Trends

యూఎస్ వీసా.. ఇండియన్ స్టూడెంట్స్ ఆల్ టైం రికార్డ్

ఉన్నత విద్య కోసం.. అమెరికా వెళ్లాలని చాలా మంది విద్యార్థులు కలలు కంటూ ఉంటారు. ప్రతి సంవత్సరం చాలా మంది యూఎస్ వెళ్లేందుకు ప్రయత్నిస్తూనే ఉంటారు. కొందరికి అతి సులభంగా వీసా లభించినా.. కొంత మంది మాత్రం ఇంటర్వ్యూలో ఫెయిల్ అవ్వడం వల్ల వీసా సాధించలేరు. కాగా.. తాజాగా.. భారత విద్యార్థులకు అమెరికా బంపర్ ఆఫర్ ఇచ్చింది. అత్యధిక మంది భారతీయ విద్యార్థులకు వీసాలు మంజూరు చేసింది. ఈ ఏడాదిలో …

Read More »

ఇక వాట్సాప్ లో వ్యాక్సిన్ స్లాట్ బుకింగ్..!

దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగా వాట్సాప్ ఉపయోగించి వ్యాక్సిన్ స్లాట్‌లను బుక్ చేసుకునే కొత్త సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. “పౌరుల సౌలభ్యం యొక్క కొత్త శకానికి నాంది పలికింది. ఇప్పుడు, మీ ఫోన్‌లో కోవిడ్ -19 వ్యాక్సిన్ స్లాట్‌లను నిమిషాల్లో సులభంగా బుక్ చేసుకోండి” అని ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయా ఈ ఉదయం ట్వీట్ చేశారు. దశలను అనుసరించడం ద్వారా, …

Read More »

బిల్ గేట్స్ కే బురిడీ.. రూ.700 కోట్లకు పైనే మోసగించిన పాకిస్థానీ

తిరుగులేని వ్యాపారవేత్తగా.. దాన గుణంలోనూ అందరి చేత మన్ననలు పొందే అపర కుబేరుడు బిల్ గేట్స్ ను పాకిస్థాన్ కు చెందిన ఒక వ్యాపార వేత్త అడ్డంగా మోసగించాడా? అంటే అవునని చెబుతున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఉదంతం ఇప్పుడు షాకింగ్ గా మారింది. బిల్ గేట్స్ లాంటి వ్యాపార దిగ్గజాన్ని వందల కోట్ల మేర అంత సులువుగా ఎలా మోసం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తాజాగా సైమన్ …

Read More »

అతడు తుడుచుకున్న టిష్యూ పేపర్ రూ.7.5 కోట్లు పలికింది

అప్పుడెప్పుడో వచ్చిన ప్రభుదేవా నటించిన ‘ప్రేమికుడు’ సినిమా గుర్తుందా? ప్రియురాలు వాడిపారేసే ప్రతి వస్తువును జాగ్రత్తగా దాచుకోవటమే కాదు.. అపురూపంగా చూసుకోవటం తెలిసిందే. ఇదే సినిమాలో ప్రియురాలి వాడిపారేసే వస్తువులకు ఉండే విలువ ఎంతో కూడా చెప్పేస్తూ పాట కూడా ఉంది. అప్పట్లో అదో పెద్ద హిట్. ఇప్పుడు జరిగిన ఉదంతాన్ని చూస్తే.. అభిమానం ప్రేమించిన ప్రియురాలి విషయంలోనే కాదు.. పిచ్చ పిచ్చగా అభిమానించే క్రీడాకారులు.. సెలబ్రిటీలు.. సినీ నటుల …

Read More »

మగపిల్లాడి కోసం 8సార్లు అబార్షన్..చివరకు..!

దేశం అన్ని రంగాల్లో ముందుకు వెళుతోంది. ముఖ్యంగా ఆడపిల్లలు.. అన్నింతా తామై ముందుకు వెళుతున్నారు. అంతెందుకు.. మొన్న జరిగిన టోక్యో ఒలంపిక్స్ లో సైతం.. అమ్మాయిలే ఎక్కువ పతకాలు గెలవడం గమనార్హం. అమ్మాయిలు అన్ని రంగాల్లో దూసుకువెళుతున్నా.. ఇంకా వారిపై చిన్నచూపు చూసేవారు లేకపోలేదు.. ఓ వ్యక్తి తనకు ఆడపిల్ల పుట్టకూడదని తన భార్యకు ఏకంగా 8 సార్లు అబార్షన్ చేయించాడు. ఈ సంఘటన ముంబయిలో చోటుచేసుకోగా… ఈ ఘటనకు …

Read More »

అభివాదం చేసి చేసీ.. నీరజ్ చోప్రాకి అస్వస్థత

నీరజ్ చోప్రా.. ప్రస్తుతం ఈ పేరు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదేమో. ఎందుకంటే.. ఇప్పుడు ఎక్కడ చూసినా అతని పేరే వినపడుతోంది. టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించి వందేళ్ల భారతీయుల కల నెరవేర్చిన బల్లెం వీరుడు ఈ నీరజ్‌ చోప్రా. భారతీయుల స్వర్ణం కల నెరవేర్చిన నీరజ్ చోప్రాపై దేశ వ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. కాగా.. ఈ ఒలంపిక్ విజేత అనుకోకుండా అస్వస్థతకు గురయ్యారు. ఢిల్లీలో …

Read More »

టీ20 వరల్డ్ కప్.. తొలి మ్యాచ్ భారత్ vs పాకిస్తాన్

క్రికెట్ ప్రియులు ఎంతో ఆసక్తిగా చూస్తున్న రోజు రానేవచ్చింది. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ షెడ్యూల్ వచ్చేసింది. యూఏఈ, ఒమన్‌ వేదికగా ఈ ఏడాది అక్టోబర్‌ 17వ తేదీ నుంచి నవంబర్‌ 14 వరకు మినీ ప్రపంచకప్ దుబాయిలో జరగనుంది. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్ 8 జట్లు నేరుగా ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తాయి. మిగతా 4 స్థానాల కోసం మరో ఎనిమిది జట్లు క్వాలిఫయర్స్‌ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. అందులో …

Read More »

హైదరాబాద్ నుంచి ఇంకో లెజెండ్ తయారవుతున్నాడు

హైదరాబాద్ క్రికెట్ నుంచి ఒకప్పుడు ఎం.ఎల్.జయసింహా, మహ్మద్ అజహరుద్దీన్, వీవీఎస్ లక్ష్మణ్ లాంటి దిగ్గజాలు వచ్చారు. వాళ్లు భారత క్రికెట్లో సాధించిన ఘనతల గురించి చెప్పడానికి చాలా ఉంది. ముఖ్యంగా అజహర్, వీవీఎస్‌లది ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే మేటి ఆటగాళ్ల జాబితాలో చేర్చగల స్థాయి. మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలో చిక్కుకోవడానికి ముందు వరకు అజహర్ ప్రతిష్ఠ అత్యున్నత స్థాయిలోఉండేది. ఫిక్సింగ్ ఆరోపణల్ని పక్కన పెడితే ఆటగాడిగా అజహర్ స్థాయి గొప్పది. …

Read More »

ఆప్ఘనిస్తాన్ లో ఇరుక్కున్న క్రికెటర్ రషీద్ కుటుంబం..!

ఆప్ఘనిస్తాన్ ని తాలిబన్లు ఆక్రమించుకున్నారు. మొత్తం దేశం తాలిబన్ల హస్తగతమైంది. దీంతో.. ఆ దేశ ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కాగా.. ఈ ప్రమాదంలో తన కుటుంబం కూడా ఇరుక్కుపోయిందంటూ యువ క్రికెటర్ రషీద్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశాడు. కొద్ది రోజుల క్రితమే.. రషీద్ ఖాన్.. తన దేశం ప్రమాదంలో ఉందని.. రక్షించడండి అంటూ ప్రపంచ దేశాలను కోరాడు. ఆయన ట్వీట్ చేసిన ఐదు రోజులకే తాలిబన్లు అఫ్గాన్ …

Read More »

సింధూకి ఐస్ క్రీమ్.. నీరజ్ కి చుర్మా..!

టోక్యో ఒలంపిక్స్ లో పతకం సాధించి తిరిగి వస్తే.. నీతో కలిసి ఐస్ క్రీమ్ తింటాను అంటూ.. ప్రధాని మోదీ.. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సింధుకి మాట ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా.. ఆ మాటను ఆయన తాజాగా నిలపెట్టుకున్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో ప‌త‌కాలు సాధించిన అథ్లెట్ల‌తో తాజాగా ప్ర‌ధాని త‌న నివాసంలో ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మ‌య్యారు. వారికి అల్పాహార విందు ఇచ్చారు. ఇదే స‌మ‌యంలో టోక్యో ఒలింపిక్స్‌లో బ్రాంజ్ మెడల్ సాధించిన …

Read More »

గుంటూరు దారుణ హత్యలో మరిన్ని విషయాలు బయటకు

ప్రేమ అంటూ వెంటపడతారు. ఆపై తమకు నచ్చినట్లు ఉండలేదంటూ దారుణంగా హత్య చేయటం ఈ మధ్యన ప్రేమోన్ముదులకు అలవాటుగా మారింది. తాజాగా అలాంటి దారుణ ఉదంతం ఏపీలోని గుంటూరు నడిరోడ్డు మీద చోటు చేసుకుంది. పంద్రాగస్టు వేళ.. అందరూ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్న వేళ.. పాత గుంటూరు పోలీస్ స్టేషన్ కు కేవలం కిలోమీటరు దూరంలో ఉన్న రోడ్డు మీద రమ్య అనే యువతిని రెండు దెబ్బలు …

Read More »

విజయ్ మాల్యా విల్లా వేలం.. చాలా చీప్ గా అమ్మేశారు!

విజయ్ మాల్యా.. ఈ పేరుకి పరిచయం అక్కర్లేదేమో. బ్యాంకుల్లో రూ.9వేల కోట్లకు పైగా కుచ్చుటోపి పెట్టి.. విదేశాల్లో దాక్కున్న ఈ కింగ్ ఫిషర్ అధినేత కు ఇప్పుడు ఊహించని షాకింగ్ తగిలింది. విజయ్‌ మాల్యా ఆస్తులను వేలానికి పెట్టే హక్కును బ్యాంకులు చట్టపరంగా సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోని దేశంలోని పలు ప్రాంతాల్లో వున్న ఆయన ఆస్తులను ఒక్కొక్కటిగా వేలం వేస్తున్నాయి. ఈ నేపథ్యంలోని ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి …

Read More »