Political News

‘ప్రెస్ మీట్లు పెట్టి బాగా తిట్టండి’.. అధికారులకు జగన్ సూచన

ఏపీ సీఎం Jagan Mohan Reddy కి ఏమైందో ఏమో కానీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఫ్రస్టేషన్ పెరిగిపోతోంది. ఇప్పటికే తెలుగుతో పాటు సంస్కృతం తిట్లలో నంబర్ 1 అనిపించుకునే నేతలను తన వద్ద ఉంచుకున్న జగన్.. వారు చాలరన్నట్లుగా అధికారులనూ తిట్ల దండకాలు అందుకోమంటున్నారు. తాజాగా ఆయన.. ప్రభుత్వం పై దుష్ప్రచారం చేసేవారిని తిట్టాలని అధికారులను కోరారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రాష్ట్రంలో …

Read More »

సీమ జనాలు ఇంకా జగన్‌ను నమ్ముతున్నారా?

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకే రాజధాని విషయంలో మొదలైన డ్రామా గురించి తెలిసిందే. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో అధికార వికేంద్రీకరణ చేపడుతున్నామని.. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహా YCP ముఖ్య నేతలందరూ చెబుతున్నారు. ఇందులో భాగంగా సీమ అభివృద్ధి కోసమని కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయబోతున్నట్లు మూడేళ్లుగా చెబుతూ వస్తున్నారు. అసలు కర్నూలులో హైకోర్టు …

Read More »

కాపుల కోసం వైసీపీ మాస్ట‌ర్ ప్లాన్‌..?

అవును.. ఇప్పుడు కాపుల ఓట్లు ఏపీలో కీల‌కంగా మార‌నున్నాయి. ఒక్క కాపుల‌నే కాదు.. ఈ సామాజిక‌వ‌ర్గంలో కీల‌క‌మైన‌టు వంటి అనేక ఉప కులాల ఓట్లు కూడా పార్టీల‌కు ప్ర‌ధానం కానున్నాయి. ఈ నేప‌థ్యంలో వారిని త‌మ‌వైపు తిప్పుకొనేందుకు పార్టీలు ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. ఏపీ జ‌నాభాలో 25 శాతం వ‌ర‌కు కాపులు, వారి ఉప కులాల ఓట్లు ఉన్నాయి. ఇప్ప‌ట‌కీ వారికి రాజ్యాధికారం లేదు. ఎలాగైనా వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాము రాజ్యాధికారం …

Read More »

చంద్రబాబుతో మీ లెక్కేంటి?

ఏపీ సీఎం జగన్ దిల్లీ పర్యటన అనేక ఊహాగానాలకు తెరతీస్తోంది. ఇటీవల కొద్దినెలలుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు, వాటి చుట్టూ జరుగుతున్న చర్చల నేపథ్యంలో జగన్ నేరుగా ప్రధాని మోదీ నుంచే క్లారిటీ తీసుకోవాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు విషయంలో బీజేపీ వైఖరి ఏమిటనేది నేరుగా మోదీ నుంచే జగన్ తెలుసుకోవాలనుకుంటున్నారట. గత ఎన్నికలకు ముందు ఎన్డీయేతో తెగతెంపులు చేసుకున్న చంద్రబాబును ఆ తరువాత మోదీ దగ్గరకు …

Read More »

కర్నూలులో టీడీపీ గెలిపించేదీ ఆ సూరీడేనా ?

ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వారీగా చూస్తే ఇంతకాలం వైసీపీకి కంచుకోటగా ఉన్న కర్నూలు జిల్లాలో అధికార పార్టీకి బీటలు వారుతున్నట్లు కనిపిస్తోంది. జగన్ పేరు చేబితేనే జనంలో వ్యతిరేకత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. సీఎం సభలు వెలవెలబోతుంటే.. టీడీపీ నిర్వహించే సభలు మాత్రం ఫుల్లుగా కనిపిస్తున్నాయి. దానితో అధికార పార్టీ నేతల్లో తీవ్ర నిరాశ కనిపిస్తోంది. 2019 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కర్నూలు జిల్లాలో వైసీపీకి రెండు ఎంపీ సీట్లు, 14 అసెంబ్లీ …

Read More »

రేవంత్, సంజయ్, కాసాని డిస్కషన్.. కేసీఆర్‌లో టెన్షన్

KCR నేల విడిచి సాములు చేయడం ఏమో కానీ తెలంగాణలో కేసీఆర్ వ్యతిరేక పక్షాలన్నీ కలిసిపోయే పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ అధ్యక్షులు ముగ్గురూ మాట్లాడుకోవడం చూసిన బీఆర్ఎస్ శ్రేణులు బెంగ పెట్టుకుంటున్నాయి. అంతా కలిసి తమ పార్టీని ఓడగొట్టడం ఖాయమని, కేసీఆర్ దొర రెస్ట్ తీసుకోక తప్పేలా లేదని భయపడుతున్నాయి. తాజాగా తెలంగాణకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాక సందర్భంగా రాజ్‌భవన్‌లో ఇచ్చిన విందులో …

Read More »

అప్పులు కోసం జగన్ ఢిల్లీ టూర్

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు. ఆయన ప్రధానిమోదీతో భేటీ అవుతారు. మోదీ అప్పాయింట్మెంట్ దొరికిన తర్వాతే జగన్ టూర్ ఖరారైంది. బుధవారం సాయంత్రం అయన మోదీతో సమావేశమవుతారు. జీ -20 సన్నాహక సదస్సుకు వెళ్లినప్పుడు మోదీ అప్పాయింట్ మెంట్ అడిగారు. అప్పుడు కుదరలేరు. ఇప్పుడు జగన్ కు పీఎంఓ అప్పాయింట్ మెంట్ ఇచ్చింది.. ఏపీ ఖజానా ఖాళీ అయ్యింది. రోజువారీ ఖర్చులకు కూడా డబ్బులు లేవు. పరిమితికి …

Read More »

వైసీపీలో చేరి తప్పు చేశా.. టీడీపీ నేత కాళ్లు ప‌ట్టుకున్న వైసీపీ నేత‌

ప్ర‌స్తుతం ఏపీ అధికార పార్టీలో ఉన్న చాలా మంది అసంతృప్తి, అస‌హ‌నంతోనే కాలం వెళ్ల‌దీస్తున్నారు. పార్టీ కోసం.. Jaganను సీఎం చేసేందుకు.. తాము ఎంతో క‌ష్ట‌ప‌డ్డామ‌ని కొంద‌రు, తాము ఎంతో ఖర్చు చేశామ‌ని మ‌రికొంద‌రు చెబుతున్నారు. అయితే, ప్ర‌భుత్వం వ‌చ్చినా.. త‌మ‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నం లేకుండా పోయింద‌ని.. కొత్త‌గా వ‌చ్చిన వారినే అక్కున చేర్చుకుంటున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో కొంద‌రు త‌మ అసంతృప్తిని బాహాటంగానే వెళ్ల‌గ‌క్కుతున్నా.. మ‌రికొంద‌రు …

Read More »

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సీబీఐకి.. తెలంగాణ హైకోర్టు

తెలంగాణ హైకోర్టు షాకింగ్ డెసిష‌న్ తీసుకుంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసును CBIకి అప్ప‌గిస్తూ.. సంచ‌న‌ల తీర్పు ఇచ్చింది. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేస్తూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ దర్యాప్తు పట్ల నమ్మకం లేదని బీజేపీ, నిందితులు దాఖలు పిటిషన్‌లను పరిగణనలోకి తీసుకున్న ఉన్నత న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు కేసును సీబీఐకి అప్పగించడం …

Read More »

రాధా రాజ‌కీయం.. టీడీపీని క‌ల‌వ‌ర‌పెడుతోందా..?

వంగ‌వీటి రాధా! ఈ పేరు చెబితే.. టీడీపీ నాయ‌కులు.. న‌వ్వాలో.. బాధ‌ప‌డాలో తెలియ‌ని పరిస్తితి ఏర్ప‌డింది. ఎందుకంటే.. రాధా.. ప్ర‌స్తుతం టీడీపీలోనే ఉన్నారు. కానీ, ఆయ‌న మ‌న‌సంతా.. టీడీపీ బ‌ద్ధ శ‌త్రువులుగా భావిస్తున్న.. చంద్ర‌బాబుపైనా.. ఆయ‌న కుటుంబంపైనా నిప్పులు చెరుగుతున్న మాజీ మంత్రి Kodali Nani, ప్ర‌స్తుత ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీల‌తోనే ఉంది. వారు లేకుండా.. రాధా ఒక్క కార్య‌క్ర‌మంలోనూ పాల్గొన‌డం లేదు. ఇది టీడీపీకి మింగుడు ప‌డ‌ని చ‌ర్చ‌. …

Read More »

సార్ వెళ్లినా వార్తే.. వెళ్ల‌కున్నా వార్తే.. ద‌టీజ్ కేసీఆర్‌!!

తెలంగాణ సీఎం KCR ఏం చేసినా.. సంచ‌ల‌నంగా మారింది. ఆయ‌న చుట్టూ అనేక విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి. కేంద్రంతో విభేదిస్తున్న కేసీఆర్‌.. కేంద్రం నుంచి ఎవ‌రు రాష్ట్రానికి వ‌చ్చినా.. వారిని క‌లుసుకునేందుకు.. ప్రొటోకాల్ ప్ర‌కారం.. వారిని ఆహ్వానించేందుకు కూడా ఇష్ట‌ప‌డ‌డం లేదు. ఆ స‌మ‌యానికి ఆయ‌న ఏ జ్వ‌ర‌మో.. త‌ల‌నొప్పితోనో బాధ‌ప‌డుతున్నారంటూ.. సీఎంవో కార్యాల‌యం ప్ర‌క‌ట‌న ఇస్తోంది. గ‌తంలో ప్ర‌ధాని Modi రెండు సార్లు తెలంగాణ వ‌చ్చినా..కేసీఆర్ ఆయ‌న‌కు స్వాగ‌తం ప‌ల‌క‌లేదు. …

Read More »

చంద్ర‌బాబును కేసీఆరే కెలికారు

ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత Chandrababu తెలంగాణ‌లో అడుగు పెట్ట‌డం.. ఖ‌మ్మంలో స‌భ పెట్టి కామెంట్లు చేయ‌డంపై తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ నేత‌లు తీవ్రంగా త‌ప్పుబ‌డుతున్న నేప‌థ్యంలో చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తుగా కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే Jagga Reddy అదిరిపోయే కామెంట్లు చేశారు. KCR ఇచ్చిన అవ‌కాశంతోనే చంద్ర‌బాబు తెలంగాణ‌లోకి వ‌చ్చార‌ని అన్నారు. TRS అనే మాట‌ను త‌న పార్టీ నుంచి తొల‌గించి.. BRS …

Read More »