ఆసీస్-భారత్ టెస్ట్ సిరీస్లో నాలుగో టెస్టు తొలి రోజు ఆటలో విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా ఓపెనర్ సామ్ కాన్స్టాస్ మధ్య చోటుచేసుకున్న ఘర్షణ క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా విధించిన ఐసీసీ, కోహ్లీ ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్ను జోడించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఘటన వివరాల్లోకి వెళ్తే, ఓవర్ మధ్య విరామంలో పిచ్పై …
Read More »ఆ రోజుల్లో… శ్రీవారు కనిపించేది సెకనంటే సెకనే!!
తిరుమల శ్రీవారి దర్శనం అంటే.. ఓ 2 నిమిషాలు లభిస్తుందని అనుకునే రోజులు ఎప్పుడో పోయాయి. అన్నగారు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. దర్శనం విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నారు. “ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చుకుని వచ్చే భక్తుల కోసం శ్రీవారి దర్శనం కనీసం నిమిషం కూడా కల్పించలేమా?” అని ప్రశ్నించిన ఆయన.. ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకోవాలని అప్పటి ఈవోను ఆదేశించారు. దీంతో ఒక నిమిషం సేపు శ్రీవారిని …
Read More »రేపు సీఎం రేవంత్ తో సినీ ప్రముఖుల భేటీ!
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారంపై తెలంగాణలో రాజకీయ దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటానని ప్రముఖ నిర్మాత, టీఎఫ్ డీసీ ఛైర్మన్ దిల్ రాజు అన్నారు. ఈ నేపథ్యంలోనే రేపు సీఎం రేవంత్ రెడ్డితో పలువురు సినీ ప్రముఖులతో కలిసి భేటీ కాబోతున్నామని దిల్ రాజు ప్రకటించారు. హైదరాబాద్ లో అందుబాటులో …
Read More »ఖైదీ ఫార్ములా వాడేసిన ఈగ సుదీప్
ఉపేంద్ర యుఐ కోసం అయిదు రోజులు ఆగి విడుదలవుతున్న సినిమా మ్యాక్స్. ఈగతో మనకు విలన్ గా పరిచయమై బాహుబలి, సైరా నరసింహారెడ్డి లాంటి టాలీవుడ్ స్ట్రెయిట్ మూవీస్ చేసిన కిచ్చ సుదీప్ ఇందులో హీరోగా నటించాడు. కన్నడ, తమిళ వెర్షన్లు ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చినప్పటికే తెలుగు డబ్బింగ్ కొంత ఆలస్యంగా ఎల్లుండి డిసెంబర్ 27 రిలీజవుతోంది. ట్రైలర్ చూశాక యాక్షన్ లవర్స్ కోరుకునే కంటెంట్ లాగే అనిపించింది. …
Read More »బాబు పాలనకు.. జపాన్ నేతల మార్కులు!!
ఏపీలో తాజాగా జపాన్లో టాయామా ప్రిఫెడ్జర్ ప్రావిన్స్ గవర్నర్ సహా 14 మంది ప్రత్యేక అధికారులు.. అక్కడి అధికార పార్టీ నాయకులు పర్యటించారు. ఈ సందర్భంగా వారు ఏపీ ప్రభుత్వంతో పలు ఒప్పందాలు చేసుకున్నారు. జపనీస్ భాష నుంచి.. సాంకేతిక విద్య, ఔషధ రంగం, పారిశ్రామిక రంగం ఇలా.. చాలా విషయాలపైనే వారు ఒప్పందాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన తీరును అధికారులు, గవర్నర్ హాచిరో …
Read More »ఇదెక్కడి బ్యాడ్ లక్ సామీ.. 2 పిజ్జాల కోసం రూ.8వేల కోట్లా…
రెండు అంటే రెండు పిజ్జాల కోసం ఎంత ఖర్చు చేస్తారు? వెయ్యి రూపాయిలు. కాదంటే రెండు వేలు. అదీ కూడా కాదంటే రూ.3వేలకు మించి ఖర్చు పెట్టాల్సి రావటం ఉండదు. ఒకవేళ వైరటీ కోసం బంగారం పౌడర్ ను కాస్త మేళవించినా రూ.లక్ష అవుతుందేమో. అంతకు మించి కాదు. కానీ.. రెండు పిజ్జాల కోసం రూ.8వేల కోట్లు ఖర్చు చేశారంటే.. షాక్ తినాల్సిందే. ఇలా కూడా చేస్తారా? అని అనుకోవచ్చు. …
Read More »పీవీ సింధు పెళ్లి ఫోటోస్!
తాతకు తగ్గ మనవడు.. నారా దేవాన్ష్ `రికార్డ్`
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల తమిళనాడుకు చెందిన గుకేష్ చెస్లో ప్రపంచ స్థాయి రికార్డు సాధించిన తర్వాత.. ఇప్పుడు అలాంటిదే.. దేవాన్ష్ కూడా.. సాధించడం గమనార్హం. దీనిపై `వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్` నుంచి సర్టిఫికెట్ కూడా సాధించారు. చెస్(చదరంగం)లో పావులదే కీలక పాత్ర. వీటిని చాలా జాగ్రత్తగా ముందుకు వెనక్కి నడిపించడంపైనే …
Read More »ఆస్ట్రేలియాలో 4వ ఫైట్.. టీమిండియాకు మరో షాక్!
ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్కు ముందు టీమిండియాకు గాయాల బెడద కలిసిరావడం లేదు. నెట్ ప్రాక్టీస్ సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ మోకాలికి గాయమైంది. మోకాలికి తగిలిన గాయం కారణంగా రోహిత్ కొంతసేపు నొప్పితో పోరాడుతూ, చివరకు ఫిజియోల సాయం తీసుకున్నాడు. గాయం తీవ్రత అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ, వైద్య బృందం నాలుగో టెస్ట్కు ముందు …
Read More »అండర్-19 అమ్మాయిలు అదరగొట్టేశారు!
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో బంగ్లాదేశ్పై ఘన విజయం సాధించి, ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈ విజయంతో భారత్ అండర్-19 క్రికెట్లో తన శక్తిని మరోసారి నిరూపించింది. కౌలాలంపూర్ వేదికగా జరిగిన ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసింది. ఓపెనర్లు …
Read More »లోన్ యాప్ల వేధింపులకు చెక్: కేంద్రం కొత్త బిల్లు
తీవ్ర ఆర్థిక ఒత్తిళ్ల కారణంగా లోన్ యాప్ల వేధింపుల కారణంగా పలు ఆత్మహత్యలు వెలుగు చూస్తున్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకురానుంది. అనుమతులేని వ్యక్తులు లేదా డిజిటల్ లోన్ యాప్లు రుణాలు ఇచ్చే ప్రక్రియను పూర్తిగా నిషేధించేలా ముసాయిదా బిల్లును ప్రతిపాదించింది. ఈ చట్టం ప్రకారం, అనుమతుల్లేకుండా రుణాలిచ్చే వారిపై పది ఏళ్ల జైలు శిక్ష లేదా కోటి రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. …
Read More »రామాయణం అరబిక్ రచయితను అభినందించిన మోడీ!
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కువైట్లో పర్యటిస్తున్నారు. 43 ఏళ్ల తర్వాత.. భారత ప్రధాని కువైట్లో పర్యటించడం ఇదే తొలిసారి. శనివారం కువైట్కు చేరుకున్న ప్రధాని మోడీకి ఘన స్వాగతం లభించింది. అదేవిధంగా ఆయన మనసును హత్తుకునే సంఘటన కూడా జరిగింది. భారత పవిత్ర గ్రంధాలైన రామా యణ, మహాభారతాలను అరబిక్ భాషలోకి అనువదించిన రచయిత.. అబ్దుల్లా అల్ బారౌన్, ఈ పుస్తకాల ను ప్రచురించిన పబ్లిషర్ అబ్దుల్లా లతీఫ్ అల్ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates