టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ అధినేత సీఎం జగన్పై విరుచుకుపడ్డారు. తనను చంపడం, తన తనయుడు, పార్టీ నాయకుడు నారాలోకేష్ను హత్య చేయడం.. సీఎం జగన్ బాబాయి వివేకానందరెడ్డిని బాత్ రూంలో హత్య చేసినంత ఈజీకాదని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి తమ్ముడు చేసిన వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు విజయరాయి అనే ప్రాంతంలో ఇదేం ఖర్మ …
Read More »అదే అభిమానం.. అవే జేజేలు..
టీడీపీ అధినేత చంద్రబాబు కోరుకున్నదే ఉభయ గోదావరి జిల్లాల్లోనూ జరుగుతోంది. కర్నూలులో ఆయన ఈ నెల మూడో వారంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు అక్కడ ఘన స్వాగతం లభించింది. దీంతో ఆయన ఖుషీ అయ్యారు. ప్రజలు ఆయన కోసం గంటల తరబడి ఎదురు చూశారు కూడా ఇది ఆయనను మరింత మెప్పించింది. అసలు చంద్రబాబు పని అయిపోయిందని ఒకవైపు అధికార పార్టీ ప్రచారం చేస్తున్న సమయంలో ఆయనకు అనూహ్యంగా …
Read More »కేసీఆర్ కుమార్తె కవిత దొరికి పోయినట్టేనా?
ఢిల్లీ ప్రబుత్వం తీసుకువచ్చిన నూతన మద్యం విధానం(లిక్కర్ స్కీం)లో భారీ ఎత్తున కుంభకోణం జరిగిందనే విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీనిపై సీబీఐ, ఈడీ, ఐటీ అధికారులు సైతం ఏకకాలంలో కేసులు నమోదు చేశారు. ఇది ఒకవైపు తెలుగు రాష్ట్రాలకు కూడా పాకింది. ఇక్కడి అధికార పార్టీ నాయకుల ప్రమేయం కూడా ఉందని ఈడీ అనుమానాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఈ …
Read More »రాజధాని రైతుల బుద్ధి మారాలని దేవుడిని కోరుతున్నా: జగన్
రాజధాని అమరావతి విషయంలో తాజాగా సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలనేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ చాలా ఆసక్తిగా స్పందించారు. మదనపల్లెలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామంటే ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని విమర్శించారు. ప్రభుత్వ పథకాల ద్వారా ప్రజలకు జరుగుతున్న లబ్ధిని చూసి ఓర్వలేకపోతున్నాయని మండిపడ్డారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా ..సంక్షేమ పథకాలు అమలు చేస్తామని తేల్చి చెప్పారు. ‘ప్రతిపక్షాలకు వివేకం రావాలని కోరుకుంటున్నా. నా భూముల్లోనే …
Read More »నిజాలు బయటకు రావడం అంత ఈజీ కాదు
ఏపీ సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించిన కేసును సుప్రీంకోర్టు తాజాగా హైదరాబాద్లోని నాంపల్లి సీబీఐ కోర్టుకు బదిలీ చేసింది. దీంతో ఏదో జరిగిపోతుంద ని.. ఖచ్చితంగా నిజాలు బయటకు వస్తాయని అనుకోవడం సహజమే. దీనిని ఎవరూకాదనరు. కానీ, ఈ కేసులో ఇప్పటి వరకుజరిగిన పరిణామాలను గమనిస్తే.. కోర్టు మారుతున్నా.. సవాళ్లు మారడం.. నిజాలు బయటకు రావడం అంత ఈజీకాదని అంటున్నారు న్యాయనిపుణులు. దీనికి …
Read More »టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్యలో కర్నూలు
ఔను.. ఏపీ రాజకీయాలు ఇప్పుడు కర్నూలు చుట్టూ తిరుగుతున్నాయి. టీడీపీ నేతలు.. పైకి చెబుతున్నా రు. అధికార వైసీపీ నాయకులు మాత్రం అంతర్గతంగా మథన పడుతున్నారు. దీంతో ఈ రెండు పార్టీల్లోనూ కర్నూలు కేంద్రంగా రాజకీయాలు సాగుతున్నాయి. అసలు ఎందుకు కర్నూలు హాట్ టాపిక్ అయింది? అనేది ప్రశ్న. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు కర్నూలులో పర్యటించారు. ఇక్కడ ఆయన రోడ్ షో చేశారు. దీంతో ఆయనను చూసేందుకు ప్రజలు …
Read More »ఉపాధ్యాయులు ఇక జగన్ ను ఓడించలేరు
ఏపీలో ఉపాధ్యాయులు కొన్నేళ్లుగా కోరుతున్న.. డిమాండ్ చేస్తున్న.. విన్నవిస్తున్న.. కీలకమైన అంశానికి అనుకూలంగా ఏపీ సర్కారు అడుగులు వేసింది. వారిని.. బోధనేతర పనులకు దూరంగా ఉంచాలని నిర్ణయించింది. అంటే.. ఇకపై.. రాష్ట్రంలో టీచర్లు.. కేవలం పాఠాలు, పాఠశాలలు, విద్యార్థులు, పుస్తకాలకే పరిమితం కానున్నారు. సో.. ఇది మంచిదే. దేశంలోనే ఎప్పటినుంచో ఉన్న ఈ డిమాండ్ను వైసీపీ సర్కారు నెరవేర్చిందనే చెప్పాలి. స్వామి కార్యం.. స్వకార్యం కూడా..! ఇక్కడే వైసీపీ వ్యూహాత్మకంగా …
Read More »షర్మిల ఏకు కాదు మేకే..
అండర్ డాగ్స్ తో పెను ప్రమాదమే పొంచి ఉంటుంది. ఎందుకంటే.. వారి మీద పెద్ద అంచనాల ఉండవు. ఒత్తిళ్లు ఉండవు. ఏమైనా చేయొచ్చు. అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంటే ఆ లెక్కే వేరుగా ఉంటుంది. అందుకే అంచనాలు లేని వారంతా అప్పుడప్పుడు చెలరేగిపోతుంటారు. రాజకీయాల్లోనూ ఇలాంటి పరిస్థితి అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది. తాజాగా అలాంటి సీనే తెలంగాణలో నెలకొని ఉందా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. తెలంగాణతోనూ.. తెలంగాణ భావోద్వేగంతోనూ …
Read More »బాబు టూర్.. సెలవులో తమ్ముళ్లు..
కొన్ని కొన్ని విషయాలు చిత్రంగా ఉంటాయి. ఇప్పుడు ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీలోనూ ఇలాంటి ఘటన లే జరుగుతున్నాయి. పార్టీ అధినేత చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేయాలని.. దీనికి సంబంధించిన గ్రౌండ్ను పటిష్టం చేసుకునేందుకు చాలానే కష్టపడుతున్నారు. ఎండనక వాననక తిరుగుతున్నారు.. అన్నట్టుగా ఆయన అలానే తిరుగుతున్నారు. 40 ఏళ్లు వచ్చాయంటే.. గంట సేపు నిలబడేందుకు ఎంతో కష్టపడిపోతున్నారు నేటి యువకులు. అలాంటిది 70 ఏళ్ల వయసులో నాలుగు …
Read More »50 ఏళ్ల ‘అన్నదాత’ ఆగిపోయింది!
తెలుగు మీడియా రంగంలో మరో సంచలనం. తెలుగు మీడియా మొఘల్ రామోజీరావు గ్రూపు నుంచీ మరో పత్రిక మూతపడింది. దాదాపు 50 ఏళ్లకుపైగా సుదీర్ఘ కాలం తెలుగు నేలపై రైతులకు విశిష్టమైన సమాచార సేవలు అందిస్తూ వస్తున్న మాసపత్రిక అన్నదాత మూతపడింది. అన్నదాత పత్రికను మూసివేస్తున్నట్లు ఆ పత్రిక సంపాదకుడు అమిర్నేని హరికృష్ణ పేరుతో విడుదలైన ప్రకటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. మీడియా ఈ నిర్ణయం ఒక షాక్లా …
Read More »జగన్తో, ఆ రాష్ట్రంతో మనకెందుకు-విజయమ్మ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విజయమ్మ స్వయానా తల్లి. కొన్ని నెలల ముందు వరకు ఆమె వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గౌరవ అధ్యక్షురాలు కూడా. పది సంవత్సరాలకు పైగా ఆమె ఆ హోదాలో ఉన్నారు. వైకాపా తరఫున ఆమె ఎంపీగా పోటీ చేశారు. కొన్నేళ్ల పాటు ఆమె రాజకీయం ఏపీలోనే సాగింది. గత ఎన్నికలకు ముందు ఆమె జగన్కు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. జగన్ను ముఖ్యమంత్రిని చేయాలని …
Read More »ఒక్క సీటు లేని పవన్.. జగన్ను ఓడిస్తాడా? : సజ్జల
తాజాగా ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్నారెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఇప్పటంలో ఇళ్లు కూల్చివేత ఘటనలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్.. తన ప్రసంగంలో పదే పదే సజ్జల పేరును పలికారు. ఆయన డిఫ్యాక్టో సీఎంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఆయన కనుసన్నల్లోనే ఇప్పటం కూల్చివేతలు జరిగాయని వ్యాఖ్యానించారు. సజ్జల అంటే తనకు గౌరవం ఉందని, ఆయన సీనియర్ జర్నలిస్టుగా పనిచేశారని …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates