దీపావళి, దసరా, సంక్రాంతి వంటివి కేవలం భారతీయులకు సంబంధించిన పర్వదినాలు. ఆయా రోజుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. ప్రైవేటు సంస్థలు కూడా సెలవులు ప్రకటిస్తాయి. ఇక విద్యాసంస్థలకు పూర్తి కాలం సెలవు ప్రకటించారు. అయితే.. ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికా కూడా ఈ జాబితాలో చేరు తోంది. ఏటా దీపావళి రోజు సెలవు ప్రకటించనుంది. దివ్వెల పండగను సెలవు దినంగా ప్రకటించాలని ప్రతిపాదిస్తూ చట్టసభ్యురాలు గ్రేస్డ్ మెంగ్ యూఎస్ కాంగ్రెస్ దిగువ …
Read More »నిన్న అమెరికా.. ఇప్పుడు బ్రిటన్..
నిన్న అమెరికా.. ఇప్పడు బ్రిటన్ అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధానికి సమీపంలో ట్రక్కు దాడి మరవకవముందే.. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అధికారిక నివాసంపై కూడా ఈ తరహా ఘటన జరగడం కలకలం రేపింది. లండన్లోని 10 డౌనింగ్ స్ట్రీట్ గేట్ను.. ఓ వ్యక్తి కారుతో ఢీ కొట్టడం సంచలనంగా మారింది. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన …
Read More »భార్య శృంగారంలో పాల్గొననంటే.. కేసులు పెట్టొచ్చు
భార్యా భర్తల శృంగారానికి సంబంధించి చరిత్రాత్మక అలహాబాద్ న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. భార్యాభర్తల దాంపత్య జీవితంపై కీలక వ్యాఖ్యలు చేసింది. తగిన కారణం లేకుండా జీవిత భాగస్వామితో ఎక్కువ కాలం శృంగారానికి నిరాకరించడం మానసిక క్రూరత్వం కిందికే వస్తుందని న్యాయస్థానం తెలిపింది. ముఖ్యంగా భర్తకు భార్య సహకరించాలని.. అలా చేయకపోతే.. క్రూరత్వం కింద కేసులు నమోదు చేయొచ్చని తేల్చి చెప్పింది. తగిన కారణంగా లేకుండా జీవిత భాగస్వామితో ఎక్కువ …
Read More »డింపుల్ వర్సెస్ డీసీపీ.. అడ్డంగా బుక్ అయిన బల్దియా
సంచలనంగా మారిన సినీ హీరోయిన్ డింపుల్ హయతి వర్సెస్ హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ రాహుల్ హెగ్డే మధ్య నెలకొన్న పార్కింగ్ పంచాయితీలో మరో కోణం బయటకు వచ్చింది. ఈ మొత్తం ఎపిసోడ్ లో జీహెచ్ఎంసీ అధికారుల తప్పు బయటకు వచ్చింది. దీంతో.. ఈ ఇష్యూలో కొత్త ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. సినీ నటి డింపుల్.. పోలీసు అధికారి రాహుల్ ఇద్దరి పార్కింగ్ ప్లేసులు దగ్గర దగ్గరగా ఉండటంతో పంచాయితీ …
Read More »ఆలోచన మార్చుకుంటున్న కాంగ్రెస్
కర్ణాటక ఎన్నికల ఘన విజయం తాలూకు ఉత్సాహం కాంగ్రెస్ పార్టీలో స్పష్టంగా కనబడుతోంది. అందుకనే తొందరలోనే నాన్ ఎన్డీయే పార్టీల సమావేశానికి రెడీ అవుతోంది. ఇందుకోసం వేదికను, తేదీని సిద్ధం చేయడానికి అవసరమైన చర్చలు జరుపుతోంది. దీనికి సంబంధించి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలు చర్చించారు. వేదిక, తేదీ మరో రెండురోజుల్లో ఫైనల్ కావచ్చని అనుకుంటున్నారు. వేదికయితే బీహార్ రాజధాని …
Read More »పెద్దనోట్లన్నీ బంగారం షాపులకు వెళిపోతున్నాయా ?
పెద్ద నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ ఉద్దేశ్యంతో రద్దు చేసిందో తెలీదు. నాలుగు రోజుల క్రితం 2 వేల రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ప్రకటించిన మరుసటి రోజునుండి జనాలు నగల షాపులకు క్యూ కడుతున్నారు. ఆర్బీఐ ఉద్దేశ్యం ఏమిటంటే రద్దయిన నోట్లను జనాలు బ్యాంకులకు తీసుకొచ్చి డిపాజిట్ చేసుకుంటారు లేదా మార్చుకుంటారని. పెద్దనోట్లు రద్దయిన తర్వాత భూములు, వస్తువులు కొనుగోలుకు పెద్దగా ఉపయోగించరు. …
Read More »మహా ఇల్లాలు.. భర్త హత్యను వీడియో తీసి..
ఇల్లాళ్లందు.. మహా ఇల్లాలు వేరయా! అన్నట్టుగా వ్యవహరించింది… ఈ భార్యామణి. కట్టుకున్న భర్తను ప్రి యుడితో దారుణంగా హత్య చేయించడమే కాకుండా.. ఎలా హత్య చేయాలో కూడా సూచించింది. అంతటి తో కూడా ఆమె ఆగలేదు. ప్రియుడు హత్య చేస్తుంటే.. సంతోషంగా వీడియో కూడా తీసింది. ఇలా కాదు.. ఇలా.. అంటూ.. తనదైన శైలిలో ఎలా హత్య చేయాలో సూచించింది. ఈ దారుణ ఘటన హైదరాబాద్లోని జగద్గిరి గుట్టలో చోటు …
Read More »ఫ్రెండ్ తో చనువుగా ఉందని విశాఖ బీచ్ కు తీసుకెళ్లి చంపేశాడు
విశాఖపట్నంలో దారుణ హత్య జరిగింది. తాను పరిచయం చేసిన స్నేహితుడితో చనువుగా ఉంటుందన్న కోపంతో చంపేసిన ఈ ఉదంతం సంచలనంగా మారింది. అసలేమైందంటే.. అనకాపల్లి జిల్లా పరవాడకు చెందిన గోపాల్ పెయింటర్. పెయింటింగ్ పనులు చేస్తూ ఉంటాడు.అతనికి తమ ప్రాంతానికే చెందిన 28 ఏళ్ల వివాహిత అయిన శ్రావణితో పరిచయం ఏర్పడింది. భర్తతో విభేదాల కారణంగా దూరంగా ఉంటోంది. ఆమె జగదాంబ కూడలిలోని ఒక షాపులో పని చేస్తోంది. వీరి …
Read More »బిగ్ ట్విస్టు: అంత కిరాకతంగా రాధను చంపింది ఫ్రెండ్ కాదు భర్త!
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన రాధ హత్యోదంతానికి సంబంధించి పోలీసులు జరిపిన విచారణలో షాకింగ్ ట్విస్టు ఒకటి బయటకు వచ్చింది. చిన్ననాటి స్నేహితుడికి రూ.80 లక్షలు అప్పు ఇవ్వటం.. ఆ తర్వాత అతను ఇవ్వకపోవటం.. దీనిపై జరిగిన రభస.. అనంతరం ఆమెకు డబ్బులు ఇస్తానంటూ నమ్మబలికి.. ఊరికి రప్పించి మరీ దారుణంగా.. కిరాతకంగా హత్య చేసిన ఉదంతానికి సంబంధించి షాకింగ్ నిజాన్ని పోలీసులు బయటకు వెలికి తీశారు. భర్తే …
Read More »పవన్ టార్గెట్ @ 45.. అభ్యర్ధులున్నారా ?
పార్టీ ఆఫీసులో నేతలతో మాట్లాడిన సందర్భంగా రాబోయే ఎన్నికల్లో పొత్తులుంటాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి ప్రకటించారు. ఈ ప్రకటన జనసేన నేతల్లో ఉత్సహాన్ని నింపింది. అయితే ఇదే సమయంలో తమ్ముళ్ళను కలవరపాటుకు గురిచేసింది. టీడీపీ, జనసేన పొత్తుంటుందని మాత్రమే పవన్ చెప్పలేదు. బీజేపీని కూడా ఒప్పించి పొత్తులోకి తీసుకొస్తానని గట్టిగా చెప్పారు. దీంతో తమ్ముళ్ళల్లో టెన్షన్ మరింత పెరిగిపోతోంది. ఎందుకంటే తమకు బలమున్న ప్రాంతాల్లో కచ్చితంగా పోటీచేస్తామని పవన్ …
Read More »బ్రిటన్ ప్రధాని దంపతుల ఆస్తి ఆవిరి.. ఏం జరిగింది?
బ్రిటన్ ప్రధాని, భారత మూలాలు ఉన్న రుషి సునాక్.. ఆయన సతీమణి అక్షతల సంపద ఆవిరి అయి పోయింది. ఒకటి రెండు కాదు.. ఏకంగా.. 200 మిలియన్ పౌండ్ల సంపద హరించుకుపోయినట్టు తెలుస్తోంది. బ్రిటన్ ప్రధానిగా సునాక్ బాధ్యతలు చేపట్టే సమయానికి దేశంలో ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. అంతకు ముందు ప్రభుత్వం పన్నులుతగ్గించడంతో ఏర్పడిన ఆర్థిక పరిస్థితులను గాడిలో పెట్టేందుకు సునాక్ చర్యలు తీసుకుంటున్నారు. అయితే.. ఇవి కట్టడి …
Read More »ఘర్ వాపసీకి పిలుపు… రేవంత్ బంపరాఫర్
తెలంగాణా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆసక్తికరమైన పిలుపిచ్చారు. అదేమిటంటే ఘర్ వాపసీ గురించి ఆలోచించమని. పార్టీని వదిలి ఇతర పార్టీల్లో చేరిన వాళ్ళంతా తిరిగి కాంగ్రెస్ లో చేరాలని పిలుపిచ్చారు. పార్టీకోసం, రాష్ట్రం కోసం అందరు తిరిగి రావాలని అవసరమైతే తాను కూడా ఒక మెట్టు తగ్గుతానని చెప్పారు. అందరినీ తిరిగి కాంగ్రెస్ లోకి రమ్మని పిలుపిచ్చి అవసరమైతే తాను మెట్టు దిగుతానని చెప్పటం ఏమిటో అర్ధంకావటంలేదు. కేసీయార్ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates