Political News

తెలంగాణ  ప్ర‌భుత్వాన్ని కూల‌దోస్తాం: మోడీ

తెలంగాణ ప్ర‌భుత్వంపై ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. పేరు ఎత్త‌కుండానే సీఎం కేసీఆర్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. తెలంగాణ ప్ర‌భుత్వాన్ని కూల‌దోస్తామ‌ని వ్యాఖ్యానించారు. వాస్త‌వానకి ఏ నాయ‌కుడైనా తెలంగాణ‌లో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తామ‌ని చెబుతారు. కానీ ఉన్న ప్ర‌బుత్వాన్ని కూల‌దోస్తామ‌ని ఎవ‌రూ చెప్ప‌రు. కానీ, మోడీ మాత్రం వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా విశాఖ నుంచి హైద‌రాబాద్‌కు చేరుకున్న ప్ర‌ధాని బీజేపీ కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. కార్యకర్తలను …

Read More »

ప‌వ‌న్‌పై ఏపీ పోలీసుల కేసు

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై ఏపీ పోలీసులు కేసు పెట్టారు. గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసు స్టేష‌న్‌లో పోలీసులు శుక్ర‌వారం ఈ కేసు నమొదు చేసినట్టు తెలుస్తోంది. పవన్‍పై IPC 336, రెడ్‍విత్ 177MV యాక్ట్ కింద కేసు నమోదు చేయ‌డంగ‌మ‌నార్హం. ఈ క్ర‌మంలో ఆయ‌న‌కు 41ఏ కింద నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు రెడీ అయ్యారు. అయితే, ఆయ‌న ప్ర‌స్తుతం విశాఖ‌లోనే ఉన్నారు. దీంతో విశాఖ‌కు వెళ్లి నోటీసులు ఇవ్వాలా..? …

Read More »

లోకేశ్ పాదయాత్ర.. ఆ రెండే లక్ష్యమా?

2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత.. మాజీ మంత్రి నారా లోకేశ్ పై వచ్చిన విమర్శలు అన్ని ఇన్ని కావు. ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవలేకపోయిన వైనం.. ఆయన సామర్థ్యంపై కొత్త సందేహాలకు తెర తీసింది. ప్రత్యక్ష రాజకీయాలతో చట్టసభలకు ఎంట్రీ ఇవ్వని లోకేశ్.. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ పదవితో మంత్రిగా బాధ్యతలు చేపట్టటం తెలిసిందే. అయితే.. చినబాబుకు సామర్థ్యం లేదని.. ఆయన రాజకీయాల్లో …

Read More »

కోర్ మీటింగ్ లో మోడీ చెప్పింది ఇదేనా?

ఏపీ పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ..ఏపీకి చెందిన బీజేపీ ముఖ్యనేతలతో కోర్ భేటీ నిర్వహించటం తెలిసిందే. శనివారం పలు కార్యక్రమాల్లోపాల్గొనేందుకు వచ్చిన ఆయన.. ఒక పూట ముందుగా అంటే.. శుక్రవారం సాయంత్రానికి విశాఖకు చేసుకున్న ఆయన.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో భేటీ కావటం.. అనంతరం ఏపీ బీజేపీ నేతలతో కూడిన కోర్ మీటింగ్ లో కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా చెబుతున్నారు. దాదాపు గంటన్నర పాటు సాగిన …

Read More »

మోడీతో భేటీ.. పవన్ ఏం చెప్పారు?

మిత్రుడే అయినా ఎనిమిదేళ్లుగా ప్రధానమంత్రి మోడీకి గుర్తుకు రాని జనసేన అధినేత పవన్ కల్యాణ్.. రెండు.. మూడు రోజుల క్రితం గుర్తుకు రావటం.. అది కూడా తన ఏపీ రాష్ట్ర పర్యటన సందర్భంగా కావటం తెలిసిందే. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఇదే విశాఖ నుంచి ఈ మధ్యన వచ్చిన పవన్.. పోలీసుల సూచన మేరకు తిరిగి వెళ్లిపోవాల్సి వచ్చింది. తాజాగా అదే పోలీసులు ఆయనకు ఎలాంటి ఇబ్బందికర సీన్ ఎదురు …

Read More »

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అలా చేయ‌కూడ‌ద‌ట‌!

త‌మ్ముడు త‌న‌వాడైతే.. అన్న‌ట్టుగా ఉంది కేంద్ర ఎన్నిక‌ల సంఘం వ్య‌వ‌హారం అంటున్నారు ప్ర‌జాస్వా మ్య వాదులు. ఎన్నిక‌ల‌కు సంబంధించి నిర్ణ‌యాలు తీసుకునే అధికారం స్వ‌యంప్ర‌తిప‌త్తి(అటాన‌మ‌స్‌) ఉన్న ఎన్నిక‌ల సంఘానిదే. అయినంత మాత్రాన‌.. ప్ర‌జ‌ల‌కు అస‌లు స‌మాచారం అందించ‌కూడ‌దు.. ఏమీ చెప్ప‌కూడ‌దు అనే విశేష అధికారాల‌ను వినియోగించ‌డం.. టీఎన్ శేష‌న్ వంటి నిఖార్స‌యిన అధికారి ఉన్న‌ప్పుడు కూడా చేయ‌లేదు. కానీ, ఇప్పుడు మాత్రం త‌న‌కు ఉన్న విశేషాధికారాల పేరిట కేంద్ర ఎన్నిక‌ల …

Read More »

బీజేపీ.. బ్రహ్మస్త్రంగా మోడీ బ్రాండ్

Modi

కొన్ని కొన్ని ఆశ్చ‌ర్యంగానే ఉంటాయి. న‌మ్మ‌డానికి కూడా ఒకింత ఇబ్బందిగానే ఉంటాయి. ఇప్పుడు అలాంటి ప‌రిణామ‌మే అతి పెద్ద జాతీయ పార్టీ బీజేపీలో క‌నిపిస్తోంది. కొన్నాళ్ల కింద‌ట వ‌ర‌కు.. ఈ పార్టీలోని నాయ‌కులు వాజ‌పేయి నుంచి అడ్వాణీ వ‌ర‌కు.. అంద‌రూ కూడా.. బీజేపీని చూసి ఓటేయండి.. ఆర్ ఎస్ ఎస్ సిద్ధాంతాల‌ను చూసి గెలిపించండి.. అని పిలుపునిచ్చిన ప‌రిస్థితి ఉంది. ఆ సేతు హిమాచ‌లం అంద‌రూ కూడా ఇదే నినాదం …

Read More »

అమ‌రావ‌తిపై సుప్రీ తాజా ఆదేశం

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిపై అటు సుప్రీం కోర్టు ఇటు హైకోర్టు ఏక‌కాలంలో విచార‌ణ జ‌రిపాయి. అమ‌రావ‌తి విష‌యంపై కొంద‌రు పిటిష‌న్లు సుప్రీంకోర్టుకు వెళ్ల‌గా.. మ‌రికొంద‌రు హైకోర్టుకు వెళ్లారు. ఈ క్ర‌మంలో శుక్ర‌వారం రెండు కోర్టుల్లోనూ.. ఈ కేసులు విచార‌ణ‌కు రావ‌డం గ‌మ‌నార్హం. అమరావతి భూముల కోనుగోలు వ్యవహారంపై గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను తదనంతర ప్రభుత్వాలు సమీక్షించవచ్చా? లేదా? అన్న అంశం చాలా పెద్దదని సుప్రీం తెలిపింది. దీనిపైన పూర్తి …

Read More »

రుషికొండ‌పై సీఎం జ‌గ‌న్‌కు రిలీఫ్‌

విశాఖ‌ప‌ట్నంలోని రుషికొండ‌ను త‌వ్వేస్తున్నార‌ని.. అక్క‌డ జ‌రుగుతున్న త‌వ్వ‌కాల‌ను అడ్డుకోవాలని.. కోరుతూ.. వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు సుప్రీంకోర్టులో దాఖ‌లు చేసిన పిటిష‌న్‌పై ధ‌ర్మాస‌నం.. విచార‌ణ‌కు స్వీక‌రించేదిలేద‌ని స్ప‌ష్టం చేసింది. దీంతో సీఎం జ‌గ‌న్‌కు ఒకింత రిలీఫ్ ద‌క్క‌గా.. ఎంపీ రాజు గారికి మాత్రం భారీ షాక్ త‌గిలిన‌ట్ట‌యింది. అయితే, విచార‌ణ విష‌యంలో హైకోర్టుకు పూర్తి అధికారాలు ఉన్నాయ‌ని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. రుషికొండపై హైకోర్టులో విచారణ జరుగుతున్నందున ఈ …

Read More »

పాల్‌ను మించిన కాంగ్రెస్ నేతలు

చెప్పేవాడు చిరంజీవి అయితే.. అన్న సామెత‌ను త‌ల‌పిస్తున్నారు ఏపీ కాంగ్రెస్ నాయ‌కులు. నానాటికీ తీసిక‌ట్టుగా మారుతున్న కాంగ్రెస్ ప‌రిస్థితిని గాడిలో పెట్టేందుకు.. కాడి మోసేందుకు ముందుకు రాని కాంగ్రెస్ నాయ‌కులు.. పార్టీ మాత్రం అధికారంలోకి వ‌చ్చేస్తుందని.. బ‌రిలోకి దిగితే త‌మ‌ను ఆప‌డం బ్ర‌హ్మ‌కు సైతం సాధ్యం కాద‌ని.. ఉత్త‌ర కుమార ప్ర‌గ‌ల్భాల‌ను మించిన కామెంట్లను దంచికొడుతూ.. కేఏ పాల్‌ను మించిపోతున్నారు. ఇటీవ‌ల మునుగోడు ఉప పోరులో ప్ర‌జాశాంతి పార్టీ అధ్య‌క్షులు …

Read More »

ఆ ఒక్క విష‌యంలో బాబు దూకుడు

టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఇప్ప‌టి వ‌ర‌కు 126 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు సంబంధించి త‌మ్ముళ్ల‌తో స‌మీక్ష‌లు పూర్తి చేశారు. సంఖ్యాబ‌లం బాగానే ఉంది. మొత్తం 175 నియోజ‌క‌వ‌ర్గాల‌కు సంబంధించి ఎన్నిక‌ల‌కు ఏడాదిన్న‌ర ముందుగానే ఆయ‌న స‌మీక్ష‌లు పూర్తి చేయ‌డం చ‌రిత్ర‌లోనే తొలిసారి. గ‌తంలో ఎప్పుడూ కూడా ఈ రేంజ్‌లో చంద్ర‌బాబు స‌మీక్షలు చేసింది లేదు. సో.. ఇప్పుడు ఆయ‌న క్షేత్ర‌స్థాయిపై దృష్టి పెట్టారు. దీనిని అంద‌రూ స్వాగ‌తిస్తున్నారు. అయితే, పాడిందే పాట …

Read More »

AP లో అంతే.. కోడిగుడ్లు కాకులు ఎత్తుకెళ్లాయట..

వైసిపి నేత, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తన వ్యాఖ్యలతో ప్రసన్నకుమార్ రెడ్డి నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. సొంత పార్టీపై కూడా విమర్శలు గుప్పిస్తున్న నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తన విమర్శలతో పలుమార్లు వివాదాల్లో చిక్కుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో పర్యటించిన ప్రసన్నకుమార్ రెడ్డికి వింత అనుభవం ఎదురయింది. ఈ కార్యక్రమంలో భాగంగా కొవ్వూరు …

Read More »