదు” అని జగన్ అన్నారు. శ్రీకాకుళం పర్యటనలో ముఖ్యమంత్రి …
Read More »గ్యాంగ్ స్టర్లకు టెర్రర్ గా మారిన యోగి
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి గ్యాంగ్ స్టర్లు, మాఫియా నేతలకు టెర్రర్ గా మారిపోయారు. సీఎంగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి ఇప్పటివరకు సుమారు 300 ఎన్ కౌంటర్లయినట్లు సమాచారం. ఈ ఎన్ కౌంటర్లలో కరడుగట్టిన గ్యాంగ్ స్టర్లు, మాఫియా డాన్లుగా ప్రచారంలో ఉన్న సుమారు 210 మంది చనిపోయారు. దాంతో చిన్నా, చితకా రౌడీలు, నేరగాళ్ళుగా ముద్రపడిన వాళ్ళు సుమారు 25 వేలమంది లొంగిపోయారు. వీళ్ళు …
Read More »ఆ రోజు వివేకా హైదరాబాద్ వెళ్లి ఉంటే.. : దస్తగిరి
వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్గా మారిన ఆయన కారు డ్రైవర్.. దస్తగిరిపై వైసీపీ నాయకులు ఎంపీ అవినాష్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. అయినా.. కూడా దస్తగిరి ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. తాను చెప్పాలనుకున్నది మరింత ధాటిగా చెబుతున్నారు. తాజాగా వివేకా హత్య ఎలా జరిగింతో మరింత వివరంగా ఆయన చెప్పాడు. మంగళవారం రాత్రి మీడియాతో మాట్లాడుతూ.. అసలు వివేకా కేసులో ఎక్కడ.. ఎప్పుడు ఏం …
Read More »మనమడు అన్న తర్వాత ఆ మాత్రం ప్రేమ ఉండదా?
అవును.. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే మాత్రం.. ఆ మనమడికి తాతేగా. సీఎంగా ఆయన చాలానే కార్యక్రమాలకు.. విషాదాల వేళ పరామర్శలకు బయటకు రావటానికి ఇష్టపడని ఆయన.. తన ప్రియాతి ప్రియమైన మనమడి ప్లస్ టూ పాస్ అయిన సందర్భంగా జరిగే గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి హాజరు కాకుండా ఉండటమా? మనమడు సాధించిన విజయాన్ని స్వయంగా చూసి సంతసించే అవకాశాన్ని ఆయన ఎందుకు పోగొట్టుకుంటారు. అందుకే.. తీరిక లేనట్లుగా ఉండే బిజీగా …
Read More »ఖజానా ఖాళీ.. చేతులెత్తేసిన ఏపీ ప్రభుత్వం!
ఏ ప్రభుత్వమైనా.. ఖజానా ఖాళీ అయిపోయిందని ఇప్పటి వరకు ప్రకటించిన సందర్భాలు లేవు. ఎన్ని ఇబ్బందుల్లో ఉన్న అస్సాం, యూపీ, బిహార్ వంటి రాష్ట్రాలు కూడా ఈ ప్రకటన చేయలేదు. కానీ, తొలి సారి 75 సంవత్సరాల భారత దేశ చరిత్రలో ఏపీ ప్రభుత్వం స్వయంగా ఖజానా ఖాళీ అయిందని ప్రకటించి.. సంచలనం రేపింది. ఈ విషయాన్ని స్వయంగా ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి మీడియా సమావేశం పెట్టి మరీ …
Read More »జగన్ నుంచి వైఎస్ చనిపోయి బతికిపోయాడు : చంద్రబాబు
ఏపీ సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య ప్రపంచంలోని పోలీసులకు, న్యాయవ్యవస్థకు కూడా ఒక కేస్ స్టడీలాంటిదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు, తన వారిని తప్పించేందుకు సీఎం జగన్ నానా తిప్పలు పడుతున్నారని కానీ న్యాయ వ్యవస్థ నుంచి తప్పించుకోలేరని చెప్పారు. సొంత చిన్నాన్నను గొడ్డలితో దారుణంగా నరికేసి శవానికి కుట్లు, బ్యాండేజీ వేసి బాక్సులో పెట్టి దహన క్రియలు …
Read More »బాబు, లోకేషే అంటూ పార్టీని ముంచేస్తోందెవరు ?
పార్టీలో యాక్టివ్ గా ఉండాలని.. దూకుడు ప్రదర్శించాలని.. వచ్చేఎన్నికల్లో పొత్తులు ఉన్నా.. లేకున్నా.. పార్టీ అన్ని నియోజకవర్గాల్లోనూ విజయం దక్కించుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పదే పదే పార్టీ నేతలకు చెబుతున్నారు. ఎక్కడ ఎప్పుడు మీటింగ్ పెట్టినా.. చంద్రబాబు చేస్తున్న దిశానిర్దేశం.. తొలి పలుకు కూడా ఇదే. అయితే.. దీనిని ఎందరు అందిపుచ్చుకుంటున్నారు? ఎంత మంది బాబు చూపిన దారిలో ప్రయాణం చేస్తున్నారు? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates