Trends

సంచ‌ల‌నం.. ఆ క‌త్తి రేటు ప‌ది కోట్లు

శుక్ర‌వారం భార‌త ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా దేశ‌వ్యాప్తంగా అనేక కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. మోడీ స‌న్నిహిత వ‌ర్గాలు కూడా ఒక ప్ర‌త్యేక కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టాయి. మోడీ ప్ర‌ధాని అయ్యాక ఆయ‌న‌కు వివిధ సంద‌ర్భాల్లో వ‌చ్చిన బ‌హుమ‌తుల‌న్నింటినీ వేలం వేయాల‌ని నిర్ణ‌యించారు. శుక్ర‌వారం ఈ వేలం ప్ర‌క్రియ మొద‌లుపెట్టారు. ఈ సంద‌ర్భంగా ఇటీవ‌ల‌ ఒలింపిక్ అథ్లెట్లు మోడీకి ఇచ్చిన క్రీడా ప‌రిక‌రాల‌కు అనూహ్య‌మైన రేట్లు …

Read More »

పాకిస్థాన్‌కు ఇది మామూలు షాక్ కాదు

2009లో శ్రీలంక క్రికెట్ జ‌ట్టు మీద ఉగ్ర‌వాదుల దాడి జ‌రిగాక ఏడెనిమిదేళ్ల పాటు పాకిస్థాన్‌లో అంత‌ర్జాతీయ క్రికెట్ అన్న‌దే జ‌ర‌గ‌లేదు.ర‌క్ష‌ణ విష‌యంలో గ్యారెంటీ లేక‌ శ్రీలంక మాత్ర‌మే కాదు.. ఏ జ‌ట్టూ ఆ దేశంలో ప‌ర్య‌టించే సాహ‌సం చేయ‌లేదు. దీంతో తాము ఆతిథ్యం ఇవ్వాల్సిన సిరీస్‌ల‌ను యూఏఈ వేదిక‌గా నిర్వ‌హిస్తూ వ‌చ్చింది. చివ‌రికి పాకిస్థాన్ దేశ వాళీ క్రికెట్ లీగ్ పీఎస్ఎల్‌ను సైతం యూఏఈలోనే జ‌రుపుకోవాల్సి వ‌చ్చింది. ఐతే స్వ‌దేశంలో …

Read More »

మిస్టర్ కూల్… ఎంఎస్ ధోనీకి అరుదైన గౌరవం..!

MS Dhoni

టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఓ అరుదైన గౌరవం దక్కింది. మహేంద్ర సింగ్ ధోనీకి భారత మిలిటరీ లోని గౌరవ లెఫ్ట్నెంట్ పదవి దక్కిన సంగతి తెలిసిందే. 2011 సంవత్సరంలో ఇండియన్ ఆర్మీలో గౌరవ ర్యాంకు పొందిన మహేంద్రసింగ్ ధోని… పారాచూట్ రెజిమెంట్ లో లెఫ్టినెంట్ కల్నల్ గా బాధ్యతలు తీసుకున్నారు. అయితే తాజాగా మహేంద్ర సింగ్ ధోనీ …

Read More »

ఆరు నెలల్లో కరోనా ఎలా మారనుందో తెలుసా?

కరోనా మహమ్మారి ఎప్పుడు మనల్ని వీడిపోతుందా…? ఈ మాస్క్ లు లేకుండా ఎప్పుడు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటామా అని అందరం ఎదురు చూస్తున్నాం. అయితే.. ఇలాంటి సమయంలో.. కరోనా గురించి నిపుణులు పెద్ద బాంబు పేల్చారు. ఈ మహమ్మారి ఇక మన జీవితాల్లో శాశ్వతం కానుందని వారు హెచ్చరిస్తున్నారు. మరో ఆరు నెలల్లో ఈ మహమ్మారి ఎండమిక్ దశకు చేరుకోనుందని.. జాతీయ వ్యాధుల నియంత్రణ కేంద్ర డైరెక్టర్ సుజీత్ సింగ్ …

Read More »

జేఈఈ మొయిన్స్ లో తెలుగు విద్యార్థుల హవా!

జేఈఈ మొయిన్స్ 2021 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలలో తెలుగు విద్యార్థులు తమ సత్తా చాటారు. మంగళవారం అర్థరాత్రి విడుదల చేసిన ఈ ఫలితాలలో.. ఫలితాలలో దాదాపు 44 మంది అభ్యర్థులు 100శాతం సాధించడం గమనార్హం. కాగా.. వారిలో 18మందికి ఫస్ట్ ర్యాంకు రావడం గమనార్హం. కాగా.. వీరిలో తెలంగాణకు చెందిన విద్యార్థులు ఇద్దరు.. ఆంధ్రప్రదేశ్ కి చెందిన విద్యార్థులు నలుగురు ఉండటం విశేషం. కాగా.. మొత్తం 9,34,602 మంది …

Read More »

కెప్టెన్సీ వదలుకుంటున్న కోహ్లీ..? బీసీసీఐ ఏమందంటే..!

టీమిండియా డేరింగ్ అండ్ డాషింగ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. తన కెప్టెన్సీ వదులుకుంటున్నాడా..? అవుననే సమాధానమే ఎక్కువగా వినపడుతోంది. మిప్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ తర్వాత.. కోహ్లీ ఆ బాధ్యతలను స్వీకరించాడు. అయితే.. ఇప్పుడు.. కోహ్లీ నుంచి ఆ బాధ్యతలను రోహిత్ శర్మకు అప్పగించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు బీసీసీఐ వర్గాలు చెబుతున్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి. ఈ వార్త విని.. కోహ్లీ అభిమానులు చాలా కలవరపడుతున్నారు.. త్వ‌ర‌లో …

Read More »

స్విమ్మింగ్ పూల్ లో డీఎస్పీ రాసలీలలు.. వీడియో వైరల్

బాధ్యతాయువతమైన పదవిలో ఉన్న ఓ డీఎస్పీ.. అందరూ సిగ్గుపడేలా ప్రవర్తించాడు. పబ్లిక్ అందరూ చూస్తుండగా… కానిస్టేబుల్ తో కలిసి.. స్విమ్మింగ్ పూల్ లో సరసాలు ఆఢాడు. కాగా.. దీనికి సంబంధించిన ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ సంఘటన రాజస్థాన్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. రాజస్థాన్ పోలీస్ సర్వీస్ లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్, డిప్యూటీ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్( …

Read More »

నా భర్తను ఆఫీసుకు రమ్మని చెప్పండి.. భార్య లేఖ వైరల్

కరోనా మహమ్మారి కారణంగా పని విధానం మొత్తం మారిపోయింది. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఇంటి నుంచి పని చేస్తానని కోరితే.. ఓకే చెప్పేది ఐటీ కంపెనీల్లో మాత్రమే. అది కూడా కొన్ని కంపెనీలకే ఈ సదుపాయం ఉండేది. అలాంటిది కరోనా దెబ్బకు.. వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా అందరికి వర్కు ఫ్రం హోం సదుపాయాన్నిచ్చారు. గతంలో ఎప్పుడూ లేనిది.. కలలో కూడా సాధ్యం కాదనుకున్న మీడియాలోనూ ఇంటి నుంచి …

Read More »

పతనం మొదలైంది.. రషీద్ ఖాన్ రాజీనామా

అఫ్ఘానిస్థాన్ దేశం తాలిబన్ల చేతికి చిక్కగానే అతడి ప్రజల భవిష్యత్తుపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఇప్పటికే ఒక పర్యాయం తాలిబన్ల పాలన రుచిచూడటం.. గత రెండు దశాబ్దాల అంతర్యుద్ధ సమయంలో తాలిబన్ల అరాచకాలపై బాగా అవగాహన ఉండటంతో అక్కడి జనాలు పూర్తిగా నైరాశ్యంలోకి కూరుకుపోయారు. ఆ క్రమంలోనే దేశం విడిచి వెళ్లిపోవడానికి విఫలయత్నం చేస్తున్నారు. ఇక అఫ్గానిస్థాన్ క్రీడల పరిస్థితి దారుణంగా మారబోతోందన్న అంచనాలు మొదలైపోయాయి. ఇప్పటికే మహిళలు ఏ …

Read More »

ట్రైన్ ఆలస్యం..రైల్వే శాఖకు షాకిచ్చిన ప్యాసింజర్..!

మనం ఎక్కాల్సిన రైలు అప్పుడప్పుడు రావాల్సిన సమయం కన్నా.. లేటుగా రావడం చాలా మంది అనుభవంలోకి వచ్చే ఉంటుంది. అయితే.. రైలు ఆలస్యమైతే ఏం చేస్తాం..? అది వచ్చే వరకు ఎదురు చూస్తాం. అయితే.. ఓ ప్రయాణికుడు మాత్రం ఊరుకోలేదు. రైలు ఆలస్యంగా రావడం వల్ల తనకు జరిగిన నష్టాన్ని.. వడ్డీతో సహా రాబట్టుకునేలా చేశాడు. ఈ సంఘటన మన దేశంలోనే చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు …

Read More »

ధావ‌న్ ఆమె నుంచి విడిపోయాడు

పెళ్ల‌యి ఇద్ద‌రు పిల్ల‌లున్న మ‌హిళ‌ను పెళ్లాడి తొమ్మిదేళ్ల‌ కింద‌ట ఆశ్చ‌ర్య‌ప‌రిచిన టీమ్ ఇండియా స్టార్ క్రికెట‌ర్ శిఖ‌ర్ ధావ‌న్.. ఆమెతో చాలా అన్యోన్యంగా ఉన్నాడనుకుంటున్న స‌మ‌యంలో త‌న నుంచి విడాకులు తీసుకున్నాడన్న వార్త చ‌ర్చ‌నీయాంశంగా మారింది. భార‌త సంత‌తికి చెందిన ఆస్ట్రేలియా మ‌హిళ అయిన ఆయేషా ముఖ‌ర్జీని 2012లో పెళ్లాడాడు. అప్ప‌టికి ధావ‌న్ వ‌య‌సు 26 ఏళ్లు కాగా.. ఆయేషాకు 37 సంవ‌త్స‌రాలు. ఒక‌ప్ప‌టి బాక్స‌ర్ అయిన ఆయేషాకు అప్ప‌టికే …

Read More »

ఇద్దరితో ప్రేమ.. లాటరీ తీసి ఒకరితో పెళ్లి..!

ఓ యువకుడు ఒకేసారి ఇద్దరిని ప్రేమలో దింపాడు. అయితే.. పెళ్లి విషయానికి వచ్చేసరికి ఎవరికి పెళ్లాడాలో మాత్రం అర్థం కాలేదు. దీంతో.. ఆ యువకుడికి గ్రామస్థులే పరిష్కారం చూపించారు. ఆ ఇద్దరు అమ్మాయిల పేరుతో చీటి రాసి.. లాటరీ తీసి.. పెళ్లి చేశారు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రం హాజన జిల్లాలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. హాసన జిల్లా సకలేశపుర సమీపంలోని ఓ …

Read More »