తాజా ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీలో జోష్ ను నింపాయి. భవిష్యత్తుపై భరోసాను ఇచ్చాయి. దానితో ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చినా తెలుగు తమ్ముళు సై అంటున్నారు. వారికి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కొండంత అండగా ఉంటున్నారు. పార్టీ అధినేత నుంచి కార్యకర్త వరకూ అందరూ ప్రజల్లో ఉండే విధంగా వరుస కార్యక్రమాలకు టీడీపీ ప్రణాళిక రూపొందిస్తున్నారు. టీడీపీ ఇప్పుడు బహుముఖ వ్యూహంతో ముందుకు వెళ్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపు …
Read More »దత్తపుత్రుడు జగనే.. ఏపీ సీఎంపై సంచలన ఆరోపణ
ఏపీలో రాజకీయాలలో ప్రధాన పార్టీలు రెండూ కేంద్రంలోని ఒకే పార్టీ ప్రాపకం కోసం పాకులాడుతున్నాయి. వైసీపీ, బీజేపీల ఫ్రెండ్షిప్ ముగిస్తే తాను బీజేపీతో ఫ్రెండ్షిప్ చేయాలని టీడీపీ తహతహలాడుతోంది. ఎందుకో కానీ బీజేపీ వైపు నుంచి అలాంటి అడుగులే పడడం లేదు. అయినా, టీడీపీ అధినేత చంద్రబాబు కానీ, ఆయన పార్టీ నేతలు కానీ బీజేపీని పల్లెత్తు మాట అనడం లేదు. ఏదో ఒక రోజు బీజేపీ కరుణించకపోదా అని …
Read More »జగన్పైకి శ్రీదేవి బాంబులు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యాక గత నాలుగేళ్లలో ఎన్నడూ లేనంతగా ఇప్పుడు వ్యతిరేకత, అసమ్మతి స్వరాలు ఎదుర్కొంటున్నారు. పార్టీలో అసంతృప్త నేతలందరూ ఒక్కొక్కరుగా బయటికి వస్తూ జగన్ మీద విమర్శలు గుప్పిస్తున్నారు. అందులోనూ తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగలడంతో అసమ్మతి నేతల స్వరం మరింత పెరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు …
Read More »‘చంద్రబాబూ… నాన్చొద్దు’.. సీనియర్ల సజెషన్
ఎమ్మెల్సీ ఎన్నికలతో ఒక్కసారిగా ఏపీలో టీడీపీ జోష్లోకి వచ్చినా చంద్రబాబు గతంలో చేసిన పొరపాట్లను మళ్లీ చేస్తారేమోనని ఆ పార్టీ నేతలు ఆందోళ వ్యక్తంచేస్తున్నారు. లెక్క ప్రకారం ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచి క్షేత్రస్థాయిలో పనిచేసుకుంటూ పోతే తప్ప బలమైన ప్రత్యర్థిని ఎదుర్కోలేని.. ప్రభుత్వ వ్యతిరేకతను నమ్ముకుని ఎన్నికలకు వెళ్లడం కంటే సొంత బలాన్ని నమ్ముకుని వెళ్లాలని పార్టీ నేతలు సూచిస్తున్నారు. అయితే, గతంలో చంద్రబాబు …
Read More »తండ్రి ప్రజాస్వామ్యవాది.. కొడుకు అరాచకవాది: ఆనం
వైసీపీ నుంచి బహిష్కరణకు గురైన ఆనం రామనారాయణరెడ్డి.. బహిష్కరణ తరువాత తొలిసారి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన జగన్పైన, ఆయన ప్రభుత్వంపైన, ఆయన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపైన తీవ్రమైన ఆరోపణలు చేశారు. రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డిల మధ్య ఉన్న తేడాలు చెప్తూ రాజశేఖర్ రెడ్డితో జగన్ను పోల్చడానికే వీల్లేదని చెప్పారు. క్రాస్ ఓటింగ్ చేశానంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. తాను క్రాస్ ఓటింగ్ చేసినట్టు …
Read More »అక్కడి నేతలకు కోపమొస్తే ఇక అంతేనా.. !
ఎమ్మెల్సీ ఎన్నికలు కొత్త కొత్త వాదనలను ఆవిష్కరించాయి. ఎవరు ఎవరితో ఉండబోతున్నారు. ఎవరు ఎవరినీ కలుపుకోబోతున్నారు లాంటి చర్చలు తారా స్థాయికి చేరాయి. అంతకు మించి ఇప్పుడు మరో మాట అందరి నోళ్లలో నానుతోంది. ఆ ఒక జిల్లా నేతలకు కోపమొస్తే ప్రభుత్వాలు దిగిపోవడమేనని చెబుతున్నారు. అదే నెల్లూరు జిల్లా.. రాష్ట్రం మొత్తం ఒక ఎత్తు. నెల్లూరు జిల్లా మరో ఎత్తు అంటున్నారు. నెల్లూరు నేతలు అలిగి వెళ్లిపోకుండా చూసుకుంటే …
Read More »ముస్లిం రిజర్వేషన్లు రద్దు
కర్నాటకలో బసవరాజ బొమ్మై ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ముస్లింలకు ఇప్పటివరకు ఉన్న 4 శాతం రిజర్వేషన్లను రద్దుచేసింది. వీళ్ళకు రద్దుచేసిన రిజర్వేషన్లను ఒక్కలిగ, లింగాయత్ లకు సర్దుబాటు చేసింది. ఎన్నికలు మరో రెండునెలల్లో ఉన్నాయనగా రాష్ట్రంలోని ముస్లింలకు రిజర్వేషన్ రద్దు చేయటమంటే పెద్ద సంచలనమనే చెప్పాలి. పైగా రాష్ట్రంలో ముస్లింల సంఖ్య ఎక్కువగానే ఉంది. ఇలాంటి సమయంలోనే ముస్లింలకు రిజర్వేషన్ రద్దు చేయటం అంటే సంచలనమే కాదు పెద్ద …
Read More »లోకేశ్ పాదయాత్రలో కొత్త ముఖాలు.. పాత నేతల్లో గుబులు
రాయలసీమలో సాగుతున్న లోకేశ్ పాదయాత్రకు ఆ ప్రాంతంలో మంచి స్పందన కనిపిస్తోంది. అదే సమయంలో పాదయాత్రలో కొత్త ముఖాలు కనిపిస్తున్నాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. వివిధ రంగాలకు చెందినవారు లోకేశ్ పాదయాత్రలో అడుగు కలుపుతున్నారు. పనిలో పనిగా టికెట్లు ఆశిస్తున్న కొత్తవారు కూడా లోకేశ్ దృష్టిలో పడేందుకు, లోకేశ్ను కలిసేందుకు పాదయాత్రను వేదికగా చేసుకుంటున్నారు. ఆ క్రమంలోనే పాదయాత్రలో లోకేశ్ తో పాటు కలిసి నడుస్తున్నారు. అయితే, లోకేశ్ పాదయాత్రలో …
Read More »మేకపాటి ఆస్తి గొడవలు…
ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు అనేక సంచలనాలకు వేదికయ్యాయి. జగన్కు ప్రజా మద్దతు తగ్గుతోందని తేలిపోగా, టీడీపీ బాగా పుంజుకుందని కూడా నిర్థారణకు వచ్చారు. దానితో అగ్గిమీద గుగ్గిలం అయిన వైసీపీ అధిష్టానం పార్టీ నుంచి నలుగురిని సస్పెండ్ చేయగా అందులో నెల్లూరు జిల్లా నేత మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఒకరు. మేకపాటి ఇప్పుడు వరుసగా మీడియా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఏం చేసుకుంటారో చేసుకోడంని వైసీపీ అధిష్టానాన్ని సవాసు …
Read More »అలా అయితే.. మీరెన్నికోట్లు ఇచ్చారు..
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేసిన నలుగురు ఎమ్మెల్యేలకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు 10 నుంచి 20 కోట్ల రూపాయలు ముట్టజెప్పారని.. లేకపోతే..వారెందుకు ఓట్లువేస్తారని ప్రభుత్వ సలహాదారు, వైసీపీ కీలక నాయకుడు సజ్జల రామకృష్నారెడ్డి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే..దీనిపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే, రెబల్ నాయకుడు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి కౌంటర్ ఇచ్చారు. అలా అయితే.. టీడీపీ నుంచి నలుగురు, జనసేన నుంచి ఒక ఎమ్మెల్యే వైసీపీ …
Read More »రాహుల్ పై వేటు: ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ.. మోడీ ఇంటిపేరుతో చేసిన వ్యాఖ్యలను క్రిమినల్ నేరంగా పరిగణిస్తూ.. సూరత్ కోర్టు ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించడం, ఆవెంటనే ఆయనపై పార్లమెంటు అనర్హత వేటు వేయడం.. తెలిసిందే. ఈ నేపథ్యంలో జాతీయ రాజకీయ వ్యూహకర్త.. ఒకప్పటి మోడీ శిష్యుడు ప్రశాంత్ కిషోర్ దీనిపై రియాక్ట్ అయ్యారు. పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి రెండేళ్ళ జైలు శిక్ష విధించడం సరికాదని …
Read More »రాహుల్కు మోడీ భయపడుతున్నారా?
కాంగ్రెస్ అగ్రనేత.. రాహుల్ వ్యవహారం.. అనేక కీలక మలుపులు తిరిగేలా కనిపిస్తోంది. ఆయనకు స్థానికకోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించడం నుంచి ఆయనను పార్లమెంటుకు అనర్హుడిగా ప్రకటించడం వరకు.. అనేక అంశాలపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. అయితే.. ఈ మొత్తం వ్యవహారాన్ని.. గమనిస్తే.. ప్రధాని నరేంద్ర మోడీ.. రాహుల్ కు భయపడుతున్నారా? అనే చర్చ జోరుగా సాగుతోంది. కానీ, ఆయన రాహుల్కు భయపడడంలేదు. కేవలం రాహుల్ దగ్గర ఉన్న కీలక ఆధారాలు.. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates