Political News

మందు బాబుల ప్లానింగ్ మామూలుగా లేదు

దేశంలో క‌రోనా వ్యాప్తిని నియంత్రించేందుకు మార్చి 22న జ‌న‌తా క‌ర్ఫ్యూ అన్నాడు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ. ఒక్క రోజే క‌దా.. ఇళ్ల నుంచి బ‌య‌టికి రాక‌పోతే ఏమ‌వుతుందిలే అనుకున్నారంద‌రూ. కానీ త‌ర్వాతి రోజు వ‌చ్చి మూడు వారాల లాక్ డౌన్ అంటూ బాంబు పేల్చాడు ప్ర‌ధాని. ఇక అక్క‌డి నుంచి మొద‌లైంది ఇంటి వాసం. బ‌య‌ట అన్నీ బంద్. ఇంటిప‌ట్టున మందు కొట్టి ఎంజాయ్ చేద్దామ‌నుకున్న మందుబాబుల‌కు అవ‌కాశ‌మే లేక‌పోయింది. …

Read More »

పాపులేష‌న్ కంట్రోల్ లా.. ఎందుకు ట్రెండవుతోంది?

క‌రోనా దెబ్బ‌కు దేశంలో ఒక ర‌క‌మైన విభ‌జ‌న క‌నిపిస్తున్న మాట వాస్త‌వం. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా హిందువులు, ముస్లింల మ‌ధ్య విభ‌జ‌న చూస్తున్నాం ఇప్పుడు. మోడీ స‌ర్కారు అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి విభ‌జ‌న రేఖ క్ర‌మంగా పెద్ద‌ది అవుతుండ‌గా.. క‌రోనా వ్యాప్తిని మ‌రో స్థాయికి తీసుకెళ్లిన మ‌ర్క‌జ్ ప్రార్థ‌న‌ల ఉదంతం అనంత‌రం పూడ్చ‌లేని అగాథం ఏర్ప‌డింది. మ‌ర్క‌జ్ ప్రార్థ‌న‌ల‌కు వెళ్లొచ్చిన ముస్లింలు క‌రోనా ప‌రీక్ష‌ల‌కు స‌హ‌క‌రించ‌క‌పోవ‌డం.. వైద్య‌, పోలీసు …

Read More »

మరో మర్కజ్.. చూడబోతున్నామా?

మార్చి నెలలో ఢిల్లీలో మర్కజ్ ప్రార్థనలనేవే జరగకపోయి ఉంటే దేశంలో కరోనా వైరస్ ఎప్పుడో కట్టడి అయ్యేదన్న అభిప్రాయం బలంగా ఉంది జనాల్లో. ఆ కార్యక్రమంలో పాల్గొని వచ్చిన వేల మంది కరోనా బారిన పడటం.. వారి నుంచి వేల మందికి వైరస్ సోకడం.. ఈ చైన్ కొనసాగి దేశంలో కరోనా కేసులు అనూహ్యంగా పెరిగిపోవడం తెలిసిన సంగతే. ఆ ప్రభావం నుంచి ఇంకా దేశం కోలుకోలేకపోతోంది. ఐతే మిగతా …

Read More »

ఫస్ట్ నైట్ కు కాస్త ముందు షాకిచ్చిన అధికారులు

కరోనా కారణంగా యావత్ ప్రపంచంలో ఇప్పుడు ప్రత్యేక పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి కర్ణాటకలో చోటు చేసుకుంది. లాక్ డౌన్ వేళలోనే పెళ్లి చేసుకుంటున్నారు కొందరు. ఇందుకు అధికారుల వద్ద పర్మిషన్ తీసుకుంటున్నారు. లాక్ డౌన్ నిబంధనల్ని పాటిస్తూ పెళ్లిళ్లు చేసుకున్న ఒక జంటకు అధికారులు ఊహించని షాకిచ్చారు. కర్ణాటకలోని ఉడిపి జిల్లా కుత్యూరులో ఒక జంటకు పెళ్లి జరిగింది. అధికారులు …

Read More »

కరోనాను తరిమేయడం సాధ్యమే… ఇదిగో సాక్ష్యం

కరోనా అసలు మనల్ని వదులుతుందా? లేదా? ఈ పీడ ఎపుడు పోతుంది? మనం దీన్నుంచి బయటపడాలంటే వ్యాక్సిన్ రావల్సిందేనా? ఇన్ని భయాలు, ఆందోళనల మధ్య ఆలోచనలతో సమతం అవుతూ బతుకుతున్న మనకు కేరళ రాష్ట్రం ఆశలు రేపుతోంది. కట్టుతప్పితే కరోనాతో సహజీవనం చేయక తప్పదు కానీ… కంట్రోల్ చేస్తే కచ్చితంగా తరిమేయవచ్చన్న దానికి ఉదాహరణగా నిలుస్తోంది కేరళ. దేశ వ్యాప్తంగా కేసులు పెరుగుతూ ఆందోళన కలిగిస్తుంటే… కేరళలో వరుసగా రెండో …

Read More »

ఇకపై సిగరెట్‌తో పాటు కరోనా

‘‘నా పేరు ముఖేష్’.. ‘‘తన రెండు గాజులూ అమ్ముకోవాల్సి వచ్చింది’’.. ‘‘కానీ ఎంత మూల్యానికి..’’.. ‘‘చక్కగా ఉండండి.. రనౌట్ కాకండి’’.. రెగ్యులర్‌గా సినిమాలు చూసే వాళ్లు ఈ డైలాగుల్ని అంత సులువుగా మరిచిపోలేరు. థియేటర్‌కు వెళ్లి సినిమా చూసే ప్రతి ప్రేక్షకుడినీ ముందు ‘ధూమపానం హానికరం’ అని హెచ్చరిస్తూ ఒక యాడ్ వేస్తారన్న సంగతి తెలిసిందే. ఈ ఒరవడి ఏడెనిమిదేళ్లుగా నడుస్తోంది. కేంద్ర ఆరోగ్య శాఖ ఈ ప్రకటనల్ని రూపొందిస్తూ …

Read More »

చిత్తూరు జిల్లాపై త‌మిళుల ఎటాక్

మ‌ద్యం దుకాణాలు మ‌ళ్లీ తెరుచుకోవ‌డంతో దేశ‌వ్యాప్తంగా వాటి ముందు మందు బాబులు ఎలా బారులు తీరుతున్నారో చూస్తూనే ఉన్నాం. ఐతే కొన్ని చోట్ల మాస్కులు ధ‌రించి, భౌతిక దూరం పాటిస్తూ మ‌ద్యం కొంటుండ‌టంతో ఇబ్బందేమీ లేన‌ట్లే క‌నిపిస్తోంది. కానీ కొన్ని చోట్ల మాత్రం మాస్కుల్లేకుండా గుంపులు గుంపులుగా ఒక‌రి మీద ఒక‌రు ప‌డి తోసుకుంటూ మ‌ద్యం కోసం ఎగ‌బ‌డుతున్న దృశ్యాలే ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప‌లు చోట్ల ఇలాంటి …

Read More »

జ‌గ‌న్ అలా అన‌డం వ‌ల్లే ఏపీలో ఇలా-ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

క‌రోనా వైర‌స్ గురించి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చాలా తేలిగ్గా మాట్లాడ‌టం వ‌ల్లే ఈ రోజు రాష్ట్రంలో క‌రోనా కేసులు విప‌రీతంగా పెరిగిపోయాయ‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నారు. కరోనా వైరస్ అంటే ప్రపంచం అంతా వణికిపోతుంటే.. ’ఇది సాధారణ జ్వరమే’ అని జ‌గ‌న్ మాట్లాడటం వల్లే నివారణా చర్యల్లో అలసత్వం నెలకొని ఉంటుందని.. ఈ విధంగా మాట్లాడటం వల్ల నిర్లిప్తత వస్తుందని.. మన ఆరోగ్య …

Read More »

జగన్ ఫెయిల్.. కేసీఆర్ సంగతేంటి?

లాక్ డౌన్‌ నుంచి మినహాయింపుల్లో భాగంగా దేశవ్యాప్తంగా సోమవారం నుంచి మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల్లో పరిస్థితులకు అద్దం పట్టే వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ రోజు ఉదయం నుంచే మందుబాబులు మద్యం దుకాణాల మందు బారులు తీరారు. ఐతే కొన్ని చోట్ల సోషల్ డిస్టన్సింగ్ బాగానే పాటిస్తున్నారు. స్వచ్ఛందంగా జాగ్రత్తతో వ్యవహరిస్తున్నారు. పోలీసుల నియంత్రణా బాగుంది. కానీ కొన్ని చోట్ల …

Read More »

వైన్ షాపు వద్ద డిసిప్లైనా… ఊరుకో గురూ !

వీఐపీ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. పనీ పాటా లేకుండా ఖాళీగా తిరిగే హీరోని పట్టుకుని ఈరోజు నువ్వు ఫ్రీగా ఉన్నావా అని అడుగుతుంది. నువ్వు ఎవరి దగ్గరకొచ్చి ఏమడుగుతున్నావని హీరో నవ్వుతాడు. అలాగే ఉంది ఏపీ పరిస్థితి. 40 రోజులు తర్వాత వైన్ షాపు ఓపెన్ చేసి… క్యూలో ఉండండి, ఐదుగురే రండి, మాస్కుపెట్టుకోండి, క్రమశిక్షణ తో ఉండండి అంటే… ఎవరి దగ్గరకొచ్చి ఏం చెప్తున్నావు అన్నట్లుంది వారి …

Read More »

మొత్తానికి యామిని శర్మ సాధించింది

గతంలో టీడీపీ అధికార ప్రతినిధిగా పని చేసిన సాదినేని యామినీ శర్మ….2019 ఎన్నికల అనంతరం బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. టీడీపీలో యాక్టివ్ రోల్ ప్లే చేసిన యామిని….ఆ తర్వాత టీడీపీపై విమర్శలు గుప్పించారు. టీడీపీ అధికార ప్రతినిధిగా గట్టి వాయిస్ వినిపించిన యామిని…టీడీపీలో అంతర్గత కలహాల వల్లే తాను పార్టీ వీడుతున్నట్లు చెప్పారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో యాక్టివ్ పాలిటిక్స్ లో ఉండేందుకు యామిని బీజేపీలో చేరినట్లు …

Read More »

లాక్‌డౌన్ ఎఫెక్ట్‌: జ‌గ‌న్‌కు ఇది అతి పెద్ద స‌వాలే…!

రాష్ట్రంలో జ‌గ‌న్ స‌ర్కారు ఏర్ప‌డి ఏడాది పూర్త‌యింది. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ వైసీపీ స‌ర్కారును టార్గెట్ చేసుకునేందుకు ఎంచుకుంటున్న రంగాల్లో ప్ర‌ధానంగా క‌నిపిస్తోంది విదేశీ పెట్టుబ‌డులు. ఆది నుంచి టీడీపీ అధినేత చంద్ర‌బాబు చెబుతున్న‌ట్టుగా.. తాము అధికారంలో ఉన్న స‌మ‌యంలో రాష్ట్రానికి భారీ ఎత్తున విదేశీ పెట్టుబ‌డులు తెచ్చామ‌ని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుట్టామ‌ని, త‌ద్వారా రాష్ట్రంలో ఉపాధి పెరిగింద‌ని, ముఖ్యంగా విశాఖ‌ను ఐటీ …

Read More »