తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు అడ్డుకోవడం.. ప్రభుత్వం అడ్డంకులు సృష్టించడం.. వంటి పరిణామాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయి లో ఫైర్ అయ్యారు. ప్రభుత్వ విధానం, నిరంకుశ పోకడలను తెలియచేస్తోందన్నారు. ప్రజా జీవితంలో ఉన్న నాయకుడిగా పర్యటనకు వెళ్లిన చంద్రబాబును అడ్డుకునేందుకు పోలీసులను రోడ్డుకు అడ్డంగా కూర్చోబెట్టడం ఏమిటని పవన్ ప్రశ్నించారు? అంతేకాదు.. ప్రజలు తమ నిరసనలు తెలిపేందుకు రోడ్డుపై బైఠాయించడం చూస్తాంగానీ.. …
Read More »ఫస్ట్ టైమ్: పోలీసులపై తిరుగుబాటు
టీడీపీ అధినేత చంద్రబాబు సవాళ్లు రువ్వారు. అనపర్తిలో తనకు ఎదురైన ఆంక్షలు.. నిర్బంధాలపై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం ఉన్న పోలీసులు గతంలో తన దగ్గరే పనిచేశారని.. రాబోయే టీడీపీ ప్రభుత్వంలోనూ తమ దగ్గరే పనిచేయాల్సి ఉంటుందని.. ఈ విషయాన్ని పోలీసులు గుర్తు పెట్టుకోవాలని చంద్రబాబు హెచ్చరించారు. అనపర్తిలో తను నిర్వహించాలని భావిస్తున్న సభకు పోలీసులు మొదట అనుమతి ఇచ్చారని చంద్రబాబు చెప్పారు. కానీ, తర్వాత అనుమతి రద్దు …
Read More »జీవీఎల్ కు పురంధేశ్వరి గట్టి కౌంటర్
ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలో లేదు. అధికారానికి వస్తుందన్న నమ్మకమూ ఇప్పట్లో లేదు. కేంద్రంలో అధికారంలో ఉండటంతో రాష్ట్ర నాయకులు తెగ రెచ్చిపోతుంటారు. ఇంకేముందీ వచ్చే ఎన్నికల్లో ఇరగదీసేస్తామని చెప్పుకుంటారు. ఆ క్రమంలో పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరు కూడా కొనసాగుతుంటుంది. నిత్యం ఒక వర్గం పైచేయిగా నిలిచే ప్రయత్నం చేస్తుంటుంది. ఇటీవలే ఒక వర్గానికి చెందిన కన్నా లక్ష్మీ నారాయణ తన అనుచరులతో కలిసి పార్టీకి రాజీనామా …
Read More »డైవర్షన్ కోసమే చంద్రబాబును ఆపుతున్నారా..
ఆంధ్రప్రదేశ్లో విపక్షం రోజురోజుకు బలపడుతోంది. జగన్ సర్కారు అంతే స్థాయిలో బలహీనపడుతోంది. వైసీపీ పాలనపై ప్రజాగ్రహం పెల్లుబికింది.దానితో చంద్రబాబు, లోకేష్ ఎక్కడికి వెళ్లినా జనం బ్రహ్మరథం పడుతున్నారు. రోడ్డుకు అడ్డంగా వాహనాలు అనపర్తిలో చంద్రబాబు పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. రోడ్డుకు అడ్డంగా బ్యారికేడ్లు విధించారు. వాహనాలు అడ్డుపెట్టారు. టీడీపీ వాహనాలు రాకుండా పోలీసులే రోడ్డుపై కూర్చున్నారు. రోడ్డుపై సభకు అనుమతి లేదని ప్రకటించారు. వేరే చోట సభ పెట్టుకోవాలని …
Read More »వంగవీటి ఎవరి వాడు.. బీజేపీకి ఏం సంబంధం?
ఔను.. కాపు ఉద్యమ నాయకుడు.. విజయవాడ తూర్పు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే దివంగత వంగవీటి రంగా ఎవరి వాడు? అసలు బీజేపీకి.. ఆయనకు సంబంధం ఉందా? అసలు ఏనాడైనా.. బీజేపీ నేతలు ఆయనను స్మరించారా? కానీ, ఇప్పుడు ఎందుకు ఆయన బాకా ఊదుతున్నారు? ఇదీ.. ఇప్పుడు కాపు నాడు నాయకులు అడుగుతున్న ప్రశ్నలు. రాజకీయాల్లో ఉన్నవారు.. ఏది దొరికితే.. దానిని పట్టుకుని వేలాడడం కామనే. కానీ, బలమైన నాయకుడుగాఉన్న రంగాను …
Read More »‘వారాహి’ ఏమైంది? అందుకే బ్రేక్ పడిందా..?
వారాహి.. జనసేన అధినేత పవన్ ప్రారంభించేందుకు రెడీ చేసిన వాహనం. దీనిపై అనేక చర్చలు.. విమ ర్శలు.. వివాదాలు కూడా వచ్చాయి. ఏదో ఒక విధంగా అయితే.. వాహనం రెడీ అయింది. కొండగట్టు, విజ యవాడ, అన్నవరం.. క్షేత్రాల్లో ప్రత్యేక పూజలు కూడా పూర్తి చేసుకున్నారు. ఇంకేముంది.. వారాహి యాత్ర కూడా ప్రారంభమవుతుందని అందరూ అనుకున్నారు. ప్రజల్లో మార్పు కోసం.. ఈ యాత్రను చేపడుతు న్నారని కూడా ప్రచారం జరిగింది. …
Read More »వైసీపీ 50.. టీడీపీ 30.. అదిపోయేలా చంద్రబాబు ప్లాన్!!
రాజకీయాల్లో తాడితన్నేవాడు ఉంటే.. తలతన్నేవాడు కూడా ఉంటాడు కదా! ఇదే ఇప్పుడు ఏపీలో జరుగుతోంది. వైసీపీ అధినేత, సీఎం జగన్.. ప్రతి 50 ఇళ్లకు గృహ సారథులను నియమించి.. వారితో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించే కార్యక్రమానికి రూపకల్పన చేసిన విషయం తెలిసిందే. గృహ సారథులు ప్రతి ఇంటికీ తిరుగుతూ.. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు వివరిస్తారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని గెలిపించే దిశగా పనిచేయనున్నారు. ఇక, వైసీపీకి వీరు కార్యకర్తలుగానే పనిచేస్తారు. …
Read More »కేసీఆర్కు నిర్మల.. ఘాటు వార్నింగ్ !
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. అసెంబ్లీ సాక్షిగా.. కేంద్రంపై విరుచుకుపడిన విషయం తెలిసిందే. దేశాన్ని అప్పుల కుప్పగా మారుస్తున్నారని.. మోడీ విదానాలు దేశాన్ని నాశనం చేస్తున్నాయని.. విరుచుకుపడ్డారు. ఇది జరిగిన మరునాడే.. పార్లమెంటు వేదికగా.. తెలంగాణ అప్పుల కుప్పగా మారిపోయిందని.. దీనికి ఎవరు బాధ్యులు అంటూ .. కేంద్రం ఎదురు దాడి చేసింది. అంతేకాదు..తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు ఎంతెంత అప్పులు చేశారో.. కూడా వివరించింది. అయితే.. ఇది …
Read More »జగన్ రెడ్డీ.. ప్రజలకు క్షమాపణలు చెప్పు: పవన్
ఏపీ సీఎం జగన్పై జనసేనాని పవన్ నిప్పులు చెరిగారు. విశాఖలో జరిగిన ఒక ఘటన పై సీఎంను ఆయన నిలదీశారు. “రాష్ట్ర ప్రజలకు జగన్ రెడ్డి క్షమాపణలు చెప్పితీరాలి” అని పవన్ వ్యాఖ్యానించారు. చనిపోయిన బిడ్డను తరలించేందుకు అంబులెన్స్ అడిగితే ఇవ్వని పాషాణ ప్రభుత్వమని మండిపడ్డారు. ఆస్పత్రులను మెరుగుపరచని వైసీపీ పెద్దలు, విశాఖను రాజధానిగా అభివృద్ధి చేసేస్తారట అని పవన్ విమర్శించారు. బిడ్డ మృతదేహంతో 120 కిలోమీటర్ల దూరం మోటార్ …
Read More »జగన్ భయానికి కారణాలు ఇవేనా….!
ఏపీలో రాజకీయ పవనాలు మారుతున్నాయి. ఉత్తరాంధ్ర నుంచి సీమ వరకు కూడా పార్టీల పరిస్థితి మారుతోందనే సంకేతాలు వస్తున్నాయి. ప్రస్తుతం వైసీపీ వర్గాల్లోనే ఈ చర్చ సాగుతున్నట్టు తెలుస్తోంది. తాజాగా వైసీపీ, టీడీపీలు వ్యక్తిగతంగా చేయించుకున్న సర్వేల్లోనూ ఈ మార్పు సంకేతాలు వచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో అభివృద్ది లేదనే విషయం పెద్ద ఎత్తున ప్రజల మధ్య చర్చకు వస్తోంది. ఇదే విషయంపై సీఎం జగన్ ఆందోళన చెందుతున్నట్టు సమాచారం. …
Read More »రోజాకు ఈ సారి ఓటమి తప్పేలా లేదా..!
మంత్రిరోజాకు ఈసారి ఓటమి తప్పేలా లేదా? ఇది ఎవరో టీడీపీ నేతలు చెబుతున్న మాట కాదు. వైసీపీ లోనే జరుగుతున్న చర్చ. ప్రస్తుతం నగరి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రోజాకు.. వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని.. సొంత పార్టీ నేతలే గుసగుసలాడుతున్నారు. దీనికి ప్రధానంగా మూడోసారి గెలిపించే అవకాశం లేదని.. ఇది సెంటిమెంటుతో కూడుకున్నదని కొందరు చెబుతున్నారు. అయితే.. మరికొందరు మాత్రం నగరిలో ప్రజలు మార్పును కోరుకుంటున్నారని అంటున్నారు. …
Read More »తప్పుకాదు కానీ.. చాగంటి వారు ఇలా చేయడమేంటాని!!?
ఆయన ప్రవచన చక్రవర్తి. సరస్వతీ పుత్రులు.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. వివాదాలకు కడు దూరం. ఆధ్యాత్మికం ఆయన మార్గం. ఆయనే చాగంటి కోటేశ్వరరావుగారు. ప్రస్తుతం ఆయనను తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్యాత్మిక కార్యక్రమాల సలహా దారుగా నియమించారు. ఆయన ఇంకా బాధ్యతలు తీసుకోలేదు. ఆయనను సలహాదారుగా నియమించడం పట్ల ఎలాంటి సందేహాలు.. అవసరం లేదు. దీనిపై రగడ అంతకన్నా అవసరం లేదు. ఆయనకు ఆ అర్హత.. స్థాయి(అంతకుమించి) ఉన్నాయి. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates