Political News

షర్మిల కోరిక తీరినట్లేనా ?

తెలంగాణలో వైఎస్సార్టీపీ పెట్టి ఏడాది తర్వాత వైఎస్ షర్మిలకు అధికారికంగా గుర్తింపు లభించినట్లయ్యింది. ఇపుడు వచ్చిన గుర్తింపు ఏమిటాని ఆశ్చర్యపోతున్నారు. షర్మిలపై ఆరుగురు మంత్రులు ఇచ్చిన ఫిర్యాదుతో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆమెపై సభా హక్కుల ఉల్లంఘన చర్యలు తీసుకునే విషయాన్ని సీరియస్ గా పరిశీలిస్తున్నారు. మంత్రుల ఫిర్యాదు, స్పీకర్ హామీ, సభా హక్కుల ఉల్లంఘన కమిటీ పరిశీలనకు సదరు ఫిర్యాదును పంపటంతో ఇపుడు షర్మిల మీద చర్యల …

Read More »

ఆ వైసీపీ ఎమ్మెల్యేల‌ను సొంత పార్టీ నేత‌లే ఓడిస్తారా…!

ఎక్క‌డైనా ఏ పార్టీ నేత‌లైనా.. త‌మ పార్టీని.. త‌మ పార్టీ అభ్య‌ర్థుల‌ను ప‌ట్టుబ‌ట్టి మ‌రీ గెలిపించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తారు. ఇది స‌హ‌జం కూడా. అధిష్టానం ఆదేశాలు ఉన్నా..లేకున్నా.. పార్టీ త‌ర‌ఫున ఎవ‌రు నిల‌బడ్డా.. త‌మ‌కు ఉపయోగ‌ప‌డతారు.. గెలిపిస్తే.. పోలా! అనేలా వ్య‌వ‌హ‌రిస్తారు. అయితే.. వైసీపీ విష‌యంలో మాత్రం ఈ ప‌రిస్థితి రివ‌ర్స్ అవుతోంద‌ని అంటున్నారు. ముఖ్యంగా ఉమ్మ‌డి గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ నేత‌ల‌ను ఓడించేందుకు సొంత పార్టీ …

Read More »

జాతీయ పార్టీ కాదు.. కేసీఆర్ ‘వ్యూహం’ వేరే ఉందా?

కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారుపై నిప్పులు చెరుగుతున్న తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్.. త్వర లోనే జాతీయ స్థాయిలో ఉద్య‌మిస్తానని ప‌దే ప‌దే చెబుతున్నారు. ఈ క్ర‌మంలోనే కొన్నాళ్ల కింద‌ట ఆయ‌న భార‌త రాష్ట్ర స‌మితి(బీఆర్ ఎస్‌) పేరుతో జాతీయ పార్టీ కూడా పెడుతున్న‌ట్టు.. టీఆర్ ఎస్ వ‌ర్గాలు మీడి యాకు క్లూలు ఇచ్చాయి. దీంతో ఇంకేముంది.. కేసీఆర్ .. జాతీయ పార్టీ పెట్ట‌డం ఖాయ‌మ‌నే చ‌ర్చ తెర‌మీదికి వ‌చ్చింది. అయితే.. …

Read More »

చిన్న‌బోతున్న చిన్న‌మ్మ‌.. ఆశ‌లు తీర‌వా?

పొలిటిక‌ల్‌గా ఎంత దూకుడు పెంచినా.. ఏం చేసినా.. కోరుకున్న యోగం కోసమే క‌దా! నాయ‌కుల వ్య‌వ‌హా రం ఎప్పుడూ కూడా.. ఏదో ఒక‌టి ఆశించే ఉంటుంది. అలానే.. గ‌తంలో వైఎస్ ఆశీర్వాదంతో(తెర‌చాటున‌) కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న అన్న‌గారి కుమార్తె.. ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి.. ఉర‌ఫ్ చిన్న‌మ్మ కూడా రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. వ‌చ్చీ రాగానే.. ఆమె విశాఖ నుంచి గెలుపు గుర్రం ఎక్క‌డం.. ఆవెంట‌నే అతి పెద్ద కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రిగా …

Read More »

మూడు ముచ్చ‌ట ఇక లేన‌ట్టే.. మంత్రి మాటల్లో చెప్పేశారుగా…!

మూడు రాజ‌ధానుల ముచ్చ‌ట లేన‌ట్టేనా? ప్ర‌స్తుతం జ‌గ‌న్ పాల‌నా కాలంలో మూడు రాజ‌ధానులు పూర్తి అయ్యే ప‌రిస్థితి లేదా? అంటే..తాజాగా మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ చేసిన వ్యాఖ్య‌లను బ‌ట్టి ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. వాస్త‌వానికి.. ఏపీ ప్ర‌భుత్వం 2020 నుంచి కూడా మూడు రాజ‌ధానుల ఊసు ఎత్తుకొచ్చింది. అసెంబ్లీ వేదిక‌గానే మూడు రాజ‌ధానుల ప్ర‌స్తావ‌న చేసిన జ‌గ‌న్‌.. అమ‌రావ‌తిని కేవలం శాస‌న రాజ‌ధానిగానే ఉంచుతామ‌న్నారు. ఇక‌, దీనిపై న్యాయ వివాదాలు …

Read More »

మాజీ ఎంపీ కొత్త‌ప‌ల్లి గీత దంప‌తుల‌ అరెస్టు

ఫైర్ బ్రాండ్ రాజ‌కీయ నాయ‌కురాలిగా గుర్తింపు పొందిన‌.. ఏపీలోని అరకు గిరిజ‌న పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం మాజీ ఎంపీ, వైసీపీ మాజీ నాయ‌కురాలు.. కొత్తపల్లి గీత, ఆమె భ‌ర్త‌ను సైతం సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. వారిని మంగ‌ళ‌వారం రాత్రి పొద్దుపోయిన త‌ర్వాత‌.. హైద‌రాబాద్‌లోని నివాసంలోనే అదుపులోకి తీసుకున్న సీబీఐ అధికారులు ఇవాళ అరెస్టు చేశారు. ఆ వెంట‌నే వారిని వైద్య పరీక్షల కోసం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి ఆమెను తరలించారు. …

Read More »

షర్మిలపై చర్యలు తీసుకుంటారా ?

Sharmila

తెలంగాణలో మంత్రుల వైఖరి చాలా విచిత్రంగా ఉంది. కేసీయార్, మంత్రులపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న కారణంగా వైఎస్ షర్మిలపై వెంటనే చర్యలు తీసుకోవాలని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి మంత్రులు ఫిర్యాదు చేశారు. శాసనసభ్యుల గౌరవాన్ని కించపరిచేట్లుగా షర్మిల ఆరోపణలు చేస్తున్నారని ఐదుగురు మంత్రులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై తగిన చర్యలు తీసుకుంటామని, సభ్యుల హక్కులను పరిరక్షిస్తామని స్పీకర్ హామీ ఇచ్చారు. మంత్రులిచ్చిన ఫిర్యాదును స్పీకర్ వెంటనే సభాహక్కుల ఉల్లంఘన కమిటికి …

Read More »

సీఎం అవుదామనుకుంటే ఇలాగైపోయిందే ?

రాజకీయ పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయిపోదామని అనుకున్న మత ప్రభోదకుడు కేఏ పాల్ కు కేంద్ర ఎన్నికల సంఘం పెద్ద షాకే ఇచ్చింది. పాల్ పెట్టిన ప్రజాశాంతి పార్టీ గుర్తింపును కమీషన్ రద్దు చేసింది. దేశంలో క్రియాశీలంగా లేని రాజకీయ పార్టీలను కమీషన్ గుర్తించింది. 537 పార్టీలు పేరుకు మాత్రమే ఉనికిలో ఉన్నాయని నిజానికి వాటి తరపున ఎలాంటి కార్యకలాపాలు జరగటం లేదని నిర్ధారణకు వచ్చింది. ఇలాంటి పార్టీలన్నింటినీ ఒకే …

Read More »

కరకట్ట నిర్మాణాలను కూల్చేస్తారా ?

కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలోని అక్రమ నిర్మాణాలన్నింటినీ కూల్చేయాల్సిందే అని హైకోర్టు తాజాగా ఆదేశించింది. ప్రభుత్వ భూముల కబ్జా, అక్రమ నిర్మాణాలపై జరిగిన ఒక విచారణలో హైకోర్టు తీవ్ర స్థాయిలో స్పందించింది. ప్రభుత్వ భూములు, గ్రామకంఠాలు, చెరువులు, నీటికుంటలు చివరకు శ్మశానాలను కూడా కబ్జాదారులు వదలటం లేదని మండిపోయింది. రెవిన్యు శాఖలోని అధికారులు కబ్జాదారులతో కుమ్మక్కవటం వల్లే ఇలాంటి ఆక్రమణలు జరుగుతున్నట్లు హైకోర్టు తేల్చిచెప్పింది. 40 ఏళ్ళ క్రితం కట్టిన …

Read More »

పాదయాత్రను అడ్డుకోవటం మూర్ఖత్వమేనా ?

అమరావతి పేరుతో చేస్తున్న పాదయాత్రను విశాఖపట్నంలో అడ్డుకుంటామని మంత్రి సీదిరి అప్పలరాజు హెచ్చరించారు. ఒకవేళ విశాఖపట్నాన్ని పాదయాత్ర దాటినా శ్రీకాకుళం పొలిమేరలోనే అడ్డుకుని తీరుతామని ప్రకటించారు. పలాసలో జరిగిన ఒక సమావేశంలో సీదిరి పై ప్రకటన, హెచ్చరిక చేయటం విచిత్రంగా ఉంది. మంత్రయ్యుండి ఇలాంటి ప్రకటనలు చేయటమే తప్పు. పాదయాత్రలు చేసుకునే హక్కు అమరావతి జేఏసీకి ఉందన్న విషయాన్ని మంత్రి మరచిపోయినట్లున్నారు. పాదయాత్ర వల్ల శాంతి భద్రతల సమస్య వస్తే …

Read More »

ఆ ఎమ్మెల్యే నియోజ‌క‌వర్గం మార్పు త‌ప్ప‌దా? టీడీపీలో చ‌ర్చ‌

రాజ‌కీయాల్లో మార్పులు త‌ప్పవు. ఎప్పుడు ఎలాంటి ప‌రిస్థితి ఉంటే.. అప్పుడు దానికి అనుగుణంగా మార్పులు చేసుకుంటూ ముందుకు సాగాల్సిందే. అయితే.. ఈ మార్పు కొంద‌రికి ఇష్టం లేక‌పోవ‌చ్చు.. అయి నా.. ప‌రిస్థితుల ప్ర‌భావంతో మార్పుల‌కు త‌ల‌వొంచాల్సిన పరిస్థితి ఇప్పుడు రాజ‌కీయాల్లో క‌నిపిస్తోంది. ముఖ్యంగా ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్ప‌టి వ‌ర‌కు టీడీపీ వ‌ల్ల‌భ‌నేని వంశీ మోహ‌న్‌పై ఆధార‌ప‌డింది. ఆయ‌న కూడా పార్టీకి నిబ‌ద్ధ‌త‌గానే వ్య‌వ‌హ‌రించారు. అయితే.. గ‌త చంద్ర‌బాబు …

Read More »

జగన్ ఆలోచన ఫెయిలైందా ?

ప్రతి నియోజకవర్గం నుంచి సరైన ఫీడ్ బ్యాక్ తీసుకునేందుకు జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయోగం ఫెయిలైనట్లే అనిపిస్తోంది. ప్రతి నియోజకవర్గం నుండి 50 మంది కార్యకర్తలతో భేటీ అవ్వాలని జగన్ ఆలోచించారు. నియోజకవర్గంలో జనాభిప్రాయం ఎలాగుంది ? ప్రభుత్వం పనితీరు ఎలాగుంది ? పార్టీలో సమస్యలు ఏమిటి ? వాటికి కారణాలు+పరిష్కారాలను కనుక్కునేందుకు జగన్ సమావేశాలను ఏర్పాటు చేయాలని అనుకున్నారు. అనుకున్నట్లుగా కుప్పం, రాజాం, పాతపట్నం నియోజకవర్గాల్లోని కార్యకర్తలతో భేటీ …

Read More »