Political News

కూల్చివేతకు ముందు.. సచివాలయం లోపల ఏం జరిగిందంటే?

సోమవారం అర్థరాత్రి తర్వాత.. మంగళవారం తెల్లవారు జాము ప్రాంతంలో సచివాలయ భవనాల్ని కూల్చి వేస్తూ పనులు షురూ చేయటం తెలిసిందే. గుట్టుచప్పుడు కాకుండా తీసుకున్న నిర్ణయాన్ని అత్యంత రహస్యంగా ప్రభుత్వాధికారులు అమలు చేశారు. భారీ ఎత్తున యంత్రాల్ని రాత్రివేళ తీసుకొచ్చి.. భవనాల కూల్చివేత పనుల్ని మొదలుపెట్టారు. సచివాలయ భవనాల్ని కూల్చివేయటానికి ముందు సచివాలయం లోపల చాలానే కార్యక్రమాలు జరిగినట్లుగా తెలుస్తోంది. సచివాలయ ప్రాంగణంలో నల్లపోచమ్మ గుడితో పాటు.. మసీదు కూడా …

Read More »

వైఎస్సార్.. గొర్రెల కాప‌రి.. ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ

YSR

ఉమ్మ‌డి తెలుగు రాష్ట్రానికి ప‌ని చేసిన గొప్ప ముఖ్య‌మంత్రుల్లో ఒక‌రిగా వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డికి పేరుంది. ఆయ‌న్ని గొప్ప మాన‌వ‌తావాదిగా అభివ‌ర్ణిస్తారు చాలామంది. దీనికి సంబంధించి ఎన్నో ఉదాహ‌ర‌ణ‌లూ ఇస్తారు స‌న్నిహితులు. ఇప్పుడు వైకాపా మీద విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌ల‌తో యాంటీగా మారిపోయిన ఆ పార్టీ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు వైఎస్ గురించి ఇలాంటి మంచి విష‌యాలు కొన్ని చెప్పారు. బుధ‌వారం వైఎస్ జ‌యంతి నేప‌థ్యంలో అధికారంలోకి వ‌చ్చిన కొత్త‌లో వైఎస్ పెద్ద …

Read More »

3 కోట్ల ఉద్యోగాలను మింగేసిన కరోనా

అభివృద్ధిలో రాకెట్ స్పీడ్ తో దూసుకుపోతోన్న అమెరికా వంటి అగ్రదేశాలు మొదలు అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న దేశాల వరకు కరోనా దెబ్బకు విలవిలలాడిపోతున్నాయి. కరోనా మహమ్మారి విసిరిన పంజాకు పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమవుతున్నాయి. 2008లో చవిచూసిన ఆర్థిక మాంద్యంతో పోలిస్తే….కరోనా దెబ్బకు రాబోతోన్న ఆర్థిక మాంద్యం ప్రభావం ఎన్ని ఏళ్లు ఉంటుందో కూడా చెప్పలేమని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక, ఇప్పటికే జీడీపీలో వృద్ధిలేక …

Read More »

వైఎస్ జయంతి నాడు… బాబుకు జగన్ షాక్?

2019 ఎన్నికల్లో వైసీపీ భారీ మెజారిటీతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. సీఎం జగన్ నేతృత్వంలో 151 మంది ఎమ్మెల్యేలు అధికార పక్షం తరఫున అసెంబ్లీలో అడుగుపెట్టగా…23 మంది ఎమ్మెల్యేలతో మాజీ సీఎం చంద్రబాబు ప్రతిపక్ష హోదా దక్కించుకున్నారు. ఆ తర్వాత పరిణామాల మధ్య టీడీపీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు బయటకు వచ్చారు. వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలి గిరి…పరోక్షంగా వైసీపీకి మద్దతు తెలుపుతున్నారు. టెక్నికల్ గా …

Read More »

జ‌గ‌న్ సూప‌రన్న క‌ర్ణాట‌క మాజీ సీఎం

క‌రోనాపై పోరులో మొద‌ట బాగా విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నారు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి. ఐతే అప్పుడు తెగిడిన నోళ్లే ఇప్పుడాయ‌న్ని పొగుడుతున్నాయి. త‌న త‌ప్పుల‌ను దిద్దుకున్న జ‌గ‌న్.. ఇప్పుడు క‌రోనాపై పోరులో స‌మ‌ర్థంగా ప‌ని చేస్తున్న రాష్ట్రాల్లో ఒక‌టిగా ఏపీని నిలిపారు. దీంతో ఆయ‌న ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థుల్లో ఒక‌రైన జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ సైతం ఆయ‌న్ని అభినందించ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి వ‌చ్చింది. ఒకేసారి వెయ్యికి పైగా అంబులెన్సులు ప్ర‌వేశ‌పెట్ట‌డం …

Read More »

రూ.2500 ఇస్తే కరోనా నెగెటివ్ రిపోర్ట్

కరోనా పరీక్ష చేయించుకుంటే నెగెటివ్ రావాలని ప్రార్థిస్తారు అందరూ. ఐతే మీకా భయం లేకుండా నెగెటివ్ తెప్పిస్తాం.. మీకు నెగెటివ్ అని పేర్కొంటూ రిపోర్ట్ ఇస్తాం.. ఇందుకోసం కేవలం రూ.2500 ఇస్తే చాలు అని ఆఫర్ చేస్తోందట ఓ ప్రైవేటు ఆసుపత్రి. కరోనా ఉన్నా కూడా నెగెటివ్ రిపోర్ట్ ఇవ్వడం ద్వారా మీరు సోషల్ బాయ్‌కాట్‌కు గురి కాకుండా చేస్తామంటూ ఆ ఆసుపత్రి వాళ్లు చెప్పి గుట్టుగా కరోనా నెగెటివ్ …

Read More »

జగన్ సర్కారుకు రమణ దీక్షితులు షాక్

తిరుమల శ్రీవారి ఆలయంలో దశాబ్దాలుగా కీలక పురోహితుడిగా ఉన్న రమణ దీక్షితులు.. మరోసారి చర్చనీయాంశంగా మారారు. టీటీడీకి సంబంధించి ఆయన తాజా ట్వీట్ సంచలనం రేపుతోంది. ఉత్తరాఖండ్‌లో నాలుగు ధామాలు, మరో 51 ఆలయాలకు సంబంధించిన కేసుల్లో కోర్టు ఆర్డర్‌లు రిజర్వ్ చేసిందంటూ భాజపా సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి చేసిన ట్వీట్‌పై స్పందిస్తూ.. రమణ దీక్షితులు ‘‘ఆల్ ది బెస్ట్ స్వామీ.. ఆ దేవుడు మీకు విజయాన్ని అందించేలా దీవించాలని …

Read More »

జాగ్రత్త పడకపోతే సీఎం జగన్ కి సోకేది

ఏపీలో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలను పడుకోబెట్టిన కరోనా తాజాగా డిప్యూటీ సీఎం అంజాద్ బాషాకు కూడా సోకింది. ఏపీలో రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయనడానికి చిహ్నంగా పెద్దలు కూడా దీని బారిన పడుతున్నారు. డిప్యూటీ సీఎంతో పాటు ఆయన గన్ మెన్ కి కూడా కరోనా సోకినట్లు వెల్లడించారు. కరోనా సోకినా అంజాద్ బాషా కు పెద్దగా లక్షణాలు లేకపోవడంతో హొం క్వారంటైన్ లో ఉండాలని అధికారులు సూచించారు. అంజాద్ భాషా …

Read More »

కోవిడ్ వచ్చాక జగన్ తొలి రూరల్ టూర్ ఇదే

వైఎస్సార్ జయంతికి వైఎస్ కుటుంబ సభ్యులు ఎక్కడున్నా ఇపుడుపుపాయలకు చేరుకుని తండ్రి సమాధి వద్ద శ్రద్దాంజలి ఘటించడం ఆనవాయితీ. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక జరుగుతున్న రెండో జయంతి కార్యక్రమం ఇది. ఈ నేపథ్యంలో ఈరోజే ముఖ్యమంత్రి జగన్ కుటుంబం ఇడుపుల పాయకు చేరుకుంటుంది. తాడేపల్లి నుంచి గన్నవరం చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో కడపకు వెళ్తారు. కడప విమానాశ్రయం నుంచి ఇడుపుల పాయకు హెలికాప్టర్ లో వెళ్తారు. అక్కడ …

Read More »

‘వైకాపా ప్రభుత్వం.. అది 3 వేల కోట్ల స్కాం’

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైకాపా ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన ఇళ్ల స్థ‌లాల పంపిణీ విష‌యంలో టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఇందులో రూ.3 వేల కోట్ల కుంభ‌కోణం దాగి ఉంద‌ని ఆయ‌న ఆరోపించారు. ప్ర‌జ‌ల‌కు ప‌నికి రాని భూములు ఇస్తోంద‌ని ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించిన ఆయ‌న‌.. తెలుగుదేశం ప్ర‌భుత్వ హ‌యాంలో నిర్మించిన ఇళ్ల‌ను పేదలకు ఇవ్వడానికిఎందుకు మనసురావడం లేదని ప్రశ్నించారు. ఇళ్ల స్థలాల పేరుతో వైకాపా ప్రభుత్వం రూ.3వేల …

Read More »

వైకాపాలో స్టార్ ఎమ్మెల్యే వెర్స‌స్ సీనియ‌ర్ నేత‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వం ఏర్పాటై ఏడాదైందో లేదో.. అంత‌ర్గ‌త కుమ్ములాట‌ల‌తో పార్టీకి ఇబ్బందులు త‌ప్ప‌ట్లేదు. తాజాగా చిల‌క‌లూరి పేట‌లో అధికార పార్టీ కీల‌క నేత‌ల మ‌ధ్య విభేదాల‌తో రాజ‌కీయం రాజుకుంది. ఆ నియోజ‌క‌వ‌ర్గంలో తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన ర‌జ‌నీ గురించి అంద‌రికీ తెలిసిందే. ఆమె వైకాపా స్టార్ ఎమ్మెల్యేల్లో ఒక‌రు. ఎన్నికల్లో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును ఓడించి సంచ‌ల‌నం సృష్టించారు ర‌జ‌నీ. ఇక …

Read More »

సామాన్యుల సందేహాలకు టీ గవర్నర్ సమాధానాలు చూశారా?

రాజకీయాల్లో అవకాశం అన్నది ఇవ్వకూడదు. ఎవరో దూసుకెళ్లారని ఫీల్ కావటంలో అర్థం లేదు. ఎందుకంటే.. అలాంటి పరిస్థితి ఇచ్చినోళ్లది తప్పు కానీ.. దాన్ని వినియోగించుకునే వారిని తప్పు పట్టటంలో అర్థం లేదు. ఎక్కడిదాకానో ఎందుకు? తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై చురుగ్గా ఉండటమేకాదు.. పలుమార్లు వివిధ శాఖల అధికారుల్ని రాజ్ భవన్ కు పిలిపించి.. వివిధ అంశాల మీద రివ్యూ భేటీలు నిర్వహించటం తెలిసిందే. గవర్నర్ …

Read More »