మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ లో అధికార టీఆర్ఎస్, విపక్ష బీజేపీల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. నేటి ఉదయం 8 గంటలకు ప్రారంభమైన మునుగోడు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్ లో ఆధిక్యం కనబరిచిన టీఆర్ఎస్…ఆ వెంటనే వెనుకబడి.. తిరిగి మళ్లీ వెంటనే పుంజుకుంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ఆధిక్యం సాధించిన టీఆర్ఎస్… బీజేపీకి మంచి పట్టుందని భావించిన చౌటుప్పల్ మండలంలో తొలి రౌండ్ లో …
Read More »మునుగోడు వార్ వన్ సైడ్ కాదు..
ఎగ్జిట్ పోల్స్ దగ్గర నుంచి సగటు ఓటరు వరకు మునుగోడు ఉప ఎన్నికల్లో గెలుపు ఎవరిది? అంటే.. టీఆర్ఎస్ ది అంటూ ఆత్మవిశ్వాసంతో చెప్పటం తెలిసిందే. ముందు అనుకున్నట్లు కాకున్నా.. ఉప ఎన్నిక ప్రచారం సాగిన కొద్దీ.. టీఆర్ఎస్ అన్ని విభాగాల్లో సంపూర్ణ అధిక్యతను ప్రదర్శించినట్లుగా చెబుతున్నారు. దీనికి తగ్గట్లే ఎగ్జిట్ పోల్స్ సైతం టీఆర్ఎస్ కు విజయం ఖాయమని స్పష్టం చేయటం తెలిసిందే. ఇక.. ముఖ్యమంత్రికి అందిన ప్రత్యేక …
Read More »గుంటూరు వైసీపీలో మరో ముసలం.. సుచరిత ఆగ్రహం!
ఉమ్మడి గుంటూరు జిల్లాలో అధికార పార్టీకి తలనొప్పులు వదలడం లేదు. కనీసం పది నియోజకవర్గాల్లో తీవ్ర అసంతృప్తులు తెరమీదికి వస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు తాడికొండ నియోజకవర్గంలో సెగలు పొగలు కక్కిన అసంతృప్తి.. తర్వాత.. పొన్నూరుకు పాకింది. ఇక, అక్కడ నుంచి రేపల్లె, సత్తెనపల్లి, పెదకూర పాడు, వినుకొండ, చిలకలూరిపేట ఇలా పది నియోజకవర్గాల్లో వైసీపీ నేతల మధ్య తీవ్ర అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. ఎక్కడికక్కడ నాయకుల మధ్య ఆధిపత్య …
Read More »ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన ఆ ఆరుగురు మహిళలు
ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్ ను ఆయన సొంత అల్లుడు వెన్నుపోటు పొడిచారంటూ జరిగే ప్రచారానికి సంబంధించిన వాదనలు వేర్వేరుగా ఉన్నాయి. అయితే.. ఇది ఏ మాత్రం వెన్నుపోటు కాదు అన్న విషయాన్ని చంద్రబాబుకు సన్నిహితంగా ఉండేవారు.. నాటి రాజకీయ పరిస్థితుల గురించి క్షుణ్ణంగా తెలిసిన వారు చెబుతుంటారు. అయినప్పటికి ఆ వాదనను ఏకీభవించకుండా అది ముమ్మాటికి వెన్నుపోటే అని తేల్చేసే వారు కనిపిస్తారు. అయితే.. చంద్రబాబు తన …
Read More »పవన్ను సైతం ప్రశ్నిస్తున్న జనాలు!
పశ్నిస్తానంటూ పార్టీ పెట్టి రాజకీయంగా రెండోసారి(తొలిసారి ప్రజారాజ్యం) అరంగేట్రం చేసిన జనసేనాని పవన్ కళ్యాణ్.. తరచుగా ఏపీ సర్కారుపై విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. కౌలు రైతు సమస్యల నుంచి రహదారుల దుస్థితి వరకు ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. వాటిపై ప్రభుత్వాన్ని నిలదీశా రు. భవిష్యత్తులోనూ నిలదీస్తానని ఆయన చెప్పకనే చెబుతున్నారు. ఇటీవల విశాఖ ఘటన విషయంలోనూ తీవ్రస్థాయిలో సర్కారుపై నిప్పులు చెరిగారు. అయితే, ప్రశ్నించేవాడికే ప్రశ్నలు అన్నట్టుగా తాజాగా …
Read More »గుంతలు పూడ్చరు.. రోడ్లు విస్తరిస్తారా.. సిగ్గుందా?
జనసేనాని పవన్ కళ్యాణ్ ఏదైనా కార్యక్రమం కోసం ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టారంటే మొత్తం మీడియా దృష్టి అటు వెళ్లిపోతోంది. ఆ రోజుకు వార్తల్లో వ్యక్తి ఆయనే అవుతున్నారు. శనివారం కూడా అదే జరుగుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతానికి సమీపంలోని ఇప్పటం గ్రామంలో ఇళ్లు కూల్చిన ఘటన సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. రోడ్డు విస్తరణ పేరు చెప్పి ఇప్పటంలో పదుల సంఖ్యలో ఇళ్లు కూలగొట్టిస్తున్నారు. పైకి రోడ్డు విస్తరణ …
Read More »ఏపీలో ఆ డబ్బులు ఏమవుతున్నాయ్ బ్రో!!
ఏపీలోని వైసీపీ ప్రభుత్వం ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే బాగానే ఆదాయాన్ని సమకూర్చుకుంటోంది. పెట్టుబడులు, పరిశ్రమల సంగతి పక్కన పెడితే.. ఇతర ఆదాయ మార్గాలైన పన్నులు, సర్ చార్జీలు, వ్యాట్ ఇలాంటి వాటి రూపంలో ప్రజల నుంచి బాగానే పిండుతున్నారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడా లేని చెత్తపై పన్నును వసూలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం ఏపీనే! ఇక, పెట్రోల్, డీజిల్ ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్న రాష్ట్రం, పన్నులు వేసేస్తున్న …
Read More »కన్న కూతుర్ని చంపేసి… సెల్ఫీ వీడియో..
పెద్ద కూతురు ప్రేమ వివాహం చేసుకొని వెళ్లిపోయింది. చిన్న కూతురు కూడా అదే విధంగా వెళ్లిపోవడంతో మనస్తాపానికి గురైన తండ్రి ఆమెను ఇంటికి పిలిపించి హత్య చేశాడు. ఈ ఘటన విశాఖ నగరంలోని రెల్లి వీధిలో జరిగింది. కూతుర్ని తానే చంపిన తండ్రి ఆ తర్వాత సెల్ఫీ వీడియోను పోస్టు చేయడం కలకలం రేపింది. ఆ సెల్ఫీ వీడియోను తండ్రి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. కూతురిని చంపిన తర్వాత …
Read More »రాహుల్ గాంధీకి కేజీఎఫ్ ఎలివేషన్ వాడారని..
సినిమాల్లో హీరో ఎలివేషన్ అనే మాట ఎత్తితే కొన్నేళ్ల నుంచి అందరికీ కేజీఎఫ్ సినిమానే గుర్తుకొస్తోంది. మాస్ ఎలివేషన్లకు కొత్త అర్థం చెబుతూ యశ్ పోషించిన రాకీ క్యారెక్టర్ను శిఖర స్థాయిలో నిలబెట్టాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. మనకు అసలు పరిచయం హీరోను పెద్ద మాస్ హీరోగా ఫీలయ్యేలా చేసిన ఘనత ప్రశాంత్కే దక్కుతుంది. ఆ సినిమా రిలీజైన దగ్గర్నుంచి బయట ఎవరికి ఏ ఎలివేషన్ ఇవ్వాలన్నా కేజీఎఫ్ బ్యాగ్రౌండ్ …
Read More »ఎంఏ పరీక్షలో వైసీపీ ప్రశ్న.. మరీ ఇంత రాజకీయమా?
వారంతా ఎంఏ విద్యార్థులు. భవిష్యత్తులో ఉన్నతస్థాయి వ్యక్తులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన, మరీ ముఖ్యంగా విశ్వ విద్యాలయాలపైనా ఉంది. కానీ, వారిని కూడా రాజకీయంగా వాడుకునేందుకు ప్రయత్నాలు సాగాయి. తాజాగా శుక్రవారం ఆంధ్ర యూనివర్సిటీ నిర్వహించిన ఎం.ఏ పరీక్షల్లో 4(b)వ ప్రశ్న కింద వైసీపీ ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాల గురించి వివరించండి అనే ప్రశ్న ఇచ్చారు. దీంతో విద్యార్థులు అవాక్కయ్యారు. ఇదేం ప్రశ్న.. అంటూ అందరూ నివ్వెర పోయారు. సహజంగా …
Read More »పవన్ ఇంటికి వాళ్లు మందు తాగి వెళ్లారు అంతే: పోలీసులు
హైదరాబాద్లోని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించారనే సంచలన కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు. పవన్ ఇంటి వద్ద రెక్కీ, దాడి కుట్ర ఏమీ జరగలేదని పోలీసులు తెలిపారు. నిందితులను ఆదిత్య విజయ్, వినోద్, సాయికృష్ణగా పోలీసులు గుర్తించారు. జూబ్లీహిల్స్ పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు. పవన్ ఇంటి వద్ద రెక్కీ, …
Read More »తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా కాసాని.. బీసీల కోసమేనా?
తెలంగాణ టీడీపీ కొత్త అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ నియమితులయ్యారు. ఇప్పటిదాకా తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న బక్కని నర్సింహులును పార్టీ అధినేత చంద్రబాబు టీడీపీ పొలిట్ బ్యూరోలోకి తీసుకున్నారు. ఆయన స్థానంలో కాసానిని కొత్త అధ్యక్షుడిగా నియమించారు. బక్కని నర్సింహులును జాతీయ కార్యదర్శిగా నియమించారు. మరోవైపు ఈ నెల 10న కాసాని జ్ఞానేశ్వర్ తెలంగాణ టీడీపీ అధ్యక్ష బాధ్యతలు చేపడతారు. కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఇటీవలే తెలుగుదేశం పార్టీలో …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates