Trends

ఏపీలో 1400 దాటిన పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 71 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.ఒక్క కర్నూలు జిల్లాలోనే 43 కేసులు నమోదవడం కలవరపెడుతోంది. కర్నూలులో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 386కు చేరుకుంది. అయితే,కేసుల సంఖ్యలో కర్నూలుతో పోటీపడుతోన్న గుంటూరు జిల్లాలో కేవలం 4 కేసులే నమోదు కావడం ఊరటనిస్తోంది. గత 24 గంటల్లో అనంతపురంలో 3, చిత్తూరులో …

Read More »

పొట్టి దుస్తుల వల్లే కరోనా… మతపెద్ద

మహిళల్లో పెరుగుతున్న అశ్లీలత, వస్త్రధారణ వల్లే కరోనా వంటి విపత్తులు వస్తున్నాయని పాకిస్థాన్ లోని ప్రముఖ మత పెద్ద, మౌలానా తారిఖ్ జమీల్ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపుతున్నాయి. దాంతోపాటు, మీడియా అబద్దాలు చెబుతోందని, నిజాన్ని నిర్భయంగా చెప్పే మీడియా సంస్థలు లేవని, అక్కడి న్యాయస్థానాలు దుర్మార్గమై పోయాయని తారిఖ్ జమీల్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ‘ఎహ్సాస్‌ టెలిథాన్’‌ అనే నిధుల సేకరణకు సంబంధించిన టెలివిజన్‌ లైవ్‌ …

Read More »

ద గ్రేట్ మూర్తి నోట… కరోనాతో సహజీవనం తప్పదట

Infy Narayana Murthy

ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న ప్రాణాంతక వైరస్ కరోనా మహమ్మారి ఉధృతి తగ్గిన తర్వాత మన జీవన విధానం ఎలా ఉంటుందన్న దానిపై ఆసక్తికర కామెంట్లు లెక్కలేనన్ని వినిపిస్తున్నాయి. ఇలాంటి కామెంట్లలో కొన్ని కామెంట్లు ఆయా రంగాలకు చెందిన కీలక వ్యక్తులు చేస్తున్నవి కూడా కొన్ని ఉన్నాయి. అవి అమితాసక్తి రేకెత్తించేవే. ఇలాంటి కామెంట్లలో భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి చేసిన కామెంట్ కూడా ఆసక్తి రేకెత్తిస్తోంది. …

Read More »

మే నెలలో 10 రోజుల పాటు బ్యాంక్ హాలిడేస్

కరోనా వల్ల దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లో ఉన్నందున అత్యవసర సేవలు మినహా దాదాపుగా అన్ని రంగాలు షట్ డౌన్ అయ్యాయి. ఆసుపత్రులు, నిత్యావసరాలతో పాటు బ్యాంకింగ్ సేవలు పాక్షికంగా కొనసాగుతున్నాయి. ఓ వైపు ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవ్వగా….మరోవైపు బ్యాంకుల్లో ఉన్న కొద్దిపాటి సొమ్ముతో కాలం వెళ్లదీయాలని చాలామంది బ్యాంకుల ముందు క్యూ కడుతున్నారు. జన్ ధన్ ఖాతాల్లో వేసిన రూ.500 తీసుకోవడం కోసం మొదలు…రకరకాల లావాదేవీల కోసం జనాలు …

Read More »

కరోనా పేషంట్ల కోసం రోబో.. ఎక్కడో కాదు ఇక్కడే

రోడ్ల మీద జనాలు లాక్ డౌన్ నిబంధనలు సరిగ్గా పాటిస్తున్నారో లేదో చూడటానికి సింగపూర్లో రోడ్ల మీద పోలీస్ రోబో చక్కర్లు కొడుతున్న వీడియో ఒకటి ఈ ఉదయం దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ట్విట్టర్లో షేర్ చేశాడు. కరోనాపై పోరులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు రోబోల సాయం తీసుకుంటున్నాయి. ఈ సమయంలో మనుషుల మధ్య సంబంధాలు ఎంత తక్కువగా ఉంటే అంత మంచిదన్న ఉద్దేశంతో కరోనా పేషెంట్ల సేవల …

Read More »

జూలై 31 వరకు వర్క్‌ ఫ్రం హోం

IT Employees

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల‌కు గుడ్ న్యూస్‌. క‌రోనా క‌ష్టాల స‌మ‌యంలో అందుబాటులోకి వ‌చ్చ‌ని వెసులుబాటు విష‌యంలో మ‌రింత తీపిక‌బురు. లాక్ డౌన్ ఇబ్బందులకు దూర‌మ‌య్యేలా వ‌ర్క్ ఫ్రం హోం సౌల‌భ్యం సౌల‌భ్యం కొన‌సాగుతోంది. వ‌ర్క్ ఫ్రం హోం జూలై 31 వరకు పొడిగిస్తున్నట్టు కేంద్రం ప్రక‌టించింది. కేంద్ర ఐటీ, న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్‌ ఢిల్లీ నుంచి అన్ని రాష్ర్టాల ఐటీ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కరోనా వైరస్‌ కట్టడికి రాష్ట్ర …

Read More »

క‌రోనా ఫ్రీ దిశ‌గా తెలంగాణ.. న‌మ్మొచ్చా?

Corona In Telangana

మొన్న ఏడు కేసులు.. నిన్న రెండు కేసులు.. నేడేమో ఆరు కేసులు.. తెలంగాణ‌లో క‌రోనా పాజిటివ్ కేసుల‌ అప్ డేట్స్ ఇవి. ఓవైపు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోజూ 70-80కి త‌క్కువ కాకుండా కేసులు బ‌య‌టికి వ‌స్తున్నాయి. ఒక్కో జిల్లాలో ప‌దుల సంఖ్య‌లో కేసులు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. కానీ తెలంగాణ‌లో మాత్రం ప‌దో వంతు కేసులు కూడా వెలుగులోకి రావ‌ట్లేదు. కేసుల సంఖ్య‌ను బ‌ట్టి చూస్తే ఇక్క‌డ క‌రోనా ప్ర‌భావం బాగా త‌గ్గిపోయిన‌ట్లే క‌నిపిస్తోంది. …

Read More »

ఆన్‌లైన్ గేమ్‌లో ఓడించిందని, నడుం విరగ్గొట్టాడు

దేశమంతా లాక్‌డౌన్ విధించడంతో ఆన్‌లైన్ గేమ్స్‌కు డిమాండ్ బాగా పెరిగింది. అందులో ముఖ్యంగా లూడో గేమ్ ఆడేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. మహిళలు ఈ ఆటకు ఎక్కువగా కనెక్ట్ కావడంతో ఈ నెల రోజుల్లో లూడో గేమ్ డౌన్‌లోడ్స్ మిలియన్లలో పెరిగాయి. అయితే భర్తతో కలిసి లూడో గేమ్ ఆడిన ఓ మహిళ, తన ప్రాణం మీదికి తెచ్చుకుంది. స్థానికంగా సంచలనం క్రియేట్ చేసిన ఈ సంఘటన గుజరాత్‌లోని వడోదర …

Read More »

కరోనా గోడ కూలిపోయింది

కరోనా వ్యాప్తి భయంతో ఆంధ్రప్రదేశ్ నుంచి రాకపోకల్ని ఆపేస్తూ తమిళనాడు బోర్డర్లో ఆ రాష్ట్ర వాసులు గోడ నిర్మించడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల కిందటే కొన్ని చోట్ల అంతర్ రాష్ట్ర సరిహద్దుల్ని తమిళనాడు మూసేసింది. ఐతే చిత్తూరు జిల్లా నుంచి వేలూరు సీఎంసీ ఆసుపత్రికి అత్యవసర సేవల కోసం రోగులు రావడం పరిపాటి. దీంతో చిత్తూరు-వేలూరు మార్గంలో రోడ్డును తెరిచే ఉంచుతున్నారు. ఐతే ఏపీ నుంచి …

Read More »

కరోనా పేరుతో ఆ ఫ్యామిలీని ఆటాడుకున్న అధికారులు

కరోనా వైరస్ పేరుతో చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన ఓ కుటుంబాన్ని అధికారులు ఓ ఆట ఆడుకున్న వైనంపై మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. ఆ కుటుంబంలో ఓ వ్యక్తికి జ్వరం వచ్చిన కారణంగా దాదాపు నెల రోజులుగా ఆ ఇంట్లో ఉన్న వాళ్లందరినీ అధికారులు వేధింపులకు గురి చేసినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. కరోనా పరీక్షల విషయంలో కచ్చితత్వం లేకపోవడం, సరైన రికార్డు మెయింటైన్ చేయకపోవడం వల్ల ఆ కుటుంబం …

Read More »

లాక్ డౌన్ 3.0…ఎక్క‌డెక్క‌డ అమ‌లుతుందంటే…

Lockdown

దేశ‌వ్యాప్తంగా క‌ల‌కలం సృష్టిస్తున్న క‌రోనా కార‌ణంగా విధించిన లాక్ డౌన్ విష‌యంలో మ‌రో కీల‌క ప‌రిణామం. ఇప్ప‌టికే కొన‌సాగుతున్న లాక్ డౌన్ రాబోయే కాలంలోనూ ఇదే రీతిలో ఉంటుందా? లేక‌పోతే ముగిసిపోతుందా? అనే విష‌యంలో క్లారిటీ వ‌చ్్చింది. ఇక అధికారిక ప్ర‌క‌ట‌నే మిగిలింద‌ని తెలుస్తోంది. లాక్ డౌన్ పొడ‌గించ‌డం దాదాపుగా ఖ‌రారైంది. దేశవ్యాప్తంగా రెడ్‌జోన్స్‌కు లాక్‌డౌన్‌ను పరిమితం చేయాలని, గ్రీన్‌జోన్స్‌లో నియంత్రణతో లాక్‌డౌన్‌ ఎత్తివేయాలని ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్‌లో పలువురు …

Read More »

కొత్త యాంగిల్ చూపించిన సింగర్ ఉష

టాలీవుడ్‌లో స్టార్ యాక్టర్లతో పాటు సింగర్లకు కూడా మంచి ఫాలోయింగ్ ఉంటుంది. దశాబ్దం క్రితమే యూత్‌లో అలాంటి క్రేజ్ తెచ్చుకున్న లేడీ సింగర్లలో ఉషా ఒకరు. మ్యూజిక్ మస్ట్రో ఇళయరాజా నుంచి దేవిశ్రీప్రసాద్ దాకా ఎంతో మంది సంగీత దర్శకుల దగ్గర పాటలు పాడిన ఉష.. ముందుగా ఆర్.పి.పట్నాయక్ సినిమాలతో సూపర్ పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు ఉష పాటలు లేని సినిమాలు ఉండేవి కావంటే అతిశయోక్తి కాదు. …

Read More »