Political News

వివేకా హత్య కేసులో వైఎస్ భారతిని ప్రశ్నిస్తారా ?

మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగి మూడేళ్లు దాటింది. ఆయన్ను ఎవరు చంపారో ఇంతవరకు దర్యాప్తు సంస్థలు కనిపెట్టలేకపోయాయి. తొలుత స్టేట్ పోలీసులు, తర్వాత సిట్,ఇప్పుడు సీబీఐ అహర్నిశలు శ్రమ పడుతున్నా కేసు ఒక కొలిక్కిరాలేదు. సీబీఐ కూడా తొలి నాళ్లలో ఇబ్బందులు ఎదుర్కొన్నా.. ఇప్పుడు కాస్త స్పీడు పెంచింది. మొట్ట మొదటిసారిగా కడప ఎంపీ అవినాష్ రెడ్డిని హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో ప్రశ్నించి కొంత మేర …

Read More »

నెల్లూరు రూరల్ ఇంఛార్జ్ గా ఆనం విజయ్ కుమార్ రెడ్డి ?

ఉమ్మడి నెల్లుూరు జిల్లా రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. సింహపురిలో నాయకత్వాలు మారే అవకాశం కనిపిస్తోంది. ఎంత బుజ్జగించినా మాట వినని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఝలక్ ఇవ్వాలని జగన్ డిసైడైనట్లు సమాచారం. వైసీపీ అధినాయకత్వంపై కోటంరెడ్డి తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. తనపై ఇంటెలిజెన్స్ అధికారులు నిఘా పెట్టారని అనుచరుల వద్ద ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. మూడు నెలలుగా తన ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని, అందుకే 12 …

Read More »

సీన్ రివ‌ర్స్‌.. దిగొచ్చిన కేసీఆర్‌.. గ‌వ‌ర్న‌ర్ స్పీచ్‌కు ఓకే!

తెలంగాణ‌లో సంచ‌ల‌నం రేపిన గ‌వ‌ర్న‌ర్ వ‌ర్సెస్ బీఆర్ఎస్ ప్ర‌భుత్వ వివాదం.. దాదాపు స‌మ‌సిపోయింది. అనూహ్యంగా గ‌వ‌ర్న‌ర్‌పై హైకోర్టును ఆశ్ర‌యించిన రాష్ట్ర ప్ర‌భుత్వం.. త‌నంత‌ట త‌నే వెన‌క్కి త‌గ్గింది. 2023-24 వార్షిక‌ బడ్జెట్‌ను గవర్నర్ త‌మిళి సై ఇప్పటి వరకు ఆమోదించలేదంటూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను కేసీఆర్‌ ప్రభుత్వం స‌ద‌రు పిటిష‌న్‌ను వెనక్కి తీసుకుంది. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి సైతం అంగీకరించినట్లు ప్రభుత్వం తరపు న్యాయవాది తెలిపారు. దీంతో …

Read More »

ముస‌లాయ‌న‌కే అనుభ‌వం ఉంద‌ని ప్ర‌జ‌లు భావిస్తే..

తాజాగా టీడీపీ అధినేత చంద్ర‌బాబును ఉద్దేశించి ఏపీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో ఓ ముస‌లాయ‌న ఉన్నాడు అని వ్యాఖ్యానించారు. ప్ర‌త్య‌క్షంగా.. ప‌రోక్షంగా కూడా ఇప్ప‌టి వ‌రకు ఎవ‌రూ ఇలాంటి కామెంట్లు చేయ‌లేదు. అయితే.. వ్యూహాత్మ‌కంగా ఇప్ప‌టికే అనేక రూపాల్లో టీడీపీపై మాట‌ల‌దాడి చేసిన జ‌గ‌న్‌.. అండ్ కోలు.. అవేవీ పెద్ద‌గా ఫ‌లించ‌క‌పోవ‌డంతో ఏజ్ ఫ్యాక్ట‌ర్ రాజ‌కీయాలను తెర‌మీదికి తెచ్చిన‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే …

Read More »

జోడో యాత్ర ముగిసింది.. ఖర్చు మిగిలింది..!

కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ చేప‌ట్టిన జోడోయాత్ర ముగిసింది. కేర‌ళలోని వ‌య‌నాడ్ నియోజ‌వ‌ర్గం ఎంపీగా ఉన్న రాహుల్ గాంధీ దేశ ప్ర‌జ‌లనుక‌ల‌పాల‌నే ఉద్దేశంతో చేప‌ట్టిన యాత్ర క‌న్యాకుమారి నుంచి క‌శ్మీర్ వ‌ర‌కు నిర్విఘ్నంగా ముందుకు సాగింది. అయితే.. యాత్ర ముగిసిన నేప‌థ్యంలో అస‌లు ఫ‌లితం ఎంత‌? దీని నుంచి కాంగ్రెస్ ఆశించింది.. ఆశిస్తోంది.. ఎంత అనే చర్చ తెర‌మీదికి వ‌చ్చింది. వాస్త‌వానికి ఒక నాయ‌కుడు కానీ, ఒక పార్టీ కానీ …

Read More »

మ‌నం గ‌తం మ‌రిచిపోయామా.. కృష్ణ‌.. కృష్ణ‌.. కృష్ణ‌య్యా..!!

“రాజ‌కీయాల్లో నేను ఉన్నా.. నిజ‌మే మాట్లాడ‌తా.. ఎందుకంటే.. నేను రాజ‌కీయాల‌కు వ్య‌తిరేకం కాదు.. ప‌క్ష‌పాతానికి వ్య‌తిరేకం. ఈ రోజు నాకు ప‌ద‌వి ఇచ్చినా.. ఇవ్వ‌క‌పోయినా.. నేను నిజ‌మే చెబుతా.. నా నాలుక కోస్తాన‌న్నా..బీసీల‌కు మంచి చేసిన చంద్ర‌బాబు గురించి మాట్లాడ‌కుండా ఉండ‌లేను” గ‌తంలో ఎన్నిక‌ల‌కు ముందు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్య‌క్షుడి హోదాలో మాజీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణ‌య్య చేసిన వ్యాఖ్య‌లు. అయితే, ఇప్పుడు ఆయ‌న టీడీపీకి సానుకూలంగా …

Read More »

‘భార‌తి పే’ పై ప్రశ్నల వర్షం

టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి అయ్య‌న్నాపాత్రుడి కుమారుడు చింతకాయల విజయ్ ను ఏపీ సీఐడీ అధికారులు ప్ర‌శ్నిస్తున్నారు. సీఐడీ కార్యాలయానికి న్యాయవాదులతో కలిసి వ‌చ్చిన విజయ్ పై అధికారులు ప్ర‌శ్న‌ల వర్షం కురిపిస్తున్న‌ట్టు తెలిసింది. ‘‘భారతీ పే’’ యాప్ పోస్టు వ్యవహారంలో విజయ్‌కు సీఐడీ నోటీసులు ఇవ్వాగా… విచారణ నిమిత్తం ఆయన సీఐడీ కార్యాలయానికి వచ్చారు. ఈ సంద‌ర్బంగా సీఐడీ అధికారులు ఆయ‌న‌ను అన్ని రూపాల్లోనూ ప్ర‌శ్నిస్తున్న‌ట్టు …

Read More »

ఏపీలో ఒక ముస‌లి నేత ఉన్నారు.. జ‌గ‌న్ సెటైర్లు!

ఏపీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై స‌టైర్లు రువ్వారు. రాష్ట్రంలో ఒక ముస‌లి నేత ఉన్నారంటూ.. చంద్ర‌బాబుపై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ” సీఎంగా ఓ ముసలాయాన (చంద్రబాబు) ఉండేవాడు. ఓ గజ దొంగల ముఠా ఉండేది. ఏనాడూ సంక్షేమం గురించి ఆలోచించలేదు. దోచుకోవడం గురించే ఆలోచించింది. ప్రశ్నిస్తానన్న దత్తపుత్రుడు(ప‌వ‌న్‌) ఏం చేశాడో చూశారు కదా. తోడేళ్లు ఒక్కటవుతున్నా మీ బిడ్డకు భయం లేదు. ఎందుకంటే …

Read More »

తారకరత్న నూ వదలని వైసీపీ ఎమ్మెల్యే

రాజకీయ పార్టీల నేతలు ఒకరినొకరు రాజకీయంగా ఎంతైనా విమర్శించుకోవచ్చు. కానీ వ్యక్తిగత విషయాల్లోకి వెళ్లి దారుణాతి దారుణమైన మాటలు అనుకోవడం.. కుటుంబ సభ్యులు, ముఖ్యంగా మహిళల పేర్లు తెచ్చి నీచమైన ఆరోపణలు చేయడం.. విషాదకరమైన విషయాల మీద అవతలి వాళ్ల మనోభావాలు పట్టించుకోకుండా వెటకారాలు ఆడడం.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే చూస్తున్నాం. ఇలాంటి పెడ పోకడలను ప్రధానంగా పెంచి పోషిస్తున్నది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనడంలో సందేహమే లేదు. ఆ పార్టీ …

Read More »

కేసీఆర్ షాకింగ్ నిర్ణయం.. గవర్నర్ పై చర్యలకు హైకోర్టుకు!

దూరం పెరగటం అన్నది మొదలైతే.. అది అంతకంతకూ పెరుగుతుందన్న మాటకు తగ్గట్లే.. తాజాగా తెలంగాణలో పరిస్థితులు చోటు చేసుకున్నాయి. రాష్ట్ర గవర్నర్ తమిళ సైకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యన దూరం అంతకంతకూ పెరుగుతోంది. ఇదిలా ఉండగా.. ఆదివారం కీలక పరిణామం చోటు చేసుకుంది. గవర్నర్ పై చర్యలకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి సంబంధించి ఒక కీలక కారణాన్ని చూపుతూ హైకోర్టును ఆశ్రయిస్తోంది. తమ తరఫున వాదనలు వినిపించేందుకు …

Read More »

రాహుల్ ను కలిసిన ఛోటా రాహుల్

మనిషిని పోలిన మనుషులు ఉంటారంటారు. అప్పుడప్పుడు అలాంటి వారిని చూస్తుంటాం. అయితే.. ఏదైనా రంగానికి చెందిన ప్రముఖులను పోలిన వారు చాలా తక్కువగా ఉంటారు. దగ్గర పోలికలు ఉండటం ఒక ఎత్తు. చూసేందుకు ఒకే మాదిరి ఉండటం మరో ఎత్తు. తాజాగా అలాంటి కాంబినేషన్ ఒకటి ఆవిష్క్రతమైంది. దీనికి జోడో యాత్ర వేదికగా మారింది. కాంగ్రెస్ ముఖ్యనేతల్లో ఒకరు.. గాంధీ కుటుంబానికి చెందిన రాహుల్ గాంధీని పోలినట్లుగా ఉంటే ఛోటా …

Read More »

సీఎం అభ్యర్థి పేరుతో వైసీపీ మైండ్ గేమ్

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత నానాటికీ పెరిగిపోతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడికివెళ్లినా జనం ఛీ కొడుతున్నారు. ఏం చేశావంటూ నిలదీస్తున్నారు. సంక్షేమ పథకాలు అందడం లేదని వాపోతున్నారు. ఆ జనమంతా ఇప్పుడు విపక్షం వైపు చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో విపక్ష పార్టీలకు ఓటేస్తే తమకు మంచి జరుగుతుందని భావిస్తున్నారు. విపక్షాలు కూడా ఐక్యంగా ఉంటే విజయం సాధించే అవకాశం ఉందన్న నిర్ణయానికి వచ్చాయి. పైగా ఇప్పుడు యువగళం యాత్రకు …

Read More »