Political News

ఏపీ సర్కార్ కు హైకోర్టులో డబుల్ షాక్

ఏపీ సర్కార్ కు హైకోర్టులో ఒకే రోజు రెండు ఎదురుదెబ్బలు తగిలాయి. ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేలు లాక్ డౌన్ ఉల్లంఘించారన్న ఆరోపణల నేపథ్యంలో…కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. మరోవైపు, పంచాయితీ కార్యాలయాలపై వైసీపీ రంగుల అంశంపై ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు కొట్టివేసింది. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేలపై ఏపీ హైకోర్టులో పిల్ దాఖలైన సంగతి తెలిసిందే. న‌గ‌రి ఎమ్మెల్యే రోజా, …

Read More »

ఏపీలో ఇవేం బ్రాండ్లు బాబోయ్

వాటర్ బాటిల్‌ను తలపించే సీసా.. అందులో ముదురు గోధుమ వర్ణంలో ద్రావణం.. దాన్ని చూస్తే సూపర్ మార్కెట్లలో స్టాండ్స్ మీద కనిపించే నువ్వుల నూనెలా అనిపిస్తుంది. కానీ దాని మీద లోగో చూస్తే మాత్రం షాకవుతాం. ‘స్పై హెచ్డీ విస్కీ’ అని రాసి ఉంది దాని మీద. 750 మిల్లీలీటర్ల పరిమాణం.. అంటే మందు బాబుల లెక్కల్లో ‘ఫుల్’ అన్నమాట. ధర 430 రూపాయలు. అలాగే ‘ఆంధ్రా గోల్డ్’ పేరుతో …

Read More »

నారా లోకేష్‌ మీద పడ్డావేంటి బండ్లా?

కమెడియన్ టర్న్డ్ ప్రొడ్యూసర్ టర్న్డ్ పొలిటీషియన్ బండ్ల గణేష్ ఎప్పుడు ఎలా మాట్లాడతాడో అర్థం కాదు. రెండేళ్ల కిందట కాంగ్రెస్ పార్టీలో చేరి కొంత కాలం హడావుడి చేసిన బండ్ల.. ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాభవం తర్వాత రాజకీయాలకు టాటా చెప్పేశాడు. ఈ మధ్య ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో ఓ చిన్న పాత్రలో మెరిసి మాయమైన బండ్ల.. ఇప్పుడు సినిమాల్లోనూ అంత యాక్టివ్‌గా లేడు. కానీ ట్విట్టర్లో మాత్రం …

Read More »

జగన్ సర్కారును గట్టిగా ఏసుకున్న పవన్

ఆంధ్రప్రదేశ్‌లో మద్యం దుకాణాల్ని మళ్లీ తెరవడంతో నిన్న ఎంత రచ్చ జరిగిందో తెలిసిందే. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి కానీ ఏపీలో మాత్రం భయానక దృశ్యాలు కనిపించాయి. అసలేమాత్రం జనాలపై నియంత్రణ కనిపించలేదు. సోషల్ డిస్టెన్స్ లేదు. మాస్కుల్లేవు. ఒకే చోట వందలు, వేలమంది గుమిగూడి ఒకరినొకరు తోసుకుంటూ కనిపిస్తున్న దృశ్యాలు కరోనా విషయంలో జనాల్ని కంగారు పెట్టేస్తున్నాయి. దీనికి తోడు మద్యం దుకాణాల వద్ద జనాల్ని …

Read More »

28వ వ‌ర‌కు లాక్ డౌన్… కేసీఆర్ సంచ‌ల‌న నిర్ణ‌యం?

తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కే చంద్రశేఖర్‌రావు మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకోబోతున్నార‌ని తెలుస్తోంది. అధికారిక స‌మాచారం వెలువ‌డాల్సి ఉన్న‌ప్ప‌టికీ…లాక్ డౌన్ కొన‌సాగింపు విష‌యంలో ఆయ‌నో క్లారిటీకి వ‌చ్చార‌ని అంటున్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ పరిస్థితి, లాక్‌డౌన్‌ అమలు, ఆర్థికపరంగా తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై చర్చించి భవిష్యత్‌ కార్యాచరణ రూపొందించడానికి రాష్ట్ర మంత్రివర్గం స‌మావేశం అయింది. అయితే, ఇప్ప‌టికే తెలంగాణ సీఎం ఓ నిర్ణ‌‌యానికి వ‌చ్చార‌ట‌. ఈనెల …

Read More »

కేసీఆర్ తాజాగా చేయించిన సర్వేలో ప్రజలేం చెప్పారంటే?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కున్న అలవాట్లలో తరచూ సర్వేలు చేయించటం ఒకటి. హాట్ టాపిక్ లపై అదే పనిగా సర్వేలు చేయించటం.. అది కూడా ఒకట్రెండు కాకుండా.. వేర్వేరు సంస్థల చేత ఒకేసమయంలో నాలుగైదు చేయించటం.. వారిచ్చిన రిపోర్టులను క్రాస్ చెక్ చేసుకొని.. ఒక ఆలోచనకురావటం తెలిసిందే. కరోనా కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న లాక్ డౌన్ వేళ.. ప్రజల మనసుల్లో ఏముంది? లాక్ డౌన్ ను ఎంతవరకు …

Read More »

అంద‌రి చూపు మార‌టోరియంపై నే

అప్పు తీసుకున్న వారికి ఓ శుభ‌వార్త‌. అప్పు విష‌యంలో ఆందోళ‌న ప‌డ‌కండి. చెల్లించడంలో స‌మ‌స్య‌లు ఉంటే… మీకు క‌లిసి వ‌చ్చే వార్త‌. కానీ సాంకేతికంగా చూస్తే ఒకింత స‌మ‌స్య‌ను సృష్టించేదే. ఇంత‌కీ విష‌యం ఏంటంటే… రుణాల చెల్లింపులపై మరో 3 నెలలపాటు మారటోరియంను ఆర్బీఐ పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. లాక్‌డౌన్‌ను మరికొంతకాలం కేంద్ర ప్రభుత్వం పొడిగించిన నేపథ్యంలో మారటోరియంను సైతం అదే రీతిలో పెంచాలన్న ప్రతిపాదనను రిజర్వ్‌ బ్యాంక్‌ గట్టిగా …

Read More »

వ‌ర్క్ ఫ్రం హోం బాధ త‌ప్పుతుంద‌ట‌

ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం సృష్టిస్తున్న కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ విధించిన సంగ‌తి తెలిసిందే. మొద‌టి లాక్ డౌన్ నాటి నుంచి ఇప్పటి దాకా సాఫ్ట్‌వేర్‌ సంస్థల కార్యకలాపాలు ఉద్యోగుల ఇళ్ల నుంచే జరిగాయి. అయితే లాక్‌డౌన్‌ను దశలవారీగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పొడగిస్తుండడంతో ఈ సంస్థలు భారీ నష్టాలను చవి చూస్తున్నాయి. దీంతో ఉద్యోగుల‌ను కార్యాల‌యాల నుంచే ప‌ని చేయించేందుకు క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్లు స‌మాచారం. ఈ …

Read More »

కేసీఆరా మజాకానా.. వలసలపై భారీ నిర్ణయం

కాస్త లేటైనా.. తీసుకునే నిర్ణయం ఏదైనా లేటెస్టుగా ఉంటుందన్న మాటకు తగ్గట్లే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. లాక్ డౌన్ వేళ.. సొంతూరుకు వెళ్లేందుకు వలస కూలీలు.. కార్మికులు.. ఉపాధి కోసం వేర్వేరు రాష్ట్రాలకు చెందిన వారు తెలంగాణ రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున నడిచి వెళుతున్న వైనంపై తెలిసిందే. దీనిపై ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. వందలాది కిలోమీటర్లు నడిచైనా సొంతూరుకు …

Read More »

మందు బాబుల ప్లానింగ్ మామూలుగా లేదు

దేశంలో క‌రోనా వ్యాప్తిని నియంత్రించేందుకు మార్చి 22న జ‌న‌తా క‌ర్ఫ్యూ అన్నాడు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ. ఒక్క రోజే క‌దా.. ఇళ్ల నుంచి బ‌య‌టికి రాక‌పోతే ఏమ‌వుతుందిలే అనుకున్నారంద‌రూ. కానీ త‌ర్వాతి రోజు వ‌చ్చి మూడు వారాల లాక్ డౌన్ అంటూ బాంబు పేల్చాడు ప్ర‌ధాని. ఇక అక్క‌డి నుంచి మొద‌లైంది ఇంటి వాసం. బ‌య‌ట అన్నీ బంద్. ఇంటిప‌ట్టున మందు కొట్టి ఎంజాయ్ చేద్దామ‌నుకున్న మందుబాబుల‌కు అవ‌కాశ‌మే లేక‌పోయింది. …

Read More »

పాపులేష‌న్ కంట్రోల్ లా.. ఎందుకు ట్రెండవుతోంది?

క‌రోనా దెబ్బ‌కు దేశంలో ఒక ర‌క‌మైన విభ‌జ‌న క‌నిపిస్తున్న మాట వాస్త‌వం. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా హిందువులు, ముస్లింల మ‌ధ్య విభ‌జ‌న చూస్తున్నాం ఇప్పుడు. మోడీ స‌ర్కారు అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి విభ‌జ‌న రేఖ క్ర‌మంగా పెద్ద‌ది అవుతుండ‌గా.. క‌రోనా వ్యాప్తిని మ‌రో స్థాయికి తీసుకెళ్లిన మ‌ర్క‌జ్ ప్రార్థ‌న‌ల ఉదంతం అనంత‌రం పూడ్చ‌లేని అగాథం ఏర్ప‌డింది. మ‌ర్క‌జ్ ప్రార్థ‌న‌ల‌కు వెళ్లొచ్చిన ముస్లింలు క‌రోనా ప‌రీక్ష‌ల‌కు స‌హ‌క‌రించ‌క‌పోవ‌డం.. వైద్య‌, పోలీసు …

Read More »

మరో మర్కజ్.. చూడబోతున్నామా?

మార్చి నెలలో ఢిల్లీలో మర్కజ్ ప్రార్థనలనేవే జరగకపోయి ఉంటే దేశంలో కరోనా వైరస్ ఎప్పుడో కట్టడి అయ్యేదన్న అభిప్రాయం బలంగా ఉంది జనాల్లో. ఆ కార్యక్రమంలో పాల్గొని వచ్చిన వేల మంది కరోనా బారిన పడటం.. వారి నుంచి వేల మందికి వైరస్ సోకడం.. ఈ చైన్ కొనసాగి దేశంలో కరోనా కేసులు అనూహ్యంగా పెరిగిపోవడం తెలిసిన సంగతే. ఆ ప్రభావం నుంచి ఇంకా దేశం కోలుకోలేకపోతోంది. ఐతే మిగతా …

Read More »